బిట్స్ స్కూల్ లో ఘనంగా మిని బతుకమ్మ సంబరాలు

  నర్సంపేట టౌన్ ,నేటిధాత్రి : బాలాజీ విద్యాసంస్థలలో భాగమైన బిట్స్ స్కూల్ లో గురువారం మిని బతకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి.ఈకార్యక్రమానికి ముఖ్య అతథులుగా బాలాజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్. ఏ. రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, ట్రెజరర్ వనజ లు హాజరై బతుకమ్మ పండుగ ప్రాముఖ్యత గురించి, పూల యొక్క విశిష్టతను గురించి విద్యార్థులకు తెలియ జేశారు.బతుకమ్మ పండుగను మహిళలు ఎంతో ఇష్టంగా, భక్తితో పేరుస్తూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటారని అన్నారు. తెలంగాణలో…

Read More

మట్టి మాఫియాకు అడ్డుకట్ట వేసేదేవరు

అర్ధరాత్రి సమయంలో విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు చూచి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : జమ్మికుంట మున్సిపాలిటి పరిదిలోని నాయిని చెరువు నుండి అర్ధరాత్రి సమయంలో అడ్డు-అదుపు లేకుండ అక్రమంగా మట్టిని తోడేస్తున్నా సంబంధిత అధికారులు చూచిచూడనట్లు వ్యవహరించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జమ్మికుంట మండల వ్యాప్తంగా చెరువులు, కుంటలనే బేదాలు లేకుండ ఎప్పుడు పడితే అప్పుడు మట్టి అక్రమంగా తోడేయడం ఇక్కడ పరిపాటిగా మారింది. దీని పై పలుమార్లు…

Read More

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

నడికూడ,నేటి ధాత్రి: మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో గురువారం రోజున బతుకమ్మ వేడుకలను శ్రీ సాయి ట్రస్ట్ హనుమకొండ ఆధ్వర్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థుల తల్లులు ప్రతి ఒక్కరు బతుకమ్మను తీసుకొచ్చి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీ సాయి ట్రస్ట్ హనుమకొండ అధ్యక్షురాలు వేముల ప్రభావతి హాజరై మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మని, తెలంగాణ ఆడబిడ్డల పండుగని అన్నారు….

Read More

మధ్యలో ఆగిపోయిన డ్రైనేజీ నిర్మాణ పనులు..

దుర్గంధంతో ఇబ్బందులు పడ్తున్న ప్రజలు.. వేములవాడ నేటి దాత్రి వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ నుంచి చెక్కపల్లి చౌరస్తా వరకు డ్రైనేజీ నిర్మాణ పనులు ఆగిపోయాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి కాక మధ్యలో అగిపోవడంతో అందులోకి మురికినీరు రావడంతో ఆ ప్రాంతాల్లో దుర్గంధం వెదజల్లుతోంది.దీంతో పట్టణ ప్రజలు,షాప్ యజమానులు ఇబ్బందులు పడుతున్నారు.వెంటనే పనులు పూర్తి చేసి చెత్త చెదారాన్ని శుభ్రం చేయలని కోరుతున్నారు.మధ్యలో నిర్మాణ పనులు ఆగిపోవడంతో ప్రమాదాలకు గురవుతున్నామని వాపోతున్నారు.

Read More

కాంగ్రెస్ పార్టీకి ముకుమ్మడిగా రాజీనామాలు.

నియోజకవర్గంలో పెరుగుతున్న అసమతి వర్గం. రోజురోజుకు దిగజారుతున్న కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి మండలంలో అధికార పార్టీకి జోరుగా వలసలు. రామాయంపేట (మెదక్)నెటి ధాత్రి. రామయంపేట మండలంలో మరియు మెదక్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ నుండి అధికార పార్టీ బీఆర్ఎస్ లోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి ఇటీవల కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాంటారెడ్డి తిరుపతిరెడ్డి అధికార పార్టీలో చేరిన విషయం తెలిసిందే అది తరహాలో పలువురు సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధికార పార్టీలో చేరడం…

Read More

రైతులకు లింగాకర్షక బుట్టలు పంపిణీ.

  రామాయంపేట (మెదక్)నేటి ధాత్రి. రామయంపేట మండల పరిధిలోని వెంకటాపూర్ ఆర్ గ్రామంలో కేంద్రీయ సమగ్ర వసస్యరక్షణ కేంద్రం – హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో పత్తి పంటలో వచ్చే చీడపీడలపై యాజమాన్య పద్ధతిలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని సహాయ సస్యరక్షణ అధికారి నీలా రాణి రైతులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పత్తి రైతులకు లింగాకర్షక బుట్టలు పంపిణీ చేసి వాటిని ఎలా వాడాలో అవగాహన కల్పించారు. భారత ప్రభుత్వం చే రూపొందించబడిన ఎన్…

Read More

మన ముందుకు వచ్చింది మన బతుకమ్మ..!

  ఊరువాడ ఒక్కచోట చేరి ఆడబిడ్డలు ఆనందంగా రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ స్వాగతం పలకగా… మన ముందుకు వచ్చింది మన బతుకమ్మ..! మహిళలు తమ కష్ట సుఖాలను పాటల ద్వారా చెప్పుతూ స్వాగతం పలకగా… మన ముందుకు వచ్చింది మన బతుకమ్మ..! మాయమ్మ నువ్వమ్మ మమ్మేలు మాయమ్మ అంటూ వేడుకొనగా… మన ముందుకు వచ్చింది మన బతుకమ్మ..! బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ మహిళలు గాజుల సవ్వడితో స్వాగతం పలకగా… మన ముందుకు వచ్చింది…

Read More

బిఆర్‌ఎస్‌ అమ్ముల పొదిలో అస్త్రాలు

https://epaper.netidhatri.com/ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న ప్రచార కార్యక్రమాలు… పార్టీ పరమైన అంశాలు…ఆయన మాటల్లోనే. `ఈనెల 15 న ప్రకటించనున్న కేసిఆర్‌. `ఇప్పటికే ప్రచారంలో ముందంజ! `అటు కేటిఆర్‌… ఇటు హరీష్‌ రావు. `మూడు నెలలుగా విసృత ప్రచారం. `అభ్యర్థులు నెల రోజులుగా ప్రజల్లోనే. `త్వరలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రచారం ప్రారంభం. `ప్రతిపక్షాల కుయుక్తులకు చెక్‌. హైదరాబాద్‌,నేటిధాత్రి: తెలంగాణ అంటే ఒక బ్రాండ్‌. ముఖ్యమంత్రి కేసిఆర్‌ అంటే ఒక…

Read More

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సిఐ

లక్షెట్టిపేట అక్టోబర్ 11( నేటిధాత్రి):- అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సిఐ కృష్ణ, ఎస్సై లక్ష్మణ్ లు బుధవారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ సరఫరతో పాటు, ఓటింగ్ కోసం వచ్చే వృద్దులకు ర్యాంప్ సౌకర్యాలు పరిశీలించారు. అదే విధంగా పోలిన కేంద్రం గ్రామాన్ని ఎంత దూరంలో ఉంది ఏదైనా సమస్యలు ఉంటాయా అన్న కోణంలో పరిశీలించడం జరిగింది. ఎన్నికలు సజావుగా జరిగే విధంగా అన్ని కేంద్రాల వద్ద…

Read More

అక్రమ మద్యం పట్టివేత

  *అక్రమంగా మద్యం అమ్మితే కఠిన చర్యలు తప్పవు * రూరల్ ఎస్ ఐ మారుతీ వేములవాడ, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామం లో అక్రమ మద్యం ని అమ్ముతున్నాడు అనే సమాచారం మేరకు తనిఖీ చేయగా అక్రమ మద్యం లభించటం తో సీజ్ చేసి కేసు నమోదు చేసినట్టు వేములవాడ రూరల్ ఎస్ ఐ మారుతీ తెలిపారు. ఈ సందర్బంగా ఎస్ ఐ మారుతీ మాట్లాడుతూ ఎవరైనా అక్రమంగా…

Read More

బిహర్ కులగణనను కేంద్రం,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాలి

బీహార్ కులగణన దేశానికే ఆదర్శం నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి: భారతదేశంలో మొట్టమొదటిసారిగా బీహార్ రాష్ట్ర ప్రభుత్వం బీసీల కుల గణన చేసి దేశానికి ఆదర్శంగా నిలిచిందని బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు వీరమల్ల కార్తీక్ గౌడ్అన్నారు. బుధవారం చండూరు మున్సిపాలిటీలో బీసీ సంఘం కార్యాలయంలో బీసీ యువజన సంఘం చండూరు మండల అధ్యక్షులు మామిడి రాజు గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశానికి హాజరై వారు మాట్లాడుతూ, బిహర్ రాష్ట్ర ప్రభుత్వాన్నీ అనుసరించి…

Read More

ఘనంగా అంతర్జాతీయ బాలిక దినోత్సవ వేడుకలు

నర్సంపేట టౌన్,నేటిధాత్రి : అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని నర్సంపేట పట్టణంలోని విజ్ డమ్ హై స్కూల్, ప్రీ స్కూల్ లో వేర్వేరుగా వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా ఆయా పాఠశాలలో జరిగిన కార్యక్రమాలలో విజ్ డమ్ హై స్కూల్ పాఠశాల కరస్పాండెంట్ జహంగీర్, ప్రీ స్కూల్ ప్రిన్సిపాల్ ఫహీం సుల్తానా లు మాట్లాడుతూ బాలికలకు చదువు అత్యంత అవసరమని, తన కుటుంబ రూపురేఖలను మార్చగల సత్తా కేవలం మహిళలకే ఉందని అన్నారు. నేడు అన్ని రంగాలలో…

Read More

నేరేడ్మెట్ డివిజన్లో మర్రి రాజశేఖర్ రెడ్డి విస్తృత పర్యటన

  మల్కాజ్గిరి నేటిధాత్రి నేరేడ్‌మెట్ డివిజన్ పరిధిలోని బ్యాంక్ కాలనీ, బాలాజీ కాలనీ, అంతయ్య కాలనీ, సంతోష్ కాలనీ, మాతృపుర కాలనీ, వివేకానంద పురంలో బుధవారం కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డితో కలిసి విస్తృతంగా పర్యటించిన మల్కాజిగిరి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి. అనంతరం కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి కాలనీ వాసులతో మాట్లాడి, వాళ్లకి ఉన్న సమస్యలు అన్నీ నోట్ చేస్కోని, తప్పకుండ పరిష్కరించె విదంగా ముందుకి వెళ్దాం అన్నారు.అందరు…

Read More

బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం యూత్ విభాగం కృషి

  * యువజన విభాగం మండలాధ్యక్షులు :కట్ట గోవర్ధన్ గౌడ్ బోయినిపల్లి, నేటిధాత్రి : రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయినిపల్లి మండలం, మానువాడ గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం మండలాధ్యక్షులు కట్ట గోవర్ధన్ గౌడ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న చొప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్,బీఆర్ఎస్ పార్టీ గెలుపే ధ్యేయంగా యువజన విభాగం పక్షాన క్షేతస్థాయిలో కృషి చేస్తామని అన్నారు. చొప్పదండి నియోజకవర్గాన్ని రవిశంకర్ పాలనలో కేసీఆర్,కేటీఆర్, రాజ్యసభ…

Read More

ఆజాద్ అధికార సేన రాష్ట్ర అధ్యక్షుడు ఈ మంది ఉదయ్ కుమార్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి ఆజాద్ అధికార సేన రాష్ట్ర అధ్యక్షులుగా పత్రికేయులు ఉషోదయ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు ఈ మంది ఉదయ్ కుమార్ ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాము ఆజాద్ అధికార సేన జాతీయ అధ్యక్షులు. అమితాబ్ టాగూర్ మాజీ ఐపీఎస్.జాతీయ కార్యదర్శి దేవేందర్ సింగ్ రాణా.సెంట్రల్ కార్యాలయం లక్నో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నుంచి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆజాద్ అధికార సేన పార్టీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం…

Read More

పిట్ స్టోర్స్, ఏరియా స్టోర్స్ లలో గల మెటీరియల్స్ స్టాక్ గురించి సమీక్ష సమావేశం

  మందమర్రి, నేటిధాత్రి:- ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి పిట్ స్టోర్స్, ఏరియా స్టోర్స్ లలో గల మెటీరియల్స్ స్టాక్ గురించి బుధవారం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో అన్ని గనుల, డిపార్ట్మెంట్ల ఎలక్ట్రికల్ ఇంజనీర్లతో ఏజీఎం ఈఅండ్ఎం ఏ నాగరాజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏరియా స్టోర్, పిట్ స్టోర్ లలో ఉత్పత్తికి విగాతం కలగకుండా యంత్రాల అన్ని విడిభాగాలను అందుబాటులో ఉంచుకోవాలని సంబంధిత అధికారులకు సూచనలు,…

Read More

వనపర్తి జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు పకడ్బందీగా చేపట్టా లి

వనపర్తి నేటిదాత్రి : బుధవారం సాయంత్రం కలెక్టర్ తేజస్ నం ద లాల్ పవర్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ కె రక్షిత కృష్ణమూర్తి తో కలిసి ఎన్ఫోర్స్మెంట్ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన తరుణంలో జిల్లాలో ఎక్కడ చట్టవిరుద్ధమైన చీప్ లిక్కర్, మాదక ద్రవ్యాలు, అనుమతులు లేని వాహనాలు, అక్రమంగా డబ్బులు రవాణా వంటివి జరగడానికి వీలు లేదని అన్నారు. నిర్లక్ష్యానికి ఏ మాత్రం తావులేకుండా జిల్లా లో జరుగుచున్న…

Read More

పోలీసులు వేధిస్తున్నారని వాటర్ ట్యాంక్ ఎక్కిన యువకుడు

కోనరావుపేట, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండల కేంద్రంలో పర్మిషన్ తీసుకుని మూలవాగు నుండి ఇసుకను తరలిస్తుంటే పోలీసులు వేధిస్తున్నారని ఓ యువకుడు వాటర్ ట్యాంక్ ఎక్కాడు.పోలీసులు పట్టుకున్న ట్రాక్టర్ ను రిలీజ్ చేసేంతవరకు ట్యాంక్ దిగనని నిరసన వ్యక్తం చేశాడు.ఈనెల 9నమండలంలోని కనగర్తి మూలవాగు నుండి నిజామాబాద్ గ్రామానికి చెందిన శోభన్ ట్రాక్టర్ ద్వారా డ్రైవర్ సహాయంతో పర్మిషన్ తీసుకొని ఇసుకను తరలిస్తుండగా కానిస్టేబుల్ నరేశ్ పట్టుకొని నంబర్ తప్పుగా ఉందని స్టేషన్ కు…

Read More

ఎన్నికల విధులపై పోలీస్ అధికారులకు శిక్షణ ఇచ్చిన ఎస్పీ

వనపర్తి నేటిదాత్రి : వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విధులు నిర్వహించే పోలీసు కారులకు ఎస్పీ కె రక్షితమూర్తి శిక్షణ ఇచ్చారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల నిబంధనలను పోలీస్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకొని సిద్ధంగా ఉండాలని కోరారు ఎన్నికల సమయంలో సమస్యలు సృష్టించే వారిపై నిఘా ఉంచాలని సమస్యలు సృష్టిస్తే వారిని బైండోవర్ చేయాలని ఆదేశించారు వనపర్తి జిల్లాలో ఇప్పటివరకు నాలుగు చెక్పోస్టులు…

Read More

ఈ నెల 13 న ముదిరాజ్ అభినందన సభ

నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ముదిరాజ్ మహా సభ జిల్లా అధ్యక్షుడు పొన్నం మొగిలి ముదిరాజ్ కు ప్రభుత్వం ఇచ్చిన సందర్భంగా ఈ నెల 13 న నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట రోడ్డు పెద్దమ్మతల్లి దేవాలయం పరిధిలో నిర్వహించే ముదిరాజ్ అభినందన సన్మాన సభను నియోజకవర్గంలోని ముదిరాజ్ కుల భాందవుకు హాజరై విజయవంతం చేయాలని ముదిరాజ్ మహాసభ నర్సంపేట డివిజన్ అధ్యక్షులు జినుకల కొమ్మాలు పిలుపునిచ్చారు.పట్టణంలో ఏర్పాటు చేసిన ముదిరాజ్ కుల…

Read More
error: Content is protected !!