పల్లె ప్రగతి పనులను పరిశీలించిన

అడిషనల్ కలెక్టర్ దీపక్ కుమార్

ముత్తారం :-నేటి ధాత్రి

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం లోని దరియపూర్ గ్రామం లో పల్లెపగతి ఐదో విడత కార్యక్రమం అడిషనల్ కలెక్టర్ దీపక్ కుమార్ కొత్తగా నిర్మిస్తున్న క్రీడ ప్రాంగణం వైకుంఠ ధామం పల్లె ప్రకృతి వనం నర్సరీ ని తనిఖీ చేశారు విధుల్లో తిరుగుతూ పారిశుధ్యం పనులను మరియు డ్రింకింగ్ వాటర్ బాగా చేయాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ శ్రీనివాస్ ఎంపీఓ వేణుమాధవ్ సర్పంచ్ గాధం స్రవంతి శ్రీనివాస్ ఎంపీటీసీ రామగల్ల పోచమ్మ మధు పంచాయతీ కార్యదర్శి సరిత స్పెషల్ ఆఫీసర్ తిరుపతి వార్డు సభ్యుల గ్రామస్తులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *