Venkatram Reddy will win Medak seat!
·Favourable winds in Medak ·People are tilting towards Venkatram Reddy ·Congress, BJP lost their…
https://epaper.netidhatri.com/ మూడేళ్ళ నేటిధాత్రి అక్షర పోరాటానికి తార్కానం. తస్లిమా పాపం పండింది. సామాన్యల ఉసురు తగిలింది. అక్రమార్జనకు బ్రేక్ పడిరది. నేటిధాత్రి అక్షర యజ్ఞం ఇంకా వుంది. నేటిధాత్రి చెప్పిందే నిజమైంది. తస్లిమా ప్రచారాలే చూశారు. సామాజిక సేవ నటనలు అందరూ నమ్మారు. ఆమె అవినీతి ఎవరికీ తెలియదు. తస్లిమా నటనంతా నిజం కాదు. సామాజిక సేవ పూర్తి వాస్తవం కాదు. ట్రస్ట్ పేరుతో సేవలు…రిజిస్ట్రేషన్లలో లక్షలు. మూడేళ్ళుగా నేటిధాత్రి చెప్పింది చాలా మంది నమ్మలేదు. నిజాలు…
https://epaper.netidhatri.com/ సంక్షేమమా! ఆధిపత్యమా!! మల్లారెడ్డి వరకే పరిమితమా? అక్రమార్కులందరికీ శంకరగిరి మాణ్యాలేనా? మల్లారెడ్డి మీద సాగుతున్నదానికి పేరేది? తప్పు చేసినందుకు శిక్షా? తెలంగాణలో ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వాళ్లు కోకొల్లలు! వాళ్లందరి మీదుకు వెళ్తాయా? బుల్డోజర్లు? హైదరాబాదు చుట్టూ భూదాన్ భూములు అన్యాక్రాంతం! అనేక నాలాలు మాయం. గుట్టలకు, గుట్టలే మింగేశారు. దేవుళ్లకే శఠగోపం పెట్టారు. తవ్వితే బైటపడేవన్నీ అక్రమాలే! దుర్మార్గులను వేటాడితే రేవంత్ పేరు చరిత్రలో పదిలం. కొందరికే పరిమితం చేస్తే రేవంత్ చిక్కుకునేది రాజకీయ…
·Favourable winds in Medak ·People are tilting towards Venkatram Reddy ·Congress, BJP lost their hopes ·As higher official he has long relation with the district ·He maintained good relations with people ·Got recognition as good official ·He intermingle with people very easily ·Always he remains with the people ·Strong intention to serve poor ·As…
ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ కల్లూరు ఊరేగింపులో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ ఖమ్మం లోకసభ నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావుతో కలిసి సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరులో బీఆర్ఎస్ ఊరేగింపునకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నేతృత్వాన కల్లూరు మండల కేంద్రం మెయిన్ రోడ్డులో నిర్వహించిన ఊరేగింపులో స్థానిక ప్రజాప్రతినిధులు, గులాబీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు డప్పుల దరువు,డీజేలు,మహిళలు కోలాటం ఆడుతూ,యువత కేరింతలు కొడుతూ, నినాదాలిస్తూ అతిథులకు అపూర్వ స్వాగతం…
రాజ్యాంగాన్ని పరిరక్షించే మానవీయతకు పెద్దపీట వేసే ఆర్తులను,అన్నార్తులను చేరదీసే ఆశ్రిత పక్షపాతానికి తెరదింపే సబ్బoడ వర్గాల అభివృద్ధిని కాంక్షించే ప్రజా సంక్షేమానికి విలువనిచ్చే సేవాతత్పరులనే గుర్తిద్దాం! వారికే ఓటు వేసి బలపరుద్దాం!! తాత్కాలిక తాయిలాలకు లొంగక బంగారు భవితే ముఖ్యమని భావించి ఆశ్రిత జనానికి కొండంత అండగానిల్చే ఆ యాస ఆ ధ్యాసలో కుస్తీ పడుతూ ఆ కోణంలోనే నిరంతరం పరిశ్రమించే ప్రజాసేవకులను చేరదీద్దాం! ఓటు వైశిష్ట్యాన్ని పెంపొందిద్దాం!! హక్కుల కోసం తలపడటం కాదు బాధ్యతా నిర్వహణలోనూ…
https://epaper.netidhatri.com/view/262/netidhathri-e-paper-11th-may-2024%09/1 ·Ponguleti will create new history ·Congress win is confirmed in Khammam ·Egotism filled Nama have no ‘love’ his party ·‘Nama’ is appearing in only Flexies not in people ·‘BRS’ came to end in Khammam ·BRS existence is in uncomfortable situation ·The ‘Gulabi’ lost its fragrance with the effect of Ponguleti ·Not BRS on the…
https://epaper.netidhatri.com/view/263/netidhathri-e-paper-11th-may-2024%09 `మెదక్ లో కారు జోరు! -వెంకట్రామ్ రెడ్డి వైపే మొగ్గు. -చేతులెత్తేసిన కాంగ్రెస్, బిజేపి. -మెదక్ ఉమ్మడి జిల్లాతో సుదీర్ఘ అనుబంధం. – ఉన్నతాధికారిగా ప్రజలతో మంచి సంబంధాలు. -మంచి అధికారిగా గుర్తింపు. -ప్రజలతో మమేకమయ్యే మనస్తత్వం. -ఎప్పుడూ ప్రజల్లో వుండే వ్యక్తిత్వం. -పేదలకు మేలు చేయాలనే సంకల్పం. -అంకిత భావంతో చేసిన కృషికి మెదక్ సస్యశ్యామలం -మెతుకు సీమకు నీటి సిరులు తేవడంలో అహర్నిశలు శ్రమ. -కాంగ్రెస్కు మెదక్ పార్లమెంటు పరిధిలో బలం…
నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం ముందు బసవేశ్వర జయంతి వేడుకల సందర్భంగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి బసవేశ్వర చిత్రపటానికి పూలమాలవేసి మజ్జిగ పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 12 వ శతాబ్దంలో జన్మించాడని బసవన్న బసవుడు అని విశ్వగురు అని పిలుస్తారని అన్నారు. సమాజంలో కుల వ్యవస్థను, వర్ణబేదాలను ,లింగ వివక్షతను, సామూలంగా వ్యతిరేకించిన అభ్యుదయ వాది లింగాయత్ ధర్మం స్థాపించారని…
గడప గడపకు ప్రచారం నిర్వహించిన వైస్ ఎంపీపీ సుధాటి రవీందర్ రావు ముత్తారం :- నేటిధాత్రి ముత్తారం మండల కేంద్రంలో జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ఆదేశాల మేరకు వైస్ ఎంపీపీ సుధాటి రవీందర్ రావు ఆధ్వర్యం గడప గడప ప్రచార కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా రవీందర్ రావు మాట్లాడుతూ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని, కారు గుర్తుపై ఓటేసి అధిక మెజార్టీ తీసుకురావాలని మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ముత్తారం…
సమస్యలపై ప్రజాగుంతకై మాట్లాడే వ్యక్తి కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి.. ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండలంలో జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ఆదేశాల మేరకు ముత్తారం టౌన్లో, ఓడేడు గ్రామాలలో మండల పార్టీ అధ్యక్షుడు పోతి పెద్ది కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల గడపగడప ప్రచారం నిర్వహించారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించి ప్రచారం చేశారు పది సంవత్సరాలు పేదలకు…
బడుగు బలహీన వర్గాలకు భరోసా నిచ్చేది కాంగ్రెస్ పార్టీయే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం మాజీ జడ్పీటీసీ జగన్ మోహన్ రావు ముత్తారం :- నేటి ధాత్రి ఐటి శాఖ మంత్రి దుద్ధిల్లశ్రీధర్ బాబు ఆదేశాల మేరకు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు ముత్తారం మండల లోని మైదంబండ పోతారం గ్రామాలలో ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహించారు ఈ సందర్బంగా వారు…
టిపిసిసి కోఆర్డినేటర్ రవీందర్ నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ) బిజెపి, బిఆర్ఎస్ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన బిజెపి నాయకుడు మాట్ల రమేష్,బి ఆర్ ఎస్ నాయకులు మౌతం కుమారస్వామి,మాజీ ఉపసర్పంచ్ మౌటం రమేష్ , సీనియర్ నాయకులు, చందుపట్ల నరసింహ రెడ్డి, అంకుష్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు,పుల్ల రామ స్వామి, ఐలయ్య, వెంగళ విజయ్,మాట్ల కుమార్, నాయకులు,మాట్ల సాగర్, జన్ను రమేష్, బిజెపి శనిగరపి రాజేందర్ , కిన్నెర బిక్షపతి ,గందసిరి అనిల్,వారాల శ్రీనివాస్ తదితరులను టి…
సిపిఎం చండూరు మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్ నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి : పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడే భువనగిరి పార్లమెంటు సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ ను గెలిపించాలని సిపిఎం చండూరు మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్ అన్నారు. శుక్రవారం చండూరు మండల పరిధిలోని నేర్మట గ్రామంలోఉపాధి హామీ కూలీలతో కలిసి మాట్లాడుతూ, రైతుల కార్మికుల కూలీల పక్షాన పోరాడే సీపీ(ఐ)ఎం ఎంపీ అభ్యర్థి…
వెలిశాల రాజేందర్ రావు గెలుపు కోసం వీణవంక,(కరీంనగర్ జిల్లా): నేటి ధాత్రి: కరీంనగర్ పద్మనాయక్ కళ్యాణ మండపం లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు గారిని బలపరచడం కోసం ఏర్పాటు చేసిన గౌడ్ ఆత్మీయ సమ్మేళనం డులో తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథి రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ ముఖ్య అతిథిగా వచ్చారు ఇట్టి కార్యక్రమంలో గౌడ సమస్యలను…
పట్టణ అధ్యక్షుడు నసీరుద్దీన్ నిజాంపేట ,నేటిదాత్రి ,మే 10 పార్లమెంట్ ఎన్నికల లో నీలం మధును లక్ష మెజారిటీతో గెలిపించుకుంటామని నిజాంపేట పట్టణ అధ్యక్షుడు నసిరుద్దీన్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి, భీఆర్ఎస్ పార్టీలతో పది సంవత్సరాలుగా మోసపోతునే ఉన్నాం మళ్లీ మోసపోతే గోస పడదాం హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ను గెలిపించుకుంటామని ఆయన అన్నారు. గడిచిన మూడు నెలల్లోనే కోటి 85 లక్షలతో సిసి రోడ్లను నిర్మించడం జరిగిందని ఆయన అన్నారు….
గణపురం నేటి ధాత్రి గణపురం మండల పార్లమెంటరీ ఎన్నికల ముందు బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.కాంగ్రెస్ తోనే అన్ని వర్గాల అభివృద్ధి జరుగుతుందని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆరు గారెంటీలో ఐదు పథకాలు అమలు అవుతున్నాయి అభివృద్ధిని చూసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని నాయకులు…
#కాంగ్రెస్ పార్టీలో చేరిన కన్నారావుపేట ఎంపీటీసీ రవీందర్. #ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. నల్లబెల్లి, నేటి ధాత్రి: రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పేర్కొన్నారు శుక్రవారం మండలంలోని కన్నారావుపేట, రంగాపురం, నారక్క పేట, బోలోని పల్లె గ్రామాలకు చెందిన పలువురు బిఆర్ఎస్ పార్టీ కన్నారావుపేటఎంపీటీసీ ఏడాకుల రవీందర్, యం వి పల్లి మాజీ సర్పంచ్ ఆసం చంద్రమౌళి తో పాటు మండల స్థాయి నాయకులు పార్టీ కార్యకర్తలు బిఆర్ఎస్…
గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో ఇండియన్ పోలీస్ ఇన్ స్టిట్యూట్ సభ్యుడిగా మన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల వాసి యువ న్యాయవాది నాగరాజ్ శాశ్వత సభ్యుడిగా ఎంపికయ్యారు. ఇండియాలో క్రిమినల్ చట్టాల పై పరిశోధన కొనసాగించడం తో పాటు పోలీస్ సంస్కరణల కోసం ఉద్యమించడం ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. దేశంలో పేరు ప్రఖ్యాతలు గాంచిన ఐపీఎస్ అధికారులు ప్రకాష్ సింగ్, సిబిఐ మాజీ డైరెక్టర్లు ఆర్కె రాఘవన్, ఆర్కె…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి సిపిఐ రాష్ట్రా నాయకులు రుద్రంపూర్ వాస్తవ్యులు బందెల నర్సయ్య అనారోగ్యం తో మృతి చెందడం జరిగినది. కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి విషయం తెలుసుకొని రుద్రంపూర్ లోని వారి గృహానికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించడం జరిగినది. అదేవిదంగా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చడం జరిగినది వారి వెంట వున్న కాంగ్రెస్ , ఐ ఎన్ టీ యు సి నాయకులు వున్నారు. కోనేరు చిన్ని,…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం కస్పే కట్కూరు గ్రామం నుండి బీఎస్పీ నాయకులు కార్యకర్తలు సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరినారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ చేస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలపై ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అలాగే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు ప్రజల అవసరాలను గుర్తించి అనేక సదుపాయాలు కల్పిస్తున్నామని పార్టీకి సంబంధించిన అనేక…
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండల కేంద్రంలోని సీనియర్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో 891 వ మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఫోరం అధ్యక్షులు చిగుళ్లపల్లి నర్సింలు అధ్యక్షత వహించి ఆయన మాట్లాడుతూ, మహాత్మా బసవేశ్వరుడు సమాజంలో కుల వ్యవస్థను వర్ణ వర్ణ భేదాలను లింగ వ్య వక్షతను సమూలంగా వ్యతిరేకిచ్చిన అభ్యుదయ వది అని అన్నారు.ఆయన సిద్ధాంతాలను మహాత్మా గాంధీ ఆచరించారని,…
# ఎన్నికల పోరాటంలో పంచ పాండవులుగా కాంగ్రెస్ పార్టీ.. # చరిత్రకు విడ్డూరంగా మోడీ అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ట.. # కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంవత్సరానికి 30 లక్షల ఉద్యోగాలు.. # ఏఐసీసీ జాతీయ కో ఆర్డినేటర్. టి పిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి గౌడ్. నర్సంపేట,నేటిధాత్రి : కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే యువ న్యాయం, నారి న్యాయం, రైతు న్యాయం,శ్రామిక న్యాయం, సామాజిక న్యాయం అనే పాంచ్…