యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి

  పాలకుర్తి నేటిధాత్రి తమ ఇంటి ఇలవేల్పు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు వారికి స్వామి వారి శేష వస్త్రాలతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బి అర్ ఎస్ పార్టీ విజయం సాధించాలని, సీఎం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ…

Read More

వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేసిన కౌన్సిలర్

పరకాల నేటిధాత్రి(టౌన్) హనుమకొండ జిల్లా పరకాల పట్టణం లో బుధవారం రోజున జాతిపిత మహాత్మా గాంధీ జన్మించిన అక్టోబర్ మాసంలో రెండవ తేదీ నుండి ధాన్ ఉత్సవ్ (జాయ్ ఆఫ్ గివింగ్ వీక్ )లో భాగంగా పేదవాళ్లకు తోచినంత దానం చేయడమే ఈ ఉత్సవ సందేశం అని దాతృత్వం గొప్పదనాన్ని తెలియజేసే సంకల్పంతో చేసే కార్యక్రమం అని ఒకటో వార్డు కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ అన్నారు.వార్డులో గల వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వార్డు…

Read More

గణపురం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షున్ని కలిసిన పోతుల విజేందర్

గణపురం నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం ధర్మారావుపేట గ్రామ అభివృద్ధి అధ్యక్షులు పోతుల విజేందర్ ప్రెస్ మీట్ తో మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లా నియోజకవర్గ సభ్యులు గండ్ర వెంకటరమణ రెడ్డి ఆదేశాల మేరకు భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ నూతనంగా నియమితులైన గణపురం బిఆర్ఎస్ మండల అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన మోతే కరుణాకర్ రెడ్డి గారిని సాధారణంగా పుష్పగుచ్చమిచ్చి శుభాకాంక్షలు తెలుపుతూ మీరు మరెన్నో ఉన్నత…

Read More

17న సిద్దిపేటలో సీఎం కేసీఆర్ సభ

సిద్దిపేట జిల్లా సిద్దిపేటలో 17న జరిగే సీఎం కేసీఆర్ గారి ప్రగతి – ప్రజా ఆశీర్వాద సభ నేపథ్యం లో సభ ప్రాంగణాలను పరిశీలించిన రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు.  

Read More

సీఎం కేసీఆర్ టూర్

16 రోజుల షెడ్యూల్ విడుదల. ఈనెల 15 వ తేదీన హుస్నాబాద్ తో మొదలయ్యే తొలిదశ ప్రచార పర్వం నవంబర్ 8 వ తేదీన బెల్లంపల్లిలో ముగుస్తుంది. ప్రతిచోటా సీఎం కేసీఆర్ బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఒక్కోరోజు రెండు, మూడు నియోజకవర్గాల్లో పర్యటన, బహిరంగ సభలు. 40 నియోజకవర్గాల్లో తొలి విడత ప్రచారం. ఇప్పటికే అసెంబ్లీ బరిలో దిగే అభ్యర్థులను ఖరారు చేసిన బీఆర్ఎస్ అధినేత. ఎమ్మెల్యేల మొదటి దశ ప్రచారపర్వం ఇప్పటికే ముగిసింది. అటు, మంత్రులు…

Read More

మాయ‌ మాట‌ల అమిత్ షా.. అబ‌ద్ధాల బాద్ షా

మాయ‌ మాట‌ల అమిత్ షా.. అబ‌ద్ధాల బాద్ షా * నిజం ప‌లికితే త‌ల వెయ్యి ముక్క‌లు అవ‌తుందని అమిత్ షా కు ఏదైనా శాపం ఉందేమో? అందుకే ఆదిలాబాద్ లో ప‌చ్చి అబ‌ద్ధాలు మాట్లాడారు. * గిరిజ‌న యూనివ‌ర్సిటీ కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం భూమి ఇవ్వ‌లేద‌న‌డం ప‌చ్చి అబ‌ద్ధం. – రాష్ట్ర ప్ర‌భుత్వం 2016 సెప్టెంబ‌ర్ లోనే ములుగు మండ‌లంలో రెండు ప్రాంతాల్లో భూముల‌ను గుర్తించి కేంద్రానికి లేఖ రాసింది. – కేంద్ర ప్ర‌భుత్వ బృందం…

Read More

వాహనాల తనిఖీల్లో 1లక్ష 15 వేల నగదు సీజ్..

నర్సంపేట నేటిధాత్రి : ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసుల విస్తృత తనిఖీల్లో ఒక లక్ష 13 వేల రూపాయల నగదు పట్టుబడింది ఈ సంఘటన నర్సంపేట పట్టణ సమీపంలోని మహబూబాబాద్ జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం జరిగింది. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నర్సంపేట పట్టణంలో పోలీసుల విస్తృత తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై శీలం రవి మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పట్టణ…

Read More

లయన్స్ క్లబ్ ఆఫ్ సేవభారతిచే స్టేషనరి, బ్యాగ్స్ పంపిణి

పాలకుర్తి నేటిధాత్రి జిల్లా గవర్నర్ లయన్ ఎన్. వెంకటేశ్వర్ రావు సతీమణి, లయన్స్ జిల్లా ప్రధమ మహిళా నడిపెల్లి లక్ష్మి, పూర్వ గవర్నర్ ముచ్చ రాజిరెడ్డి పుట్టిన రోజుల సందర్బంగా, సేవభారతి మహిళా క్లబ్ ధత్తత గ్రామమైన తీగారం గ్రామ ప్రాధమిక పాఠశాల లోని విద్యార్థిని, విద్యార్థులకు లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు చెన్నూరి అంజలి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా రీజియన్ చైర్మన్ రాపాక విజయ్, రీజియన్ కార్యదర్శి బజ్జురి వేణుగోపాల్, సర్పంచ్ పోగు రాజేశ్వరి శ్రీనివాస్, ఉప…

Read More

పరేషాన్ అవుతున్న పాడి రైతులు.

మహబూబ్ నగర్ జిల్లా :: నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని విజయ డైరీ ద్వారా మండలంలోని కూచూరు, దొడ్డిపల్లి గ్రామాల పాలబూతుల నుండి పాలను జడ్చర్ల సెంటర్ ద్వారా ఇకనుండి స్వీకరించబోమని డైరీకి సంబంధించిన అధికారులు తెలుపడంతో మండలంలోని ఆయా గ్రామాల పాడి రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పాడివృత్తిని జీవనాధారంగా చేసుకుని ఉపాధి పొందుతున్న రైతులను అధికారుల ప్రకటన తీవ్ర ఆందోళనకు,మనస్థాపానికి గురిచేసింది. ఆయా గ్రామాల్లో రెండు,రెండు సెంటర్లు ఉండడంతో వర్షాబావ…

Read More

బిఆర్ఎస్ గణపురం మండల పార్టీ అధ్యక్షునిగా మోతే కర్ణాకర్ రెడ్డి

  గణపురం నేటి ధాత్రి గణపురం మండలం బిఆర్ఎస్ పార్టీ నూతన మండల అధ్యక్షుడిగా మోతే కరుణాకర్ రెడ్డి నియామక పత్రాన్ని అందజేసిన జయశంకర్ భూపాలపల్లి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గండ్ర జ్యోతి రెడ్డి ఈరోజు భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గణపురం మండలం బిఆర్ఎస్ పార్టీ నూతన మండల అధ్యక్షుడిగా మోతే కరుణాకర్ రెడ్డిని నియమించి, నియామకాపత్రాన్ని అందజేసిన జయశంకర్ భూపాలపల్లి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గండ్ర జ్యోతి రెడ్డి…

Read More

బిఆర్ఎస్ గూటికి చేరిన సీనియర్ నాయకులు శ్రీధర్ గౌడ్,మధు యాదవ్

మల్కాజ్గిరి, అక్టోబర్ 10 (నేటి ధాత్రి) : సీనియర్ నాయకులు శ్రీధర్ గౌడ్, మధుయాదవ్ వారి అనుచరులు మంగళవారం ప్రగతి భవనంలో మర్రి రాజశేకర్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మల్కాజ్గిరిలో వివిధ పార్టీల నుంచి డివిజన్ల వారీగా పెద్ద ఎత్తున మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరుతున్నారన్నారు.మరింత ఉత్సాహంగా నాయకులు కార్యకర్తలు పనిచేసి అత్యధిక మెజారిటీతో రాజశేఖర్ రెడ్డిని గెలిపించాలని సూచించారు.గతంలో…

Read More

రేపటి పౌరుల భవిష్యత్తు కోసం ప్రణాళికలు సిద్ధం!

https://epaper.netidhatri.com/ బావిబడి జీవితం బంగారుమయం బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ బి. వినోద్‌ కుమార్‌, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న విషయాలు..ఆయన మాటల్లోనే.. తెలంగాణలో విద్యా విప్లవం. `ప్రభుత్వ విద్యా వ్యవస్థ పటిష్టం. `త్వరలో ప్రాధమికోన్నత పాఠశాలకు మహార్థశ. `పిల్లల నోటికాడి ముద్ద లాగేస్తారా?   `ఇదేనా ప్రతిపక్షాలు విధానం! `బడి పిల్లల ఉపాహారం మీద విమర్శలా? `గురుకుల విద్యార్థులకు చేపల కూరతో భోజనం పెట్టడాన్ని ఎన్నికలకు ముడిపెడతారా?  …

Read More

అమ్మ చారిటబుల్ ట్రస్ట్ చేయూత

  పాలకుర్తి నేటిధాత్రి పాలకుర్తి పట్టణ కేంద్రానికి చెందిన మానసిక వికలాంగుడు రహీమ్, రెహమాన్ ల ఆర్థిక పరిస్థితి బాగోలేక తిండికి కూడా లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకున్న ట్రస్ట్ ప్రతినిధులు వారిని పరామర్శించి 25కిలోల బియ్యం, నెల సరిపడా నిత్యావసరాలను ముచ్చింతల కిరణ్ పుట్టినరోజు సందర్భంగా వారి సహకారంతో అందించిన అమ్మచారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ యతిపతి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి జీడి హరీష్, ఇరుగు ఎల్లేష్, జీడి యశ్వంత్ పాల్గొన్నారు.

Read More

తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆక్యుప్రెషర్ తెరఫీ ట్రీట్మెంట్ క్యాంప్

లక్షెట్టిపేట మండలం: మంచిర్యాల జిల్లా:నేటి దాత్రి: తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆక్యుప్రెషర్ తెరఫీ ట్రీట్మెంట్ క్యాంప్ ను మంగళవారం లక్షెట్టిపేట రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో నిర్వహించారు. నామమాత్రం ఫీజుతో ఆరు రోజులు చికిత్స నిర్వహిస్తామని థెరపిస్ట్ మలాం సింగ్. జేపీ గోస్వామిలు తెలిపారు. ఈ క్యాంపులో అధిక బరువు, రక్తపోటు, మధుమేహం, అసిడిటీ, మెడనొప్పి కీళ్లనొప్పులు, మోకాళ్ల నొప్పి, కంటి సమస్యలు ,గుండె సమస్యలు థైరాయిడ్, చెవి, ముక్కు సంబంధిత వ్యాధుల…

Read More

ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరు తూచా తప్పకుండా పాటించాలి

జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా భూపాలపల్లి నేటిధాత్రి భారత ఎన్నికల కమిషన్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినందున ఎన్నికల ప్రవర్తన నియమాలని ప్రతి ఒక్కరు తూచా తప్పకుండా పాటించాలని జిల్లా కలెక్టర్ & ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా అన్నారు జిల్లా సమీకృత కార్యాలయ భవనము సమావేశ మందిరం లో జిల్లా ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా, ఎస్పీ పుల కరుణాకర్ లతో కలిసి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై ప్రెస్…

Read More

గుండాలలో పోలీస్ చెక్ పోస్ట్ ప్రారంభం

  గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన విధంగా తెలంగాణలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున ఎస్పి వినీత్ జి ఐ పి ఎస్ ఆదేశాల మేరకు డిఎస్పి రమణమూర్తి సూచనల మేరకు గుండాల మండల కేంద్రంలో పోలీసులు వాహన తనిఖీలు చేయుటకు చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. పోలీసులు వచ్చే పోయే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఏమైనా అనుమానితంగా అక్రమ డబ్బు రవాణా చేస్తున్న వాహనాలను తనిఖీ…

Read More

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సోమన్న

పాలకుర్తి నేటిధాత్రి పాలకుర్తి మండలం విస్నూర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా సేవలు అందిస్తున్న పెనుగొండ సోమన్నకు 2022-23 విద్యా సంవత్సరంకు గాను పాఠశాల విద్యకు విశేష కృషి చేసి, పాఠశాల విద్యార్థులు సుమారు 100 మంది చేరేలా చూసాడు. పక్క గ్రామాలు అయిన విస్నూర్, వడ్డెర కాలనీ, చీమలాభాయ్ తండా, కుంతవత్తు తండా విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బడికి రావడానికి రవాణా సౌకర్యం కల్పించి దాతల సహకారం తో వాహనం ఏర్పాటు చేసి పిల్లలు ప్రైవేట్…

Read More

ఎన్నికల ప్రచార నిర్వహించిన ఎమ్మెల్యే గండ్ర దంపతులు

గుడాడ్ పల్లి గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి మండలం గుడాడ్పల్లి గ్రామంలో ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ గండ్ర జ్యోతి జడ్పీ వైస్ చైర్మన్ కల్లెపు శోభ రఘుపతి రావు, ఎంపీపీ మందల లావణ్య విద్య సాగర్ పర్యటించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ.గతంలో ఉండే పాలనకు,నేడు కేసీఆర్ పాలన పట్ల ప్రజలు ఆలోచించాలి.ఎన్నో పోరాటాల నడుమ ప్రత్యేక…

Read More

టీచర్స్ కాలనీకి సి సిరోడ్డు వేయాలి

#నెక్కొండ, నేటి ధాత్రి : నెక్కొండ గ్రామపంచాయతీ లోని 14 వ వార్డులోని సూర్య థియేటర్ వెనుక టీచర్స్ కాలనీ 30 సంవత్సరాల క్రితం ఏర్పాటు జరిగినది దాని పక్కన బీసీ కాలనీ కూడా ఏర్పాటు జరిగినది ఈ రెండు కాలనీలకు నెక్కొండ సూర్య థియేటర్ పక్కన నుండి 21 ఫీట్ల రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది ఆ దారికి సిసి రోడ్డు వేయాలని అట్టి రోడ్డును కొందరు ప్రైవేటు వ్యక్తులు దారి మళ్ళించడానికి ప్రయత్నిస్తున్నారు కావున…

Read More

సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఆవిష్కరణ చేసిన మంత్రి కేటీఆర్

భూపాలపల్లి నేటిధాత్రి జిల్లా కేంద్రంలోని సర్ధార్ పాపన్న గౌడ్ సెంటర్ లో బడుగు బలహీన వర్గాల చక్రవర్తి, విప్లవ వీరుడు, పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గొప్ప పోరాట యోధుడు అని అన్నారు. సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉందని…

Read More
error: Content is protected !!