NETIDHATHRI

జనసేన పార్టీ బీమా పత్రాలు క్రియాశీల సభ్యత్వ కిట్లు పంపిణీ

జనసేన పార్టీ బీమా పత్రాలు క్రియాశీల సభ్యత్వ కిట్లు పంపిణీ సిద్దిపేట నేటి ధాత్రి* ఉమ్మడి మెదక్ జిల్లా జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆదేశాల మేరకు జనసేన పార్టీ రాష్ర్ట యూత్ సెక్రటరీ మరియు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి పవన్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు భీమా పత్రాలు మరియు సభ్యత్వ కిట్లు అందజేశారు.ఈ కార్యక్రమంలో…

Read More

గ్రానైట్ కుటుంబాన్ని ఎన్నడూ విస్మరించను ఎంపీ వద్దిరాజు రవిచంద్ర 

హైదరాబాద్, జూన్, 12: తాను వ్యాపార పరంగా ఎదగడానికి, తద్వారా రాజకీయంగా రాణించడానికి దోహదపడిన గ్రానైట్ కుటుంబాన్ని జీవితంలో ఎన్నడూ విస్మరించబోనని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఏ పదవి లేకుండానే గ్రానైట్ పరిశ్రమ కు ఎంతో చేశానని, ఇప్పుడు ఎంపీగా ఎన్నికైన తర్వాత ఈ పరిశ్రమ ను కాపాడుకోవడంలో ముందుంటానని పేర్కొన్నారు. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన రవిచంద్రను తెలంగాణ గ్రానైట్ పరిశ్రమ యజమానుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ లో ఘనంగా సన్మానించారు. ఖమ్మం,…

Read More

వికాసం కోసం…సర్వతోముఖాభివృద్ది కోసం…

  భారత రాష్ట్రీయ సమితి పార్టీ త్వరలో ఆవిర్భావం… దేశ రాజకీయాల్లో సంచలనం నమోదు కాబోతున్న తరుణం… దేశ రాజకీయ చరిత్రలో నవశకం…. భవిష్యత్‌రాజకీయాలకు దిశానిర్ధేశం…. త్వరలో ప్రారంభం కానున్న కేసిఆర్‌శకం…. జాతీయ పార్టీ ఏర్పాటుకు వడివడిగా అడుగులు… దేశ రాజకీయాల్లో సమూల మార్పులకు శ్రీకారం… రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధి వికాసమే కేసిఆర్‌ లక్ష్యం… దేశ రాజకీయాల్లో ఒక సంచనలం నమోదు కాబోతోంది. గత కొంత కాలంగా ఎదురుచూస్తున్న నవశకం ఆవిషృతం కానుంది. కొత్త రాజకీయ చరిత్రకు శ్రీకారం…

Read More

బస్ చార్జీల ధరలను పెంచడం సిగ్గుచేటు..!

సిద్దిపేట డిపో ఎదుట PDSU-PYL సంఘాల ధర్నా..!! సామాన్యులకు రవాణ మార్గమైన ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచడం సిగ్గు చేటని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం,ప్రగతిశీల యువజన సంఘాలు ఆరోపించాయి. శనివారం చార్జీల ధరలను పెంచడాన్ని నిరసిస్తూ సిద్దిపేట బస్ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు.అనంతరం డిపో అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పి.డీ.ఎస్.యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్ మాట్లాడుతూ వేలాదిమంది గ్రామీణ ప్రాంతాల నుండి విద్యార్థులు చదువుకునేందుకు వివిధ ప్రాంతాలకు వెళుతున్నారని ,పెరిగిన…

Read More

కృష్ణయ్య, లక్మణ్ లను సన్మానించిన రాష్ట్ర సగర సంఘం

రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన బిసి నాయకులు ఆర్. కృష్ణయ్య, డాక్టర్ కె.లక్ష్మణ్ లను తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ సన్మానించింది. బిసి వర్గాల సమస్యల పరిష్కారానికి రాజ్యసభ సభ్యులుగా కృషి చేయాలని సగర సంఘం నాయకులు అభిప్రాయపడ్డారు. ఇద్దరు రాజ్యసభ సభ్యులను సన్నానించిన వారిలో సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర, రాష్ట్ర గౌరవాధ్యక్షులు ముత్యాల హరికిషన్ సగర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, జాతీయ నాయకులు చాతిరి వెంకట్రావ్…

Read More

బస్ పాస్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి

ఎస్.ఎఫ్.ఐ చేర్యాల డివిజన్ అధ్యక్షుడు ఆముదాల రంజిత్ రెడ్డి డిమాండ్. నేటిధాత్రి చేర్యాల.. చేర్యాల : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్ పాస్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఎస్.ఎఫ్.ఐ చేర్యాల డివిజన్ అధ్యక్షుడు ఆముదాల రంజిత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా చేర్యాల బస్ డిపో ముందు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మార్చి నెల నుండి నేటి వరకు…

Read More

ఆర్డీసీ ఆఫీసులో ఛైర్మ‌న్ మెట్టు శ్రీ‌నివాస్ జ‌న్మ‌దిన వేడుక‌లు

స్వ‌యంగా హాజ‌రై శుభాకాంక్ష‌లు తెలిపిన ఎంపీ వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌, ఎమ్మెల్సీ బండ ప్ర‌కాశ్‌ హైద‌రాబాద్‌, జూన్ 11ః   తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్(టీఎస్ ఆర్డీసీ) చైర్మ‌న్ మెట్టు శ్రీ‌నివాస్ జ‌న్మ‌దిన వేడుక‌లు హైద‌రాబాద్‌లోని ఆయ‌న కార్యాల‌యంలో ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా టీఆర్ఎస్ ఎంపీ జోగినప‌ల్లి సంతోష్ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్య‌క్ర‌మంలో భాగంగా శ్రీ‌నివాస్‌ మొక్క‌నాటారు. చైర్మ‌న్‌ మెట్టు శ్రీ‌నివాస్‌కు రాజ్య‌స‌భ స‌భ్యులు వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌, ఎమ్మెల్సీ బండ ప్ర‌కాశ్‌,…

Read More

విద్యార్థులపై భారం మోపుతున్న ప్రభుత్వం.

విద్యార్థులను విద్యకు దూరం చేసేందుకే కుట్ర పెంచిన బస్ పాస్ చార్జీలను తగ్గించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మన్నె కుమార్ సిద్దిపేట నేటి ధాత్రి  పెంచిన బస్ పాస్ చార్జీలను తగ్గించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్) జిల్లా కార్యదర్శి మన్నె కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని స్థానిక బస్ డిపోలో అసిస్టెంట్ డిపో మేనేజర్ కి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మన్నె కుమార్ మాట్లాడుతూ తెలంగాణ…

Read More

అత్యవసర సమయంలో రక్త దానం

మానవత్వాన్ని చాటిన మిరుదొడ్డి ఎస్ఐ శ్రీధర్ గౌడ్ సిద్దిపేట నేటి ధాత్రి దుబ్బాక మండలం పెద్ద గుండవెల్లి గ్రామానికి చెందిన బాబు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా రక్త కణాలు తగ్గిపోయాయని తెలిసిన వెంటనే O పాజిటివ్ బ్లడ్ అవసరం ఉన్నదని పోలీసులు మిత్రుల ద్వారా సమాచారం తెలుసుకున్న మిరుదొడ్డి ఎస్ఐ శ్రీధర్ గౌడ్ వెంటనే స్పందించి సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రి బ్లడ్ బ్యాంకు వెళ్లి రక్త దానం చేశారు ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న…

Read More

యువత ఉద్యోగ పరీక్షలకు ఉపయుక్తమైన పుస్తకం విడుదల

సదావకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు సిద్దిపేట నేటి ధాత్రి తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-1 తో పాటు ఇతర శాఖలలో ఉద్యోగాల కొరకు పెద్ద ఎత్తున ఉద్యోగ నియామక నోటిఫికెషన్లు జారీ చేస్తున్నదని ఆయా పోటీ పరీక్షలకు (competitive exams) ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు తెలంగాణ సామాజిక ఆర్ధిక అంశాలపై పట్టుకలిగి ఉండాలని అటువంటి స్టడీ మెటీరియల్(study meterial) కొరకు ప్రయత్నిస్తున్న ఉద్యోగార్థులకు ఉపయుక్తంగా వుండే విధంగా 300 పేజీలతో తెలంగాణ సామాజిక ఆర్ధిక…

Read More

“జే హబ్ హాకేథన్ లీగ్ ఈవెంట్ -2022”

సిద్దిపేట నేటి ధాత్రి ఇందూరు కళాశాలలో టుడేస్ జే హబ్ హాకేథన్ లీగ్ ఈవెంట్ -2022 శనివారం రోజున కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వీ పి రాజు,ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్బంగా  ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, జె ఎన్ టి యు లోని జె హబ్ లీగ్ ఈవెంట్‌ల రూపంలో వాటాదారులకు పరిశ్రమ మరియు స్టార్టప్‌ల ద్వారా ఎదురయ్యే సవాళ్ల ఆధారంగా హ్యాకథాన్ ఈవెంట్‌లను రెగ్యులర్ ప్రాతిపదికన నిర్వహిస్తుందని ఒక విద్యా సంవత్సరంలో రెండు లీగ్ ఈవెంట్‌లు ప్లాన్ చేయబడ్డాయని…

Read More

దుబ్బాక మున్సిపల్ కమిషనర్ కు అర్ టి ఐ కమీషన్ అక్షింతలు

ఈ నెల 13న ఆర్టీఐ కమిషన్ కు హాజరుకావాలని ఆదేశాలు దుబ్బాక నేటి ధాత్రి స.హ చట్టం కింద కోరిన సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించినందుకు దుబ్బాక మున్సిపల్ కమిషనర్ కు రాష్ట్ర సమాచార కమిషన్ నోటీసులు పంపింది.ఈనెల 13న తమ ఎదుట హాజరు కావాలంటూ మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది.వివరాల్లోకి వెళితే దుబ్బాక మున్సిపాలిటీ లచ్చపేట కి చెందిన సమాచార కార్యకర్త ఎన్.బాలరాజు అనే వ్యక్తి గత ఏడాది ఆగస్టు 27, సెప్టెంబర్…

Read More

మైనర్ బాలికపై అత్యాచారం చేసిన వాడిని ఎన్కౌంటర్ చేయాలి

నేటిధాత్రి చేర్యాల.. హైదరాబాదులో లో మైనర్ల బాలికపై అత్యాచారం చేసినవారిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి అందే బీరన్న డిమాండ్ చేశారు స్థానిక పార్టీ కార్యాలయంలో బద్దీపడిగే రవీందర్ రెడ్డి ఇ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో లో ఎమ్మెల్యేల కొడుకులు రాష్ట్ర హోంమంత్రి మనుమడు అరాచకాలకు పాల్పడుతుంటే టిఆర్ఎస్ ప్రభుత్వం జ్యోతిష్యం చూస్తుంది పోలీసు యంత్రాంగం తప్పుడు సమాచారం ఇస్తూ ముఖ్యమంత్రి ఇ కనుసన్నల్లో…

Read More

పిడతకింద పప్పే….పప్పుసుద్దే!?

మరోసారి నిరూపించుకున్న లోకేష్‌? పాలించే యోగమే లేదు? జనం దృష్టిలో ఆయన నాయకుడే కాదు? ఎన్నికల్లో గెలిచిన చరిత్రే లేదు? పోరాటం చేసే శక్తి లేదు? తెలుగు బాషమీద సరైన పట్టే లేదు? ప్రజా సమస్యల మీద అవగాహనే లేదు? విద్యా వ్యవస్ధ మీద శ్రద్ద లేదు? జన నాయకుడు ఎన్నడూ కాలేడు? పార్టీ ఓడిపోయిన నాటి నుంచి జనంలోకి పెద్దగా వచ్చింది లేదు? ఇంకా తండ్రి చాటు బిడ్డే….చంద్రబాబు వేలు పట్టుకొని నడిచే నాయకుడే… ఇప్పటికీ…

Read More

విద్యుత్ సమస్యలు ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు  రానున్న వర్షా కాలంలో విద్యుత్ సమస్యలు ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రామగుండం శాసన సభ్యులు కోరుకంటి చందర్ గారు విద్యుత్ శాఖాధికారులను , మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రగతి లో భాగంగా పవర్ డే పురస్కరించుకొని శుక్రవారం రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్ అధ్యక్షతన ఎన్ పి డి సి ఎల్ , నగర పాలక సంస్థ అధికారులతో…

Read More

ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతరాష్ట్ర దొంగలు అరెస్ట్….

కడప జిల్లా వీరి వద్ద నుంచి సుమారు 13 లక్షల విలువ గల 271 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం…. వీరిపై గతంలో జిల్లాతో పాటు అనంతపురం జిల్లాలో పలు దొంగతనాల కేసుల్లో నిందితులు… సమాచారం వెల్లడించిన జిల్లా ఎస్పీ అన్బు రాజన్…. పాల్గొన్న ప్రొద్దుటూరు వన్ టౌన్ సిఐ రాజా రెడ్డి, ఎస్సై నాయక్, సిబ్బంది…

Read More

కడప అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న టాలీవుడ్ హీరోయిన్ ఫారీయా అబ్దుల్లా…

కడప జిల్లా.. దర్గా సంప్రదాయం ప్రకారం ఘనంగా స్వాగతం పలికిన దర్గా ముజావార్లు… దర్గా మాజర్ల వద్ద ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించిన టాలీవుడ్ హీరోయిన్ ఫారీయా అబ్దుల్లా…. దర్గా విశిష్టతను అడిగి తెలుసుకున్న టాలివుడ్ హీరోయిన్ ఫారియా అబ్దుల్లా….

Read More

రామకృష్ణ హాస్పిటల్ లో నిరుపేదలకు ఉచిత వైద్యం: డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ

హన్మకొండ – నేటిధాత్రి హనుమకొండ జిల్లా (జూన్ 10) విజయ టాకీస్ కాకాజీ కాలనీ రామకృష్ణ హాస్పిటల్ లో నిరుపేదలకు ప్రతిరోజు ఉచితంగా ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ చంద్రమోహన్ కార్డియో, డాక్టర్ రాజ్మోహన్ న్యూరో, డాక్టర్ రామ్ మోహన్ ఆర్తో ,డాక్టర్ వెంకటేష్ జనరల్ ఫిజీషియన్ ,డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ ఫిజియోథెరపిస్ట్ మరియు ఇతర వైద్య నిపుణులచే ముఖ్యంగా పక్షవాతము, తల నొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు, కాళ్లు చేతులు లాగడం, చిన్న పిల్లల్లో…

Read More

దమ్మికా కాయ్ షిటోరియె కరాటే హనుమకొండ కిక్ బాక్సింగ్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ముగిసిన సమ్మర్ కరాటే మరియు కిక్ బాక్సింగ్ ట్రైనింగ్ క్యాంపు

మాస్టర్ బండారి సంతోష్ హన్మకొండ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ రిఫరీ హన్మకొండ – నేటిధాత్రి   1 మే 2022 నుండి 10 జూన్ 2022 (40 రోజులు) వరకు దమ్మికా కాయ్ షిటోరియె కరాటే & హనుమకొండ కిక్ బాక్సింగ్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఇన్స్పైర్ ఇంటర్నేషనల్ ప్లే వే స్కూల్, కాకతీయ కాలనీ, అలంకార్ జంక్షన్ లో (40 రోజులు) కరాటే మరియు కిక్ బాక్సింగ్ ట్రైనింగ్ క్యాంపునునిర్వహించడం జరిగింది.ఈ…

Read More

అప్పగించిన పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయండి

అప్పగించిన పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయండి వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి విధి నిర్వహణలో భాగంగా అధికారులకు చేయాల్సిన విధుల పట్ల నిర్ణీత గడువులో పూర్తి చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు.  పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రస్తుతం పెండింగ్ లో వున్న దర్యాప్తు కేసులు, వివిధ కేసుల్లో మెడికల్, రిపోర్ట్స్, పోస్తుమార్టం , ఏఫ్.ఎస్.ఎల్, డయల్ 100, సన్నిహిత పిటిషన్లుతో పాటు ప్రధాన రోడ్డు మార్గంలో రోడ్దు ప్రమాదాల నివారణ,…

Read More
error: Content is protected !!