కంఠమేశ్వర స్వామి ఉత్సవాలకు హాజరైన మోకుదెబ్బ రమేష్ గౌడ్

# వైభవంగా మొదలైన కంఠమేశ్వర స్వామి వేడుకలు.. నర్సంపేట,నేటిధాత్రి : వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లోని వెంకటాపురం గ్రామంలో శుక్రవారం జరిగిన శ్రీ కంఠమేశ్వేర స్వామి పండుగ ఉత్సవాలకు గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో భాగంగా ఈ నెల 18 న ఆలయంలో దోర్నపాక అలంకరణ జరుగగా శుక్రవారం…

Read More

ఎల్లమ్మ బండలో కొత్తగా ఏర్పాటుచేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని శేరిలింగం పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ ప్రారంభించారు.

కూకట్పల్లి ఏప్రిల్ 19 నేటి ధాత్రి ఇన్చార్జి 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధి లోని ఎల్లమ్మబండలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారం భోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్, స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి సోదరుడు నరేందర్ రె డ్డి,సంజీవ్ రెడ్డి పాల్గొని రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని…

Read More

ఘనంగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవ ప్రారంభం

మలహార్ రావు, నేటిధాత్రి ; మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామంలో ఆంజనేయ శివ పంచాయతన ఆలయంలో గణపతి, పార్వతి, శివుడు, సూర్యభగవనుడు, విష్ణుమూర్తి ల విగ్రహల ప్రతిష్ట మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శుక్ర, శని, ఆదివారం మూడు రోజుల పాటు ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. 19న శుక్రవారం గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, దీక్షా స్వీకారం, ఋత్విక్వర్ణనం, నవగ్రహ, యోగిని, వాస్తు క్షేత్రపాలక బ్రహ్మది మండల పూజలు, అగ్నిప్రతిష్ట దేవతా హోమాలు విగ్రహాజలాధి వాసాలు నిర్వహించారు. ప్రతిష్టాపన…

Read More

బావిలో దూకి వృద్ధురాలు ఆత్మహత్య..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి: ఓదెల గ్రామానికి చెందిన చింతం లక్ష్మి వయసు 74 భర్త పేరు చంద్రయ్య వయసు 80 తన ఆరోగ్యపరంగా బాగా లేకపోవడంతో నిత్యం ఇంట్లో ఏదో రకమైన ఇబ్బందులను భరించలేక శుక్రవారం ఐదు గంటలకు లేచి నాగులకుంట వెనకాల ఉన్న బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది. వెనకాలనే ఆమెను గమనించుకుంటూ వచ్చిన గ్రామస్తులు ఆమె అందులో పడగానే ఆమెను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుంట పోయిందని గ్రామస్తులు తెలిపారు.వెంటనే పొత్కపల్లి ఎస్ఐకి సమాచారం…

Read More

జైపూర్ మండల్ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా కాసిపేట సతీష్ కుమార్ నియామకం

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని నరసింగాపూర్ గ్రామానికి చెందిన కాసిపేట సతీష్ కుమార్ ను జైపూర్ మండలం సోషల్ మీడియా ఇన్చార్జిగా చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు వంశీకృష్ణ చేతుల మీదుగా శుక్రవారం నాడు నియామక పత్రాన్ని అందుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని కాంగ్రెస్ నాయకులతో కలిసి సోషల్ మీడియాను ఒక బలమైన శక్తిగా తయారు చేస్తానని అన్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వంశీకృష్ణ…

Read More

మానుకోట కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు భారీగా తరలి వెళ్ళిన భద్రగిరి కాంగ్రెస్ శ్రేణులు

భద్రాచలం నేటిదాత్రి మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి *పోరిక బలరాం నాయక్ విజయాన్ని కోరుతూ భద్రాచలం నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే *తెల్లం వెంకట్రావు వెంట మానుకోట కి తరలి వెళ్లారు. టిపిసిసి ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఈరోజు ఉదయం నుంచే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం చేరుకొని అక్కడి నుంచి సుమారు 150 కార్లలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు…

Read More

ముదిగుంట,నర్వ గ్రామాలలో పర్యటించిన ఎంపీడీవో

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ముదిగుంట గ్రామంలో శుక్రవారం రోజున ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ పర్యటించారు. ముదిగుంట గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పర్యవేక్షించి, వేసవికాలం కాబట్టి ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఉదయం పూటనే పనులు పూర్తి చేసుకుని వెళ్లాలని, నిర్దేశించిన కొలతల్లోనే పని సక్రమంగా చేయాలని కూలీలకు తగు సూచనలు చేయడం జరిగింది. అలాగే కూలీలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎండ తాపం నుండి రక్షణగా టెంటు మరియు…

Read More

ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే చెరువుల కబ్జాలను బట్ట బయలు చేస్తాం:సీనియర్ కాంగ్రెస్ నాయకులు సత్యం శ్రీరంగం

కూకట్పల్లి ఏప్రిల్ 19 నేటి ధాత్రి ఇన్చార్జి మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానంలో తన గెలుపు తద్యమని మల్కాజ్ గిరి పార్ల మెంటు కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేంద ర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.శుక్రవారం కూకట్పల్లి నియో జకవర్గంలోని కె.పి.హె చ్.బి.కాలనీలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.ముందుగా వరసిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్ఐ జిఫ్లాట్స్ లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గమాజీ అ ధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన…

Read More

విద్యుత్ ఘాతంతో ట్రాక్టర్లో తరలిస్తున్న గడ్డి దగ్ధం.

చిట్యాల, నేటి ధాత్రి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చింతకుంట రామయ్య పల్లి లో శుక్రవారం రోజున విద్యుత్ ఘాతంతో ట్రాక్టర్లో తరలిస్తున్న గడ్డి దగ్ధం అయ్యింది వెంటనే గ్రామంలోని గ్రామస్తులు సకాలంలో స్పందించిన గ్రామపంచాయతీ ట్రాక్టర్ తో నీళ్లు తెప్పించి మంటలు ఆర్పడం జరిగింది దీంతో గ్రామస్తులు పెను ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్ ఘాతం కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read More

రామారావు పేట, ఇందారం గ్రామాలలో ఆకస్మిక తనిఖీ

మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి డి.వెంకటేశ్వరరావు జైపూర్, నేటి ధాత్రి : మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం లోని రామారావు పేట మరియు ఇందారం గ్రామాలలో శుక్రవారం రోజున మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి డి.వెంకటేశ్వరరావు ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో పారిశుధ్య కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించాలని,రోడ్లపై ప్లాస్టిక్ వ్యర్ధాలు లేకుండా శుభ్రం చేయించాలని, గ్రామంలో ఎక్కడా ప్లాస్టిక్ చెత్త కనబడకుండా చూసుకోవాలని, ప్రతీ రోజు రహాదారులు మరియు మురుగు కాలువలను శుభ్రం…

Read More

రైతులకు శిక్షణ కార్యక్రమం

శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలంలోని ప్రగతి సింగారం గ్రామంలో ప్రజ్వల్ ఎఫ్.పి.సి.ఎల్ ఆధ్వర్యంలో ప్రజ్వల్ ప్రతినిధి ఎస్కే గౌస్ బి సి ఐ రైతులకు భూసార అభివృద్ధి గురించి నేల పునరుత్పాదక వ్యవసాయ పద్ధతుల గురించి అవగాహన కల్పించడం జరిగింది. రైతులందరూ వ్యవసాయ భూముల్లో నిరంతరం పోషకాలను అందించాలన్నారు సేంద్రియ కర్బనo తక్కువగా ఉండడం మూలాన దిగుబడులు సరిగారాక ఎరువుల ఖర్చులు మరియు పెట్టుబడి ఖర్చులు పెరిగి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని వివరించారు విశ రసాయన…

Read More

వైద్య కళాశాల ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులకు ఆహ్వానం.

# జిల్లా కలెక్టర్ ప్రావీణ్యం ప్రకటన.. నర్సంపేట,నేటిధాత్రి : వరంగల్ జిల్లా నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.ఈ మేరకు వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఒక ప్రకటన విడుదల చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఔట్సోర్సింగ్ పద్దతిలో డిసెక్షన్ హాల్ అటెండర్ల – 4 పోస్టులు పోస్ట్ కోసం అర్హత 10వ తరగతి లేదా సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలని అలాగే,అనాటమీ…

Read More

దర్బార్ బిర్యాని సెంటర్ ని ప్రారంభించిన ఆది శ్రీనివాస్

చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండల కేంద్రంలో నిరుద్యోగి లింగంపల్లి అశోక్ ఏర్పాటు చేసుకున్న దర్బార్ బిర్యాని సెంటర్ ని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. బిర్యాని సెంటర్ ఏర్పాటు చేసుకొని ప్రారంభించుకోవడం సంతోషకరమని, స్వయం ఉపాధి పొందుకోవాలని ఆది శ్రీనివాస్ సూచించారు. ప్రభుత్వం స్వయం ఉపాధి కి అండగా నిలుస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చందుర్తి జెడ్పిటిసి సభ్యులు నాగం కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు చింతపంటి రామస్వామి,…

Read More

ఆడిపిల్లలను సంతానంగా కలిగిన మా కుటుంబాలను కాపాడండి.

తండ్రి వేదింపులు భరించలేక వలస వెళ్లిన కుమారులు. మాపై ఆర్డిఓ ఆఫీసులో ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదులు. చిట్యాల, నేటి ధాత్రి ; జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో క్యాతం భూమయ్య కు మేము ముగ్గురం కుమారులం రమేష్ వెంకటేశ్వర్లు సతీష్ జన్మించడం జరిగినది. మా తండ్రి కి తరతరాలుగా వారసత్వంగా వ్యవసాయ భూమి రావడం జరిగింది. ఆ భూమిని వ్యవసాయం చేసుకుంటూ ఉమ్మడి కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్న తరుణంలో మా పెద్ద అన్న…

Read More

భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ని గెలిపించుకుందాం

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ చేర్యాల నేటిధాత్రి చేర్యాల పట్టణంలో జరిగిన విలేకరుల సమావేశం లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ మా నాన్నగారు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం గౌడ్ గారి ఆధ్వర్యంలోని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని మరియు ఎందరో బిసి ఎస్సి మైనార్టీ నాయకులను చేరదీసి పదవులు ఇచ్చి సహకరించాడని మరియు కాంగ్రెస్ ప్రభుత్వంలో జనగామ చేర్యాల అభివృద్ధి…

Read More

మడలేశ్వర స్వామి సీతాల దేవి విగ్రహ ప్రతిష్ట కు విరాళం

నిజాంపేట, నేటి ధాత్రి, ఏప్రిల్ 19 మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మడలేశ్వర స్వామి శీతల దేవి నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమము మరియు కళ్యాణ మహోత్సవం గురించి రజక సంఘానికి ఎంపీటీసీ నంద్యాల బాల్ రెడ్డి 31116=00 ముప్పై ఒక వేయి ఒక వంద పదహారు రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు సంగోళ్ల చంద్రం సంగోళ్ల బైరయ్య సంగోల ముత్తయ్య…

Read More

డ్రైవింగ్ స్కూల్లో యోగా శిక్షణ శిబిరం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం బదనపల్లి టెక్స్టైల్ పార్కు నందు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్లో ఆది యోగి ఉప్పల శ్రీనివాస్ ఆధ్వర్యంలో యోగ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని అందులో మనం ఉండాలని అనే నినాదంతో చేస్తున్న యోగా సాధన ప్రయత్నంలో మీరందరూ పాలుపంచుకుంటున్నందుకు ధన్యవాదములు తెలుపుతూ అలాగే ప్రజలందరూ యోగా శిక్షణ కేంద్రంలో ప్రతి ఒక్కరు పాలుపంచుకుంటూ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటూ సుఖ సంతోషాలతో ఉండాలని…

Read More

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

గణపురం నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుర్రకాయల గూడెం గ్రామానికి చెందిన కాలియా అశోక్ బక్కమ్మ దంపతుల కూతురు లక్ష్మి-రాజు ల వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు వీరి వెంట తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, మార్క విజయ్ కుమార్, మండల వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్, మండల కో ఆప్షన్ ఎండి చోటేమియా, పిఎసిఎస్ చైర్మన్…

Read More

హైటెక్ సిటీ రోడ్డు టీ టైం పాయింట్ ను ప్రారంభించిన జనసేన పార్టీ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఉమ్మారెడ్డి ప్రేమ్ కుమార్

కూకట్పల్లి ఏప్రిల్ 19 నేటి ధాత్రి ఇన్చార్జి శుక్రవారం రోజు కూకట్పల్లి నియోజ కవర్గంలోని జేఎన్టీయూ నుండి హై టెక్ సిటీ రోడ్డు 3వ పేస్ (కెఎస్బేకర్ ) ఎదు రుగా భవిరెడ్డి భూశంకర్ దంపతులు నూతనముగా ఏర్పాటు చేసిన టీ -టైం పాయింట్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅ తిథిగా కూకట్పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ కంటె స్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ విచ్చేసి టీ టైం-షాపును ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ.. యువత ప్రభు…

Read More

ఆరూరి రమేష్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం

బిజెపి అర్బన్ అధ్యక్షులు సామల మధుసూదన్ రెడ్డి భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జంగేడు పకీరుగడ్డ ఆకు దారి వాడలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమానికి బిజెపి పార్టీ భూపాలపల్లి అర్బన్ అధ్యక్షులు సామల మధుసూదన్ రెడ్డి హాజరై ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది అనంతరం మాట్లాడుతూ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ దేశం అభివృద్ధి చెందుతుంది కావున…

Read More
error: Content is protected !!