బిజెపి నుండి 33 కుటుంబాలు బిఅర్ఎస్ లో చేరిక

దుగ్గొండి,నేటిధాత్రి : దుగ్గొండి మండలంలోని బంధంపల్లె గ్రామ బీజేపీ గ్రామ పార్టీ అధ్యక్షులు ఆవాల సంపత్ రావు తో పాటు ప్రజా ప్రతినిధులు, 33 కుటుంబాలు, నర్సంపేట ఎమ్మెల్యే అభ్యర్ధి పెద్ది సుదర్శన్ రెడ్డి సమక్షంలో బిఅర్ఎస్ లో చేరారు. పార్టీలో చేరిన వారి వివరాలు.. మాజీ ఎంపీటీసీ,మాజీ సర్పంచ్ వడ్డేపల్లి కృష్ణ,7 వ వార్డు కొత్తూరి లక్ష్మి, భాజపా గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి కొత్తూరి ప్రభాకర్,మాజీ వార్డు మెంబర్ ఎక్కటి రాజి రెడ్డి,హుస్సేన్ పల్లీ…

Read More

గులాబీ గూటిలోకి చేరికల జాతర

సంక్షేమ అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో వలసలు ఎమ్మెల్యే గండ్ర సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు శాయంపేట నేటిధాత్రి: సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు శనివారం రోజున బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా వలసలు. తహరాపూర్ గ్రామానికి చెందిన బిజెపి పార్టీ ముఖ్య నాయకులు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సమక్షంలో రేణికుంట్ల కుమార్, కో ఆప్షన్ నెంబర్, కొమ్ముల సతీష్ బిజెపి బూత్…

Read More

ప్రతి ఇంటికి కేసీఆర్ ప్రవేశ పెట్టిన మేనిఫెస్టో ప్రచారం చేయాలి.

ఒక్కసారి అవకాశం కల్పిస్తే బిఆర్ఎస్ ప్రభుత్వ సహకారంతో సమగ్ర అభివృద్ధి చేసిన. మరో సారి అవకాశం ఇవ్వండి భూపాలపల్లికి మైనింగ్ కళాశాల,మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేస్తా నాడు ఎన్నికల ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఎన్నికల్లో ఒకరిదగ్గర కూడా ఒక్క రూపాయి ఆశించలేదు దొంగ ఏడుపులు, అబద్ధపు వాగ్దానాలు నాకు రావు భూపాలపల్లి పట్టణానికి ప్రత్యేక మేనిఫెస్టో ఏర్పాటు చేస్తున్నా ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి భూపాలపల్లి నేటిధాత్రి 2018 ఎన్నికల్లో భూపాలపల్లి పట్టణ ప్రజలు నామీద…

Read More

పోగొట్టుకున్న సెల్ ఫోన్ ను బాధితురాలికి అప్పగించిన

రుద్రంగి ఎస్సై కె రాజేష్ రుద్రంగి, నేటిరాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామానికి చెందిన గడ్డం లక్ష్మీ అనునామే పొలం వద్దకు వెళుతుండగా దారిలో తన సెల్ ఫోన్ పడిపోగా, బాధితురాలు CEIR పోర్టల్ లో దరఖాస్తు చేసుకోగా, దీనికి వెంటనే రుద్రంగి పోలీస్ వారు CEIR పోర్టల్ ద్వారా బాధితురాలికి రుద్రంగి ఎస్సై కె .రాజేష్ అప్పగించారు. అదేవిధంగా రుద్రంగి మండల ప్రజలు CEIR పోర్టల్ ను వినియోగించుకోగలరు అని ఎస్సై రాజేష్ గారు…

Read More

పోలీస్ అమరవీరుల త్యాగనిరతి ఫలితమే నేడు కనిపిస్తున్న శాంతి

*సౌభ్రాతృత్వం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి *దేశం కోసం, ప్రజల కోసం విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం; *జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ చందుర్తి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట గ్రామ గల పోలీస్ అమరుల త్యాగాన్ని స్మరిస్తూ నివాళులు, కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్టర్, ఎస్పీ పరామర్శ విధి నిర్వహణలో, దేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల సంస్మరణ పోలీస్ ఫ్లాగ్ డే…

Read More

ఆరు లక్షలతో లక్ష్మీదేవి అవతారం ఎత్తిన దుర్గాదేవి అమ్మవారు

మరిపెడ నేటి ధాత్రి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో ని రాంపురం గ్రామంలో గ్రామ కమిటీ సభ్యులు, భక్తులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, పూజలు నిర్వహించారు. అమ్మవారిని లక్ష్మిదేవిగా అలంకరించి, ప్రత్యేక పూజలు చేశారు,అమ్మవారు శనివారం మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి 500,200, 50 రూపాయలు 20 రూపాయల నోట్లతో మొత్తం ఆరు లక్షల రూపాయలతో అలంకరించారు. గ్రామంలో శివాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన మండపంలో దుర్గామాత శనివారం ధనలక్ష్మి అవతారంలో ప్రజలకు అమ్మవారు దర్శనం ఇచ్చారు, పూజా…

Read More

శ్రీ సరస్వతి దేవి విగ్రహానికి అభిషేకం పూజ

వనపర్తి నేటిదాత్రి: వనపర్తి పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో శ్రీ సరస్వతి దేవి విగ్రహానికి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా అభిషేకం ప్రత్యేక పూజ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి నాగబందియాదగిరి శ్రీ మేధా స్కూల్ ఉపాధ్యాయులు బొమ్మ రత్నయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు పూజా కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు

Read More

దసరా పంపకాలు మా వల్ల కాదు!

https://epaper.netidhatri.com/ `కలవరంలో కాంగ్రెస్‌ నేతలు. `పండగ ముందు టిక్కెట్ల ప్రకటన వద్దు `కాంగ్రెస్‌ పార్టీకి నేతల విజ్ఞప్తి. `మునుగోడు ఉప ఎన్నిక తరహా భరించలేదు. `దీపావళి పండగ కూడా ముందే వుంది. `రెండు పండుగలను ఎదుర్కోవడం కష్టం. `పోలింగ్‌ కు ముందు తిప్పలు పడలేం. హైదరాబాద్‌,నేటిధాత్రి: కాంగ్రెస్‌పార్టీ నాయకుల కష్టాలు పగవాడికి కూడా రావొద్దు. పదేళ్లుగా అధికారానికి దూరమయ్యారు. ఈసారి ఎలాగైనా గెలవాలన్న తాపత్రయం వారిలో వుంది. కాని సరిగ్గా దసరా, దీపావళి పండుగల సమయంలో ఎన్నికల…

Read More

సైకిల్‌ తో కాంగ్రెస్‌ కిల్‌!?

https://epaper.netidhatri.com/ `కాంగ్రెస్‌ ను ఆదరిస్తే చంద్రబాబు గెలిచినట్లే!? `చంద్రబాబు ను మళ్లీ నెత్తిమీద పెట్టుకున్నట్లే! `కమ్మల తీర్మానంలో అంతరార్థమదే! `తెలంగాణ సెటిలర్లు అంటే కమ్మలేనా? `సీనియర్‌ నేతల అంతర్మధనం. `రేవంత్‌ ను నమ్మి ఇప్పటికే నిండా మునిగాం. ` అధికారంలోకి వస్తే ఆ మాత్రం గాంధీభవన్‌ కు వెళ్లలేం. `మొదటి లిస్ట్‌ లో తెలంగాణ ఉద్యమం చేసిన వారికి టిక్కెట్‌ రాలేదు? `రెండో లిస్ట్‌ లో వస్తుందో లేదో తెలియదు! `రేవంత్‌ ఒంటెద్దు పోకడ తో ఇబ్బందులు!…

Read More

కష్టాల కర్నాటక… కరంటు కటకట!

https://epaper.netidhatri.com/ `తెలంగాణ లో కరంటు వెలుగులు… `కర్నాటక లో కాంగ్రెస్‌ పుణ్యమా అని చీకట్లు. `కరంటు కోతలకు కేరాఫ్‌ కాంగ్రెస్‌.. `కరంటు లేమికి సాక్ష్యం కర్నాటక. `రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో చెప్పిన కర్నాటక వాస్తవ పరిస్థితులు. `ఆరు నెలల్లో అంతా తారుమారు. `కాంగ్రెస్‌ ను గెలిపించి నిండా మునిగిన రైతు. `రైతులు రోడ్డెక్కి ధర్నాలు..నిరసనలు. ` రైతులకు ఐదు గంటలకన్నా కరంటివ్వలేమంటున్న సర్కారు. `ప్రజలను మోసం…

Read More

చెక్ పోస్టును తనిఖీ చేసిన కరీంనగర్ అదనపు కలెక్టర్

బోయినిపల్లి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయినిపల్లి మండలంలోని చొప్పదండి నియోజకవర్గం పరిధిలోని కొదురుపాక ప్రధాన రహదారి వద్ద గల చెక్ పోస్టును గురువారం చొప్పదండి కరీంనగర్ అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు),సార్వత్రిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రపుల్ దేశాయ్ తనిఖీ చేశారు. వీరి వెంట బోయినిపల్లి తహశీల్దార్ పుష్పలత, ఆర్ ఐ ప్రభాకర్, సూపర్డెంట్ జి రవీందర్, టైపిస్ట్ వంశీకృష్ణారెడ్డి, సివిల్ సప్లై ఆర్ ఐ బాలయ్య, పోలీసు సిబ్బంది ఉన్నారు.

Read More

తాను నాటిన గిరుక తాళ్ళను చూసి ఆనందపడ్డ

  *బోయినిపల్లి వినోద్ కుమార్ కొనరావుపేట, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా,వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో 2017 లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్ ప్రత్యేక చొరవతో గిరక తాటి చెట్లను నాటారు. అవి పెరిగి పెద్దవైనవి,గౌడన్నలు తాళ్ళను గీసి కల్లు అమ్ముతూ ఉపాధి పొందుతున్నారు.సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఉన్న బోయిని పల్లి వినోద్ కుమార్ తాను నాటిన గిరుక తాళ్ళను గుర్తుకు చేసుకుని తాళ్ళ వద్దకు వెళ్ళి గౌడన్నలతో…

Read More

బాల త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారి దర్శనం

వనపర్తి నేటిదాత్రి: వనపర్తి పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు అభిషేకం కుంకుమార్చన పూజలో పాల్గొన్నారు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఆకుతోట దేవరాజ్ కోశాధికారి దాచ శివకుమార్ యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ మహిళా సంఘం అధ్యక్షురాలు కలకొండ భాగ్యలక్ష్మి ప్రధాన కార్యదర్శి అనంత ఉమామతి సభ్యులు కొంపల శ్రీలక్ష్మి కొండూరు మంజుల ఆకుతోట సుప్రియ కె…

Read More

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం.

*ఎమ్మెల్యేను కలిసిన పార్టీ నాయకులు-ప్రజాప్రతినిధులు శాయంపేట నేటి ధాత్రి: కేసీఆర్ ఆశీస్సులతో బిఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా నిలిచిన భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి  భూపాలపల్లి శాసనసభ్యులు వెంకటరమణ రెడ్డి నేడు భూపాలపల్లి క్యాంప్ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి, శాలువతో ఘనంగా సన్మానించిన శాయంపేట మండల బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రం అశోక్ జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు పెద్దకోడేపాక గ్రామ…

Read More

గనుల భూగర్భ శాఖ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్

మంచిర్యాల జిల్లాప్రతినిధి నేటిదాత్రి: నూతన ఇంట్రగేటెడ్ (కలెక్టరేట్ )కార్యాలయంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా గనుల భూగర్భ శాఖ కార్యాలయాన్ని ప్రారంభించారు నేటి నుండి 19:10:2023 ఇక్కడే గనుల భూగర్భ శాఖ విధులు నిర్వహిస్తుంది తెలియజేశారు ఈ కార్యక్రమంలో గనుల భూగర్భ శాఖ ఏ డి బాలు ,ఆర్ ఐ శ్రీనివాస్ గనుల శాఖ సిబ్బంది పాల్గొన్నారు

Read More

మల్కాజ్గిరి ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చిన కెసిఆర్ కు సదా కాలం రుణపడి ఉంటా మర్రి రాజశేఖర్ రెడ్డి

మల్కాజ్గిరి, నేటి ధాత్రి మల్కాజగిరి నియోజకవర్గం 139 ఆనంద్ బాగ్ డివిజన్ పి వి ఎన్ కాలనీ లయన్స్ క్లబ్బులో మాజీ కార్పొరేటర్ ఆకుల నర్సింగ్ రావు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఎంబిసి చైర్మన్ శ్రీధర్ తో కలసి బి.ఆర్.ఎస్ పార్టీ మల్కాజిగిరి అసెంబ్లీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ నాపై నమ్మకం ఉంచి…

Read More

చల్లా పరామర్శ..

నడికూడ,నేటి ధాత్రి: మండలంలోని కంటాత్మకూరు గ్రామంలో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన సూదాటి రామారావు,తడక బాబురావు కుటుంబాలను పరామర్శించిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. ఎమ్మెల్యే వెంట పరామర్శించిన వారిలో ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,యూత్ నాయకులు తదితరులు ఉన్నారు.

Read More

అభివృద్ధి చేసిన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి కే పట్టం కట్టాలి

ఖానాపూర్ మండలం బిఆర్ఎస్ ముఖ్య నాయకులు ఖానాపూర్ నేటిధాత్రి పెద్ది గెలుపుకోసం పట్నం,పల్లె,తండా,గూడెం ఏకం అవ్వాలే-పెద్దన్న కారు గుర్తుకే ఓటు వెయ్యాలే నర్సంపేట ప్రాంతంలో పెద్దన్న చేసిన అభివృద్దే మనకు ప్రచార అస్త్రం అన్ని వర్గాలకు అండగా ఉన్న బిఆర్ఎస్ మ్యానిఫెస్టో పెద్ది గెలుపుకోసం బూత్ లెవల్ కమిటీల్లో పాల్గొన్న ఒడిసిఎంస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్,ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు,మండల పార్టీ అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకట నర్సయ్య,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్,రైతు…

Read More

ఏసీబీకి పట్టుబడ్డ పరిశ్రమల శాఖ అధికారి శ్రీనివాస్

భూపాలపల్లి నేటిధాత్రి డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పరిశ్రమల శాఖ లో ఏసీబీ దాడులు నిర్వహించగా ములుగు జయశంకర్ జిల్లా పరిశ్రమల మేనేజర్ శ్రీనివాస్ 15 వేల రూపాయల లంచం తీసుకుంటే పట్టుకున్న ఏసీబీ డిఎస్పి సాంబయ్య ములుగు జిల్లా మల్లంపల్లి మండలం శ్రీనగర్ గ్రామానికి చెందిన లచ్చిరాం అనే బాదుడు గత ఆరు నెలల క్రితం అశోక లి లాండ్ వ్యాను 53 లక్షలతో కొనుగోలు చేయడం జరిగింది ఈ వ్యానుగు…

Read More

ప్రత్యేక పశు వైద్య శిబిరం

వేములవాడ రూరల్ నేటి దాత్రి వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామంలో జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ ఎం నరేందర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పశు వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది.ఈ శిబిరంలో భాగంగా 20 గేదెలు 15 ఆవులకు వైద్యం అందించి మందులు ఇవ్వడం జరిగింది.ఇట్టి పశువైద్య శిబిరంలో సిరిసిల్ల వ్యవసాయ కళాశాల రావేపు విద్యార్థినిలు సి.హెచ్ఆకాంక్ష, కావ్య, మనీషా అలేఖ్య,యం. ఆకాంక్ష , వ్యవసాయ విస్తరణ అధికారి బి సందీప్ మరియు పాడి రైతులు పాల్గొనడం జరిగింది

Read More
error: Content is protected !!