*అధికారులు ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహిం చాలి కలెక్టర్

వనపర్తి నేటిదాత్రి వనపర్తి జిల్లాలో ఎన్నికలను పారదర్శకంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు ఎన్నికల విధులు నిర్వహించే ప్రతి అధికారి నిజాయితీతో భేదాభావం లేకుండా పనిచేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం ఐ.డి.ఓ.సి ప్రజావాణి హాల్లో నోడల్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, సర్విలియన్స్ బృందాలతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారుఅక్టోబర్9 మధ్యాహ్నం నుండి రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినందున వనపర్తి నియోజకవర్గంలో సైతం నియమావళి అమల్లోకి వచ్చిందన్నారు అధికారులకు మోడల్ కోడ్…

Read More

కేకే ఓసిపిని సందర్శించిన సంస్థ డైరెక్టర్

  మందమర్రి, నేటిధాత్రి:- ఏరియాలోని కేకే ఓసిపిని ఏరియా జిఎం ఏ మనోహర్ తో కలిసి మంగళవారం సంస్థ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి సందర్శించారు. ముందుగా ఓసిపి కార్యాలయంలో ఓపెన్ కాస్ట్ కు సంబంధించిన మ్యాప్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఓసిపి లోని యంత్రాల పనితీరును మెరుగుపరిచి, నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించేందుకు అందరు కలిసి కృషి చేయాల్సిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ ఏజిఎం కేహెచ్ఎన్ గుప్తా,…

Read More

ముమ్మరంగా వాహనాల తనిఖీలు

  నెక్కొండ, నేటి ధాత్రి: రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుండి రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా ఎలక్షన్ నియమ నిబంధనల ప్రకారం మంగళవారం మండలంలోని వరంగల్ రోడ్డు మరియు చెన్నారావుపేట రోడ్డు ల పై నెక్కొండ ఎస్సై జానీ పాషా ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెక్కొండ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Read More

ఎన్నికల మోడల్ కోడ్ కండక్ట్ పై అవగాహన సమావేశం ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలి

శాయంపేట నేటి ధాత్రి:  శాయంపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల మోడల్ కోడ్ కండక్ట్ పై అవగాహన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి మండల ప్రజా ప్రతినిధి శాయంపేట ఏ కృష్ణమూర్తి, ఎస్సై దేవేందర్, ఎంపీఓ రంజిత్, ఏఆర్ఐ హుస్సేన్, బీఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలో ప్రతినిధులు అన్ని గ్రామపంచాయతీ కార్యదర్శులు హాజరైనారు. అవగాహన సమావేశం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన అందుకు…

Read More

సింగరేణి కార్మికుల జనరల్ బాడీ సమావేశం

భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి డివిజన్ జనరల్ బాడీ సమావేశం చంద్రగిరి శంకర్ ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ అధ్యక్షతన జరిగింది ఈ యొక్క జనరల్ బాడీకి సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకన్న ముఖ్యఅతిథిగా హాజరైనారు అనంతరం మాట్లాడుతూ సింగరేణిలో 2222 కోట్ల రూపాయలు లాభాలు రావడం జరిగినది దీనికిగాను యాజమాన్యం పర్మినెంట్ కార్మికులకు 711 కోట్ల రూపాయలు బోనస్ గా ఇవ్వనున్నది ఈ…

Read More

మూఢనమ్మకాలు, మూఢాచారాలు, భూత వైద్యం లాంటి అపోహలు తొలగాలి

మందమర్రి, నేటిధాత్రి:- సమాజంలో మూఢనమ్మకాలు, మూఢాచారాలు, భూత వైద్యం లాంటి అపోహలు తొలగాలని సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అధ్యక్షులు, అడ్వకేట్ రాజలింగు మోతే అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పదేపదే గొడవలు, అతిగా మాట్లాడడం, గొప్పలు చెప్పుకోవడం, ఒంటరితనం, విచిత్రమైన ఆలోచనలు, నిద్రలేమి, తనపై చేతబడి చేస్తున్నారని, చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని భయపడటం, ఎవరితోనూ కలవకపోవడం, తనలో తాను మాట్లాడడం, జంతువులను చూసి భయపడడం,…

Read More

ఎమ్మెల్సీ పల్లాను కలిసిన మాజీ సర్పంచి శ్రీనివాస్

  చేర్యాల నేటిధాత్రి… పట్టా బద్రుల ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ ని మంగళవారం బిఆర్ఎస్ పార్టీ జనగామ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించిన నేపథ్యంలో చేర్యాల మండలంలోని వీరన్నపేట గ్రామ మాజీ సర్పంచ్, మాజీ ఏఎంసి డైరెక్టర్ వల్లూరు శ్రీనివాస్ హైదరాబాదులోని పల్లా రాజేశ్వర్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో ఘనంగా సన్మానించి మిఠాయిలు పంచిపెట్టారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి ఆదేశం మేరకు పల్లా రాజేశ్వర్ రెడ్డిని…

Read More

అక్టోబర్ 15న హుస్నాబాద్ బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ మానిఫెస్టో ప్రకటించనున్న కేసీఆర్

అక్టోబర్ 15వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో, తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం .. అదేరోజు అభ్యర్థులకు బీ ఫారాలను అందించి పార్టీ మేనిఫెస్టో విడుదల నవంబర్ 9న రెండు చోట్ల నామినేషన్ వేయనున్న కేసీఆర్ అక్టోబర్ 15, 16, 17, 18 తేదీల్లో జిల్లాలు, నియోజకవర్గాల పర్యటన. అక్టోబర్ 15న హైద్రాబాద్ నుంచి బయలుదేరి., హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సాయంత్రం 4 గంటలకు సీఎం…

Read More

విద్యుత్ ఘాతానికి గురై చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

  చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన మూసాపురి రమేష్ 28 సంవత్సరాలు గత వారం రోజుల క్రితం విద్యుత్ ఖాగాతానికి గురై మెరుగైన చికిత్స కోసం వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మంగళవారం రోజు ఉదయం మరణించడం జరిగిన విషయం తెలుసుకొని రమేష్ పార్దివదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మండల కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ రాజ్ మహమ్మద్…

Read More

అక్టోబర్ 18న దసరా అడ్వాన్స్ చెల్లింపు

  మందమర్రి, నేటిధాత్రి:- సింగరేణి సంస్థలో పనిచేస్తున్న హిందూ కార్మికులందరికీ అక్టోబర్ 18న రికవబుల్ దసరా అడ్వాన్స్ చెల్లించేందుకు సింగరేణి యాజమాన్యం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సంస్థలో చేరి 190/240మస్టర్లు పూర్తి చేసిన కార్మికులు 25వేల రూపాయలు దసరా అడ్వాన్స్ చెల్లిస్తుండగా, నూతనంగా సంస్థలో చేరిన కార్మికులకు 12,500 రూపాయలను అక్టోబర్ 18న కార్మికుల బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపింది. ఈ అడ్వాన్స్ ను నవంబర్ నెల వేతనం నుండి 10నెలలు సులభ వాయిదాలలో…

Read More

అంత్యక్రియలకు అభిమన్యు రెడ్డి ఆర్థిక సాయం.

  మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని తిర్మలపూర్ గ్రామనికి చెందిన కొల్లూరి నాగయ్య(68) అనారోగ్యంతో మరణించారు. మృతికి సంతాపం తెలిపిన బి, ఆర్, ఎస్, పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది. ఈకార్యక్రమంలోఅభిమన్యు యువసేన మండల్ అధ్యక్షులు రామకృష్ణ గౌడ్, కేసీఆర్ సేవదల్ మండల్ అధ్యక్షు సున్నపు శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి,…

Read More

ఆశా వర్కర్ల సమ్మెను స్పందించిన హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు.

> తెలంగాణలో తాత్కాలికంగా ఆశా వర్కర్ల సమ్మె వాయిదా. > ఆశా వర్కర్ల 18 డిమాండ్లను కమిటీ వేసి పరిష్కరిస్తాం. > హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి ఆశ వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం కమిటీని ఏర్పాటు చేస్తామని హెల్త్ డైరెక్టర్ హామీ ప్రకారం సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని, మంగళవారం రోజు డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ కి లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు…

Read More

చల్మెడ వైద్య విజ్ఞాన సంస్థల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

వేములవాడ రూరల్ నేటి దాత్రి మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే అనుకున్నది సాధించగలుగుతాడు ప్రజలందరి కళ్ళలో ఆనందం చూడలన్నదే చల్మెడ ఆనందరావు వైద్య విజ్ఞాన సంస్థల ప్రధాన లక్ష్యమని చల్మెడ వైద్య విజ్ఞాన సంస్థల ఛైర్మన్ చల్మెడ లక్ష్మీ నరసింహా రావు అన్నారు. వేములవాడ మండలం నుకలమర్రి గ్రామంలో జిల్లా వికాస తరంగిణి, చల్మెడ వైద్య విజ్ఞాన సంస్థలు కరీంనగర్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లక్ష్మీ నరసింహా…

Read More

సింగరేణి అక్రమ భూ సర్వే ను అడ్డుకున్న రామారావు పేట రైతులు

మా భూములను కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న రైతులు జైపూర్ , నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రామారావ్ పేట గ్రామంలో సోమవారం రోజున గ్రామంలో ఉన్న రైతులకు తెలియకుండా సింగరేణి యాజమాన్యం సర్వే పనులను ప్రారంభించింది. అదే క్రమంలో ఓసీపీకి భూములు ఇవ్వడం కుదరదని రైతులు అడ్డుకున్నారు. మంగళవారం రోజున జైపూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సింగరేణి యాజమాన్యం మాకు తెలియకుండ మా భూములలో సర్వే పనులు…

Read More

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత.

రామయంపేట (మెదక్) నేటి ధాత్రి. రామాయంపేట కు చెందిన రామప్పగారి రాజు వయసు 31 సంవత్సరాలు అనే యువకుడు మెదక్ మండలం అప్పాజీపల్లి గ్రామ చెరువు పడి మృతి చెందాడు. మృతునికి ఒక్క కూతురు, కుమారుడు ఉన్నారు. విషయాన్ని మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఛైర్మన్ మెదక్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి డా “మైనంపల్లి రోహిత్ దృష్టికి తీసుకెళ్లగా తక్షణం స్పందించి తక్షణ సహాయం 5000 రూపాయిలు మరియు ఇద్దరి పిల్లల పేర్ల మీద 25000 రూపాయాల…

Read More

గౌడ కులస్తులు అన్ని రంగాల్లో రానించాలి

# మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ # నూతనంగా ఎన్నికైన గౌడ ఎస్సై,కానిస్టేబుల్, ఏఎంసి డైరెక్టర్ లకు మోకుదెబ్బ అధ్వర్యంలో ఘన సన్మానం నర్సంపేట,నేటిధాత్రి : గౌడ కులస్తులు అన్ని రంగాల్లో రానించాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు.గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ అధ్వర్యంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పోటీ పరీక్షల్లో నూతనంగా ఎన్నికైన ఎస్సై,కానిస్టేబుల్,వ్యవసాయ మార్కెట్ కమిటీ…

Read More

సున్నం మురళి కృష్ణ జయంతి సందర్భంగా జిల్లాస్థాయి వాలీబాల్ టోర్నమెంట్

మంగపేట-నేటిధాత్రి సున్నం మురళీకృష్ణ జయంతి సందర్భంగా మంగపేట మండలంలోని బ్రాహ్మణపల్లి లో అక్టోబర్ 20 తారీకు నుండి 22 తారీకు వరకు జిల్లాస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నట్లు యూత్ అధ్యక్షులు బాడిష ఆదినారాయణ తెలిపారు. ఈ కార్యక్రమానికి ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క ముఖ్య అతిథులుగా హాజైరై పోటీలు ప్రారంభించనున్నారు. ఈ టోర్నమెంట్లో ములుగు జిల్లాలోని మండలాల తో పాటు పినపాక మరియు కరకగూడెం మండలాలను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు. ఈ టోర్నమెంట్ లో పాల్గొనే…

Read More

ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనం

  ఈరోజు అనగా 10 అక్టోబర్ 2023 రోజున నల్లగొండ జిల్లా ముదిరాజ్ సంఘం ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. మునుగోడు నియోజకవర్గ పరిధిలో ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనం జరుపుటకు సన్నాహక కమిటీ ఏర్పాటు చేయటం కొరకు రేపు అనగా 11 అక్టోబర్ 2023 రోజున మధ్యాహ్నం 2.00 గంటలకు చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ నలగొండలో నల్లగొండ జిల్లా ముదిరాజ్ సంఘం ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయనైనది. కావున అన్ని గ్రామాల మరియు మండలాల…

Read More

ఆర్ట్స్ కళాశాల ఏఆర్ గా సరళ దేవి సుబేదారి

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో సోమవారం అసిస్టెంట్ రిజిస్టర్ గా జి సరళ దేవి పదవి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఏఆర్ గా పని చేస్తున్న డాక్టర్ నరసింహారావును యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఎస్డిఎల్ సిఇ లో ఉన్న సరళ దేవిని ఆర్ట్స్ కళాశాలకు బదిలీ చేశారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ . ప్రొ. జి హనుమంత్, సూపర్డెంట్ ఎస్ పద్మావతి మరియు నాన్ టీచింగ్ సిబ్బంది తదితరులు అభినందించారు.

Read More

మంత్రి హరీష్ రావు కామెంట్స్..

ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొదటి సభ పెట్టడం అంటే హుస్నాబాద్ ప్రజల మీద ఉన్న ప్రేమ, నమ్మకం. గత ఎన్నికల్లో మొదటి సభ నిర్వహించారు. అదేవిధంగా ఈసారి కూడా హుస్నాబాద్ నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. హుస్నాబాద్ నియోజకవర్గం అంటే లక్ష్మి కటాక్ష నియోజకవర్గం. మంచి జరగుతుంది అని ఇక్కడ నిర్వహిస్తున్నారు. హుస్నాబాద్ పట్టణంలో సబ్స్టేషన్ వెనకాల ఉన్న ప్రదేశంలో సభ నిర్ణయించారు. ఎన్నికల సమయంలో ఫేక్ సర్వేలు గూగుల్ ప్రచారాలు కాంగ్రెస్ పార్టీకి అలవాటు….

Read More
error: Content is protected !!