మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ లోని పలు కాలనీలలో సుమారు 2 కోట్ల అంచనా వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మరియు స్ధానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్, డివిజన్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి.

కాప్రా నేటి ధాత్రి జనవరి 19 మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో సుమారు 2 కోట్ల అంచనా వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మరియు స్ధానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్, డివిజన్ అధ్యక్షులు మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తూ ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటానని, ఉప్పల్ నియోజకవర్గం యొక్క అభివృద్ధికి పూర్తీ…

Read More

రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు గుల్లకోట విద్యార్థులు

ఎండపల్లి,జగిత్యాల నేటి ధాత్రి ఎండపల్లి మండలంలోని గుల్లకోట జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులు ఇటీవల నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జరిగినటువంటి రాష్ట్రస్థాయి అండర్ 14 సాఫ్ట్ బాల్ విభాగంలో ఉమ్మడి కరీంనగర్ జట్టు తరఫున పాల్గొన్నారు. అందులో ఉత్తమమైన ప్రతిభను కనబరిచి కరీంనగర్ జట్టును తృతీయ స్థానంలో నిలిపారు అని పిఈటి మహేష్,సాయికుమార్ తెలిపారు. వారి ఎంపిక పట్ల ప్రధానోపాధ్యాయుడు రామచంద్రం , గ్రామ సర్పంచ్ పొన్నం స్వరూప తిరుపతి , ఉపసర్పంచ్ బిసగోని శ్రీను, ఎంపీటీసీ శ్రీజ,…

Read More

పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికల నోటిఫికేషన్

జిల్లా విద్యాశాఖాధికారి రాంకుమార్ భూపాలపల్లి నేటిధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రభుత్వ. స్థానిక సంస్థల పాఠశాలలు .కస్తూర్బా గాంధీ.యుఆర్ఎస్.మోడల్ స్కూల్స్ తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ .ప్రభుత్వ గురుకులాలు మరియు ఏయిడెడ్ పాఠశాలల్లో పాఠశాల యాజమాన్య కమిటీల(ఏస్ఎంసి )ఏర్పాటు నిమిత్తము ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనైనదని జిల్లా విద్యాశాఖాధికారి రామ్ కుమార్ తెలిపారు. పాఠశాలలోని ఒకటవ తరగతి నుండి 8వ తరగతి వరకు ఒక తరగతి నుండి ముగ్గురు పేరెంట్స్ ను కమిటీ మెంబర్స్…

Read More

రామాలయం శుద్ధిచేసిన బిజెపి నాయకులు

వనపర్తి నేటిదాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు ఆలయాలను శుద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రంలో రామాలయం ఆలయాన్ని బిజెపి నాయకులు శుద్ధి చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు న్యాయవాది మున్నూరు రవీందర్ కొత్తగా ఎన్నికైన జిల్లా బిజెపి అధ్యక్షులు డి నారాయణ ఆలయ చైర్మన్ మాజీ కౌన్సిలర్ కె విశ్వనాథం పట్టణ బిజెపి అధ్యక్షులు బచ్చురాం కొండన్న రామన్న గారి వెంకటేశ్వర్ రెడ్డి ప్రవీణ్ రాయన్న సాగర్ ఓం…

Read More

కొల్లూరు ముఖద్వారం ప్రారంభోత్సవం.

ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండలం కొల్లూరు గ్రామంలో నిర్మించిన శ్రీ చింతల పూరి చిన్మయ స్వామి మఠం స్వాగత తోరణం ( ముఖ ద్వారం ) ప్రారంభోత్సవంలో పాల్గొన రాష్ట్ర మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ , షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ , జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి , దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ మరియు శ్రీశైల…

Read More

నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్,ఎమ్మెల్సీ ,ఎమ్మెల్యే!!!

ఎమ్మెల్యే గా భావించవద్దు, మీ సేవకుడిగా భావించండి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్!!!! ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అందిస్తాం ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి!!! కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి!! ఎండపల్లి జగిత్యాల నేటి ధాత్రి ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామ నూతన పంచాయతీ కార్యాలయాన్ని శుక్రవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ,ఎమ్మెల్యే…

Read More

జడ్పీహెచ్ఎస్ లో స్నేహిత కార్యక్రమం

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు వేణు కుమార్ అధ్యక్షతన స్నేహిత కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు గ్రీష్మన్య విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడుతూ మంచి ఆహారపు అలవాట్లు చేసుకోవాలని జంక్ ఫుడ్ తినకూడదని తెలియజేశారు మరియు అంగన్వాడి సూపర్వైజర్ జయప్రద మాట్లాడుతూ ఏది బ్యాడ్ టచ్, ఏది గుడ్ టచ్ అనే దాని గురించి వివరించారు….

Read More

కుక్కల దాడిలో గాయపడ్డ చిన్నారిని పరామర్శించినా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మా రెడ్డి

ఉప్పల్ నియోజకవర్గం హబ్సిగూడ డివిజన్ ఉప్పల్ నేటి ధాత్రి జనవరి 19 రామ్ రెడ్డి నగర్ లో నివసించే సంతోష్ , సంధ్య కూతురు కృతి ఇంటిముందు ఆడుకుంటూ ఉండగా కుక్క దాడి చేసి చిన్నారి మోహం ,చెవి దగ్గర పలు చోట్ల కాటు వేసీ తీవ్రముగా గాయపరిచింది . ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మలక్ పేట యశోద హాస్పిటల్ కి వెల్లి అ చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని…

Read More

ఇల్లందు మున్సిపల్ చైర్మన్ మీద పెట్టిన అవిశ్వాస తీర్మానం పై బల నిరూపణ కు నోటీసు జారీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా —————————————– ఇల్లందు మున్సిపల్ చైర్మన్ మీద పెట్టిన అవిశ్వాస తీర్మానం పై బల నిరూపణ కు నోటీసు జారీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా ◆ ఫిబ్రవరి 5న తేదీన బలపరీక్ష కోసం ప్రత్యేక సమావేశం నిర్వహణ ◆ కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించిన బిఆర్ఎస్ కౌన్సిలర్లు ◆ 19 మంది కౌన్సిలర్ల సంతకాలతో కూడిన అవిశ్వాస తీర్మానం కాపీని జనవరి 11న…

Read More

ప్రజ్వాల సంస్థ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు శిక్షణ

బలరామకృష్ణ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సిడిపిఓ కార్యాలయంలో అంగన్వాడీ సూపర్వైజర్లకు టీచర్లకు పజ్వాల ప్రాజెక్టు మేనేజర్ బలరామకృష్ణ శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది అనంతరం అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయడం జరిగింది అనంతరం మాట్లాడుతూ లైంగిక వ్యాపారానికి వ్యభిచార గృహాలకు అక్రమంగా తరలించబడినరని అంచనా ఇందులో చిన్న పిల్లలు అమ్మాయిలు మహిళలు అబ్బాయిలు కూడా ఉన్నారు ప్రతి సంవత్సర సుమారు పది లక్షల మంది చిన్నపిల్లలు వ్యభిచారంలోకి దింపబడుతున్నారని…

Read More

గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ యాదగిరి మృతి

రామాయంపేట (మెదక్)నేటి ధాత్రి. గుండె పోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన మెదక్ పట్టణంలో శుక్రవారం జరిగింది. రామాయంపేట మండలం తోనిగండ్ల గ్రామానికి చెందిన యాదగిరి (53) మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. 1995 బ్యాచ్ కి చెందిన యాదగిరి గురువారం రాత్రి గుండె పోటు రావడంతో కుటుంబీకులు పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి 8:50లకు నిమిషాలు తరలించారు. గుండె పోటు తీవ్రత దృష్ట్యా స్థానిక వైద్యులు హైదరాబాద్ సిఫార్సు…

Read More

వ్యవసాయ కూలిగా పనిచేస్తున్న వ్యక్తి మృతి

వీణవంక, (కరీంనగర్ జిల్లా) నేటి ధాత్రి: వీణవంక మండల పరిధిలోని హిమ్మత్ నగర్ గ్రామంలో వ్యవసాయ కూలి గా పనిచేస్తున్న దూకిరే రాజు వయస్సు 30 కొన్ని రోజుల నుండి అనారోగ్యంగా ఉండగా అనంతరం అతడు కూలి పనులకు పోగా హఠాత్తుగా పొలంలో కింద పడిపోయిన వెంటనే మృతి చెందాడు అతడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్సై వంశీకృష్ణ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినారు.

Read More

నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ప్రశాంత్ రెడ్డి

 తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల ఎస్సైగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ప్రశాంత్ రెడ్డి ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఐ వెంకటేశ్వర్లు బదిలీపై రుద్రంగి వెళ్ళగా ఆయన స్థానంలో తంగళ్ళపల్లిమండల ఎస్సైగా ప్రశాంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ప్రతి గ్రామంలో శాంతిభద్రతలకు పరిరక్షణకు కృషి చేస్తామని జూదం అక్రమముద్యం తదితర అసాంఘిక కార్యపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని మండలంలోని ప్రజలు అందరు…

Read More

చర్లపల్లి విద్యార్థులకు ఉత్తర అమెరికా సంఘం(తానా) ప్రశంసా పత్రాలు

నడి కూడ,నేటి ధాత్రి: విద్యార్థుల పరిపూర్ణ వ్యక్తిత్వ వికాస నిర్మాణానికి దైవ స్వరూపులు, త్రిమూర్తులైన అమ్మా,నాన్న, గురువుల పాత్ర నిర్వచనీయమైందని నూతి వేణుగోపాల స్వామి అన్నారు. నడికూడ మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు వందే విశ్వమాతరం కార్యక్రమంలో భాగంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) నిర్వహించిన అమ్మా,నాన్న, గురువు శతక పధ్యార్చన పోటీలలో ప్రశంస పత్రాలు పొందిన విద్యార్థుల అభినందన కార్యక్రమంలో ఆయన స్కూల్ కాంప్లెక్స్ రాయపర్తి ప్రధానోపాధ్యాయులు నూతి వేణుగోపాల స్వామి పాల్గొన్నారు….

Read More

కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు రాజకీయాలు చేయదు

బుర్ర కొమురయ్య గౌడ్ చల్లూరు మధు భూపాలపల్లి నేటిధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు బుర్ర కొమురయ్య గౌడ్ చల్లూరు మధు ఇస్లావత్ దేవ్ ఆధ్వర్యంలో పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అసత్య ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు నాయకులపై చేస్తున్నారు తప్పుడు కేసులు పెడుతున్నారు అని ఆరోపణలు చేస్తున్నారు బిఆర్ఎస్ పార్టీకి…

Read More

అర్బన్ హెచ్ ఏ నాగరాణితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించిన రోడ్ల వెంకటేష్గౌడ్

కూకట్పల్లి జనవరి 19 నేటి ధాత్రి త్రి ఇంచార్జి 124 డివిజన్ పరిధిలోని పీజేఆర్ న గర్ ఫేస్ 2 లో గల బతుకమ్మా పార్క్ పరిసరాలలో ఉన్న స్థలంలో కొంత మంది ఆకతాయిలు నిప్పు పెట్టడం తో చెట్లు కాలిపోయిన విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న డివి జిన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ అర్బన్ హెచ్ ఏనాగరాణి తో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరే టర్ మాట్లాడుతూ ఈ…

Read More

రాజుపేట కేంద్రంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ను తక్షణమే ఏర్పాటు చేయాలి

డివైఎఫ్ఐ మండల నాయకులు డెక్క జయకృష్ణ మంగపేట నేటి ధాత్రి మండలం లోని రాజపేట గ్రామంలో కెనరా బ్యాంక్ ఉంది, కాని స్టేట్ బ్యాంక్ లేకపోవడం తో స్టేట్ బ్యాంకు ఖాతా దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ మండల నాయకులు డెక్క జయకృష్ణ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. మండలంలోని కమలాపురం గ్రామంలో, ఏటూరు నాగారం మండల కేంద్రంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…

Read More

ఇదేం పద్ధతి మంత్రి గారు ?

నూతన గ్రామపంచాయతీ భవనాల్లో గ్రామ సర్పంచుల పేర్లు లేకుండా చేసే కుట్ర… చెక్కుల పంపిణీ వసుళ్లలో ఎవరి భాగం ఎంత చెప్పాలి…. రైతులకు సాగునీరుతో పాటు దళిత బంధు ఇవ్వకుంటే ఆందోళన తప్పదు… హుజురాబాద్ శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి… నేటిధాత్రి కమలాపూర్ (హనుమకొండ) కమలాపూర్ మండలంలోని కన్నూరు గ్రామపంచాయతీ నూతన భవనం ప్రారంభోత్సవానికి విచ్చేసిన శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డినీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. గత ప్రభుత్వం హయాంలో పలు గ్రామాల్లో నూతన…

Read More

స్వచ్చంద సంస్థలకు ఆదర్శం బాలవికాస

ప్రజా భవన్ – 19-01-2024 బాల వికాస పతకాలు ఆలోచనలు రేకిత్తిస్తాయి.. బాల వికాస వినూత్న ఒరవడితో నిర్మితమైన అనేక పథకాలు ప్రభుత్వాలకు పలు శిక్షణ కార్యక్రమాల ద్వారా సమర్థ నాయకులుగా తీర్చిదిద్దిన బాల వికాస మూఢ నమ్మకాలను ప్రారదోలడంలో ముందున్న బాల వికాస ఆదర్శనమని వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఫాతిమానగర్ లోని పిడిటిసి ట్రైనింగ్ సెంటర్లో సమర్థ సుస్థిరాభివృద్ధి అనే అంశం పేరిట ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ…

Read More

రోడ్డుకు అడ్డంగా వేసిన పందిళ్లను వ్యాపారులు తొలగించాలి

అడ్డంగా వేసిన పందిళ్లను తొలగిస్తున్న మున్సిపల్ సిబ్బంది పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని మెయిన్ రోడ్ వెల్లంపల్లి రోడ్,హన్మకొండ రోడ్, భూపాలపల్లి రోడ్ హుజురాబాద్ రోడ్ లోని వ్యాపారస్తులకు,చిరు వ్యాపారులకు అందరికీ రోడ్ బౌండరీలో అనధికారికంగా వేసిన రేకుల షెడ్లు,పందిర్లు, బోర్డులు మరియు సామాన్లు పెట్టడం వలన వాహనదారులకు,షాప్ లోకి వచ్చే కస్టమర్లకు ఇబ్బంది కలుగుతు రోడ్డు ప్రమాదాలు జరుగుచున్నవని ఫిర్యాదులు వస్తున్నాయని తెలియచేసినప్పటికి ఎవ్వరు స్పందించకపోయినప్పటికి శుక్రవారం రోజున ప్రభుత్వ జూనియర్ కాలేజ్…

Read More
error: Content is protected !!