
అల్లం పంట పైన అవగాహన సదస్సు.
అల్లం పంట పైన అవగాహన సదస్సు జహీరాబాద్ నేటి ధాత్రి: జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని ,కోహిర్ మండలం,పిచేర్యాగడి గ్రామంలోనీ రైతు…
అల్లం పంట పైన అవగాహన సదస్సు జహీరాబాద్ నేటి ధాత్రి: జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని ,కోహిర్ మండలం,పిచేర్యాగడి గ్రామంలోనీ రైతు వేదికలో ఉద్యాన శాఖ,కొహీర్ మండల్ ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి సునీత ఆధ్వర్యంలో, రైతులకు అల్లం పంట సాగు పై అవగాహన కార్యక్రమం జరిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఉద్యాన పంటల మీద ,ప్రభుత్వం ఇచ్చే రాయితీల మీద ,అవగాహన కలిపించడం జరిగింది. మామిడి, జామ, బొప్పాయ, అరటి, అల్లం, వెదురు, తదితర పంటల మీద ఉద్యాన…
ప్రముఖ కాంట్రాక్టర్ జవీద్ గారి మాతృమూర్తి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే జహీరాబాద్ నేటి ధాత్రి: మరియు రాయల్ ట్రాన్స్పోర్ట్ ఇస్సాం సెట్ ఇటీవల మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ వారి నివాసానికి చేరుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసారు .ఎమ్మెల్యే గారితో పాటు మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మాజి మున్సిపల్ చైర్మన్ తంజీం,సీనియర్ నాయకులు నామ…
ఉచిత ఉపకరణాల దరఖాస్తు గడువు జులై 5 వరకు పెంపు. జహీరాబాద్ నేటి ధాత్రి: జహీరాబాద్ : దివ్యాంగులకు ఉచితంగా అందించే ఉపకరణాల కోసం దరఖాస్తు దాఖలు చేసుకునేందుకు గడువు జులై 5 వరకు పొడిగించినట్లు తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా అధ్యక్షులు రాయికోటి నర్సిములు తెలిపారు. దివ్యాంగులకు ద్విచక్రవాహనాలు, వ్యాపార వాహనాలు, వినికిడి పరికరాలు, వాకింగ్ స్టిక్స్, వీల్ఛైర్లు తదితర ఉపకరణాలు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. దివ్యాంగ అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు…
రైతులు ఫార్మసీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. జహీరాబాద్ నేటి ధాత్రి: పట్టా పాసు పుస్తకం ఉన్న రైతులు తప్పనిసరిగా ఫార్మసీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఝరాసంగం మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశం శుక్రవారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం 11 నెంబర్ల విశిష్ట సంఖ్య ఉన్న ఫార్మసీ రిజిస్ట్రేషన్ మండల వ్యవసాయ శాఖ అధికారుల వద్ద చేసుకోవాలని చెప్పారు. పూర్తి వివరాలకు మండల వ్యవసాయ శాఖ అధికారులు సంప్రదించాలని సూచించారు. వ్యవసాయ విత్తనాల అధికారులను సంప్రదించగలరని కోరారు.
అద్వాన్నపుస్థితిలో మార్కండేయ నగర్ కాలనీ* మార్కండేయ కాలనీ అధ్యక్షులు పెండెం శివానంద్ నర్సంపేట,నేటిధాత్రి: నర్సంపేట మున్సిపాలిటీలో గల 2వార్డు పరిధిలోని మార్కండేయ కాలనీ వాసులు వర్షం పడితే చాలు బురద గుంటలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మార్కండేయ కాలనీ అధ్యక్షులు పెండెం శివానంద్ తెలిపారు.ఈ సందర్భంగా పెండెం శివానంద్ మాట్లాడుతూ 200 పైగా కుటుంబాలు నివాసం ఉంటున్న మార్కండేయ కాలనీలో డ్రైనేజీ ,రోడ్ల వ్యవస్థ లేక కాలనీవాసులు అవస్థలు పడుతున్నారన్నారు. గతంలో కాలనీ గురించి అధికారులతో ఎన్నిసార్లు మొరపెట్టుకున్న…
దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో ఉద్యమించాలి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు. నర్సంపేట,నేటిధాత్రి: భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం సంఘం కట్టి బడిసెలు పట్టి బాంచన్ నీ కాళ్లు మొక్కుతా అన్న చేతులతో బందుకులు ఎక్కుపెట్టి మట్టి మనుషులు చేసిన చారిత్రక తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని ఆయన స్ఫూర్తితో ప్రతీ ఒక్కరూ ఉద్యమించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు పిలుపునిచ్చారు….
పేలుడు ఘటనపై పూర్తి విచారణ చేయాలి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి పాశమైలారం సిగాచి పరిశ్రమలో ఘోర ప్రమాదం చాలా దురదృష్టకరం మృతుల సంఖ్య పై స్పష్టత ఇవ్వాలి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి ఎన్ హెచ్ ఆర్ సి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రాయకోటి నరసింహ “నేటిధాత్రి”,పటాన్ చెరు / సంగారెడ్డి జిల్లా: పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి రసాయన పరిశ్రమలో జరిగిన భారీ పేలుడు ఘటన చాలా దురదృష్టకరమని జాతీయ మానవ హక్కుల…
రోడ్డు నిబంధనలు పాటించని వారిపై చర్యలు” ● – ఎస్సై వినయ్ కుమార్…. జహీరాబాద్ నేటి ధాత్రి: జహీరాబాద్ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించాలని లేనిపక్షంలో నిబంధనలు పాటించని వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవడం జరుగుతుందని జహీరాబాద్ పట్టణ ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు. గురువారం జహీరాబాద్ పట్టణ పరిధిలోని భవాని మందిర్ చౌరస్తా, బీదర్ చౌరస్తా లలో పోలీస్ సిబ్బంది తో కలిసి వాహనాలు తనిఖీ చేశారు. ఈ…
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెద్దాం… ◆: ప్రతిపక్ష బిఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందాలను బహిర్గతం చేద్దాం ◆: జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ యువనాయకులు మహమ్మద్ షౌకత్. జహీరాబాద్ నేటి ధాత్రి: ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్వ వైభవం తేద్దామని జహీరాబాద్ యువనాయకులు రాంజోల్ మండలం మహమ్మద్ షౌకత్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న చారిత్రాత్మక పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం…
హెల్త్ హబ్ గా పేరుగాంచిన వరంగల్ జిల్లాలో వ్యాధులను నిర్మూలించాలి రోగనిర్ధారణ పరీక్షల లక్ష్యాలను అధిగమించాలి. వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి: వరంగల్ జిల్లా హెల్త్ హబ్ గా పేరుగాంచిన జిల్లాలో టి బి,తదితర 8 రకాల వ్యాధులను నిర్మూలించుటకు జిల్లా వైద్యశాఖ కృషి చేస్తుందని,టీబీ రహిత జిల్లాగా మార్చుటకు తగిన చర్యలు తీసుకుంటామన్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలుపుతూ భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ…
పేదలకు అందని ఇందిరమ్మ ఇండ్లు బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొంగోని సురేష్ ఇచ్చేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం నిధులతో కట్టేవి ఇందిరమ్మ ఇండ్లు పేరుతో కాంగ్రెస్ కార్యకర్తల కేనా ఇందిరమ్మ ఇండ్లు చేర్యాల రెవెన్యూ డివిజన్ పై కాలయాపన చేర్యాల నేటిదాత్రి జనగామ నియోజకవర్గం లో ఇందిరమ్మ ఇండ్లలో నిరుపేదలకు అందని ద్రాక్ష ల ఇండ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నదని బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొంగోని సురేష్ విమర్శించారు ప్రధానమంత్రి…
సామాజిక విలువలు దిగజారుతున్నాయి….!!!! ◆ :- దోపిడీ వ్యవస్థకు ప్రజలు అలవాటవుతున్నారు…….!!!!!! జహీరాబాద్ నేటి ధాత్రి: అవినీతి సమాజంలో ఎంత లోతు గా వేళ్లూనుకుని రాజ్యామెలుతుందో.ఈ మధ్య కాలం లో అవినీతి నిరోధక శాఖకు దొరికిన కొన్ని అణిముత్యాల ఆస్తుల వివరాలే ప్రత్యక్ష సాక్ష్యామిస్తున్నాయి.చిరు ఉద్యోగులు సైతం వందల కోట్లకు అధిపతులు గా ఎదగడం వ్యవస్థలోని లొసుగులను చూపిస్తున్నాయి.స్వార్థ ప్రయోజనాల కోసం, ప్రతి చెడు పనిలో మంచి ఉందనే నమ్మకం సమాజం లోకి మెల్లి మెల్లి గా…
మహనీయుల సేవలు చిరస్మరణీయం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఘనంగా రోశయ్య జయంతి,దొడ్డి కొమురయ్య వర్ధంతి నివాళులు సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి) సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మహనీయుల సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య జయంతి, వేడుకలను దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా ఘన నివాళి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ…
అసత్యపు ఆరోపణలు మానుకో.. బహిరంగ చర్చకు సిద్ధమా ..? సింగల్ విండో డైరెక్టర్ ధర్ని మధుకర్ నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి: అసత్యంతో కూడిన కల్పిత ఆరోపణలు మానుకోవాలని సంబంధిత ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సింగల్ విండో డైరెక్టర్(21వ వార్డు ఇంచార్జ్) ధర్ని మధుకర్ మాజీ ఎంపీపీ బేర సత్యనారాయణకు సవాల్ విసిరారు. గురువారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 2వ తేదీన…
జపాన్లో రేపు ఏం జరగనుంది జపాన్లో 2025 జూలై 5న ఒక పెనువిపత్తు సంభవిస్తుంది. జపాన్కి, ఫిలిప్పీన్స్కి నడుమ సముద్ర గర్భంలో చీలిక ఏర్పడుతుంది. జూలై 5న భయంకరమైన సునామీ వస్తుందంటూ.. 1999లో చెప్పిన జపనీస్ మాంగా ఆర్టిస్ట్ టట్సుకీ కొవిడ్ గురించి, 2011లో జపాన్ను వణికించిన భూకంపం, సునామీలపై నిజమైన ఆమె జోస్యాలు రెండు వారాలుగా జపాన్లోని టొకారో దీవుల్లో 900కు పైగా భూప్రకంపనలతో ప్రజల్లో ఆందోళన టోక్యో,…
త్వరలోనే చర్యలు తీసుకుంటాం అని ‘‘నేటిధాత్రి’’ ఎడిటర్ ‘‘కట్ట రాఘవేందర్ రావు’’ తో చెప్పిన సివిల్ సప్లై ‘‘కమీషనర్ చౌహాన్.’’ -జగన్ నుంచి సమాధానం రాకపోతే అధికారులు ఏం చేస్తున్నారు? -మాయమైన వడ్లను జగన్ అప్పగిస్తానంటున్నాడని సమాచారం? -వడ్లు తిరిగి ఖమ్మం సివిల్ సప్లయ్కి అప్పగిస్తే తప్పు ఒప్పవుతుందా? -మోసం చేసిన మిల్లర్కు శిక్ష తప్పుతుందా? -ఖమ్మం జేసినే తప్పుపడుతూ వున్న జగన్ను హన్మకొండ అధికారులు వదిలేస్తారా? -రైతులను మోసం చేసిన జగనే ‘‘నేటిధాత్రి’’ మీద కేసులు…
– Acceptable leader for all groups – Long association with RSS – Dedicated worker since the beginning – Coming three years considered as peaceful one – Before elections Bandi Sanjay may pick up as President – Etela, Aravind were not considered After several months of hiatus, the BJP has finally picked a new face to…
అన్ని గ్రూపులకు ఆమోదయోగ్య నాయకుడు ఆర్ఎస్ఎస్తో విడదీయరాని అనుబంధం తొలినాటినుంచి నిబద్ధ పార్టీ కార్యకర్త రాబోయే మూడేళ్లు రాజకీయంగా శాంతియుత కాలం ఎన్నికల ముందు మళ్లీ బండి సంజయ్కే ఛాన్స్? ఈటెల, అరవింద్ను పార్టీ అధినాయకత్వం పట్టించుకోలేదు హైదరాబాద్,నేటిధాత్రి: కొన్ని నెలలుగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎవరన్న దానిపై సస్పెన్స్ తొలగింది. మొదట్నుంచీ పార్టీలో నిబద్ధ కార్యకర్తగా పనిచేసిన ఎన్. రామచంద్రరావు నూతన పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యా రు. ఇప్పటివరకు కేంద్ర బగ్గుగనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి,…
-బరి గీసి గెలిచేదెవరు! -పాలక పక్షం కావడం కాంగ్రెస్ కు అనుకూలమా? -మూడేళ్ల కాలానికి ప్రజలు కాంగ్రెస్కు జై కొడతారా? -అభివృద్ధి ఓటు వేసి కాంగ్రెస్ కు మద్దతు పలుకుతారా? -హైడ్రా ప్రభావం కాంగ్రెస్ కు అనుకూలమా? వ్యతిరేకమా? -జూబ్లీ హిల్స్ గెలవడం కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకమే. -ఈ ఎన్నిక గెలిస్తే కాంగ్రెస్ తిరుగుండదు. -కాంగ్రెస్ కు వలసలు వరదలా వస్తాయి. -సిఎం. రేవంత్ రెడ్డి నాయకత్వం మరింత బలపడుతుంది. -మరో పదేళ్ల దాక కాంగ్రెస్ కు…
టిడిపి మాజి ఎంపీటీసీ ఎమ్మెల్యే మెగారెడ్డి సమీక్ష ములో కాంగ్రెస్ పార్టీ లో చేరిక వనపర్తి నేటిదాత్రి : గోపాల్ పేట్ మండల కేంద్ర నికి చెందిన టిడిపి మాజీ ఎంపిటిసి రామచంద్రయ్య వనపర్తి ఎమ్మెల్యే తూ డి మేఘారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు యాదవ సంఘం అధ్యక్షుడిగా ఈ కార్యక్రమంలో టిపిసిసి వనపర్తి జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ కొంకి వెంకటేష్,ఉమ్మడి గోపాల్ పేట్ మండలలా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పోలికపాడు…