Handloom Worker Dies of Heat Stroke
పత్తిపాకలో వడదెబ్బతో వ్యక్తి మృతి
కేంద్ర,రాష్ట్ర జౌళి శాఖ ఎక్స్గ్రేషియా ప్రకటించాలి
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో వడ దెబ్బతో వ్యక్తి మృతి చెందా డు. వివరాలకు వెళ్తే చేనేత కార్మికుడు కందగట్ల సదాశి వుడు 60 సంవత్సరాల చేనేత కార్మికుడు తన కార్య క్రమాలు ముగించుకొని ఇంటి కి వెళ్లిభోజనం చేసినతర్వాత అకస్మాత్తుగా వెంటనే చనిపో వడం జరిగింది కావున పేద చేనేత కార్మికుడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర జౌళి శాఖ రాష్ట్ర జౌళి శాఖ చేనేత శాఖలు మండల ఎమ్మార్వో ఎంపీడీవో గ్రామ విఆర్ఓ సర్పంచ్ చనిపోయిన కుటుం బానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇప్పించి కుటుం బాన్ని ఆదుకోవాలని తోటి చేనేత కార్మిక సోదరులందరూ కూడా మండల గ్రామ ప్రజ లందరూ కోరుతున్నారు అతనిపై మానవత్వాన్ని ఆలోచించి తక్షణమే50 లక్షలు ప్రభుత్వం ద్వారా ఇప్పించాలని స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరుతూ పేదవాని జీవితం అతని ఆత్మకు శాంతి కలగా లని మేమందరం చేనేత కార్మికులు కోరడమైనది.
