అనాధ వృద్ధురాలికిఆశ్రయం కల్పించిన శ్రీధర్ రెడ్డి…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ఐదో వార్డ్ కు చెందిన వృద్ధురాలు కూకట్ల రాజవ్వ వయసు 85. సంవత్సరాలు దిన స్థితిలో ఉండి పోషించేవారు ఎవరూ లేక వృద్ధుల వివరాలు తెలుసుకొని తెలుసుకొని మేనల్లుడు కూకట్లతిరుపతి ద్వారా తంగలిపల్లి గ్రామానికి చెందిన ఎడమల్ల శ్రీధర్ రెడ్డి లింగాల జలంధర్ జిల్లా సంక్షేమ అధికారి కి సమాచారం అందించి తంగళ్ళపల్లి మండలం ఓబులాపూర్ గ్రామంలోని అమ్మ అనాధవృద్ధాశ్రమం నిర్వాహకులు గడ్డం తిరుమల శ్రీనివాస్ గారికి అప్పగిస్తూ…

Read More

సాయుధ రైతంగ పోరాటాన్ని మత కొట్లాటగా చిత్రీకరిస్తున్న బిజెపి : సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి: తెలంగాణ సాయుధ రైతంగ పోరాటం లేకపోతే విలీనం గాని , సెప్టెంబర్ 17 కు ప్రత్యేకత గానీ లేవు అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. మంగళవారం వీర తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా మునుగోడు మండలంలోని పలివెల గ్రామంలో స్వతంత్ర సమరయోధుడు మాజీ ఎమ్మెల్యే కొండవీటి గుర్నాథ్ రెడ్డి , జగన్మోహన్ రెడ్డి విగ్రహానికి సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో పూలమాలవేసి ఘనంగా…

Read More

మంత్రి హరీష్ రావు పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ శశాంక

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు మరిపెడ నేటి ధాత్రి రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు పర్యటనను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ శశాంక మంగళవారం మరిపెడ లో ని ఏర్పాట్లను పర్యవేక్షించారు,డోర్నకల్ నియోజకవర్గంలోని మరిపెడలో ఈనెల 28వ తేదీన రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చేతుల మీదుగా 35 కోట్లతో నిర్మించనున్న వంద పడకల ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమాల ఏర్పాట్లను జిల్లా గ్రంథాలయ సంస్థ…

Read More
Awareness about TB disease..

టి బి వ్యాధి పై అవగాహనా..

టి బి వ్యాధి పై అవగాహనా కల్పించిన మండల వైద్యాధికారి అమరేందర్ రావు ముత్తారం :- నేటి ధాత్రి   ప్రపంచ టీబీ దినోత్సవం పురస్కరించుకొని,మండల వైద్యాధికారి రాయిని అమరేందర్ రావు తన యొక్క సిబ్బందితో కలిసి ముత్తారంలో ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో భాగంగా ప్రజలకి క్షయ వ్యాధి మీద అవగాహన కల్పిస్తూ క్షయ వ్యాధి అనగా ఏమిటి, అది ఎలా సోకుతుంది, ఎవరికి సోకే అవకాశం ఉంది , క్షయ(టీబీ) సోకిన వారికి ఎటువంటి చికిత్స…

Read More

తెరాసకు తిరుగులేదు! కేసిఆర్‌కు ఎదరు లేదు!!

ప్రతి పక్షాలకు బలం లేదు… యంత్రాంగం అంతకన్నా లేదు… వారి ప్రచారంలో నిజం లేదు…వారికి నమ్మకమైన నాయకత్వం లేదు… రాజ్యసభ అభ్యర్థుల విజువల్స్…   కాంగ్రెస్‌ వరంగల్‌ డిక్లరేషన్‌ అంతా డొల్ల? బిజేపి ప్లీజ్‌..ప్లీజ్‌ మహానటన? పార్టీలో నాయకుల మధ్యే సఖ్యత లేదు?  ఎన్నికల్లో ప్రజలకు ఏం చెప్పాలో వారిలో క్లారిటీ లేదు? ఎంత సేపు అధికారం యావ తప్ప, గెలిపిస్తే ఏం చెస్తారో చెప్పే బ్లూ ప్రింట్‌ లేదు… అసలు ఇంతకీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ అడుగులేమిటి?…

Read More

బీసి కులాలందరూ ఏకం కావాలి.సాధిద్దాం సాధిద్దాం

చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలి శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండల కేంద్రంలో బీసీ రాజ్యాధికార సమితి బీసీలకు రిజర్వేషన్లు సరే అధికారం ఎక్కడ! చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలి. రాష్ట్ర వ్యవస్థాపక నాయకుడు తెలంగాణ కొమురయ్య మాట్లాడుతూ సమగ్ర కుటుంబ సర్వే కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ మాట ప్రకారం కులగననసర్వే నిర్వహించింది ఈ సర్వేలో 130 బీసీ కులాల జనాభా లెక్క జనాభా 60 శాతం బీసీ జనాభా వచ్చేది. ఈ సర్వే…

Read More

తిమ్మారెడ్డిపల్లిలో ప్రతిపక్షాలకు చోటు కరువు

కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన 100 మంది నాయకులు మూకుమ్మడిగా బీఆర్ఎస్ లో చేరిక. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలం పెద్దరేవల్లి గ్రామపంచాయతీ పరిధిలోని తిమ్మారెడ్డిపల్లికి చెందిన 100 మంది కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన కార్యకర్తలు జడ్చర్ల లోని ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా నూతన సభ్యులు మాట్లాడుతూ… మా గ్రామంలో అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హయాంలోనే జరిగిందని…

Read More

అక్టోబర్ 17 న హైద్రాబాద్ ఉప్పల్ లో నిర్వహించే భారీ బహిరంగ”యూట్యూబ్ న్యూస్ చానల్స్ యాజమాన్యాల సింహ గర్జన”సభను విజయవంతం చేద్దాం

టైగర్ ఆలీ నవాబ్…………………………………….హైద్రాబాద్,సెప్టెంబర్30:తెలంగాణ రాష్ట్రంలోని నలుమూలల నుంచి అక్టోబర్ 17 న నిర్వహించే భారీ బహిరంగ “యూట్యూబ్ న్యూస్ చానల్స్ యాజమాన్యాల సింహ గర్జన”సభను విజయవంతం చేయాలని తెలంగాణ యూట్యూబ్ న్యూస్ చానల్స్ యాజమాన్యాల కమిటీ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు,TWJA రాష్ట్ర అధ్యక్షులు టైగర్ ఆలీ నవాబ్ సోమవారం రోజున విలేకరులకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో నీ 1000 మంది యూట్యూబ్ న్యూస్ చానల్స్ యాజమాన్యాల పాల్గొంటున్నారని,ఈ యొక్క కార్యక్రమం మా…

Read More
Government

మరణంలోనూ వీడని స్నేహం.

మరణంలోనూ వీడని స్నేహం… • రోడ్డుప్రమాదం లొ ఇద్దరు نهم మృతి” • వెంటిలేటర్ పై మరొకరికి చికిత్స • తల్లిదండ్రులు, భార్యాపిల్లల ఆర్తనాదాలు రత్నాపూర్లో విషాద ఛాయలు •ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి రత్నాపూర్ లో విషాద ఛాయలు.. • రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ స్నేహితులు • ఇద్దరు మృతి, వెంటిలేటర్ పై మరొకరు • తల్లీదండ్రులు, భార్యాపిల్లల ఆర్తనాదాలు • మరో మృతదేహం వస్తుందేమోనని భయం భయంగా గ్రామస్తులు • మృతులకు కన్నీటి వీడ్కోలు •…

Read More

జెడ్పీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్

ములుగు జిల్లా నేటిధాత్రి ములుగు జిల్లా పరిషత్ పాలకవర్గం జెడ్పీ చైర్మన్ పదవీ కాలం మంగళవారం తో గడువు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.కు, ములుగు జిల్లా పరిషత్ పాలక వర్గానికి ప్రత్యేక అధికారిగా నియమించగా ఆయన బాధ్యతలు చేపట్టారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ సంపత్ రావు డిప్యూటి సి ఈ ఓ ఎఫ్ ఏ సి జి జవహర్ రెడ్డి, ములుగు ఎం పి డి ఓ…

Read More

Corruption network in Medical Department Episode-1

https://epaper.netidhatri.com/view/237/netidhathri-e-paper-16th-april-2024%09 ·‘She’ became corruption king in medical department ·‘She’ is expert in selling the medical jobs ·Nobody compete with her in misappropriation of funds ·She is cleaver enough in diverting the funds ·She send’s substandard medicines to hospitals ·It became usual practice abusing the employees in the name of caste. ·Only one year deputation but…

Read More

ఉద్యమకారుల బస్సుయాత్రకు నర్సంపేటలో ఘన స్వాగతం.

# అమరవీరుల స్తూపం వద్ద నివాళులు ఈ నెల 27న సికింద్రాబాద్ లో జరిగే ఉద్యమకారుల సన్మాన పోస్టర్ ఆవిష్కరణ నర్సంపేట,నేటిధాత్రి : దక్షిణ తెలంగాణ ఉద్యమకారుల చైతన్య బస్సు యాత్ర నర్సంపేట పట్టణానికి చేరుకోగా నియోజకవర్గ వివిధ మండలల ఉఫ్యామకారులు ఘనస్వాగతం పలికారు.నర్సంపేట పట్టణ కేంద్రంలోని నందగిరి రజినీకాంత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బస్సు యాత్రలో భాగంగా ముఖ్య అతిథిలుగా హాజరైన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ రాష్ట్ర మహిళ ఫోరమ్ అధ్యక్షురాలు…

Read More

ఘనంగా శ్రీ కాళ భైరవ స్వామి జయంతి వేడుకలు

సిరిసిల్ల(నేటి ధాత్రి): కాశీ క్షేత్ర పాలకుడైన శ్రీ కాళ భైరవ స్వామి వారిని సిరిసిల్ల క్షేత్రపాలకునిగా కష్ట నష్ట నివారణ కొరకు శ్రీ గాంధీనగర్ రుక్మిణి విఠలేశ్వర భక్తాంజనేయ స్వామి వారి ఆలయంలో శ్రీ కాళ భైరవ స్వామి వారిని ప్రతిష్టించుకొని నిత్యం పూజలు అందించడం జరుగుతుంది. ఈరోజు మార్గశిర మాస బహుళ ఆష్టమి శ్రీ కాళ భైరవ స్వామి వారి జయంతి సందర్భంగా శ్రీ భక్తాంజనేయ రుక్మిణివిఠలేశ్వర కాలభైరవ స్వామి దేవస్థానం గాంధీనగర్ సిరిసిల్లాలొ పలు…

Read More

బి ఆర్ఎస్ అభ్యర్థి నిరంజన్ రెడ్డి తరపున ప్రచారం చేసిన వంగూరు

వనపర్తి నేటిదాత్రి : వనపర్తి నియోజకవర్గం నుండి బి ఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నిరంజన్ రెడ్డిని ఎన్నుకోవాలని మంత్రి నిరంజన్ రెడ్డి అల్లుడు నియోజకవర్గ ఇన్చార్జ్ వంగూరు ప్రమోద్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు వనపర్తి లో మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్ల విస్తరణ జిల్లా ఏర్పాటు చిట్యాల రోడ్డులో అదనాతన వ్యవసాయ మార్కెట్ యార్డ్ సీసీ రోడ్లు సీఎం రిలీఫ్ ఫండ్ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఇంకా అనేక అభివృద్ధి పనులు…

Read More

రాజ్యాంగం అంటే ప్రశ్నించే హక్కు

భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గొప్ప మహనీయుడు గజ్జ చందు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ కాశిబుగ్గ నేటిధాత్రి భారత రాజ్యాంగాన్ని రూపొందించిన గొప్ప మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు చొరవ చూపాలని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ గజ్జ చందు అన్నారు. మంగళవారం 75వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని టాక్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుద్దాల నాగరాజు తో కలిసి జిల్లా…

Read More
Award

భారతీయ భాషా సన్మాన్ యువ పురస్కారం.!

భారతీయ భాషా సన్మాన్ యువ పురస్కారం-2025 అందుకున్న డాక్టర్ గిన్నారపు ఆదినారాయణ. చిట్యాల నేటిధాత్రి : జయశంకర్ భూపాలపల్లి పెళ్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన గిన్నారపు ఆదినారాయణపశ్చిమ బెంగాల్‌లోని కలకత్తాలో భారతీయ భాషా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారతీయ భాషా సన్మాన్ యువ పురస్కారం-2025 కార్యక్రమంలో తెలుగు భాష నుండి డాక్టర్ గిన్నారపు ఆదినారాయణ ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్నారు. ఈకార్యక్రమనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పూర్వ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అనురాధ లోహియా…

Read More

సమన్యాయం కోసం సమగ్ర కుల గణన బి.సిల చిరకాల కోరిక_

ఆచార్య కూరపాటి వెంకటనారాయణ తెలంగాణ రాష్ట్రం లో బి. సి. కులాల సమన్యాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కులగణన కు ముందు కు రావడాన్ని స్వాగతిస్తున్నామని బి.సి. కులాల ఐక్య వేదిక నాయకులు, రాష్ట్ర తెలంగాణ ఉద్యమకారుల చైర్మన్ ప్రొఫెసర్ కె. వెంకట్ నారాయణ అన్నారు. కాకతీయ విశ్వ విద్యాలయం దూర విద్యా కేంద్రం ప్రాంగణం లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.ఈ సమావేశానికి బీసీ ఐక్యవేదిక నాయకులు,పాస్ వ్యవస్ధాక అధ్యక్షులు డాక్టర్…

Read More

కల్పవృక్ష వాహన సేవ.

*కల్పవృక్ష వాహన సేవలో ఆక‌ట్టుకున్న క‌ళా బృందాల ప్ర‌ద‌ర్శ‌న‌.. తిరుపతి(నేటి ధాత్రి) ఫిబ్రవరి 21: శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్ర‌వారం ఉద‌యం కల్పవృక్ష వాహనసేవలో వివిధ ప్రాంతాల‌ నుంచి విచ్చేసిన కళాబృందాలు అద్భుత‌ ప్రదర్శనలిచ్చారు. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో 6 కళాబృందాలు, 80 మంది కళాకారులు పాల్గొని తమ సంగీత నృత్య ప్రదర్శనలతో భక్తులను పరవసింప చేశారు. తాడిప‌త్రికి చెందిన వంద‌న డ్యాన్స్ అకాడ‌మికి చెందిన 22 మంది…

Read More
error: Content is protected !!