తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మైనార్టీ మండల అధ్యక్షులు మహమ్మద్ హమీద్ ఇంట్లో రంజాన్ వేడుకలను జరుపుకున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో సిరిసిల్ల అసెంబ్లీ అధ్యక్షులు చుక్క రాజశేఖర్ ముదిరాజ్ మానవ హక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గుగ్గిళ్ళభరత్ జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గడ్డం మధుకర్ తంగళ్ళపల్లి టౌన్ అధ్యక్షులు గుగ్గిళ్ళ శ్రీకాంత్ గౌడ్ మండల రైతు సెల్ అధ్యక్షులు పొన్నం పరశురాములు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గుగ్గిళ్ళ అభినయ్, కిషన్ సీనియర్ నాయకులు కటకం రాజు తదితరులు పాల్గొన్నారు