ఆడకూతరు పెండ్లికి అభిమన్యు రెడ్డి ఆర్థిక సాయం..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని దొండ్లపల్లి గ్రామ పంచాయతికి చెందిన నేల్లి రామస్వామి కూతురు శిరీష వివాహానికి 10,000/- రూపాయలు అభిమన్యు యువసేన సభ్యుల ద్వారా ఆర్థిక సహాయన్ని బీఆర్ఎస్ పార్టీ యువనేత శ్రీ చించోడ్ అభిమన్యు రెడ్డి.అందించరు

ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీదేవి రంజిత్ గౌడ్, శశిధర్, వార్డు మెంబెర్స్ లింగమయ్య, పండ్ల చెన్నయ్య, యువసేన నాయకులు రాములు, మహేష్, సత్యనారాయణ, నాగరాజు, మల్లేష్, రామస్వామి, కృష్ణయ్య, రామస్వామి, నర్సింలు, కృష్ణయ్య, రామస్వామి గ్రామస్తులు బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *