నూతన వధూవరులను ఆశీర్వదించిన అభి మాన్యు రెడ్డి.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండల కేంద్రంలోని జేకే ఫ్యాలస్ ఫంక్షన్ హాల్ లో దొండ్లపల్లి గ్రామానికి చెందిన నెల్లి రామస్వామి కూతురు శిరీష వివాహ వేడుకలో ఆర్ ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి.పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించరు. ఈ కార్యక్రమంలో రాజాపూర్ మండల కేంద్రంలోని పలు రాజకీయ నాయకులు దొండ్లపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ యువకులు తదితరులు పాల్గొన్నారు.

Read More

ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఓబీసీ జిల్లా అధ్యక్షుడు రాజేందర్

భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సుభాష్ కాలనీలో 26 28 38 పోలింగ్ బూత్ లో ఇంటింటికి ప్రచారాన్ని బూత్ అధ్యక్షులు ఆధ్వర్యంలో తొట్ల స్వామి చోట గోపాల అర్జున్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు దొంగల రాజేందర్ హాజరై మాట్లాడుతూ నరేంద్ర మోడీ ని మూడవసారి దేశ ప్రధానిగా ప్రజలు చూడబోతున్నారని అన్నారు వరంగల్ పార్లమెంట్ బిజెపి పార్టీ అభ్యర్థి ఆరూరి రమేష్ కమలం పువ్వు…

Read More

భాధిత కుటుంబానికి బియ్యం వితరణ చేసిన కోగిల అర్జున్

శాయంపేట నేటిధాత్రి హన్మకొండ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండల పరిధిలోని పెద్దకోడేపాక గ్రామంలో ఇటీవల అనారోగ్యం కారణంగా చనిపోయిన కోగిల పోచయ్య కుటుంబానికి 50కిలోల బియ్యన్ని కాంగ్రెస్ యువజన నాయకుడు కొగిల అర్జున్ భాధిత కుటుంబానికి అందజేశారు.ఈ కార్యక్రమంలో సాయి,టోనీ,బబ్లు,చంటి, సుమన్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Read More

అడవులలో అగ్నిప్రమాదాల నివారణ పై అటవీ అభివృద్ధి సంస్థ అవగాహన

కోటపల్లి, (చెన్నూర్) నేటి ధాత్రి: తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కోటపల్లి మండలంలోని సర్వాయిపేట గ్రామంలో గురువారం అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణ గురించి స్థానికులకు అవగాహన కల్పించడం జరిగింది.ఈ సందర్బంగా మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ జి.సురేష్ కుమార్ మాట్లాడుతూ అటవీ, ప్లాంటేషన్ ప్రాంతాల మీదుగా ఎవరైనా వెళ్ళేటప్పుడు బీడీలు, సిగరెట్ లు తాగి పడేయవద్దని చెప్పారు. అటవీ ప్రాంతం లో ఎటువంటి కారణం చేతనైనా సరే ఒకవేళ అగ్ని ప్రమాదం సంభవిస్తే…

Read More

జోరు మీదున్న కారు!

https://epaper.netidhatri.com/ సారే కావాలి…బిఆర్‌ఎస్‌ గెలవాలి! `నేటిధాత్రి, ఢీ ప్యాక్‌ సంచలన సర్వే! `అన్ని వర్గాల తెలంగాణ ప్రజల మనోగతం. `పార్లమెంటు ఎన్నికలలో పల్లె, పట్నం బిఆర్‌ఎస్‌ వైపే! `నాలుగు నెలల్లోనే తెలంగాణ ప్రజల్లో మార్పిదే! `కేసిఆర్‌ పాలనలో పదేళ్ళు కోతలు లేని కరంటు చూశాం! `ఇప్పుడు కోతలు మళ్ళీ చూస్తున్నాం! `తెలంగాణ గొంతెండుతోంది. `జనం గొంతు తడారిపోతోంది. `కరువు లేని తెలంగాణ చూశాం. `పదేళ్ళ తర్వాత కరువు గురించి మాట్లాడుకుంటున్నాం. `ఎండాకాలంలో నీళ్లు చూశాం. `కళ్ల నిండా…

Read More

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మొగుళ్ళపల్లి గ్రామ కమిటీ ఎన్నిక

అధ్యక్షులుగా బండారి కుమార్ ప్రధాన కార్యదర్శిగా బండారి అశోక్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం మొగుళ్లపల్లి అంబేద్కర్ యువజన సంఘం గ్రామ అధ్యక్షులుగా బండారి కుమారు ప్రధాన కార్యదర్శిగా బండారి అశోక్ లను ఏకగ్రీవంగాఎన్నుకున్నట్లు మండల అధ్యక్షులు మంగళపల్లి శ్రీనివాస్ తెలిపారు అనంతరం నూతన గ్రామ అధ్యక్షులు బండారి కుమార్ మాట్లాడుతూ సంఘానికి లోబడి ఉండి సంఘం యొక్క విధివిధాలను అనుసరిస్తూ సంఘం యొక్క అభివృద్ధి కోసం నా సాయి…

Read More

క్రీడాకారులకు దుస్తులు పంపిణీ _

చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండలం మల్యాల గ్రామంలో క్రీడాకారులకు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు ఈర్లపల్లి రాజు గురువారం క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈర్లపల్లి రాజు మాట్లాడుతూ గ్రామీణ యువత, క్రీడాకారులు వేసవికాలంలో చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రీడల పై దృష్టి సారించాలన్నారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు క్రీడాకారులు పాల్గొన్నారు.

Read More

నీలం మధు భారీ మెజార్టీతో గెలవడం ఖాయం…

కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగులూరి మల్లేశం గౌడ్….. కొల్చారం,(మెదక్ )నేటి ధాత్రి:- మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి.. ముదిరాజ్ ముద్దుబిడ్డ నీలం మదును భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కొల్చారం మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగులురి మల్లేశం గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోకసభ ఎన్నికల్లో నీలం మధు విజయాన్ని ఎవరు ఆపలేరని, భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని , ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ…

Read More

మెదక్ అభ్యర్థి నీలం మధును గెలిపించుకుందాం….

మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు భాగ్యరాజ్… కొల్చారం,(మెదక్ )నేటి ధాత్రి:- మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి.. ముదిరాజ్ ముద్దుబిడ్డ నీలం మదును భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు భాగ్యరాజ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోకసభ ఎన్నికల్లో నీలం మధు విజయాన్ని ఎవరు ఆపలేరని, భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని , ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులంతా, కష్టపడి నీలం మధు…

Read More

పాలిటెక్నిక్.హాస్టల్ శిథిలావస్థలో ఉన్నది వెంటనే పనులు ప్రారంభించాలి

వనపర్తి నేటిదాత్రి ; వనపర్తి జిల్లా కేంద్రంలో రాజవారి హాస్టల్ భవనం పాలిటెక్నిక్ భవనం శిథిలావస్థలో ఉన్నదని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ పాలిటెక్నిక్ విద్యార్థుల తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐక్యవేదిక పోరాటంతో గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం 22 కోట్లకు నిధులు కేటాయించిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అట్టి జీవోలు మార్చి ఆ నిధులతో వెంటనే పనులు ప్రారంభించాలని ఎమ్మెల్యే మెగా రెడ్డిని ఒక ప్రకటనలో…

Read More

ఆడకూతరు పెండ్లికి అభిమన్యు రెడ్డి ఆర్థిక సాయం..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని దొండ్లపల్లి గ్రామ పంచాయతికి చెందిన నేల్లి రామస్వామి కూతురు శిరీష వివాహానికి 10,000/- రూపాయలు అభిమన్యు యువసేన సభ్యుల ద్వారా ఆర్థిక సహాయన్ని బీఆర్ఎస్ పార్టీ యువనేత శ్రీ చించోడ్ అభిమన్యు రెడ్డి.అందించరు ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీదేవి రంజిత్ గౌడ్, శశిధర్, వార్డు మెంబెర్స్ లింగమయ్య, పండ్ల చెన్నయ్య, యువసేన నాయకులు రాములు, మహేష్, సత్యనారాయణ, నాగరాజు, మల్లేష్, రామస్వామి, కృష్ణయ్య, రామస్వామి,…

Read More

చలివేంద్రం ప్రారంభించిన జిల్లా ఎస్పీ డా శబరిష్ ఐపిఎస్

# మండుతున్న ఎండలు ప్రజల దాహర్థి తీర్చే దిశగా పోలీసులు ముందడుగు ములుగు జిల్లా నేటిధాత్రి ములుగు పట్టణంలోని స్థానిక బస్టాండ్ సెంటర్ లో ములుగు ఎస్ పి గారి చొరవతో స్థానిక ఎస్సై వేసవి దృష్ట్యా చలివేంద్రం ఏర్పాటు చేశారు దీనిని గురువారం నాడు జిల్లా ఎస్పి ప్రారంభించారు కార్యక్రమంలో ఎస్పి మాట్లాడుతూ ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలు ప్రయాణికుల దాహార్తి తీర్చేందుకు స్థానిక ఎస్ ఐ సి ఐ చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని…

Read More

కూకట్ పల్లి నియోజక వర్గ జనసేన కంటెస్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలిపారు.

కూకట్పల్లి ఏప్రిల్ 18 నేటి దాత్రి ఇన్చార్జి హిందువుల ఆరా ధ్యదైవమైన శ్రీరా ముడు అవతరించిన రోజు,సీతారా ముల కల్యాణ మహోత్సవం జరిగిన రోజే శ్రీరామనవమి అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్య పాలన చేసిన శ్రీరాముడు ఆదర్శ పరిపాలకుడని ప్రేమ కుమార్ అన్నా రు. అన్యోన్య దాంపత్యానికి సీతారా ములు ఆదర్శనీయులని ప్రేమ కు మార్ తెలిపారు.శ్రీరామ నవమి సంధర్భంగా….. ఈరోజు శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థా నము, శ్రీ విశ్వనాథ స్వామి…

Read More

ముదిరాజ్ బిడ్డ నీలం మధును గెలిపించుకుందాం

-మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్… – కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు తరఫున మొదటి సెట్ నామినేషన్ దాఖలు… కొల్చారం, ( మెదక్ )నేటి ధాత్రి :- మొదట మెదక్ పట్టణంలోని దత్తాత్రేయుని దేవాలయంలో పూజల అనంతరం మెదక్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేసిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, నర్సాపూర్ ఇంచార్జ్ రాజిరెడ్డి,మెదక్ డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్,మెదక్ మునిసిపల్ చైర్మన్ చంద్రపాల్. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు…

Read More

ఎంఎల్ఏ తెల్లం వెంకట్రావుకు శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతర ఆహ్వానం

భద్రాచలం నేటి ధాత్రి భద్రాచలం పట్టణంలోని అల్లూరి సీతారామరాజు కాలనీలో కొలువై ఉన్న శ్రీ సమ్మక్క సారలమ్మ ఆలయంలో గత 14 సంవత్సరాలుగా వనదేవతల ఆశీస్సులు, కృపాకటాక్షాలతో భక్తులచే సాంప్రదాయంగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్న శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతర మహోత్సవము ఆహ్వానమును భద్రాచలం ఎంఎల్ఏ తెల్లం వెంకట్రావుకు ఆలయ ధర్మకర్తలు మరియు జాతర నిర్వాహకులు కుంజా ధర్మారావు, కుంజా సంతోష్ కుమార్, కుర్సం విశ్వశాంతి అందచేశారు. ఈ గిరిజనుల ఇలవేల్పుల జాతర ది. 22-04-2024…

Read More

సహనం కోల్పోతున్న మాజీ సీఎం కేసీఆర్

రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు -చిట్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి సుదర్శన్ గౌడ్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ కాంగ్రెస్ పార్టీ ఏడాది పాటు ఉంటదో ఉండదేమోనని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు లాంటిదని చిట్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి సుదర్శన్ గౌడ్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పీకల్లోతు కుంభకోణాల్లో ఇరుక్కున్న కేసీఆర్ అసహనంతో రేవంత్ రెడ్డిపై పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నాడన్నారు. బిజెపి,…

Read More

అంత్యక్రియలకు అభిమన్యు రెడ్డి.ఆర్థిక సాయం..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండల కేంద్రంలో చారుకొండ రాములమ్మ(65) అనారోగ్యంతో మరణించారు. మృతికి సంతాపం తెలిపిన బి ఆర్ ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎ ఎం సి డైరెక్టర్ వనపర్తి దేవేందర్, బాలయ్య, లింగం, గోపాల్, నర్సింహులు, శేఖర్, నర్సింహులు గ్రామస్తులు, యువసేన…

Read More

నర్సాపూర్ క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

– మెదక్ జిల్లా కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి…. – సమావేశానికి హాజరైన కొల్చారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులూరి మల్లేశం గౌడ్, దేవన్న గారి శేఖర్… కొల్చారం, (మెదక్ )నేటిధాత్రి :- గురువారం నాడు నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతు మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గారు ఈనెల 20వ తేదీన నామినేషన్ దాఖలు…

Read More

ఈ నామినేషన్ ర్యాలీయే సాక్ష్యం: శ్రీ వడ్డేపల్లి రాజేశ్వర్ రావు

కూకట్పల్లి ఏప్రిల్ 18 నేటి ధాత్రి ఇన్చార్జి గురువారం శామీర్ పేట్ కలెక్టరేట్ లో మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్య ర్థి శ్రీ ఈటెల రాజేందర్ నునామినే షన్ సందర్భంగా కూకట్ పల్లి నియో జకవర్గం నుండి ర్యాలీగా బీజేపీ రా ష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వర్ రావు పాల్గొన్నారు.ఈ ర్యాలీ కూకట్ పల్లి నియోజకవర్గం నుండి శామీర్ పేట్ కలెక్టరేట్ వరకు కొనసాగింది.ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ… శ్రీ ఈటెల రాజేందర్ అన్న భారీ…

Read More

మావోయిస్ట్స్ లకు ఎవరు సహకరించవద్దు

గుత్తికొయా గుంపును సందర్శించిన జిల్లా ఎస్పి ములుగు జిల్లా నేటిధాత్రి ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం ఐలాపూర్ గుత్తికోయ గుంపును నిన్న ఉదయం జిల్లా ఎస్పి సందర్శించారు గుత్తికొయా ప్రజలతో జిల్లా ఎస్పి మాట్లాడుతూ ఆదివాసీ ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం మరియు ములుగు జిల్లా పోలీస్ శాఖ నిరంతరం శ్రమిస్తుందని ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందరి అందిపుచ్చుకోవాలని అందుకోసం ములుగు జిల్లా పోలీస్ ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంట్టుందని తెలియచేసారు గుత్తి కోయ గ్రామ…

Read More
error: Content is protected !!