విద్యార్థులు తమ హక్కుల కోసం పోరాడాలి

ఏ బీ ఎస్ ఏఫ్ జిల్లా అధ్యక్షులు మంద ప్రమీల నరేష్

కాకతీయ యూనివర్సిటీలొ ఏ బీ ఎస్ ఏఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కెయూ అధ్యక్షులు మచ్చ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఏ బీ ఎస్ ఏఫ్ జిల్లా అధ్యక్షులు మంద ప్రమీల నరేష్ పాల్గొని సభ్యత్వన్ని విద్యార్థులకు ఇవ్వడం జరిగింది అనంతరం జిల్లా అధ్యక్షులు నరేష్ మాట్లాడుతూ విద్యార్థుల తమ వాటాలు హక్కులకోసం పోరాటాలు చేయడం కోసం సిద్ధంగా ఉండాలని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి తక్కువ బడ్జెట్ కేటాయించి విద్యార్థులకు అన్యాయం చేయడం జరిగిందన్నారు ప్రతీ విద్యార్థి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని పట్టించుకోవడం లేదన్నారు జిల్లాలొ ఉన్న ప్రతీ విద్యార్థి ఏ బీ ఎస్ ఏఫ్ సభ్యత్వం తీసుకొని సంఘము బలోపేతం అయ్యేలా కృషి చేయాలనీ కోరారు ఫూలే అంబేద్కర్ కాన్షిరాం గార్ల ఆశయాలు సాధించడానికి ఏబీ ఎస్ ఏఫ్ ముందుంటుంది అని అన్నారు యూనివర్సిటీలొ ఉన్న విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని అన్నారు త్వరలో ఏ బీ ఎస్ ఏఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఇనుగుర్తి సుధాకర్ గారి ఆధ్వర్యంలో నూతన కమిటీలను ప్రకటిస్తారని జిల్లా అధ్యక్షులు మంద ప్రమీల నరేష్ తెలియజేసారు ఈ కార్యక్రమంలొ ఏ బీ ఎస్ ఏఫ్ యూనివర్సిటీ ప్రధాన కార్యదర్శి దూడపాక శ్రీ కృష్ణ ఉపాధ్యక్షులు సింగరపు అరుణ్ నరేందర్ చంటి సందీప్ కిరణ్ సురేష్ కళ్యాణి శిరీష నవ్య రజిని నిత్య శ్రీ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *