అమ్మ ఆదర్శ పాఠశాల పనులు పూర్తి చేయాలి

వేసవిలో మంచినీటి సమస్య రాకుండా చూసుకోవాలి ప్రత్యేక అధికారి బద్రు నాయక్ శాయంపేట నేటి ధాత్రి: అమ్మ ఆదర్శ పాఠశాల పనులు చేపట్టుటకు, పురోగతి చేయవలసిన కార్యాచరణ ప్రణాళికను మండల ప్రజా పరిషత్ శాయంపేట కార్యాలయo నందు సమావేశం ప్రత్యేకాధికారి బి.భద్రు నాయక్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఇట్టి కార్యక్రమములో అమ్మ ఆదర్శ పాఠశాలల పురోగతి సాధించి పనులు మే 20 లోపు పూర్తి చేయాలని కోరారు.పూర్వము జరిగిన సమీక్ష సమావేశములో పంచాయతీ కార్యదర్శులతో జరిగిన చర్చలో భాగంగా…

Read More

గణపురం మండలంలో గడప గడప కు ప్రచారం చేస్తున్న బిజెపి నాయకులు

గణపురం నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో వరంగల్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఆరూరి రమేష్ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి అని మెయిన్ రోడ్ మీద డోర్ టూ డోర్ ప్రచారం నిర్వహించిన బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో బీజేపీ గణపురం మండల అధ్యక్షులు జిట్టబోయిన సాంబయ్య బీజేవైఎం కళాశాల రాష్ట్ర కన్వీనర్ మంద.మహేష్,బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి మధసు మొగిలి, బీజేపీ సీనియర్ నాయకుడు బొద్దుల మొగిలి,…

Read More

ఉపాధి హామీ పనులను పరిశీలించిన కార్యదర్శి విజేందర్

గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో గణప సముద్రంలో పూడిక తీత శనివారం రోజున ఉపాధి హామీ పనులు జరుగుతుండగా పని ప్రదేశాన్ని పరిశీలించి ఉపాధి హామీ కూలీలకు కావలసిన సదుపాయాలను కల్పిస్తామని గణపురం గ్రామపంచాయతీ కార్యదర్శి విజేందర్ అన్నారు. ఉపాధి హామీ కూలీలు ప్రతిరోజు కొలతల ప్రకారం పని చేసినట్లయితే ప్రభుత్వం నిర్ణయించిన కూలీ డబ్బులు ఖాతాలో జమ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఉపాధి హామీ కూలీలకు సంబంధించిన మస్టర్లను పరిశీలించి వాటిలో…

Read More

వనపర్తి లో ట్రాఫిక్ సమస్య రోడ్లపై అడ్డదిడ్డంగా వాహనాల పార్కింగ్

వనపర్తి నేటిదాత్రి: వనపర్తి పట్టణంలో కమాన్ చౌరస్తా బస్ డిపో రోడ్డు గాంధీ చౌక్ పాత బస్టాండ్ కొత్త బస్టాండ్ రోడ్లపై వాహనాలు అడ్డ దిడ్డంగ పార్కింగ్ చేయడం వల్ల బాటసారులు ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు . గతంలో సీఐ సూర్య నాయక్ ఎస్సై వెంకటేష్ గౌడ్ ప్రధాన కూడలిలో అనగా కమాన్ చౌరస్తా గాంధీ చౌక్ కొత్త బస్టాండ్ పాత బస్టాండ్ బస్ డిపో రోడ్ల మీద వాహనాలు పార్కింగ్ చేయకుండా అదుపు చేశారు…

Read More

కాంగ్రెస్ అభ్య‌ర్థి డాక్టర్ రంజిత్ రెడ్డికి ఓటు వేయండి

శేరిలింగంపల్లి నియోజ‌క‌వ‌ర్గం ఇంఛార్జి జగదీశ్వర్ గౌడ్ కూకట్పల్లి, ఏప్రిల్ 20 నేటి ధాత్రి ఇన్చార్జి శనివారం ఉదయం కొండాపూర్ డివిజన్ పరిధిలోని అమర్ సొసైటీలో అనేక కాలనీ అసోసియేషన్ సభ్యు లతో అల్పాహారం కార్యక్రమంలో పాల్గొన్నారు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు,కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి,శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…..హ‌స్తం గుర్తుకు ఓటు వేసి గెలిపిం చాల‌ని,ప్రభుత్వం తరపున అన్ని విధాలా కాలనీ లలో ఉన్న సమస్యల పరిష్కారానికి…

Read More

ఈవీఎంలను రిటర్నింగ్ ఆ దికారి కి అప్పగింత

వనపర్తి నేటిదాత్రి : పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు మొదటి ర్యాండమైజేషన్ అనంతరం ఈ వి.యం లను వనపర్తి సహాయ రిటర్నింగ్ అధికారి యం. నగేష్ కు అప్పగిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నంద లాల్ పవార్ తెలిపారు. శనివారం ఉదయం K ఆర్డీవో కార్యాలయ ఆవరణలోని ఈ .వి.యం గోదాం నుండి ప్రజా ప్రతినిదుల సమక్షంలో క్లోజ్డ్ కంటైనర్ లో పోలీస్ భద్రతతో చిట్యాల వ్యవసాయ మార్కెట్ యార్డు గోడౌన్ కు తరలించారు. ఎన్నికల కమిషన్…

Read More

బిజెపి అభ్యర్థి ఆరూరి గెలుపుకై భారీ ర్యాలీ.

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లో ఎన్నికల ప్రచారంలో భాగంగా చిట్యాల మండలం జూకల్ గ్రామం నుండి చిట్యాల మండల కేంద్రం వరకు బిజెపి నాయకులు నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్న వరంగల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి అరూరి రమేష్ ఈ సందర్భంగా అరూరి రమేష్ మాట్లాడుతూ*.బిజెపి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి గా మీ ముందుకు వస్తున్న నన్ను ఆశీర్వదించి గెలిపించండి.ఈ ఎన్నికలు రాష్ట్ర ఎన్నికలు కాదు, కేంద్ర ఎన్నికలు…

Read More

అభివృద్ధి పనులలో వేగం పెంచండి: జిడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే

క్షేత్రస్థాయిలో పలు అభివృద్ధి పనుల పరిశీలన నేటిధాత్రి, వరంగల్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ వరంగల్ లోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. అభివృద్ధి పనులలో వేగం పెంచాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా శనివారం కమిషనర్ హన్మకొండ పరిధి వడ్డేపల్లి బండ్ పై కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతి క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమర్థవంతంగా నిర్వహించుటకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్…

Read More

వనపర్తి లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

వనపర్తి నేటిదాత్రి: వనపర్తి జిల్లా కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొలమోని రాములు కొత్త గొల్ల శంకర్ డి బాలరాజ్ ఎండి దస్తగిరి అప్పాయిపల్లి బాలయ్య మేదరి బాలయ్య గంధం కృష్ణయ్య టాక్టర్ బాలయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు…

Read More

ఆదర్శ పాఠశాల గొల్లపెల్లి విద్యార్థులకు అంతర్జాతీయ బహుమతుల పంట

ఆనందంతో ఉప్పొంగిన విద్యార్థులు, తల్లిదండ్రులు గొల్లపల్లి నేటి ధాత్రి: రంగోత్సవ్ ఫౌండేషన్‌ ముంబాయి వారు నిర్వహించిన అంతర్జాతీయ పోటీలలో ఆదర్శ పాఠశాల గొల్లపల్లి విద్యార్థులు ప్రతిభ చూపారు. పాఠశాల విద్యార్థులు ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్, గ్రీటింగ్, కలరింగ్, కొలాజ్, టాటూ,ఫొటోగ్రఫి, తదితర తొమ్మిది రకాల పోటీల్లో పాల్గొనగా జాస్యా బేగం ద్వితీయ బహుమతి పొంది అమేజాన్ అలెక్సా పరికరం , కాస వైశ్విక, తొట్ల మనోజ్ కుమార్ కు బోట్ స్మార్ట్ వాచ్ లు, గ్రీష్మ ,రిషిత,దివ్య,…

Read More

ఆగమై పోతున్న అన్నదాతల బ్రతుకులు

నిజాంపేట నేటి ధాత్రి ఏప్రిల్ 20 మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని పలు గ్రామాలలో ప్రొద్దున కురిసిన అకాల వర్షానికి అన్నదాతలు ఆగమైపోయారు. కష్టపడి పండించిన పంట అమ్ముకోవడానికి వచ్చిన సమయంలో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పొద్దున కురిసిన వర్షంతో కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వెంటనే ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు

Read More

తండాల అభివృద్ధి కేవలం బిజెపితోనే సాధ్యం..

బీజేపీ ఎస్టీ సేల్,నరేష్ నాయక్.. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలం లోని మర్లబాయి తండ బూత్ నెంబర్ 256 బిజెపి ప్రచారంలో ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ రాజేశ్వర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వర్ మాట్లాడుతూ, సమ్మక సారలమ్మ పేరుతో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయటం గిరిజన ప్రజలందరూ గర్వించాల్సిన విషయమని అన్నారు. బిజెపి చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాల గురించి, అభివృద్ధి పనుల గురించి వివరిస్తూ డీకే…

Read More

కాంగ్రెస్ యువజన సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా జలంపెల్లి సృజన్ నియామకం

జైపూర్, నేటి ధాత్రి: చెన్నూర్ నియోజకవర్గానికి జైపూర్ మండలంలోని టేకుమట్ల గ్రామానికి చెందిన జలంపెల్లి సృజన్ ని ఐవైసి పెద్దపల్లి పార్లమెంట్ సోషల్ మీడియా ఇన్చార్జి అరుణ్ వాల్మీకి మరియు మంచిర్యాల జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ శశి వదన్ సమక్షంలో నియమించడం జరిగింది. ఆ నియమిక పత్రాన్ని పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అయిన గడ్డం వంశీ కృష్ణ చెన్నూర్ శాసనసభ సభ్యుడు వివేక్ వెంకటస్వామి చేతుల ద్వారా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సృజన్…

Read More

హ్యాండ్ బాల్ అకాడమీకి ఎంపికైన మడ్డి వంశీ!!

అభినందనలు తెలిపిన ఉపాద్యాయులు,మిత్ర బృందం!! ఎండపల్లి నేటి ధాత్రి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించినటువంటి హ్యాండ్ బాల్ అకాడమీకి సెలక్షన్ ట్రయల్స్ లో అత్యంత ప్రతిభ కనబరిచిన హ్యాండ్ బాల్ అకాడమీకి ఎంపికయ్యాడు జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని గుల్లకోట ఉన్నత పాఠశాలకు చెందిన హ్యాండ్ బాల్ క్రీడాకారుడు మడ్డి వంశీ ఫిబ్రవరి నెలలో 8,9 తేదీలలో ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించినటువంటి హ్యాండ్ బాల్ అకాడమీకి సెలక్షన్…

Read More

మార్నింగ్ వాక్ ప్రచారములో కావ్య తో కమలాపూర్ నాయకులు …

నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ) వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య శనివారం హన్మకొండ లోని కాకతీయ యూనివర్సిటీలో మార్నింగ్ వాక్ లో వాకర్స్ ను కలిసి తనను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు.శాసన సభ్యులు నాయిని నరసింహ రెడ్డి ఆధ్వర్యములో నిర్వహించిన ఈ ప్రచారములో టీపిసిసి కోఆర్డినేటర్ తౌటం రవీందర్,హుజురాబాద్ నియోజక వర్గ జనరల్ సెక్రటరీ విష్ణుదాస్ వంశిదర్ రావు,సీనియర్ నాయకులు నాంపల్లి ప్రభాకర్,మొగిలయ్య, సత్యం, తౌటం ఝాన్సి రాణి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Read More

కాంగ్రెస్ పార్టీలో చేరిన సుల్తాన్ పూర్ మాజీ సర్పంచ్ అంబాల చందు గౌడ్

కాంగ్రెస్ పార్టీ కండువా కప్పినా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి నియోజకవర్గం కొత్తపల్లిగోరి మండలం సుల్తాన్ పూర్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ అంబాల చందు గౌడ్ తో పాటు మరికొందరు ఆ గ్రామ వార్డు మెంబర్లు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు భూపాలపల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. కాగా, వారందరికీ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ…

Read More

దివ్యాంగుల బస్సు పాసులకు దరఖాస్తులు…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల రాజీవ్ చౌక్ ఆర్టీసి బస్టాండ్ దగ్గర జరిగిన దివ్యాంగుల బస్సు పాస్ దరఖాస్తులకు దాదాపుగా 30 మంది దివ్యాంగులు హాజరై బస్సు పాస్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప్రోగ్రాం ని సక్సెస్ చేసినందుకు గాను ఆర్టీసీ అధికారులకు, దివ్యాంగులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అమ్మ వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మారపల్లి నరేష్ అన్నాడు.

Read More

సంఘమిత్ర టెక్నో స్కూల్ విద్యార్థుల ప్రతిభ

నేటిధాత్రి, వరంగల్ వరంగల్ తూర్పు దేశాయిపేట రోడ్డులో ఉన్న సంఘమిత్ర టెక్నో స్కూల్ లోని విద్యార్థులకు, వివిధ విభాగాల్లో మెడల్స్ సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు సర్టిఫికేట్ లు, మెడల్స్ ప్రధానం చేశారు స్కూల్ ప్రిన్సిపాల్ మహేందర్. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ, విశ్వాసం మరియు జీవన నైపుణ్యాలను పెంపొందించడంలో సహాయపడే అదనపు మద్దతు అతని/ఆమె భవిష్యత్తుపై ఖచ్చితంగా శక్తివంతమైన, శాశ్వత ప్రభావాన్ని చూపుతుంది అని, ఐఐటీ ఫౌండేషన్ ప్రోగ్రామ్‌లో మంచి ర్యాంకులు సాధించేందుకు ప్రతి చిన్నారి…

Read More

ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ నిర్వహించిన ఎంపిడిఓ

పరకాల నేటిధాత్రి పరకాల ఎంపిడిఓ,మల్లక్కపేట గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి పెద్ది ఆంజనేయులు మండల పరిధిలోని మల్లక్క పేట భక్తఆంజనేయస్వామి దేవాలయంలో దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆయనకు దేవాలయం ఈఓ అర్చకులు స్వామి వారి శేష వస్త్రం బహూకరించారు.

Read More

ప్రమాదవశాత్తు కాలిపోయిన మొక్కజొన్న పంటను పరిశీలన

గుండాల జడ్పిటిసి వాగబోయిన రామక్క,గుండాల ఎంపిపి ముక్తి సత్యం, విద్యుత్ శాఖఏడి కోటేశ్వరరావు గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : శుక్రవారం గుండాల మండలంలోని పోతిరెడ్డి గూడెం గ్రామంలో ప్రమాదకశాత్తు నిప్పంటుకొని 25 ఎకరాల యాసంగి మొక్కజొన్న పంట దగ్ధం కావడం జరిగింది. శనివారం గుండాల జడ్పిటిసి వాగబోయిన రామక్క, గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, విద్యుత్ శాఖ ఏడి కోటేశ్వరరావు కాలిపోయిన మొక్కజొన్నపంటను పరిశీలించారు. ఈ సందర్భంగా గుండాల ఎంపీపీ ముక్తి సత్యం మాట్లాడుతూ ఎంతో కష్టపడి మొక్కజొన్న…

Read More
error: Content is protected !!