రైతు కుటుంబాలకు అండగా కేసీఆర్ ప్రభుత్వం
రూ. కోటి 10 లక్షల విలువైన రైతుబీమా చెక్కుల వితరణ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట, నేటిధాత్రి : దేశానికి అన్నం పెట్టే రైతు ఆకాల మరణం పొందితే వారిపై ఆధార పడ్డ కుటుంబం రోడ్డున పడుతుందని ,రైతు బతికున్నప్పుడు ఎంత గౌరవంగా బతికారో యజమాని చనిపోయాక కూడా అంతే గౌరవంగా బతకాలనే ఉద్దేశ్యంతో రూ.5 లక్షల ప్రమాద బీమా ను కుటుంబాలకు అందిస్తూ యావత్ ప్రపంచం మెచ్చే విధంగా అలాగే ఐక్యరాజ్యసమితి అభినందించే విధంగా…