మల్యాల గ్రామపంచాయతీ పాలకవర్గానికి ఆత్మీయ సన్మానం

చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు వార్డు మెంబర్లకు ఆత్మీయ సన్మానం శుక్రవారం రోజున ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గట్టు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఐదు సంవత్సరాల పదవీకాలం ముగిసిన సందర్భంగా మండల వివిధ అధికారులు మా పాలకవర్గానికి ఆత్మీయ సన్మానం నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు ఈ పాలకవర్గ కాకుండా మల్ల వచ్చే పాలకవర్గం ఇదేవిధంగా గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో…

Read More

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన సిపిఎం పార్టీ నాయకులు

వర్షాలు రాకముందే ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలి జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ పిలుపు మేరకు శుక్రవారం, శనివారం రోజున జైపూర్ మండలంలోని డీసీఎంఎస్ తో పాటు వివిధ గ్రామాలలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించడం జరిగింది.ఈ సందర్బంగా దాసరి రాజేశ్వరి జిల్లా కార్యవర్గ సభ్యురాలు మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం వర్షానికి తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తానని చెప్పింది.కానీ ఎక్కడ అమలు చేయడం…

Read More

పోడు పట్టాలకు బ్యాంకు రుణాల బాధ్యత నాదే..

# ఏజెన్సీ ప్రాంత రైతులకు 24 గంటల 3 ఫేస్ కరెంటు.. # మాయమాటలతో మోసం చేసే నైజం కాదు. # నల్లబెల్లి మండలంలో ఎమ్మెల్యే పెద్ది ప్రచారం ప్రారంభం # వేడుకల ప్రారంభమైన పెద్ది ఎన్నికల ప్రచార యాత్ర.. # నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తా.. # గ్రామ గ్రామాన బతుకమ్మలు,బోనాలతో మహిళలు ఘన స్వాగతం. నల్లబెల్లి,నేటిధాత్రి : అటవీ హక్కుల చట్టంలో భాగంగా ఏజెన్సీ గిరిజన ప్రజలకు ఆర్ఓఆర్ఐ పట్టాలు సీఎం కేసీఆర్…

Read More

సెస్ సిబ్బందికి రెయిన్ కోట్స్ అందజేత 

సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ సిరిసిల్ల(నేటి ధాత్రి): వర్షాకాలం దృష్ట్యా సెస్ లో పనిచేసే హెల్పర్లకు, అసిస్టెంట్ హెల్పర్లకు, లైన్ మేన్ లకు, సిబ్బందికి రెయిన్ కోట్స్ ను అందించినట్లు సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా దార్నం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సిరిసిల్ల సెస్ లో టౌన్ వన్, టౌన్ టు లో పనిచేసే 40 మంది సిబ్బందికి వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రెయిన్ కోట్స్ ఇవ్వడం జరిందన్నారు. ఎక్కడైనా కరెంటులో…

Read More
New road

కొత్త రోడ్డు వేశారు లింక్ రోడ్డు మూశారు.

కొత్త రోడ్డు వేశారు లింక్ రోడ్డు మూశారు ప్రమాదాలు జరిగేలా ఉన్నాయి జర స్పందించరూ? అధికారులను వేడుకుంటున్న వ్యవసాయదారులు, మహిళలు నేటిధాత్రి ఐనవోలు/హన్మకొండ :- ఐనవోలు మండల కేంద్రంలోని బొడ్రాయి దగ్గర నుంచి ఐలోని మల్లిఖార్జున స్వామి ఆలయానికి వెళ్లే దారి గుంతలమయంగా ఉండి వాహన దారులకు ఇబ్బందిగా ఉందని ఇటీవల సి. సి రోడ్డు వేశారు. అయితే కొత్త రోడ్డు వేశారని సంబరపడాలో లేక ఆ రోడ్డు కు లింకుగా ఉన్న అంగడి ప్రాంతం నుండి…

Read More

ఓపెన్ ఫ్లాట్లల్లో( ఖాళీ స్థలం) ఉన్న పిచ్చి మొక్కలు తొలగించుకోండి

మున్సిపాలిటీ కమిషనర్ ఎన్ మురళీకృష్ణ రామకృష్ణాపూర్, నేటిధాత్రి: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల ఓపెన్ ప్లాట్ల యజమానులు తమ ఫ్లాట్లల్లో(ఖాళీ స్థలం) ఉన్న పిచ్చి మొక్కలను తొలగించుకోవాలని, ఖాళీ స్థలాలల్లో నీరు నిలవలేకుండా మొరంతో నింపుకోవాలని, లేనియెడల మున్సిపల్ ఆక్ట్ 2019 ప్రకారం ఫ్లాట్ల యజమానులపై తగు చర్యలు తీసుకోబడతాయని మునిసిపాలిటీ కమిషనర్ ఎన్ మురళీకృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ మాట్లాడుతూ…. ఓపెన్ ఫ్లాట్ల ల్లో వర్షపు నీరు ఉండటం,…

Read More

ఎమ్మెల్యేను కలిసిన నూర్ భాషా సంఘం సభ్యులు

బోయినిపల్లి, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం తడగొండ నూర్ భాషా సంఘం ఆధ్వర్యంలో గురువారం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను కలిసి నూర్ భాషా సంఘ భవనము కొరకు నిధులు కావాలని కోరారు. ఎమ్మెల్యే నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేకి నూర్ భాషా సంఘం ధన్యవాదాలు తెలిపారు. ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, మహమ్మద్ హుస్సేన్, హైమద్ హుస్సేన్, ఎండి గపూర్, రఫీ, ఇస్మాయిల్, రహీం, హకిం, అజిత్, లతీఫ్, గౌషత్, ఆఫ్రిద్,…

Read More

యువత ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాధించుట కొరకు సాధన చేయాలి- రేండ్ల కళింగ శేఖర్, అలువాల విష్ణు

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర ఎక్స్ రోడ్ వద్ద స్వామి వివేకానంద 123వర్ధంతిని పురస్కరించుకొని జాతీయ యువజన అవార్డు గ్రహిత అలువాల విష్ణు ఆధ్వర్యంలో స్వామి వివేకానంద విగ్రహానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, యువకులు , ప్రజలు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈసందర్భంగా జాతీయ యువజన అవార్డు గ్రహీతలు రేండ్ల కళింగ శేఖర్, అలువాల విష్ణులు మాట్లాడుతూ యువత సన్మార్గంలో ప్రయాణించాలని, స్వామి వివేకానందుడు కేవలం కొన్ని సంవత్సరాలు మాత్రమే బ్రతికిన…

Read More
Women

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి.

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి.. మహిళలు సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు నడవాలి….. అంజనీపుత్ర సంస్థ చైర్మన్ గుర్రాల శ్రీధర్ రామకృష్ణాపూర్, నేటిధాత్రి: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి.. సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు నడవాలనీ అంజనేపుత్ర రియల్ సంస్థ చైర్మన్ గుర్రాల శ్రీధర్, ఎండీ పిల్లి రవి పేర్కొన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రం లోని చున్నం బట్టి వాడలో ఆ సంస్థ కార్యాలయం లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ…

Read More

గీత కార్మికులకు సేఫ్టీ మోకుల పంపిణీ పట్ల హర్షం

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి: కల్లుగీత వృత్తిలో ప్రమాద నివారణకు సేఫ్టీ మోకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పంపిణీ చేయడం తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొండ వెంకన్న, చౌగాని సీతారాములు హర్షం వ్యక్తం చేశారు.సోమవారంనల్లగొండ జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమరయ్య భవనంలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కల్లుగీత వృత్తిలో సంవత్సరానికి500 మందికి పైగాతాడిచెట్లపైనుండిపడి చనిపోవడం, వికలాంగులవడం…

Read More

ఇన్స్పెక్టర్ మహేష్ ని మర్యాద పూర్వకముగా కలిసిన

పత్తి కుమార్ కాప్రా నేటి ధాత్రి జనవరి 31 కుషాయిగూడ పోలీస్ స్టేషన్కి నూతనంగా బధిలి పై వచ్చిన సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్ ని మర్యాద పూర్వకముగా కలిసి బోకే ఇచ్చి శాలువతో సన్మానం చేసిన మేడ్చల్ జిల్లా యస్సీ విభాగం అద్యక్షులు కప్రా డివిజన్ కాంగ్రెస్ పార్టీ కాంటెస్టెడ్ కార్పొరేటర్ పత్తి కుమార్ ఈకార్యక్రమములో కాప్రా డివిజన్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు నాగ శేషు సింగం కిరణ్ పాతకోటి రామలింగం భద్రాగమ నర్సింహ విజయేందర్ పటేల్…

Read More

ప్రచారం నిర్వహించిన బిఆర్ఎస్ నాయకులు

రామడుగు, నేటిధాత్రి: పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్ కి మద్దతుగా బిఆర్ఎస్ నాయకులు ఉపాధి హామీ కూలీలను కలిసి కారు గుర్తుపై ఓటు వేసి వినోద్ కుమార్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగినది. అనంతరం ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందున ఉపాధి హామీ కూలీలకు చల్ల ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగినది. ఈకార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ…

Read More

కాంగ్రెస్ లో చేరిన 6గురు కౌన్సిలర్లు

భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి మున్సిపాలిటీలో కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారయణ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 6 గురు మున్సిపల్ కౌన్సిలర్లు, ఇద్దరు కోఆప్షన్ సభ్యులు హస్తం గూటికి చేరడం తో భూపాలపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలోకి చేరే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ను విడిన కౌన్సిలర్లకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కౌన్సిలర్లు శిరూప అనిల్, పిల్లలమర్రి శారద నారాయణ,…

Read More

దివంగత మాజీ ఎమ్మెల్యే బాలకిష్టయ్య విగ్రహం దగ్గర ట్రాఫిక్ సమస్య

వనపర్తి నేటిధాత్రి: వనపర్తి పట్టణంలో కమాన్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే దివంగత బాలకిష్టయ్య విగ్రహం దగ్గర రోడ్ చిన్నగా ఉన్నది ఈరోడ్ లో బారి వాహనాలు లారీలు ఇతర రాష్ట్రాల లారీలు రోడ్డుపై నిలబెట్టి సరుకులు దింపడంవల్ల బాటసారులకు ప్రజలకు నడవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఎం ఏ ఖాదర్ పాషాసెల్ నెంబర్ 83 281 58 949 ఆందోళన వ్యక్తం చేశారు . భారీ వాహనాలు కమాన్ చౌరస్తాలో…

Read More

కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం పనిచేస్తుంది

కళ్యాణలక్ష్మీ, చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి నేటిధాత్రి పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. టేకుమట్ల మండల కేంద్రంలోని (ఎమ్మార్సీ) భవనంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 30 మందికి కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.1,00,116 విలువ కలిగిన చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా మహిళలకు…

Read More

కార్పొరేటర్‌ తండ్రి కావరం

కార్పొరేటర్‌ తండ్రి కావరం ఆయనో కార్పొరేటర్‌ తండ్రి. కొడుకు ఆవేశానికి గురైతే అలా కాదు…ఇలా అని సర్థిచెప్పాల్సినోడు రాజకీయం అంటే ఏంటో చెప్పి కొడుకు జనం తరుపు నాయకుడిగా ఎదిగేలా చేయాల్సినోడు కానీ కొడుకు కంటే ముందు తండ్రికే ఓపిక లేకుండాపోయింది. తనయుడి కార్పొరేటర్‌ పెత్తనాన్ని తనకు ఉన్న కావరాన్ని కలగలిపి డివిజన్‌ ప్రజలపై విరుచుకుపడ్డాడు. నా కొడుకునే నల్లా నీళ్లు కావాలని అడుగుతారా…డివిజన్‌లో నీటి కొరత ఉందని ఫిర్యాదు చేస్తారా…? కార్పొరేటర్‌ అయిన నా కొడుకు…

Read More

మంచిర్యాల జిల్లాలో అమానవీయ ఘటన..

వ్యక్తిని హత్య చేసి.. తగులబెట్టి.. చెన్నూర్ నేటి ధాత్రి:: మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం కమ్మెర‌పల్లి గ్రామ శివారులో దారుణం జరిగింది. పొన్నారం గ్రామానికి చెందిన రామగిరి మహేందర్ కమ్మరిపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో మహేందర్‌ను గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోకి పిలిపించుకుని అతి కిరాతకంగా హతమార్చారు. అనంతరం అతడి మృతదేహాన్ని గ్రామ పొలిమేరల్లోకి తీసుకెళ్లి తగులబెట్టారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య జరిగిన ప్రాంతాన్ని…

Read More

అమరవీరులకి నివాళులర్పించిన న్యూ లయోలా హై స్కూల్ కరస్పాండెంట్

హనుమకొండ, నేటిధాత్రి: హనుమకొండలోని న్యూ లయోలా హైస్కూల్లో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ తాడిశెట్టి క్రాంతి కుమార్ మరియు ప్రిన్సిపల్ చంద్రశేఖర్ అతిథులుగా పాల్గొని ముందుగా అమరవీరులకు నివాళులర్పిస్తూ, దొడ్డి కొమరయ్య చాకలి ఐలమ్మ కొమరం భీమ్ భాగ్యరెడ్డి వర్మ కాలోజి నారాయణ రావు ప్రో జయశంకర్ ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జండా వందనం చేసి పిల్లలకు మిఠాయిలు పంచడం జరిగింది. పిల్లల్ని ఉద్దేశించి కరస్పాండెంట్…

Read More

తమ్మినేని వీరభద్రంను పరామర్శించిన ఎమ్మెల్యే పల్లా

హైదరాబాద్ : ఖమ్మం రూరల్ మండలం తెల్దార్ పల్లిలోని నివాసంలో తమ్మినేనికి గుండెపోటు వచ్చింది..హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసు కున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి బుధవారం అక్కడికి చేరుకొని వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు..అనంతరం తమ్మినేని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Read More
error: Content is protected !!