
తిమింగలాలను వదిలేసి పరకల మీదనా ప్రతాపం!
https://epaper.netidhatri.com/view/384/netidhathri-e-paper-22ng-september-2024%09 నేటిధాత్రి ఎఫెక్ట్ మిల్లర్లపై కేసులు నమోదు వేల కోట్లు మింగిన మిల్లర్ల మీద పడండి. వేల కోట్ల బకాయిలు వసూలు చేయండి. `నల్గొండ, కరీంనగర్, నిజామాబాదు, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల లెక్కలు తీయండి. `తప్పుడు సమాచారాలిస్తున్న వారిపై కేసులు నమోదు చేయండి. `ప్రభుత్వ యంత్రాంగానికి చేతగాకపోతే సిబిఐకి అప్పగించండి. `బకాయిల నిజాలు నిగ్గు తేల్చండి. `ప్రభుత్వం నుంచి రూపాయి డిపాజిట్ లేకుండా వడ్లు పొందేది మిల్లర్లు. `బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా అమ్ముకుంటోంది మిల్లర్లు. `ప్రభుత్వం రైతులకు…