ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య మండలంలోని అన్నారం షరీఫ్లోని యుపిఎస్ పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ గురువారం బడిబాట కార్యక్రమం...
పోతరాజు విగ్రహం ధ్వంసం మండలంలోని అన్నారం షరీఫ్ గ్రామ చెరువుకట్టపై గల పెద్దమ్మతల్లి గుడిలోని పోతరాజు విగ్రహాన్ని బుధవారం రాత్రి కొందరు గుర్తుతెలియని...
దుండగుల దాడిలో వ్యక్తి మృతి జిల్లా కేంద్రంలోని అంబెడ్కర్ సెంటర్లోని శ్రీరామ సంతోష్లాడ్జ్లో గుర్తుతెలియని దుండగుల దాడిలో వ్యక్తి మృతిచెందాడు. అంబెడ్కర్ సెంటర్లోని...
గ్రామ అభివద్ధిపై సమీక్షా సమావేశం గ్రామంలోని పలు సమస్యల పట్ల, గ్రామాబివద్ధి లక్ష్యంగా సమీక్ష సన్నివేశాన్ని సర్పంచ్ బరిగెల లావణ్య అధ్యక్షతన గురువారం...
ప్రైవేటు పాఠశాలల బస్సులు రావద్దు మా ఊరికి ప్రైవేటు పాఠశాలల బస్సులు రావద్దు, ప్రభుత్వ పాఠశాలల విద్యాబోధనే మాకు ముఖ్యమని మందపల్లి గ్రామస్తులు...
బడి బస్సులు భద్రమేనా…? పాఠశాలలు మొదలయ్యాయి…పిల్లల ఫీజులు, పుస్తకాలు కొనటంలో విద్యార్థుల తల్లితండ్రులు తలమునకలు అవుతున్నారు. పుస్తకాల రేట్లు ఎమ్మార్పీ రేటుకు ఎక్కువ...
తహసీల్దార్ తీరుపై రైతుల ఆందోళన… వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలకేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో సకాలంలో పనులు చేయకుండా అధికారులు జాప్యం చేస్తుండటంతో...
పట్టుబడిన భామ, బాస్…? చెట్టాపట్టాలేసుకుని వయసును, హోదాను, వృత్తిధర్మాన్ని మరచిపోయి ఏకంగా ప్రభుత్వ వాహనాన్ని తన సొంత వాహనంలా వాడుకుంటూ పిల్లలకు బుద్దులు...
తృటిలో తప్పిన పెను ప్రమాదం జనగాం జిల్లా రఘునాథపల్లి మండలకేంద్రంలో కారు ఎదురుగా రావడంతో ఆర్టీసి బస్సు రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి...
యదార్థవాధి లోకవిరోధి-1 మంత్రి చుట్టూ జర్నలిస్ట్ భజన బందం ఇటీవల పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రైవేట్ పీఎల వ్యవహారంపై ‘నేటిధాత్రి’...
టిఎస్ మీడియా అకాడమీ కార్యదర్శిగా డిఎస్.జగన్ తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ కార్యదర్శిగా డి.ఎస్.జగన్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం మసాబ్ట్యాంక్లోని సమాచార...
ఉమా బుక్స్టాల్పై దాడులు వరంగల్ నగరంలో ప్రైవేటు పాఠశాలలకు సంబందించిన నోట్బుక్స్, పాఠ్యపుస్తకాలను ఉమాబుక్ స్టాల్ నిర్వాహకులు అధిక ధరలకు విక్రయిస్తున్నారని విద్యార్థుల...
మట్టి మాఫియాపై రెవెన్యూ కొరఢా వరంగల్ నగర శివార్లలో కొందరు అక్రమంగా చెరువులలో మట్టి తవ్వకాలు జరిపి యదేచ్చగా ఇటుకబట్టీలకు అమ్ముకుంటు లక్షల...
యదార్థవాది లోక విరోధి…! నేటిధాత్రి కథనాలు కొంతమంది జర్నలిస్టులు అలియాస్ ఎర్నలిస్టులకు మింగుడు పడడం లేదు రెచ్చిపోతున్న చదువు,తెలివి లేని డమ్మీ జర్నలిస్ట్...
తక్షణం పరిష్కరించండి ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను తక్షణం పరిష్కరించాలని సంయుక్త కలెక్టర్ యాస్మిన్ భాషా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి...
14 నుంచి బడిబాట ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలే లక్ష్యంగా అధికార యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. జిల్లాలో ఈనెల 14 నుంచి...
14నుంచి సర్టిఫికెట్ల పరిశీలన తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగ నియామక తుదిపరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈనెల 14వ తేదీ నుంచి ధ్రువపత్రాల...
అంగన్వాడీ కేంద్రాలతోనే చిన్నారుల అభివద్ధి అంగన్వాడీ కేంద్రాలలో అందించే పోషక ఆహార పదార్థాల వలన చిన్నారులు అభివద్ధి చెందారని అంగన్వాడీ కార్యకర్త నల్ల...
మజ్జిగ ప్యాకెట్ల పంపిణి హైదరాబాద్లోని మణికొండ ల్యాంకో హిల్స్ మర్రిచెట్టు సర్కిల్ వద్ద విఆర్4యు సంస్థ సీనియర్ సిటిజన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణి...
హరితహారానికి సిద్దమైన నర్సరీ హసన్పర్తి మండలంలోని మడిపల్లి గ్రామంలో నర్సరీని ఎపిఎం విజయలక్ష్మి సోమవారం సందర్శించారు. నర్సరీ మొక్కలు వర్షాకాలం దగ్గర పడటంతో...