ప్రచారం స్వస్తి- ప్రలోభం జాస్తి! మూగబోయిన మైకులు.
రాజగోపాల్ రెడ్డి బిజేపిలో చేరడంతో వచ్చిన ఉప ఎన్నిక. నాలుగు నెలలుగా మునుగోడు వార్తల్లో నిలిచింది. ఎంతో ఆసక్తిని తేలుతున్న ఉప ఎన్నిక. ఎన్నికల షెడ్యూల్ రాక ముందు నుంచే మునుగోడులో అన్ని పార్టీల ప్రచారం. రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత వరుసగా బహిరంగ సభలు. ఆ తర్వాత అక్కడే మకాం వేసిన రాజకీయ పార్టీలు. మూడు నెలలుగా హోరెత్తిన ప్రచారం. ప్రజలు ఎవరిని కనికరిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి… ఎవరికి వారే వేసుకుంటున్న లెక్కలు! గెలుపు,…