లారీ బైకు డి ఒకరి పరిస్థితి విషమం

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామ ప్రభుత్వ పాఠశాల వద్ద లారీ ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరోకరి పరిస్థితి విషమంగా ఉందని గ్రామస్తులు తెలియజేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే కరీంనగర్ నుండి వస్తున్న లారీ గుండి గ్రామ ప్రభుత్వ పాఠశాల వద్ద గోపాలరావుపేట గ్రామానికి చెందిన ఎగోలపు మల్లేశం, భారతి దంపతులు ద్విచక్ర వాహనపై కరీంనగర్ వైపు వెళ్తుండగా ఒకదానిని ఒకటి ఎదురుగా ఢీకొనగా ప్రమాదం జరిగినట్లు…

Read More

అంగన్వాడి కేంద్రంలో స్కూల్ డే వేడుకలు

గొల్లపల్లి నేటి ధాత్రి : గొల్లపల్లి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలలో (1,2) ఐసిడిఎస్ సూపర్వైజర్ మమత ఆధ్వర్యంలో ఈ. సి. సి. డే, స్కూల్ డే, గ్రాడ్యుయేషన్ వేడుకలు నిర్వహించారు. ఈ స్కూలు కార్యక్రమంలో మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లల యొక్క తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి మంచి అలవాట్లు సంభాషణ ఆటలు పాటలు కథ సంభాషణ శాస్త్రీయ పరిజ్ఞానం మొదలైన కార్యక్రమాలు తల్లుల ఆధ్వర్యంలో పిల్లలతో చేపించి చూపించడం జరిగింది. పిల్లలకు…

Read More

ఘనంగా అంగన్వాడి కేంద్రం వార్షికోత్సవం

చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండలం కిష్టంపేట గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని అంగన్వాడి కేంద్రం వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన వార్షికోత్సవంలో పాటలకు చిన్నారి విద్యార్థులు విద్యార్థులు చేసిన నృత్యాలు తల్లిదండ్రులను చూపర్లను ఎంతగానో ఆనందింప చేశాయి. అనంతరం అంగన్వాడి ఉపాధ్యాయురాలు అడిగిన జీకే ప్రశ్నలకు విద్యార్థిని విద్యార్థులు టక్కు టక్కున సమాధానాలు చెప్పడంతో చిన్నారుల తల్లిదండ్రులు చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉపాధ్యాయులు పుష్పలత, సహాయకురాలు…

Read More

ప్రభుత్వ ఉద్యోగం సాధించిన రావుల క్రాంతి

వరంగల్/సంగెం,నేటిధాత్రి : సంగెం మండల కేంద్రానికి చెందిన రావుల సూరయ్య విజయ దంపతుల కుమారుడు రావుల క్రాంతి 2022 సంవత్సరంలో పోలీస్ నోటిఫికేషన్ కి అప్లై చేసి టెక్నికల్ పోస్టులో భాగంగా పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గానేషన్ లో కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించారు.కాగా ఈ నెల 1తేదీన రావుల క్రాంతికి ఉద్యోగం వరించింది.ఈ సందర్భంగా సమాజ సేవకులు పులి రాజశేఖర్ ఉద్యోగం సాధించిన రావుల క్రాంతిని వారి ఇంటి వద్దకు వెళ్లి అభినందనలు తెలిపి శాలువతో తల్లిదండ్రులతో…

Read More

ముత్యాలమ్మ తల్లి జాతరలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు

దుమ్ముగూడెం మండలం కే లక్ష్మీపురం గ్రామంలోని ముత్యాలమ్మ తల్లి జాతరలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన గౌరవ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు మరియు ఏఐసీసీ సభ్యులు పొదెం వీరయ్య భద్రాచలం నేటి ధాత్రి అందరికీ నమస్కారం ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొదెం వీరయ్య భద్రాచలం నియోజకవర్గం, దుమ్ముగూడెం మండలం కే లక్ష్మి పురం గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి ముత్యాలమ్మ తల్లి జాతరలో ముఖ్య…

Read More

అరుణమ్మ గెలుపు పాలమూరు ప్రజల పిలుపు..

ట్రిపుల్ తలాఖ్ రద్దు తో మైనారిటీ మహిళల జీవితాల్లో వెలుగులు.. బిజెపి,ముస్లిం లకు వ్యతిరేఖ పార్టీ కాదు.. ముస్లిం మహిళలు అంతా మోదీని ఆశీర్వదించాలి.. అరుణమ్మ కు మద్దతుగా మహబూబ్ నగర్ లో మైనారిటీ మహిళల ర్యాలీ.. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి ట్రిపుల్ తలఖ్ రద్దు తో ముస్లిం మైనారిటీ మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత ప్రధాని మోడీకే దక్కిందన్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అరుణమ్మ. శుక్రవారం మహబూబ్…

Read More

ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు

నేటిధాత్రి, వరంగల్ తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో ఏప్రియల్ 14 నుండి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించారు. అగ్ని ప్రమాదాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన ప్రజల్లో అవగాహన కోసం వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ముగింపు కార్యక్రమం వరంగల్ ఫైర్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ అబ్దుల్ భారీ మాట్లాడుతూ, అగ్ని ప్రమాదం…

Read More

కాంగ్రెస్ అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది:ఎంపీ రవిచంద్ర

*అయితే కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది:ఎంపీ రవిచంద్ర *కాంగ్రెస్ వాగ్ధానం చేసిన రుణమాఫీ,రైతుబంధు, కరెంట్, సాగు తాగునీళ్లు,పంట కొనుగోలు, గిట్టుబాటు ధర జాడనే లేదు: ఎంపీ రవిచంద్ర* *”సంక్షేమ రాజ్యం పోయింది-సంక్షోభ రాజ్యం” నడుస్తున్నది: ఎంపీ రవిచంద్ర* *”కాంగ్రెస్ వద్దు-కేసీఆర్ ముద్దు”అని ప్రజలంటున్నరు: ఎంపీ రవిచంద్ర* *బీఆర్ఎస్ కు శ్వాస, ఊపిరి,పునాది కార్యకర్తలే: ఎంపీ రవిచంద్ర* *కొందరు నాయకులు తల్లిలాంటి పార్టీని వదలివెళ్లారు,కార్యకర్తలు మాత్రం బలంగా ఉన్నరు: ఎంపీ రవిచంద్ర* *మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగుతూ బీఆర్ఎస్…

Read More

ప్రణాళిక బద్దంగా త్రాగునీటి సమస్యలను నివారించాలి

అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను త్వరితగతిన పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా భూపాలపల్లి నేటిధాత్రి శుక్రవారం కలెక్టరు కార్యాలయం లోని సమావేశ మందిరంలో జిల్లాలో త్రాగునీటి సమస్యల నివారణ, అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు పురోగతిపై మండలాల ప్రత్యేక అధికారులు ఎం.పి.డి.ఓ, ఎపిఓ, ఆర్ డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే 3 నెలల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉన్నందున పక్కా…

Read More

మర్రిపల్లిగూడెం లో బెల్ట్ షాప్ లపై పోలీస్ ల దాడి…

నలుగురి అరెస్ట్….మద్యం స్వాదీనం నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)మండలంలోని మర్రిపల్లిగూడెం గ్రామములో అక్రమంగా మద్యం అమ్ముతున్న నలుగురిని అరెస్ట్ చేసి రూ.37,460 ల విలువ గలిగిన మద్యం స్వాధీన పరుచుకున్నట్లు సీఐ హరికృష్ణ తెలిపారు.వివరాల్లోకి వెళితే గ్రామములో నలుగురు వ్యక్తులు ఇండ్లలో మద్యం నిల్వలు వున్నట్లు వచ్చిన సమాచారం తో శుక్రవారం తనతో పాటుపోలీస్ సిబ్బంది తనికీలు నిర్వహించినట్లు తెలిపారు.ఈ తనిఖీల్లో గట్టు అనిల్ ఇంట్లో రూ.9,150 ల విలువగల మద్యం,ముంజ యుగంధర్ ఇంట్లో రూ.8,830 విలువ గల మద్యం,…

Read More

కరీంనగర్‌ నాదే…గెలిచేది నేనే.

https://epaper.netidhatri.com/view/241/netidhathri-e-paper-20th-april-2024%09/3 కరీంనగర్‌లో కమలం కలలు కల్లలే! నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో కరీంనగర్‌ బిఆర్‌ఎస్‌ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌ కుమార్‌ ప్రచార వివరాలు, తన గెలుపు అవకాశాలు ఆయన మాటల్లోనే `బండి సంజయ్‌ ఆశలు ఆవిరే. `ఎంతో ఆత్మ విశ్వాసంతో చెబుతున్న! `ప్రజలకు ఎల్లవేళలా వెన్నంటి వుంటా! `సమస్యలలో ప్రజలకు తోడుగా వుంటా! `కష్టాలలో వున్న వారికి అండగా వుంటా. `ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తా. `కేంద్రంలో ఎవరున్నా కొట్లాడి నిధులు తెస్తా!…

Read More

 ఉద్యోగుల విషయంలో నేటిధాత్రి సంచలన విజయం.

నేటిధాత్రి చెప్పిందే నిజమైంది.   ఉద్యోగుల సస్పెన్షన్ తప్పని నేటిధాత్రి ఆ రోజే రాసింది.   ఈ రోజు హైకోర్టు తన తీర్పులో అదే విషయం పునరుద్ఘాటించింది. ఉద్యోగులు ఓటర్లే కదా! అని ముందే చెప్పిన నేటిధాత్రి.   ఈసి నిర్ణయాన్ని ఆనాడే తప్పు పట్టిన నేటిధాత్రి.   ఉద్యోగుల‌ హక్కుల గురించి సమగ్ర సమాచారాన్ని అందించింది నేటిధాత్రి.   ఎన్నికల చరిత్రలో నేటిధాత్రి అక్షర విజయం. నిజం నిర్భయంగా చెప్పడం నేటిధాత్రి సొంతం. ఆనాడు ఏ…

Read More

నేడు నీలం మధు నామినేషన్….

-సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక… – నర్సాపూర్ అసెంబ్లీ సోషల్ మీడియా కో కోఆర్డినేటర్ సాయిబాబా… కొల్చారం, ( మెదక్ ) నేటిధాత్రి :- మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ శనివారం నామినేషన్ వేస్తున్న సందర్భంగా మన ప్రియతమ నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి మొట్టమొదటిసారిగా వస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు కొల్చారం మండలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని నర్సాపూర్ సోషల్ మీడియా…

Read More

కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలి

సీసీ రోడ్డు పలుగులతో ఇబ్బంది పడుతున్న కాలనీవాసులు భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని రాఘవరెడ్డి పేట గ్రామంలోని ఏడవ వార్డు ఎస్సీ కాలనీలో నిర్మించిన సీసీ రోడ్ 2001 సంవత్సరంలో వేశారు ఎనిమిది నెలలకే పలిగిపోయింది నాణ్యత లేమితో పగుళ్లు ఏర్పడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఏటా లక్షల రూపాయల నిధులను కేటాయిస్తున్నా నాయకుల అండదండలతో పనులు చేజిక్కించుకున్న గుత్తేదారులు ఇష్టారీతిన రోడ్లు నిర్మించడంతో కోట్ల రూపాయలు మట్టి పాలవుతున్నవి….

Read More

సరిహద్దు మహారాష్ట్ర లో పోలింగ్ ప్రశాంతం.

చీమూర్ పార్లమెంట్ పరిధిలోని సరిహద్దు గ్రామాల్లో బారులు తీరిన ఓటర్లు. సరిహద్దు సిరివంచ తాలూకా లో పెద్ద మొత్తంలో పోలింగ్. అడుగడుగునా పోలీస్ బందువస్తు మధ్య ప్రశాంతంగా ఓటింగ్. మహాదేవపూర్ -నేటి ధాత్రి: భారతదేశ పార్లమెంట్ ఎన్నికలకు మొదటి దశ పోలింగ్ భారత దేశంలోని రెండవ అతిపెద్ద పార్లమెంట్ స్థానాలు కలిగిన మహారాష్ట్ర రాష్ట్రంలో శుక్రవారం రోజు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం జరిగింది. భారత దేశంలో 2024వ పార్లమెంట్ ఎన్నికలకు ఏడు దశల వారిగా ఎన్నికల నిర్వహణ…

Read More

బండారు మహోత్సవంలో పాల్గొన్న డీకే.అరుణమ్మ.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా ఉట్కూరు మండలం పెద్దపొర్లలో పాలమూరు బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే. అరుణ పర్యటించారు. పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీకే.అరుణమ్మ. గ్రామంలో కురువ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన రేణుకా ఎల్లమ్మ. కలిమెర లింగేశ్వర స్వామి బండారు మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించేలా ఆశీస్సులు అందజేయాలని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద పొర్ల గ్రామస్తులు, బిజెపి నాయకులు…

Read More

రెండు లక్షల మెజార్టీతో బలరాం నాయక్ గెలుపు ఖాయం

# రాముని భక్తులమే.. కానీ రాముని ముసుగులో రాజకీయం చేస్తే తరిమికొడతాం.. # బిఆర్ఎస్ పార్టీ చెల్లని పైసా…? # కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తక్కల్లపల్లి రవీందర్ రావు . నర్సంపేట,నేటిధాత్రి : పార్లమెంటు ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోరిక బలరాంనాయక్ రెండు లక్షల ఫైచిలుకు మెజార్టీతో గెలవడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి తక్కల్లపల్లి రవీందర్ రావు దీమా వ్యక్తం చేశారు.శుక్రవారం మహబూబాబాద్ పార్లమెంట్…

Read More

పలు పార్టీల నుండి కాంగ్రెస్ లోకి చేరికలు

ఎంపీగా కడియం కావ్య కు భారీ మెజార్టీ ఖాయం నడికూడ,నేటి ధాత్రి: వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా కడియం కావ్య గెలవడం ఖాయమని వరంగల్ పార్లమెంట్ ఇంచార్జ్,పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. శుక్రవారం పరకాల నియోజకవర్గం నడికూడ మండల కేంద్రంతో పాటు గొల్లపల్లెకు చెందిన బిఆర్ఎస్, బిజెపి 30 మంది నాయకులు నడికూడ మండల అధ్యక్షుడు బుర్ర దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారికి ఎమ్మెల్యే…

Read More

ఉపాధి పని వారికి స్పందించిన అధికారులు

గణపురం నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో ఉపాధి కూలీలకు కనీస అవసరాలు టెంటు ,మంచినీటి సౌకర్యం ,మెడికల్ కిట్లు, ఏర్పాటు చేయాలని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కోగిల జితేందర్ చేసిన డిమాండ్లకు స్పందించిన అధికారులు

Read More
error: Content is protected !!