రోడ్డు భవనాల శాఖ మంత్రి ని కలిసిన దొమ్మటి సాంబయ్య

పరకాల నేటిధాత్రి శుక్రవారం రోజున హైదరాబాద్ బంజారాహిల్స్ లో టాస్పాండ్ లో సినిమా పరిశ్రమ మరియు రోడ్డు భవనాల శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి బొకే అందచేసిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వరంగల్ పార్లమెంట్ కాంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థి దొమ్మటి సాంబయ్య.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read More

పేదలకు విదేశీ విద్య వెలగపండే..నా?

https://epaper.netidhatri.com/ `5 లక్షలిస్తేనే సంతకం పడేనా? `మంత్రి పొన్నం దీనిపై దృష్టి పెడతారా? `తన టేబుల్‌ మీద వున్న ఫైలుపై సంతకం చేస్తారా? `మంత్రికి తెలిసి జరుగుతోందా! `తెలియకుండానే ఫైల్‌ రెడీ అయ్యిందా? `బిసి.వెల్ఫేర్‌ డిపార్ట్మెంట్‌, ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ సెక్షన్‌ బాగోతం! `గతంలో 2 లక్షలకు నడిచిన వ్యవహరం. `ప్రభుత్వం మారడంతో 5 ఐదులక్షలకు పెంచిన బేరం. హైదరబాద్‌,నేటిధాత్రి: పేదల సంక్షేమ కోసం ప్రభుత్వాలు కేటాయించే కొన్ని నిధులు దుర్వినియోగం కావడం చూస్తూనే వుంటాం. పేదల కోసం…

Read More

ఘనంగా నందమూరి తారకరామారావు వర్ధంతి…

నివాళులు అర్పించిన తెదేపా అధ్యక్షుడు కూతాడి నర్సింహ… మేడిపల్లి(నేటీదాత్రీ): పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ తెదేపా అధ్యక్షుడు కూతాడి నర్సింహ ఆద్వర్యంలో కీ”శే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 28వ వర్ధంతి సందర్భంగా అధ్యక్షుడు కూతాడి నర్సింహ, పార్టీ నాయకులు నందమూరి తారకరామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి‌ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం లో దొడ్ల భాస్కర్ రెడ్డి, గడ్డం లక్ష్మణ్, డా. శ్రీనివాస్, వెంకటేష్, రాఘవ రెడ్డి, శృంగారపాటి గణేష్, ఖాధర్,…

Read More

కోనరావుపేట పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన

*ఎస్పీ అఖిల్ మహాజన్ కొనరావుపేట, నేటి దాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట పోలీస్ స్టేషన్ ను ట్రైనీ ఎస్పీ రాహుల్ రెడ్డితో పాటు ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ అఖిల్ మహాజన్. స్టేషన్ పరిసరాలను, రిసెప్షన్, స్టేషన్ రైటర్, రెస్ట్ రూమ్,లాక్ అప్ రూమ్ లను,5S అమలు తీరును పరిశీలించి,స్టేషన్ లో రోజు వారీగా నిర్వహిస్తున్న జనరల్ డైరీ, డ్యూటీ రోస్టర్, విలేజ్ రోస్టర్, బీట్ డ్యూటీ బుక్స్, సస్పెక్ట్ చెక్ రిజిస్టర్ తదితర రికార్డ్స్…

Read More

నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా

ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళు లర్పించిన ఎమ్మెల్యే గాంధి,కార్పొరేటర్ నార్నే శ్రీనివాసరావు కూకట్పల్లి జనవరి 18 నేటి ధాత్రి త్రి ఇన్చార్జి తెలుగుజాతి ఇలవేలుపు,మరణం లేని జననం విశ్వవిఖ్యాత,నటసా ర్వభౌమ,నటరత్న,పద్మ శ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ డా.శ్రీ నందమూరి తారక రామారా వు 28 వ వర్థంతి సందర్భంగా హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అల్లాపూర్ సొసైటి లో గౌరవ ఎమ్మె ల్యే ఆరెకపూడి గాంధీ,మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్తో కలిసి ఆ మహానుబావుడి…

Read More

మేడంని కాంటెస్టెంట్ కార్పొరేటర్ భాషిపాక

నాగమణి యాదగిరి మర్యాదపూర్వకంగా కోలుకోవడం జరిగింది. కూకట్పల్లి జనవరి 18 నేటి ధాత్రి ఇన్చార్జ్ నూతనంగా కూకట్పల్లి జోనల్ కమీ షనర్ గా బాధ్యతలు చేపట్టిన అభి లాష అభినవ్ మేడంని శేరిలింగం పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు 122 వివేకానంద నగర్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ బాషి పాక నాగమణి యాదగిరి మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డాన్ వెంకటేష్,గ్యారె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Read More

పన్నులు సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలి-కమిషనర్ శేషు

పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో గురువారం రోజున స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ శేషంజన స్వామి మున్సిపల్ సిబ్బంది తో సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశం లో మాట్లాడుతూ ప్రభుత్వనికి అనుగుణంగా 2023 -24 సంవత్సరం పన్నులను వసూలు చేయుటకు దిశనిర్దేశన్ని నిర్ణయించి సిబ్బంది ని పన్నుల వసూలుకు ప్రత్యేక టీమ్ లుగా ఏర్పాటుచేసారు.ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి పట్టణభివృద్ధికి సహకరించాలని కోరారు

Read More

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మొగుళ్ళ పల్లి మండల యువజన సంఘం ఎన్నిక

నూతన అధ్యక్షులుగా మంగళపెళ్లి శ్రీనివాస్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ జనవరి 18 జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ములకలపల్లి మొగుళ్లపల్లిశ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణంలో జిల్లా అధ్యక్షులు పుల్ల ప్రేమ్ సాగర్ ఆధ్వర్యంలో ముఖ్య అతిధులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర సంఘం పిలుపుమేరకు నూతన అంబేద్కర్ యువజన సంఘం మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం పుల్ల మల్లయ్య…

Read More

బాధిత కుటుంబాలను పరామర్శించారు

*బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి వేములవాడ, నేటి దాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజు పల్లెలో మరణించిన ”మ్యాకల రాజయ్య”&”సఫియా సుల్తానా” గార్ల కుటుంబాలను పరామర్శించిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి మ్యాకల శ్రీనివాస్, సతీష్ రెడ్డి, వనపర్తి మహిపాల్, రాచర్ల కరుణాకర్ తదితరులు.

Read More

మైనర్ బాలికపై అత్యాచారం అత్యంత దురదృష్టకరం

బాధితురాలికి ప్రభుత్వం న్యాయం చేయాలి – నిందితున్ని కఠినంగా శిక్షించాలి పల్నాడు జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షులు తాల్లూరి సౌరిబాబు పిడుగురాళ్ళ : అభం శుభం తెలియని మైనర్ బాలికపై ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన అత్యంత దురదృష్టకరమని పల్నాడు జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షులు తాల్లూరి సౌరిబాబు అన్నారు.గురువారం ఆయన విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పిడుగురాళ్ళ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో మైనర్ బాలికపై జరిగిన ఘటన సభ్య సమాజం…

Read More

పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

లక్షెట్టిపేట (మంచిర్యాల)నేటిధాత్రి: లక్షెట్టిపేట మండలం దౌడేపల్లి గ్రామంలో బుదవారం సాయంత్రం గాగిరెడ్డి లక్ష్మరెడ్డి అనే 64సంవత్సరాల వ్యక్తి గుర్తుతెలియని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మృతునికి బార్య ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కూతరు పెండ్లి చేసుకుని కెనడాలో ఉండగా కొడుకు హైదరాబాదులో ప్రైవేట్ జాబ్ జేసుకుంటు జీవిస్తున్నాడు. దౌడేపల్లిలో బార్య భర్తలు ఇద్దరే ఉండేవారు. పిల్లలు దూరంగా ఉండటం వృద్యాప్యం దగ్గర పడుతుండటంతో చాలా దిగులు చెందేవాడు. కొడుకు సంక్రాంతి పండుగకు…

Read More

బక్తాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీరాముల వారి కల్యాణ మహోత్సవం

పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని మల్లక్కపేట లో గల శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 22వ తారీఖు సోమవారం రోజున అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్ట మహోత్సవం సందర్బంగా శ్రీరామ చంద్రస్వామి కళ్యాణం జరుగునని అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడునని,కల్యాణ మహోత్సవం లో పాల్గొనే భక్తులు ఆలయ కార్యనిర్వాహధికారిని గాని ఆలయ అర్చకులను గాని సంప్రదించాలని ప్రధాన అర్చకులు జగన్నాథ చార్యులు తెలియజేశారు.

Read More

మేడిపల్లిలో కృతజ్ఞత ర్యాలీ పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

*మేడిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం *మహిళా సంఘ భవనం మంజూరుకు హామీ మేడిపల్లి, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో గురువారం కృతజ్ఞత ర్యాలీలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.. ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు.. మేడిపల్లి మండల కేంద్రంలో నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నా…

Read More

సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా రిజిస్ట్రార్

వేములవాడ, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని గురువారం ఉమ్మడి కరీంనగర్ నూతన జిల్లా రిజిస్ట్రార్ గా బాధ్యతలు చేపట్టిన ప్రవీణ్ కుమార్ రాజన్నను దర్శించుకొని, ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీ అనంతరం జిల్లా రిజస్ట్రార్ మాట్లాడుతూ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వచ్చే ప్రతి వినియోగదారునికి అందించే సేవల్లో ఎలాంటి లోపం ఉండొద్దని, వినియోదారులకు అందించే సేవల వివరాలను స్థానిక సబ్ రిజిస్టర్ ను అడిగి తెలుసుకున్నారు. ఏదైనా రిజిస్టర్ కార్యాలయంలో…

Read More

వసతి గృహాలు,గురుకులాల్లో పరిశుభ్రత, విద్యార్థుల భద్రతఫై ప్రత్యేక దృష్టి సారించాలి

విద్యార్థుల పట్ల కేర్ తీసుకోకండి…ఒక్క విద్యార్థి కూడా అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి విద్యార్థులకు మెనూ ప్రకారం రుచి, శుచికరమైన భోజనం వడ్డించాలి. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల ఆకస్మిక తనిఖీలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి – ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన సిరిసిల్ల ప్రభుత్వ బాలికల బిసి వసతి గృహా హెచ్ డబ్ల్యు ఓ కళ్యాణి పై సస్పెన్షన్ వేటు వేములవాడ, నేటి దాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రభుత్వ…

Read More

ఎస్ఐ మాధవ్ గౌడ్ కు ఆత్మీయ సన్మానం

శాలువాతో ఘనంగా సత్కారం చేస్తున్న రిటైర్డ్ పోలీసుల అధికారుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు పులి వీరారెడ్డి మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ జనవరి 18 జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి ఎస్ఐగా నూతనంగా విచ్చేసి బాధ్యతలను చేపట్టిన తీగల మాధవ్ గౌడ్ ను రిటైర్డ్ పోలీసుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు..ముల్కలపల్లి గ్రామ వాస్తవ్యులు పులి వీరారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందించి..ఘనంగా శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ…

Read More

రోహిత్ రాజు ఐపీఎస్ ని సన్మానించిన జిఎం.శాలెం రాజు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భముగా బి. రోహిత్ రాజు, IPS ని వారి ఎస్పీ కార్యాలయం నందు కొత్తగూడెం ఏరియా జిఎం ఎం. షాలెం రాజు మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం మరియు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భముగా కొత్తగూడెం ఏరియా జిఎం, కొత్తగూడెం ఏరియా గురించి వివరించి చర్చించడం జరిగింది.

Read More

జన్మదిన వేడుకలకు రావాలని ఆహ్వానించిన రాజేశ్వరరావు.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామానికి చెందిన బి ఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు చే న్నమనేని రాజేశ్వరరావు తన మేనల్లుడు మొదటి జన్మదిన వేడుకలకు రావలసిందిగా తెలంగాణ భవన్లో. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీ రామారావు నీ ఆహ్వానించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీ రామారావు సానుకూలంగా స్పందించి వస్తానన్నారు ఇట్టి ఆహ్వానంలో అతని వెంట ఇమ్మనేని అమర్ రావు భూత్ అధ్యక్షులు సుంకటి రమేష్ తదితరులు…

Read More

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

మొగులపల్లి నేటి ధాత్రి న్యూస్ జనవరి 18 మండలంలోని ఇస్సిపేట జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 2002–2003 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఒకరికొకరు యోగక్షేమాలు తెలుసుకుని, చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో నాటి ప్రధానోపాధ్యాయులు వెంకటరామిరెడ్డి, ఉపాధ్యాయ బృందం వెంకట నరసయ్య, ప్రభాకర్, హుస్సేన్, బ్రహ్మానందం, రవీందర్, మల్లయ్య, మాధవి విద్యార్థులు తదితరులున్నారు.

Read More

పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలి – ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్

రామడుగు, నేటిధాత్రి: తెలంగాణలో విధ్యార్ధులకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయంబర్స్ మెంట్ విడుదల చేయడంలో గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఇప్పటికైనా ఈప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్ కోరారు. ఈసందర్భంగా రమేష్ మాట్లాడుతూ విద్యార్థులకు ఇవ్వల్సిన దాదాపు ఐదు కోట్ల పైగా బకాయిలు ఉన్నాయని, స్వరాష్ట్రం వస్తే నిధులు నియామకాలు వస్తాయని విద్యార్థులు కోటి ఆశలతో…

Read More
error: Content is protected !!