అంత్యక్రియలకు అభిమన్యు రెడ్డి ఆర్థిక సాయం

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

జడ్చర్ల నియోజకవర్గం లోని రాజాపూర్ మండలం ఖానాపూర్ గ్రామనికి చెందిన కుమ్మరి నర్సిములు(71) మరణించడం జరిగింది.
మృతికి సంతాపం తెలిపిన బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి.
అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని అభిమాన్యు యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముస్తాఫా, శేఖర్, శ్రీకాంత్, యాదయ్య, అంజి, లింగం, కృష్ణయ్య మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, అభిమన్యు యువసేన సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!