Census Awareness Rally
వనపర్తి లో జనగణన అవగాహన ర్యాలీ లో కలెక్టర్ ఎస్పీ
వనపర్తి నేటీదాత్రి .
శనివారం జిల్లా కేంద్రంలో భాగంగా స్వీయ జనగణ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించిన మారథాన్ ర్యాలీలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి డి ఎస్పీ గిరిబాబు టౌన్ ఎస్సై హరి ప్రసాద్ అధికారులు సుధీర్ రెడ్డి హరికృష్ణ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు బాలుర జూనియర్ కళాశాల నుండి ర్యాలీ రాజావారి బంగ్లా పాలిటెక్నిక్ కళాశాల వరకు నిర్వహించారుఈ సందర్భంగా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ కరోనా ఉన్న సందర్భంగా 2021 లో నిర్వహించాల్సిన జనగణన ప్రక్రియ అప్పుడు నిర్వహించ లేదని , ఇప్పుడు దేశములో డిజిటల్ విధానంలో జనగణన చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. మే 11 నుండి జూన్ 10 వరకు జిల్లాలో సుమారు 13 వేల మంది ప్రభుత్వ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరిస్థారని కలెక్టర్ ఒక ప్రకటన లో తెలిపారు జనగణ గురించి విజవంతము చేయటకు పత్రికలు మీడియా ద్వారా ప్రజలకు తెలిపాలని కలెక్టర్ విలేకరుల కు విజ్ఞుప్తి చేశారు
