త్వరలో మళ్ళీ టిఆర్‌ఎస్‌!

`బిఆర్‌ఎస్‌ నుంచి యూ టర్న్‌. `గూగుల్‌ కూడా టిఆర్‌ఎస్సే అంటోంది. `క్యాడర్‌ అభీష్టం మేరకే… `అతి త్వరలో శుభవార్త. `నాయకులు కోరుతున్నది టిఆర్‌ఎస్సే. `ఏ లెక్కన చూసినా టిఆర్‌ఎస్సే నెం.1 `తెలంగాణ ఆత్మను నింపుకున్నది టిఆర్‌ఎస్‌. `ఆత్మను వదులుకున్నట్లున్నది బిఆర్‌ఎస్‌. `జనం సూచనలు చెవికెక్కించుకోండి. `పదికాలాలపాటు ప్రజలే పార్టీని కాపాడుకుంటారు. `కార్యకర్తలు వందేళ్లు జెండా మోస్తారు. హైదరాబాద్‌,నేటిధాత్రి:  నిజంగా ఇది బిఆర్‌ఎస్‌ శ్రేణులకు శుభవార్తే..తీయని సందేశమే… వేడుకలాంటి విశేషమే..ఎందుకంటే చాల కాలం తర్వాత మళ్లీ ఆత్మను గుండెల్లో…

Read More

సెయింట్ జోసెఫ్ కాలనీలో రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్

కాప్రా నేటి ధాత్రి జనవరి 20 చర్లపల్లి సెయింట్ జోసెఫ్ కాలనీ నుంచి నేతాజీ నగర్ వరకు 450 మీటర్ల మెయిన్ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ ఈ సంధర్బంగా డ్రైనేజీ నిర్మాణ పనులను పూర్తి చేసిన అనంతరం రోడ్డు నిర్మాణ పనులను చేపట్టామని,స్థానికులు రోడ్డు పూర్తి అయ్యే వరకు జీహెచ్ఎంసి సిబ్బందికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు,కాలనీ వాసులు,జిహెచ్ఎంసి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Read More

జీహెచ్ఎంసీ కమిషనర్ రోనార్డ్ రాస్ ని మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్ నేటి ధాత్రి జనవరి 18 జీహెచ్ఎంసీ కమిషనర్ రోనార్డ్ రాస్ ని, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది.ఉప్పల్ నియోజకవర్గంలోని పెండింగ్ లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని కోరడం జరిగింది. అలాగే మీర్పెట్ హెచ్ బీ కాలనీ డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి పనులపై డివిజన్ పరిధిలోని ఓల్డ్ మీర్పేట్ బండబావి గ్రౌండ్ అభివృద్ధిలో భాగంగా ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరియు హెచ్ బీ కాలని…

Read More

అర్హులైన యువత ఓటు నమోదు చేసుకోవాలి

జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ అనురాగ్ జయంతిప్రత్యేక ఓటరు సంక్షిప్త పునరీక్షన కొనరావుపేట, నేటిదాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండల కేంద్రంలో కార్యక్రమంలోభాగంగా మారుమూల గ్రామం కమ్మరిపేట తండాలో పరిశీలన అర్హులైన యువత ఓటు హక్కు నమోదు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనురాగ్ జయంతి పిలుపు నిచ్చారు. ప్రత్యేక ఓటరు సంక్షిప్త, పునరీక్షన కార్యక్రమం లో భాగంగా కోనరావుపేట మండలంలోని నిజామాబాద్ జడ్పీ స్కూల్ లోని 242,243,244 నంబర్ పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నమోదును…

Read More

అయోధ్య పదంతో అభిమానం చాటిన విద్యార్థులు

చందుర్తి, నేటిధాత్రి ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి జనవరి 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రామాలయం గర్భగుడిలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఈ నేపథ్యంలో రామ్‌ లల్లా విగ్రహ ప్రతిష్టకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇట్టి సందర్భాన్ని పురస్కరించుకొని చందుర్తి మండలం కిష్టంపేట గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థి విద్యార్థులు అయోధ్య అను ఇంగ్లీష్ అక్షరాలతో కూర్చొని అభిమానం చాటారు….

Read More

ఇంటింటికి కాషాయం జెండాలు పంపిణీ చేసిన కౌన్సిలర్

వార్డుప్రజలు సంతోషంగా ఉండాలని భక్తంజానేయ స్వామి ఆలయంలో పూజలు పరకాల నేటిధాత్రి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన రాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా దేశ ప్రధాని నరేంద్రమోడీ సోమవారం రోజున ప్రతిఒక్కరు ఇంటిపై కాషాయంజెండా ఎగరావేసి కార్యక్రమం వీక్షించి దైవ దర్శనం చేసుకోవాలని అన్నారు.దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు 21వ వార్డు కౌన్సిలర్ ఆర్పీ జయంత్ లాల్ తన వంతు రామకార్యంగా 21వ వార్డులో నివాసం ఉంటున్న ప్రతి ఇంటిపై…

Read More

అంత్యక్రియలకు అభిమన్యు రెడ్డి ఆర్థిక సాయం.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని ముదిరెడ్డిపల్లి గ్రామంలో చెన్నవెల్లి పెద్ద బాలయ్య(57) అనారోగ్యంతో మరణించారు. మృతికి సంతాపం తెలిపిన బి ఆర్ ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది. రాజాపూర్ మండలంలోని కుత్నేపల్లి పంచాయతీలోని చాకలి రాములమ్మ(80) అనే వృద్ధురాలు అనారోగ్యంతో మరణించారు. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు…

Read More

పట్టణంలో గడపగడపకు జైశ్రీరామ్

  రామకృష్ణాపూర్,జనవరి 19, నేటిధాత్రి: ఈనెల 22న అయోధ్యలో జరగబోయే శ్రీరాముని ప్రాణ ప్రతిష్టాపనలో భాగంగా రామకృష్ణాపూర్ పట్టణంలోని గడపగడపకు జైశ్రీరామ్ అనే నామం ఉండాలనే ఉద్దేశంతో మహంకాళి టెంపుల్ ఆధ్వర్యంలో గడపగడపకు జైశ్రీరామ్ అని రాయించడం జరిగిందని మహంకాళి టెంపుల్ ఆర్గనైజర్ నిమ్మల సాయికుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు. గత మూడు రోజులుగా పట్టణంలోని గడపగడపకు జైశ్రీరామ్ అని రాపిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో సంపత్, రవీందర్, రామ్ కిషోర్, హరిప్రసాద్ ,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Read More

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలి

తెలంగాణ రక్షణ వేదిక తెలంగాణ నిరుద్యోగ జేఏసి రాష్ట్ర నాయకులు డాక్టర్ మేడారపు సుధాకర్ పాలకుర్తి నేటిధాత్రి వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు చివరి తేది సమీపిస్తున్నందున ఓటు హక్కు ఉన్న పట్టభద్రులు మరలా ఓటు హక్కు ప్రెష్ గా చేసుకోనే విధంగా వీరితో పాటు కొత్త పట్టభద్రులు ఓటు నమోదు చేసుకునే విధంగా పాలకుర్తి మండలంలోని ఊరూరా సర్పంచ్లు, అధికారుల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, పట్టభద్రుడికి ఫారం…

Read More

సొంతిల్లు లేక స్మశాన వాటిక దగ్గరనే మృతదేహం..అంత్యక్రియలు పూర్తి

అంత్యక్రియలు పూర్తి… పద్మశాలి కుల సంఘం ఆర్థిక సహాయం అందజేత….. నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ)కమలాపూర్ మండల కేంద్రము నకు చెందిన గాజుల రాజేందర్ (50) శుక్రవారం రాత్రి అనారోగ్యం తో మృతి చెందాడు. నిరుపేద కుటుంబానికి చెందిన రాజేందర్ గత 30 ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉంటూ స్థానిక మార్కెట్ వద్ద టీ కొట్టు పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్నారు. స్వంత ఇల్లు లేక పోవటం తో అతని మృత దేహాన్ని స్థానిక స్మశాన వాటిక ఎదురుగా ఉన్న…

Read More

కూకట్పల్లి జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్ ఐఎస్ అధికారినికీ దేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిషోర్ బాబుమర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

కూకట్పల్లి, జనవరి 20 నేటి ధాత్రి ఇన్చార్జి కూకట్పల్లి జోనల్ కమీషనర్ ఇటీవ ల బాధ్యతలు స్వీకరించిన అభిలాష అభినవ్ ఐఏఎస్ వారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.కూ కట్పల్లి జోనల్ కమీషనర్గా మొదటి ఐఏ ఎస్ అధికారిగా వచ్చినందుకు శుభాకాంక్షలు తెలుపడంతో పాటు, కూకట్పల్లి నియోజక వర్గానికి సం బంధించిన వివిధ విభాగాలకు చెందిన పలు విషయాల గురించి ప్రస్తావించడం జరిగింది.వేజండ్ల కిషోర్బాబు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి,తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. ఫోటో నెంబర్ 2 లో …..

Read More

రాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా గ్రామ గ్రామాన దేవాలయాల పరిశుభ్రత కార్యక్రమం

చందుర్తి, నేటిదాత్రి: ఈనెల 22 జనవరి 2024, సోమవారం రోజున అయోధ్య రామ మందిరం లో జరిగే బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న సందర్భంగా శ్రీరామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సూచన ప్రకారం గ్రామ గ్రామాన దేవాలయాల పరిశుభ్రత లో భాగంగా ఈరోజు చందుర్తీ మండల కేంద్రం లో శ్రీరామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చందుర్తీ శాఖ ఆధ్వర్యంలో స్థానిక హనుమాన్, నాయకురాలు ,బేతాళ,ఎల్లమ్మ,మార్కండేయ,మడలేశ్వర్,పోచమ్మ,బీరప్ప, సౌడలమ్మ,సాయిబాబా,సారగమ్మ,మహాలక్ష్మి ఆలయాలను శుద్ధి…

Read More

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గారిని కలిసిన నాయకుడు

భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ నాయకులు పింగిలి సాదన్ రెడ్డి గణపురం నేటి ధాత్రి గణపురం మండల నాయకులు హన్మకొండలోని శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు గారి నివాసంలో పుష్పగుచ్చమిచ్చి మర్యాదపూర్వకంగా కలిసినా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గణపురం మేజర్ గ్రామపంచాయతీ కోఆప్షన్ సభ్యులు పింగిలి సాదన్ రెడ్డి వారితో పాటు గణపురం నాయకులు పాల్గొన్నారు

Read More

కాంక్రీట్ మిక్సింగ్ పాయింట్ ను నిలిపివేయాలని ఎమ్మెల్యే ఆదేశాలు.

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని మాచారం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న కాంక్రీట్ మిక్సింగ్ పాయింట్ ను దానివల్ల దుమ్ము, ధూళి విపరీతంగా వస్తుందని గ్రామ ప్రజలు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి కి విన్నవించారు. సందర్భంగా ఎమ్మెల్యే తక్షణమే స్పందించి నేడు గ్రామంలోని కాంక్రీట్ మిక్సింగ్ పాయింట్ దగ్గరికి వెళ్లి అక్కడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఎలాంటి పర్మిషన్…

Read More

రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రమదానం

నెక్కొండ ,నేటి ధాత్రి: అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని పురస్కరించుకొని బిజెపి మండల నాయకులు సొంటి రెడ్డి వేణు రెడ్డి అంబాల రాంగోపాల్ గౌడ్ ఆధ్వర్యంలో నెక్కొండ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రమదాల కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయ ప్రాంగణంలోని ఉన్న చెత్తాచెదారాన్ని చీపులతో కూర్చి గుడి ప్రాంగణాన్ని శుద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో దీక్షకుంట మాజీ సర్పంచ్ పులి ప్రసాద్ గౌడ్, సందీప్, మాచర్ల రాజు, నెక్కొండ గ్రామపంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Read More

చికిత్స పొందుతున్న జర్నలిస్టుకు ఆర్థిక సహాయం

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి ఇటీవల మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదానికి గురై, తీవ్ర గాయాలు పాలై హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ పత్రిక విలేకరి మామిడి మాడ తిరుపతయ్య ను బిజెపి రాష్ట్ర కోశాధికారి, బండారి శాంత కుమార్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తిరుపతయ్య వైద్య ఖర్చుల నిమిత్తం లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. రోడ్డు ప్రమాదానికి గురైన విషయాన్ని బాధితున్ని పరామర్శించి ఆరోగ్య…

Read More

విద్యార్థులలో సృజనాత్మక పెంచేందుకే బాలసభలు

జెండర్ స్పెషలిస్ట్ హర్షిత రెడ్డి నర్సంపేట,నేటిధాత్రి : విద్యార్థులలో సృజనాత్మక పెంచేందుకే బాలసభలు ఎంతగానో ఉపయోగపడతాయని డైరెక్ట్ హబ్ ఆఫ్ ఎంఫఫర్ మెంట్ ఉమెన్ జెండర్ స్పెషలిస్ట్ హర్షిత రెడ్డి అన్నారు. నర్సంపేట మండలం గురిజాల గ్రామంలో బేటి బచావో బేటి పడావో స్కీమ్ లో భాగంగా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో గురిజాల జెడ్పిఎస్హెచ్ పాఠశాలలో బాలసభ, డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికలకు చట్టాల గురించి మరియు హెల్ప్ లైన్ నెంబర్స్ గురించి…

Read More

ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంటు సమావేశాలలో ప్రవేశ పెట్టాలి

మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అద్యక్షులు ఉపేందర్ మాదిగ హన్మకొండ, నేటిధాత్రి: ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టకుండా బిజెపి కేంద్ర ప్రభుత్వం కమిటీ పేరుతో కాలయాపన చేస్తుందని విమర్శించారు.శనివారం హన్మకొండ జిల్లా ధర్మసాగర్‌ మండల కేంద్రంలో పత్రిక ప్రకటన విడుదల చేశారు.తొమ్మిది సంవత్సరాలుగా బిజెపి ప్రభుత్వం వర్గీకరణకు కట్టుబడి ఉందని నిన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో మాదిగల ఓట్ల కోసం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన మాదిగల విశ్వరూప మహసభ ద్వారా…

Read More

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

సింగరేణి సిఎండి బలరాం నాయక్ కు వినతిపత్రం మందమర్రి, నేటిధాత్రి:- సింగరేణి సంస్థలో పనిచేస్తున్న అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని, సమస్యలు పరిష్కరించాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం (సిఐటియు) పిలుపులో భాగంగా హైదరాబాద్ లోని ప్రజావాణిలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు వ్యక్తిగతంగా దరఖాస్తులు చేసుకున్నారు. అదేవిధంగా హైదరాబాద్ లోని సింగరేణి భవన్లో సింగరేణి నూతన సిఎండి ఎన్ బలరాం నాయక్ ను కలిసి, గులాబీ పూలు అందించి, శుభాకాంక్షలు తెలుపుతూ, కాంట్రాక్ట్ కార్మికుల…

Read More

దళిత బంధు గత ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను వెంటనే విడుదల చేయాలి

భూపాలపల్లి నేటిధాత్రి జయశంకర్ భూపాలపల్లి కెవిపిఎస్ జిల్లా కమిటీ సమావేశంలో.రాష్ట్ర సహాయ కార్యదర్శి మంద సంపత్ మాట్లాడుతూ సమాజంలో దళితులు నేటికీ అనేక వివక్షతలను ఎదుర్కొంటూ బ్రతుకుతున్నారని తెలంగాణలో 18 శాతం గా ఉన్న దళితులకు కేవలం రెండు శాతం మాత్రమే భూమి కలిగి ఉన్నారని.. కొద్దిమంది చేతుల్లో భూమి కేంద్రీకృతమై ఉందన్నారు. భూమి లేకపోవడం వలన దళితులు వ్యవసాయ కూలీలుగా, కార్మికులుగా, పారిశుద్ధ పని వారిగా, అసంఘటిత రంగ కార్మికులుగా, డ్రైవర్లుగా, 4వ తరగతి ఉద్యోగులుగా…

Read More
error: Content is protected !!