పంతమా! భరతమా!! దుర్మార్గులను వేటాడితే రేవంత్‌ పేరు చరిత్రలో పదిలం.

https://epaper.netidhatri.com/ సంక్షేమమా! ఆధిపత్యమా!! మల్లారెడ్డి వరకే పరిమితమా? అక్రమార్కులందరికీ శంకరగిరి మాణ్యాలేనా? మల్లారెడ్డి మీద సాగుతున్నదానికి పేరేది? తప్పు చేసినందుకు శిక్షా? తెలంగాణలో ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వాళ్లు కోకొల్లలు! వాళ్లందరి మీదుకు వెళ్తాయా? బుల్డోజర్లు? హైదరాబాదు చుట్టూ భూదాన్‌ భూములు అన్యాక్రాంతం! అనేక నాలాలు మాయం. గుట్టలకు, గుట్టలే మింగేశారు. దేవుళ్లకే శఠగోపం పెట్టారు. తవ్వితే బైటపడేవన్నీ అక్రమాలే! దుర్మార్గులను వేటాడితే రేవంత్‌ పేరు చరిత్రలో పదిలం. కొందరికే పరిమితం చేస్తే రేవంత్‌ చిక్కుకునేది రాజకీయ…

Read More

గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం..

ఆర్కె పి కాంగ్రెస్ శ్రేణులు.. రామకృష్ణాపూర్ ,మార్చి 22, నేటిధాత్రి: పెద్దపల్లి పార్లమెంటు టికెట్ గడ్డం వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీకృష్ణకు కేటాయించడంతో కాంగ్రెస్ శ్రేణులు రామకృష్ణాపూర్ పట్టణంలోని సూపర్ బజార్ చౌరస్తాలో టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. రానున్న పెద్దపల్లి పార్లమెంటు సెగ్మెంట్ లో వంశీకృష్ణ గెలుపుకు కృషి చేస్తామని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. గడ్డం వంశీకృష్ణను పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించడంతో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

Read More

ఆరెసంక్షేమ సంఘం నూతన కమిటీ ఎన్నిక.

చందుర్తి, నేటిధాత్రి: ఈరోజు జోగాపూర్.గుడిపేట గ్రామంలోని ఆరేసంక్షేమ సంఘం నూతన కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. అధ్యక్షులు గా వరికేల శ్యామ్ రావు, ఉపాధ్యాక్షులుగా బోరుగాయ తిరుపతి, కాస్యీయర్ గా అమరబండ రాజిరెడ్డి, రైటర్ గా అమరబండ సాయి కుమార్, సభ్యులు గా వడిజే రాజేందర్, అమరబండ ప్రసాద్, వరికేల సతీష్ లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ కుల పెద్దలు మరియు యవకులు పాల్గొన్నారు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ ..ఈ ఎన్నికకు సహకారించిన…

Read More

కేసీఆర్ పాలనలో మున్నూరు కాపులకు సముచితం గౌరవం దక్కింది:ఎంపీ రవిచంద్ర

మున్నూరుకాపుల సంపూర్ణ మద్దతు కేసీఆర్,టీఆర్ఎస్ లకే: ఎంపీ రవిచంద్ర మునుగోడులో ప్రభాకర్ రెడ్డికి అఖండ విజయం చేకూరడం ఖాయం:ఎంపీ రవిచంద్ర చౌటుప్పల్ లో మున్నూరు కాపు ప్రముఖుల సమావేశానికి హాజరైన ఎంపీ రవిచంద్ర చౌటుప్పల్: ముఖ్యమంత్రి కేసీఆర్ సుపరిపాలనలో తమ మున్నూరుకాపులకు సముచిత గౌరవం దక్కిందని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.మున్నూరుకాపు నాయకులలో ఇద్దరు రాజ్యసభ సభ్యులం, తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉండగా,వీరిలో గంగుల కమలాకర్ కీలకమైన పౌర సరఫరాల శాఖ మంత్రిగా, ఎమ్మెల్సీలు ఇద్దరు,…

Read More

గ్రామపంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర

  గణపురం నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి 35 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ లను ప్రారంభించారు 20 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను శంకుస్థాపన చేశారు రూ 9. 90 లక్షలతో వడ్డెర కమ్యూనిటీ హాల్ నిర్మాణం పనులను భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరసింహారావు గణపురం సర్పంచి నారగని దేవేందర్ గౌడ్ పి…

Read More

మేపుడు మా వళ్ల కాదు!

https://epaper.netidhatri.com/ `కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థుల వేడుకోలు. `సీనియర్లు కూడా ఇదే మాట అంటున్నారు. `ఇప్పుడే టికెట్లు ప్రకటించొద్దు. `ఆశావహులుగానే ఖర్చు తట్టుకోలేకపోతున్నాం. `ఇప్పటికే తడిసి మోపెడౌతుంది. `టికెట్లు ప్రకటిస్తే హారతి కర్పూరమే. `ఊపిరి కూడా సలపనంత తలనొప్పి వచ్చుడే! `ఇది రేవంత్‌ కు అనుకూలంగా మారింది. `ఆశావహులతో బేరంతో మరింత లాభమే! `టికెట్‌ వస్తుందో రాదో అనుకునే వారు ప్రకటిస్తే బాగుండంటున్నారు. `కచ్చితంగా వస్తుందనుకునే వారు ఇప్పుడే ప్రకటించొద్దంటున్నారు. హైదరాబాద్‌,నేటిధాత్రి: మేపుడు మా వల్ల కాదు…ఈ మాటలు…

Read More

ఘనంగా కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదినం వేడుకలు

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదినోత్సవం, జమ్మికుంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మొలుగూరి సదయ్య జన్మదినోత్సవ వేడుకలను జమ్మికుంటలో ఘనంగా జరుపుకున్నారు. జమ్మికుంట శివాలయం బొమ్మల గుడిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొనగంటి రవీందర్ ఆధ్వర్యంలో బీదలకు, పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేశ్వరరావు, సీనియర్ నాయకులు సాయినీ రవి, యూత్…

Read More

భక్తి శ్రద్దలతో వినాయక నిమర్జనం…

పీర్జాదిగూడ మినీ ట్యాంక్ బండ్ పై ప్రత్యేకంగా క్రెన్ ఏర్పాటు… నేటీదాత్రీ(మేడిపల్లి): వినాయక నవరాత్రోత్సవాలను పురస్కరించుకొని వినాయక నిమజ్జనానికి పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్ద చెరువు “మినీ ట్యాంక్ బండ్” కట్టపై అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు పక్కాగా చేశామని మేయర్ జక్క వెంకట్ రెడ్డి, తెలిపారు. ఈ సందర్బంగా మేయర్ మాట్లాడుతూ వినాయక నిమజ్జనాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. శోభాయాత్ర జరిగే మార్గంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్డు మరమ్మతులు చేప ట్టాలని మున్సిపల్ అధికారులకు…

Read More

నీటి విషయంలో గత ప్రభుత్వ అన్యాయాలపై, శ్వేత పత్రం విడుదల చేస్తాం ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

జగిత్యాల నేటి ధాత్రి నీటి విషయంలో గత ప్రభుత్వ అన్యాయాలపై శ్వేత పత్రం విడుదల చేస్తామని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు,అసెంబ్లీ సమవేశాల్లో భాగంగా బుధవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు సభలో మొదటి సారిగా ప్రసంగించారు.ఈ సందర్భంగా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులైన హరీష్ రావు,కెటిఆర్ మాట్లాడే ధోరణి నీ తప్పుపట్టారు,రాష్ట్ర ముఖ్యమంత్రి,మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్న సభలో వారిని ఉద్దేశించి ఏక వచనంతో మాట్లాడటం చాలా బాధాకరమని,కాళేశ్వరం నీటినీ…

Read More

ఎంపీపీఎస్ పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం

నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ) బడిబాటలో భాగంగా శుక్రవారం రోజున మండల కేంద్రం కమలాపూర్ లోనిఎంపీపీఎస్ టాకీస్ ఏరియా పాఠశాలలో నూతనంగా ఒకటవ తరగతి లో నమోదు కాబడిన విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం పాఠశాల ఆవరణలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యములో నిర్వహించారు… ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పిడబ్ల్యుసి పవన్ కుమార్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు కావలసిన అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని, గ్రామంలో ఉన్న బడి ఈడు…

Read More

‘‘భూముల చెర’’..’’నిబంధనలు పాతర’’! ఎపిసోడ్‌ – 1

https://epaper.netidhatri.com/view/296/netidhathri-e-paper-18th-june-2024%09 `సర్వే నెంబర్‌‘‘327’’ ‘‘పైకి’’ లో కబ్జా కనిపించడం లేదా? `గత పాలకులు చేసిన తప్పు సరిదిద్దరా! `షేక్‌ పేటలో సర్వే నెంబర్‌ 327 పైకి లో దారుణం ఆపరా! `ప్రభుత్వం ఆ భూమి స్వాధీనం చేసుకోదా! `ప్లాట్లు చేసి అమాయకులను మోసం చేస్తున్నా అడ్డుకోరా! `ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ద్వంద్వ వైఖరికి కారణం! `ముట్టిందెంత పైకం? `ప్రతిపక్షంలో వున్నప్పుడు సిఎం రేవంత్‌ రెడ్డి భూ ఆక్రమణపై స్పందించారు గుర్తుందా? `ప్రభుత్వ భూమి పరుల పాలైన సంగతి…

Read More

రేపటి కృతజ్ఞతా సభను విజయవంతం చేయాలి…..

హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి…. నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)రేపు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణం లో జరగనున్న హుజురాబాద్ నియోజక వర్గ ప్రజా అభిమానానికి కృతజ్ఞతా సభను విజయవంతం చేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పార్టీ శ్రేణులకు,అభిమానులకు పిలుపునిచ్చారు.తన పై నమ్మకంతో ఎమ్మెల్యే గా గెలిపించిన నాయకులు,కార్యకర్తలు,తన విజయానికి కారకులైన ప్రజలు ప్రతి ఒక్కరూ హాజరై హుజురాబాద్ సాయి రూప గార్డెన్ లో శనివారం ఉదయం గం.11 లకు జరిగే కృతజ్ఞతా సభలో పాల్గొని విజయవంతం…

Read More

6 గ్యారంటీల అమలుపై ప్రజల్లో చర్చ జరగాలి కూకట్ పల్లిలో మెజారిటీ దిశగా ముందుకెళ్లాలి

కూకట్ పల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ బండి రమేష్,మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి కూకట్పల్లి ఏప్రిల్ 12 నేటి ధాత్రి ఇన్చార్జి కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకె ళ్లాలని కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ బండి రమేష్ అన్నా రు.శుక్రవారం కూకట్పల్లి నియోజక వర్గంలో ప్రచారానికి నిర్వహించే ప్ర చార రథాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభు త్వం దేశానికి…

Read More

ప్రధాని కావాలని లేదు – వరంగల్‌ సభలో సీఎం కేసిఆర్‌ వ్యాఖ్యలు

ప్రధాని కావాలని లేదు – వరంగల్‌ సభలో సీఎం కేసిఆర్‌ వ్యాఖ్యలు నేటిధాత్రి బ్యూరో : తనకు ప్రధానమంత్రి కావాలన్న కోరిక అసలే లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. మంగళవారం వరంగల్‌లోని అజంజాహి మిల్లు గ్రౌండ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి పదవిపై ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అజంజాహి మిల్లు మైదానంలో సమావేశం నిర్వహించిన వారంతా ప్రధానమంత్రులయ్యారని, మంత్రి దయాకర్‌రావు తనతో అన్నారని, తనకు…

Read More

నూతన దంపతులను ఆశీర్వదించిన పెండెం రామానంద్

నర్సంపేట,నేటిధాత్రి : కాంగ్రెస్ పార్టీ ఓబీసీ వరంగల్ జిల్లా అధ్యక్షులు ఓర్సు తిరుపతి సోదరుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఓర్సు వెంకన్న-సాయమ్మ దంపతుల కుమారుడు రాజశేఖర్-త్రివేణిల వివాహనికి టిపిసిసి సభ్యులు పెండెం రామానంద్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ అధ్యక్షులు బత్తిని రాజేందర్, నర్సంపేట మండల అధ్యక్షులు బానోతు లక్ష్మణ్ నాయక్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తుమ్మలపెల్లి సందీప్, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నూనె పద్మ,…

Read More

రేవంత్‌ రాజేసిన రెడ్డి కుంపటి?

కాంగ్రెస్‌ కొంప కొల్లేరు? సీనియర్లలో కట్టలు తెంచుకుంటున్న ఆగ్రహం? ఒంటరైన రేవంత్‌ రెడ్డి? మరోసారి దూకుడు పెంచిన సీనియర్లు.. అదును కోసం సీనియర్లు చూస్తున్నారు? తనకు తానే రేవంత్‌ ఇరుకున పడ్డారు? ఇప్పుడు వెనక్కి తీసుకున్నా రేవంత్‌ను ఇతర వర్గాలు నమ్మరు? రెడ్డి పేరుతో లెక్కేసి కొట్టాలనుకున్నాడు… లెక్క తప్పి తిప్పలు తప్పించుకునేందుకు అమెరికా వెళ్లాడు? రేవంత్‌ను విడిచిపెట్టే ప్రసక్తి లేదంటున్న సీనియర్లు?                    …

Read More

ప్రజల కోసం వేసిన చేతి పంపు కబ్జా

అడుగుతే తంతా నానభూతులు తిడుతూ హంగామా చేస్తున్న బి ఆర్ ఎస్ నాయకుడు ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామం లో బి ఆర్ ఎస్ నాయకుడు హల్చల్ చేస్తున్నాడు అడుగుతే తంతా అంతా నా ఇష్టం అంటూ అడిగిన వారిని నానా బూతులు తిడుతూ హంగామా చేస్తున్నాడు ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామం ఎస్సి కాలనీ లో కొన్ని సంవత్సరాల క్రితం గ్రామపంచాయతీ తీర్మానం మేరకు ప్రజల దాహం తీర్చటానికి చేతి…

Read More

నూతన వస్త్రాలంక కార్యక్రమంలో పాల్గొన్న మండల అధ్యక్షులు

ఈరోజు ముత్తారం మండలం లక్కారం గ్రామం లో కంప మోహన్ దేవలత కూతురు నూతన వస్త్ర అలంకరణ కార్యక్రమం లో ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ పాల్గొని చిన్నారి ని ఆశీర్వదించారు ఈ కార్యక్రమం లో మండల కిసాన్ సెల్ అధ్యక్షులు గాదం శ్రీనివాస్,మచ్చుపేట సర్పంచ్ మెడగొని సతీష్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు పంజాల కుమారస్వామి, యూత్ కాంగ్రెస్ నాయకులు గోడేటి హరీష్, సీనియర్ నాయకులు దశరథం రాంబాబు ,తాళ్లపల్లి చంద్రమౌళి…

Read More

బిజేవైఎం కళాశాలల విభాగం రాష్ట్ర కన్వీనర్ గా మంద మహేష్

గణపురం నేటి ధాత్రి భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గురువారం రోజున గణపురం మండల కేంద్రానికి చెందిన మంద మహేష్ బీజేవైఎం కళాశాల విభాగం రాష్ట్ర కన్వీనర్ గా ఎన్నికయ్యడం జరిగింది. ఈ సందర్భంగా మంద మహేష్ మాట్లాడుతూ తన ఈ స్థానానికి రావడానికి గల ఎరుకల గణపతి ప్రేరణతో ఏబీవీపీ లో చేరి ఎన్నో విద్యా సమస్యలపై పోరాటం చేయడం ద్వారా అక్రమ కేసులకు భయపడకుండా 2009 -2011 వరకు ఏబీవీపీలో కార్యకర్త మొదలైన మహేష్…

Read More

గుడి నిర్మాణం పూజ ప్రారంభం

మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం జంగాలపల్లి గ్రామం లో ధనసారి వంశీయిల వారి ఇలావేల్పు శ్రీ సడలమ్మా గుడి నిర్మాణం పూజ కార్యక్రమం జంగాలపల్లి గ్రామం లో నిర్వహించరు ఈ కార్యక్రమం లో ధనసారి సారయ్య మాజీ ఉప సర్పంచ్.సుధాకర్ సమ్మయ్య రవితేజ.అలెం అశోక్. అనిల్ ఈసం నాగశ్వరావు.కేశవ్ రావు.బాబురావు.అరుణ్. వినోద్ వెంకటమ్మ.కమల.పద్మ. స్వాతి.ప్రమీల గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు..

Read More