పాలిటెక్నిక్.హాస్టల్ శిథిలావస్థలో ఉన్నది వెంటనే పనులు ప్రారంభించాలి

వనపర్తి నేటిదాత్రి ;
వనపర్తి జిల్లా కేంద్రంలో రాజవారి హాస్టల్ భవనం పాలిటెక్నిక్ భవనం శిథిలావస్థలో ఉన్నదని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ పాలిటెక్నిక్ విద్యార్థుల తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐక్యవేదిక పోరాటంతో గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం 22 కోట్లకు నిధులు కేటాయించిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అట్టి జీవోలు మార్చి ఆ నిధులతో వెంటనే పనులు ప్రారంభించాలని ఎమ్మెల్యే మెగా రెడ్డిని ఒక ప్రకటనలో విద్యార్థుల తరఫున కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *