
అక్రమ రైస్ మిల్లర్ల మోసాలపై రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు ప్రజా సంఘాల నిర్ణయం!
`జర్నలిస్టులను బెదిరిస్తే ఊరుకోం : జర్నలిస్టుల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ‘‘అన్నంచిన్ని వెంకటేశ్వరరావు. `ఈ విషయంపై తమ కార్యాలయంలో సమావేశం నిర్వహించినట్లు ప్రకటించిన దళిత హక్కుల పోరాట సమితి. వరంగల్ జిల్లా అధ్యక్షులు సంఘి ఎలేందర్. `త్వరలోనే కార్యచరణ ప్రకటిస్తామన్న సిపిఐ వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి. `రాష్ట్ర స్థాయిలో అన్ని శాఖలతో సంప్రదింపులు జరుగుతున్నట్లు ప్రకటించారు. `రాష్ట్ర వ్యాప్తంగా కోర్టులలో ప్రజా ప్రయోజన వాజ్యాలు వేయాలని సమాలోచనలు! `త్వరలో కోర్టులను ఆశ్రయించనున్న ప్రజా…