వసతి గృహాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి

హాస్టల్ కు రెగ్యులర్ రాణి వార్డులపై చర్యలు తీసుకోవాలి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాజు భూపాలపల్లి నేటిధాత్రి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ వసతి గృహలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి అని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజు డిమాండ్ చేశారు బుదవారం జిల్లా కేంద్రములో ఉన్నటువంటి ఎస్ఎంఎస్ బాయ్స్ హాస్టల్ కమిటీ సమావేశంలో పాల్గొన్నరు సమావేశంలో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సంక్షేమ వసతి గృహల మీద పర్యవేక్షణ లోపం వల్లన్న వసతి గృహాలకు…

Read More

రైతు సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే దొంతి

నర్సంపేట,నేటిధాత్రి : తెలంగాణ రైతు సంఘం ( ఏఐకెఎస్) వరంగల్ జిల్లా కమిటీ అధ్వర్యంలో 2024 సంవత్సరం క్యాలెండర్ మంగళవారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో అవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలంగాణ రైతు సంఘం ప్రభుత్వం దృష్టికి తేవాలని అలాగే రైతాంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కార్యదర్శి ఈసంపెల్లి బాబు, జిల్లా ఉపాధ్యక్షులు కొరబోయిన కుమారస్వామి ,…

Read More

బీరప్ప మృతి బాధాకరం

సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి: వల్లూరి బీరప్ప మృతి బాధాకరం అని సిపిఎం జిల్లా కార్యదర్శిముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు.బుధవారం గట్టుప్పల మండల పరిధిలోని తేరటుపల్లి గ్రామంలో వల్లూరి బీరప్ప(70) ఉదయం అనారోగ్యంతో మరణించారు . బీరప్పమృతదేహానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు.. ఈ సందర్భంగావారు మాట్లాడుతూ,బీరప్పగొర్రెల మేకల పెంపకదారుల సంఘంలో పనిచేశారని, సిపిఎం పార్టీలో ఉంటూ ప్రజా సమస్యల కోసం నిరంతరం కృషి చేశారనివారు కొనియాడారు. వారి…

Read More

శభాష్ ఆప్కారి, అంతరాష్ట్ర మద్యం మాఫియా కు కళ్లెం

జిల్లా కేంద్రం నుండి మండలాలకు అంతర్ రాష్ట్ర మద్యం సరఫరా చేసిన మూట. ప్రధాన సూత్రధారి భూపాలపల్లి వాసి, ముఠాలో ఆరుగురు, మహాదేవపూర్ మండలం నుండి ఐదుగురు మద్యం ముఠా, అందరిపై కేసు నమోదు. అంతర్రాష్ట్ర మద్యం ముఠాను పట్టుకోవడంలో ఆప్కారి శాఖ చర్యలు భేష్. సెక్షన్ 41 వరకే మిత్రమా మరి ఏమన్న చర్యలు ఉంటాయా, కఠిన చర్యలు తీసుకుంటేనే మాఫియాకు కళ్లెం పడుతుంది. మండల ప్రజలు. మహాదేవపూర్ -నేటి ధాత్రి: గత 15 రోజుల…

Read More

ట్రైబల్ వెల్ఫేర్ తునికి బండల పాఠశాలకు స్మార్ట్ టీవి బహుకరణ

హెడ్ మాస్టర్ ఇస్లావత్ నరేష్ హర్షం వ్యక్తం చేశారు గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : కొత్తగూడెం సింగరేణి హెడ్ ఆఫీస్ లో జనరల్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న కుమారస్వామి,అంజలి దంపతుల కుమార్తె ఉషా,రామ్ ఆస్ట్రైలియా లో స్థిర నివాసం ఉన్నపటికీ వారి కుమారుడు విశ్వమహాదేవ్ మొదటి పుట్టినరోజు సందర్బంగా అరుణ, హీర్యా సహకారంతో ఆళ్లపల్లి మండలం తునిబండల పాఠశాలకు 50,000 విలువ గల స్మార్ట్ టీవి ని బహుకరించారు. ఇలా గిరిజన పిల్లలకు ఈ విధంగా సహాయం…

Read More

సేవాలాల్ మహిళా సేన జిల్లా అధ్యక్షురాలిగా భూక్యా స్రవంతిమోహన్ నాయక్ నియామకం

మహబూబాబాద్ జిల్లా జనవరి 24 బుధవారం రోజు మానుకోట జిల్లా కేంద్రంలోని సేవాలాల్ సేన జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సేవాలాల్ సేన మహిళా విభాగం కమిటీలో భాగంగా బుధవారం రోజు మానుకోట సేవాలాల్ మహిళా సేన జిల్లా అధ్యక్షురాలిగా పర్వతగిరి గ్రామ సోమ్లా తండా పంచాయతీకి చెందిన భూక్యా స్రవంతిమోహన్ నాయక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకొని నియామక పత్రాన్ని జాతీయ కోర్ కమిటీ సభ్యులు ధరావత్ మోతిలాల్ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సేవాలాల్…

Read More

1000 రోజులుగా దాతల సహకారంతో సేవా కార్యక్రమాలు మరియు అన్నార్తులకు అన్నదాన కార్యక్రమాలు

వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు రాజన్న ఆలయం వద్ద 500 మందికి స్వీట్ల తో పాటు అన్నదాన కార్యక్రమం అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు రాజు మాధవి డాక్టర్ పంతగాని శోభారాణి డాక్టర్ కల్లెపెల్లి అక్షిత మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ వేములవాడ నేటి ధాత్రి మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు సహకారంతో నేటికి వెయ్యి రోజులుగా అన్నదాన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమంలో…

Read More

కొత్తపేట లో వికసిథ్ భారత్ సంకల్ప యాత్ర

ఎండ పల్లి మండలం కొత్తపేట గ్రామంలో వికసిత భారత్ సంకల్ప యాత్ర జరిగింది ఈ 9 సంవత్సరాల లో నరేంద్ర మోడి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ఉజ్జ్వల గ్యాస్ కనెక్షన్ల, ప్రధాన మంత్రి అవాస్ యోజన, పిఎం జన్-ధన్ యోజన ,అటల్ పెన్షన్ యోజన, పిఎం ముద్ర యోజన, సుకన్య సమృద్ది యోజన, చిన్న పిల్లలకు పౌష్టికాహార మరియు ఆహార భద్రత గురించి వివరించడం జరింది. ఈ కార్యక్రమంలో కొత్తపేట గ్రామ సర్పంచ్ కొమ్ము రాంబాబు,…

Read More

ఈనెల 31 వ తారీకు లోపు సరఫరా పూర్తి చేయాలి

అదనపు కలెక్టర్ . తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం లోని రామనపల్లి నర్సాపూర్ లోని రైస్ మిల్లను పౌరసరపాల శాఖ అధికారులు కలిసి క్షేత్రస్థాయిలో తనిఖీ చేసిన అదన కలెక్టర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్దేశించిన గడువులోపు సరఫరా పూర్తి చేయాలని రైస్ మిల్లర్లకు ఆదేశించారు అలాగే భారత ఆహార సంస్థ ఎఫ్ సి ఐ కి రైస్ మిల్లర్లు సరఫరా చేయాల్సింది ఈ నెల 31 తేదీలలో పూర్తి చేయాలని ఆదేశించారు రోజువారిగా…

Read More

మోడల్ స్కూల్ అడ్మిషన్స్ ప్రారంభం

నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరంకి (2024-25) 6వ తరగతిలో 100 సీట్లకి, ఏడు నుండి పదవ తరగతి వరకు గల ఖాళీ సీట్లకు ఫిబ్రవరి 22వ తారీకు వరకు telanganams.cgg.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ తెలియజేశారు. ఈ పాఠశాలలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలోని పేద విద్యార్థిని విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్యతోపాటు ఉచిత మధ్యాహ్న భోజన పథకం, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు మరియు రెండు…

Read More

అంజనీపుత్ర నూతన డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ

అంజనీపుత్ర ఛైర్మన్ గుర్రాల శ్రీధర్ నూతన సంవత్సరం లో ప్రజలందరికీ శుభం జరగాలని నూతన ఆవిష్కరణ లు జరగాలని మంచిర్యాల జిల్లా అంజనీపుత్ర ఛైర్మన్ గుర్రాల శ్రీధర్, ఎం డీ పిల్లి రవి పేర్కొన్నారు. బుధ వారం అంజనీపుత్ర సంస్థ ఆధ్వర్యంలో 2024 సంవత్సర డైరీ, క్యాలెండర్ చైర్మెన్ గుర్రాల శ్రీధర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ క్యాలెండర్ దినచర్యను సూచిస్తాయని ఇవి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగేందుకు దోహదపడతాయన్నారు. క్యాలెండర్ బేస్ చేసుకుని చాలా…

Read More

సిపిఐ సీనియర్ సభ్యుడు ఎస్కే మదార్ సాహెబ్ కు ఘణంగ నివాళులు అర్పించిన సిపిఐ నాయకులు

కారేపల్లి నేటి ధాత్రి ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారేపల్లి క్రాస్ రోడ్ నివాసి అయిన ఎస్కే మదార్ సాహెబ్ సిపిఐ సీనియర్ సభ్యుడు మంగళవారం మద్యన సమయంలో ఇంటివద్ద అకాల మరణం చెందిన విషయం ను తెలుసు కున్న సిపిఐ వైరా నియోజకవర్గం ఇంచార్జి యర్ర బాబు మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి ఏపూరి లలితాదేవి సింగరేణి మండల కార్యదర్శి బోళ్ళ రామస్వామి ఎర్రజెండా కప్పి ఘణంగ నివాళులు అర్పించారు.వారు మాట్లాడుతు మదార్ సాహెబ్ నమ్మిన…

Read More

ధర్మపురి నీ టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయడం లో ప్రభుత్వం పూర్తి సహకారం

మంత్రులు శ్రీదర్ బాబు, కొండా సురేఖ ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్*!! జగిత్యాల నేటి ధాత్రి ధర్మపురి నియోజక వర్గంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆద్వర్యంలో శ్రీ ప్రేమికవరద వేద పరిపాలన సభ హైదరాబాద్ గారి నేతృత్వంలో ఈ నెల 18 నుండి 24 వరకు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ ప్రాంగణంలో 21 మంది వేదపండితులచే నిర్వహిస్తున్న వేద పారాయణాలు,వేదహవన కార్యక్రమంలో చివరి రోజైన మహాపూర్ణహుతి కార్యక్రమంలో…

Read More

రెండు బైకులు ఢీకొని వ్యక్తులకు తీవ్ర గాయాలు.

చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో శివాజీ విగ్రహం వద్ద ఘటన చందుర్తి, నేటిధాత్రి: మంగళవారం రోజున రాత్రి 10 గంటల సమయంలో చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో మూడపల్లి గ్రామానికి చెందిన బోయిని శేఖర్ అనే వ్యక్తి సనుగుల నుండి మూడపల్లి వైపు వస్తుండగా, జోగపూర్ గ్రామానికి చెందిన ఒనగంటి లక్ష్మారెడ్డి అనే వ్యక్తి పొలం వద్ద నుండి ఇంటికి వస్తుండగా శివాజీ విగ్రహం సమీపంలో ఎదురెదురుగా బైక్ లు ఢీకొన్నారు. ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో…

Read More

రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే దొంతి

నర్సంపేట,నేటిధాత్రి : హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఆయన ఛాంబర్ లో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.నర్సంపేట నియోజవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు విషయాలపై ఎమ్మెల్యే దొంతి మంత్రితో చర్చించారు.ఈ కార్యక్రమంలో టీపీసీసి సభ్యులు పెండెం రామనంద్,పలువురు పాల్గొన్నారు.

Read More

బుద్ధారం లో గుండెపోటుతో మృతి

వైస్ ఎంపీపీ అశోక్ జయశంకర్ జిల్లా గణపురం మండలం బుద్ధారం గ్రామంలో అంబటిపల్లి సూరమ్మ గుండెపోటుతో మరణించగా వారి మృతదేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన గణపురం మండల వైస్ ఎంపీపీ విడుదినేని అశోక్ వెంట గ్రామ సర్పంచ్ గండ్ర ఆగమ రావు , వార్డు సభ్యుడు కొవ్వూరి భద్రయ్య, గండ్ర మాధవరావు, పొలుసాని రామారావు, మల్లేవేణ రవి,మాల భద్రయ్య, కొవ్వూరి కనకయ్య, బిక్కినేని బాబురావు, తదితరులు పాల్గొన్నారు

Read More

వరి పొలాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు

వేములవాడ రూరల్ నేటి ధాత్రి జిల్లా ఏరువాక కేంద్రం (డాట్ సెంటర్) కరీంనగర్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ, వేములవాడ వారి సహకారంతో బుధవారం వేములవాడ రూరల్ మండలం లోని చెక్కపల్లి గ్రామంలో జిల్లా ఏరువాక కేంద్రం, కరీంనగర్ శాస్త్రవేత్తలు డా. కె. మదన్ మోహన్ రెడ్డి మరియు డా. ఎమ్. రాజేంద్ర ప్రసాద్ వరి పంట పొలాలను పరిశీలించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరిలో మొగి పురుగు, సల్ఫైడ్ దుష్ప్రవాన్ని గుర్తించి రైతులకు తగు సూచనలు చేశారు….

Read More

నీటిసంపులో పడి చిన్నారి మృతి

నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి : ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి చిన్నారి మృతి చెందిన ఘటన దుగ్గొండి మండలం చలపర్తి గ్రామంలో బుధవారం జరిగింది.ఎస్సై పరమేశ్ గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గుండెబోయిన కీర్తన జగదీష్ ల పెద్ద కుమార్తె బుధవారం ఉదయం ఇంటి ముందు ఆడుకుంటూ వెళ్లి పక్కనే ఉన్న నీటి సంపులో పడి పోయింది. ఇంట్లో మరొక కుమార్తెను తీసుకొని తల్లి బయటికి రాగానే కూతురు కనిపించలేదు. అటు ఇటు గా వెతికిన తల్లి…

Read More

గాంధీనగర్ ఎస్బిఐ బ్యాంకు లో మరో నాలుగు గ్రామ పంచాయితీల ప్రజలకు సేవలు

సామాజిక వేత్త వేముల రాంమూర్తి కారేపల్లి నేటి ధాత్రి సింగరేణి మండలం గాంధీనగర్ ఎస్బిఐ బ్యాంకు లో ఇప్పుడు ఉన్న గ్రామ పంచాయతీలకు అదనంగా మరో నాలుగు గ్రామపంచాయతీలు విశ్వనాధపల్లి. ఉసిరికాయలపల్లి తొడిదల గూడెం. టేకులగూడెం గ్రామ పంచాయతీల ప్రజలు గాంధీ నగర్ లో గల ఎస్బిఐ బ్యాంకులో ఇకనుంచి లావాదేవీలు జరుపుకోవాలని గాదపాడు గ్రామానికి చెందిన సామాజిక వేత్త వేముల రామ్మూర్తి అన్నారు. వేముల రామ్మూర్తి మాట్లాడుతూ ఈ నాలుగు గ్రామపంచాయతీలో రెండు రోజుల క్రితమే…

Read More

మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం నేటికీ 1000 రోజులు పూర్తి

*ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమానికి మరియు అన్నదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన *మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి రాజు వేములవాడ, నేటి దాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి రాజు మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం ఎంతో గొప్పదని యాచకుల పేదవారి ఆకలిని తీర్చాలని కరోనా టైం నుండి ఇప్పటి వరకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మై చారిటబుల్ ట్రస్ట్ వారిని మనస్ఫూర్తిగా…

Read More
error: Content is protected !!