
కంకణబద్ధులై కదలాలి కారు గుర్తును గెలిపించాలి
వేములవాడ నేటి దాత్రి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కంకణ బద్ధులై కదిలి కారు గుర్తును గెలిపించాలని కెసిఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని జడ్పీ చైర్ పర్సన్ అరుణ-రాఘవ రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి వేములవాడ పట్టణంలోని 4వ వార్డ్ మహాలక్ష్మి వీధిలో బి.ఆర్.ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు, మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి-రాజు, సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డితో పాటు…