చల్మెడ గెలుపు కోసం ప్రతి ఒక్కరు సహకరించాలి

  కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ వేములవాడ నేటి దాత్రి కెసిఆర్ ని మూడోసారి ముఖ్యమంత్రి చేసుకోవాలని దానికి ప్రజలందరూ సహకరించాలని కౌన్సిలర్ నిమశెట్టి విజయ్ కోరారు వేములవాడ పట్టణ మూడో వార్డు లక్ష్మీపురం లో కౌన్సిలర్ నిమ్మచెట్టి విజయ్ ఆధ్వర్యంలో కెసిఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ నిమ్మ శెట్టి విజయ్ మాట్లాడుతూ గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందాయని…

Read More

కరెంట్ చార్జీల బిల్లులు ఫోన్ పే వివిధ ఆన్లైన్ యాప్స్ ద్వారా చెల్లించండి

ఎఈ రాంమూర్తి మంచిర్యాల జిల్లా ప్రతినిధి నేటిదాత్రి: మంచిర్యాల జిల్లా // నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో కరెంట్ చార్జీల బిల్లులు ఫోన్ పే గూగుల్ పే తదితర యాప్స్ ద్వారా వినియోగదారులు చెల్లించాలని ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పిస్తున్న నస్పూర్ ఎఈ రాంమూర్తి . బుధవారం రోజున సీసీసీ, తీగల్ పహాడ్, శ్రీరాoపూర్ కాలనీ మరియు నస్పూర్ ఏరియాలలో కిరాణా దుకాణాలలో, వెల్డింగ్ షాప్, రైస్ మిల్లు లలో, గ్రృహ సముదాయాలలో విద్యుత్ బిల్లులు విధిగా చెల్లించాలని…

Read More

ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు

# నర్సంపేట రూరల్ దుగ్గొండి సీఐ కిషన్ # ఎన్నికల పట్ల రాజకీయ పార్టీల నాయకులతో సమీక్షా సమావేశం నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి : రాబోయే శాసనసభ ఎన్నికలలో రాజకీయ పార్టీల నాయకులు,పలువురు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని నర్సంపేట రూరల్ దుగ్గొండి సీఐ కిషన్ హెచ్చరించారు.అసెంబ్లీ ఎన్నికల పట్ల రాజకీయ నాయకులతో ఎస్సై జక్కుల పరమేష్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు.ముఖ్య అతిధిగా హాజరైన సీఐ కిషన్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ ఎన్నికల నియమావళికి అనుగుణంగా…

Read More

సీఎం బహిరంగసభ స్థలం పరిశీలన చేసిన జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్

  మంథని :- నేటి ధాత్రి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బాగంగా నవంబర్‌ 07న మంథనిలో నిర్వహించనున్న సీఎం కేసిఆర్ బహిరంగ సభ సభా స్థలిని మంథని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్టమధూకర్‌ పరిశీలించారు. బుధవారం మంథని మున్సిపల్‌ పరిధిలోని కొత్త పెట్రోల్‌బంక్‌ సమీపంలో మంథని గోదావరిఖని ప్రధాన రహదారి పక్కన బీఆర్‌ఎస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ హజరయ్యే బహిరంగ సభకు స్థలాన్ని ఆయన స్థానిక నాయకులతో కలిసి…

Read More

నత్తనడకన కొనసాగుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులు

వేములవాడ నేటి దాత్రి వేములవాడ పట్టణ సుందరికరణ పనుల్లో భాగంగా రహదారి ఇరువైపులా డ్రైనేజీ తో పాటు ఫుట్పాత్ నిర్మాణ పనులకు పూడిక తీసి గత 20 రోజులు అయినా నిర్మాణం చేపట్టకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు డ్రైనేజీ నిర్మాణ పనులు నత్త నడకన కొనసాగుతుండడంపై ఇటు వ్యాపారులు, అటు వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని వాపోతున్నారు. డ్రైనేజీ నిర్మాణ పనుల ద్వారా నడిచేటప్పుడు గుంతలో పడి కొన్ని సందర్భాల్లో గాయాల పాలవుతున్నామని…

Read More

అన్నపూర్ణ దేవిగా అమ్మవారు

మరిపెడ నేటి ధాత్రి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం రాంపురం గ్రామంలో కనకదుర్గ యువజన సంఘం సహకారంతో శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ వారిచే శివాలయ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు అమ్మవారు అన్నపూర్ణదేవి గా దర్శనమిస్తున్నారు,అలాగే ఈ రోజు ప్రత్యేకంగా బెజవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో జరుగు విధంగా అక్కడి ఆస్థాన పూజారుల పర్యవేక్షణ లో అనంతకోటీ జీవలకు అన్నం పెట్టే అన్నపూర్ణ మాతకు…

Read More

బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, బూత్ ఏజెంట్ల విస్తృత స్థాయి సమావేశంను విజయవంతం చేయండి

#బీఆర్ఎస్ మండల అధ్యక్షులు లింగాల రమణారెడ్డి వెంకటాపూర్, నేటిధాత్రి: భారత రాష్ట్ర సమితి ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ఆదేశానుసారం వెంకటాపూర్ మండల అధ్యక్షులు లింగాల రమణారెడ్డి ఆధ్వర్యంలో మండల ప్రజా ప్రతినిధులు, 100 ఓట్ల ఇన్చార్జిలు, బూత్ ఇన్చార్జిలు, బూత్ ఏజెంట్ల ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశం మండల కేంద్రంలోని మండల అధ్యక్షులు లింగాల రమణారెడ్డి స్వగృహ ఆవరణలో గురువారం ఉదయం 10గంటలకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రమణారెడ్డి…

Read More

టిఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు చీఫ్ విప్ బాల్క సుమన్ జన్మదిన వేడుకలు

లక్షెట్టిపేట (మంచిర్యాల) నేటిిధాత్రి; మంచిర్యాల జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షుడు చీప్ విప్ బాల్క సుమన్ జన్మదిన వేడుకలు స్థానిక లక్షెట్టిపేటలోని ఐ బి గెస్ట్ హౌస్ లో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకల్లో లక్షెట్టిపేట మాజీ ఎంపీపీ కట్ట చంద్రన్న, లక్షెట్టిపేట పట్టణ వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్, సీనియర్ టిఆర్ఎస్ లీడర్ జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది.

Read More

కేటీఆర్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ లో చేరిన లక్షెట్టిపేట మండల కాంగ్రెస్ జడ్పిటిసి ముత్తె సత్తన్న

లక్షెట్టిపేట (మంచిర్యాల) నేటిధాత్రి: లక్షెట్టిపేట మండల జడ్పిటిసి ముత్తే సత్తన్న ఈరోజు స్థానిక మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దివాకర్ రావు నేతృత్వంలో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. ఈ సందర్భంగా ముత్తే సత్తన్న మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు ఒంటెద్దు పోకడ నచ్చక బిఆర్ఎస్ ప్రభుత్వ మేనిఫెస్టో అభివృద్ధి కార్యక్రమాలు చూసి బిఆర్ఎస్ లో చేరానని తెలిపారు….

Read More

చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బిఆర్ఎస్ నాయకులు

వేములవాడ, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాష్ట్ర రోడ్లు&భవనాల శాఖ మంత్రి వర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ. ఇటీవల మరణించగా, వారి  కుటుంబ సభ్యులను నిజామాబాద్ జిల్లా వేల్పూర్ లోని వారి నివాసంలో పరామర్శించి,ఆమె చిత్ర పటానికి పూలు వేసి, నివాళులర్పించిన వేములవాడ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, రుద్రంగి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దేగవంత్ తిరుపతి, మాజీ వైస్ ఎంపీపీ బాధనవేని రాజారాం, మార్కెట్ కమిటీ డైరెక్టర్…

Read More

గోల్డ్ మెడల్ సాధించిన ఎర్ర శ్రీహన్సి కి గౌడ సంఘం నాయకులు సన్మానం

బోయినిపల్లి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం స్తంభంపల్లి గ్రామానికి చెందిన ఎర్ర శ్రీహన్సి తండ్రి లచ్చయ్య , తల్లి చంద్ర కళ (స్తంభంపల్లి ఆశా కార్యకర్త ) నర్మాల లోని T.S.W.R.S. J/C (G) లో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతుంది, ఇటీవల జరిగిన రాజన్న సిరిసిల్ల జోన్ పరిధిలోని అండర్- 19 విభాగంలో అద్లేటిక్స్ లో 3 కె, 1500 మీటర్లు, 800 మీటర్లు మరియు 400 మీటర్ల పరుగు పోటీల్లో పాల్గొని…

Read More

చల్మెడ ను మర్యాదపూర్వకంగా కలిసిన రెడ్డి సంఘం సభ్యులు

వేములవాడ నేటి దాత్రి బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావును బుధవారం వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన రెడ్డి సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి పలు విషయాలపై చర్చించారు. అనంతరం శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు రెడ్డి సంఘం సభ్యులు మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో చల్మెడకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. అనంతరం చల్మెడ మాట్లాడుతూ భవిష్యత్…

Read More

లక్కారం (శుక్రవారం పేట ) చింతల చెరువు రిజర్వాయర్ కి నీటి విడుదల

జడ్పీ చైర్మన్ కి కృతజ్ఞతలు తెలిపిన లక్కారం రైతులు ముత్తారం :- నేటి ధాత్రి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ఆదేశాల మేరకు ముత్తారం మండలం లక్కారం శుక్రవారం పేట చింతల చెరువు రిజర్వాయర్ లో నీరు లేనందున రైతుల కోరిక మేరకు గుండారం రిజర్వాయర్ నుండి నీటినీ విడుదల చేయడం జరిగింది. జడ్పీ చైర్మన్ పుట్ట మధు కి లక్కారం రైతులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ,రైతు బంధు సమితి మండల అధ్యక్షులు…

Read More

నేటిదాత్రి కథనానికి స్పందన

జైపూర్ ,నేటి ధాత్రి: నేటిదాత్రిలో ప్రచురించిన నిధులు మంజూరైన మరమ్మతులు కానీ రోడ్డు అనే శీర్షికకు స్పందించి రోడ్డు మరమ్మత్తులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించిన అధికారులు ప్రజల సమస్యలు తెలుసుకొని వెంటనే ఆ సమస్యను సంబంధిత అధికారులు దృష్టి కి తీసుకువెళ్లి పరిక్షరించిన నేటిదాత్రి యాజమాన్యానికి ముదిగుంట ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు

Read More

కష్టపడి అంచెలంచెలుగా ఎదిగిన పద్మక్క.

.. జడ్పిటిసి స్థాయి నుండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ వరకు పదవులు. .. ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసిన పద్మక్క .. కెసిఆర్ ఏ ఈ పిలుపు ఇచ్చిన ముందుండి నడిపించిన పద్మక్క. .. మెదక్ కు వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యే గా గెలుపొందిన పద్మా దేవేందర్ రెడ్డి. .. హ్యాట్రిక్ కోసం ప్రయత్నాలు. .. అభివృద్ధి పనులే గెలిపిస్తాయనే ధీమా…… : రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి. ఈ రోజుల్లో మహిళలు రాజకీయాల్లో రాణించాలంటే చాలా…

Read More

దశదినకర్మలకు శ్రీ రామకృష్ణ సేవ ట్రస్ట్ ఆర్థిక సహాయం

మంగపేట నేటిధాత్రీ మంగపేట మండలంలోని వాగొడ్డుగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని గట్టిపల్లి రాజేష్ అనే యువకుడు అనారోగ్యం కారణంగా ఇటివల మృతి చెందాడు. మృతుడి తల్లిదండ్రుల ను శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగ రమేష్ కలిసి పరామర్శించి అనంతరం ఆర్థిక సహాయం గా ఐదు వేల రూపాయలను అందచేశారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు బాడిశ ఆది, బాడిశ నవీన్,ఇందారపు రమేష్, మునిగల మహేష్ ,కొమరం నితిన్, కొమరం శివాజీ, చౌలం బాబు, గ్రామస్తులు బొగ్గుల…

Read More

కేటీఆర్ వచ్చాక సిరిసిల్ల మారిపోయింది..!!

తనయుడిని పొగిడిన కేసీఆర్‌ అధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేళ్లలోనే తెలంగాణను ఎన్నో అంశాల్లో నంబర్‌వన్‌గా నిలిపామని బీఆర్​ఎస్​ అధినేత, సీఎం కేసీఆర్​ పేర్కొన్నారు. ఇవాళ ప్రధాని రాష్ట్రం గుజరాత్‌లోనూ 24 గంటల విద్యుత్ సరఫరా లేదని.. మన రాష్ట్రంలో 24 గంటలూ కరెంట్ ఇస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో విపక్షాలతో పెద్ద ప్రమాదం పొంచి ఉందన్నారు. ధరణి పోర్టల్ తీసేసి రైతులను ఇబ్బంది పెట్టాలని కాంగ్రెస్‌ చూస్తోందన్న ఆయన.. ధరణి ఉండాలో రద్దు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. సిరిసిల్ల జిల్లా…

Read More

నల్ల బెల్లం, పటికను తరలిస్తుండగా పట్టుకున్న పరకాల పోలీసులు

నడికూడ నేటి ధాత్రి: నల్ల బెల్లం,పటికను ఒక వ్యక్తి తరలిస్తుండగా పట్టుబడిన సంఘటన హనుమకొండ జిల్లా నడికూడ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పరకాల ఏసిపి కిషోర్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం రూట్ వాచ్ లో భాగంగా నడికూడ మండల కేంద్రంలో సోమవారం రాత్రి పరకాల పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానస్పద మారుతి 800 కారు పోలీసు వాహనాన్ని ఓవర్టెక్ చేసి పారిపోతుండగా పోలీసులు వెంబడించడంతో వాహనాన్ని పక్కకు ఆపి డ్రైవర్ పారిపోవడం జరిగిందని…

Read More

సూరారం, శానబండ లో బిఆర్ఎస్ యూత్ సమావేశం.కొప్పుల ఈశ్వర్ గెలుపునకు శ్రీకారం.

మండల యూత్ కన్వీనర్ రామగిరి మల్లేశం, ఎండపల్లి,(జగిత్యాల ) నేటి ధాత్రి కొప్పుల ఈశ్వర్ అదేశాల మేరకు ఎండపెల్లి మండల యూత్ కన్వీనర్ రామగిరి మల్లేశం, ఆధ్వర్యంలో సూరారం గ్రామంలో యూత్ సమావేశం జరిగింది, బిఅర్ఎస్ పార్టీ కెసిఆర్ ప్రభుత్వం పేద ప్రజల పక్షాన చూపిన చొరవ వెళకట్టలేనిది, ధర్మపురి ధర్మరాజు మా కొప్పుల ఈశ్వర్ సూరారం గ్రామంలో ఎంతో అభివృద్ధి చేసారు అడగగానే అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేసి మాకు అండగా నిలిచారు మళ్ళీ…

Read More

వికలాంగుల పోస్టల్ బ్యాలెట్ రాష్ట్రస్థాయి అవగాహన సదస్సు

భూపాలపల్లి నేటిధాత్రి హైదరాబాద్ బేగంపేటలోని, సీఎం క్యాంప్ ఆఫీస్ పక్కనగల టూరిజం ప్లాజాలో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికలు వికలాంగుల పోస్టల్ బ్యాలెట్ రాష్ట్రస్థాయి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకు జిల్లా ఎన్ పి ఆర్ డి( దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక)జిల్లా అధ్యక్షులు గుండెబోయిన నీలాంబరం, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లాసాని నర్సింగరావు ఎనమిది మండలాల అధ్యక్షులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లాసాని నర్సింగరావు మాట్లాడుతూ రాష్ట్రంలో…

Read More
error: Content is protected !!