సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న మేడిపల్లి సత్యం

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గుండి గ్రామంలోని సమ్మక్క సారలమ్మకు నిలువెత్తు బంగారం సమర్పించిన అనంతరం ప్రత్యేక పూజలు చేసి, ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని వన దేవతలైన సమ్మక్క సారలమ్మను చోప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం వేడుకున్నారు. ఈకార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మరవేని తిరుపతి ముదిరాజ్, కాంగ్రెస్ నాయకులు దుర్గం వెంకటసాయికృష్ణ, మానుపాటి వెంకటేషం, దుర్గం స్వామి, పోన్నం రాయమల్లు, ఉత్కం రాయమల్లు, తదితరులు పాల్గొన్నారు.

Read More

చెంచు కాలనీ కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు.

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్లతిరుపతి. చిట్యాల, నేటిధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం లిని లక్ష్మీపురం తండా గ్రామ శివారులోని చెంచు కాలనీలో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పర్యటించిన మండల కాంగ్రస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి, అనంతరం కాలనీ పర్యటించి కాలనీ వాసులు తో మాట్లాడి వారి స్థితి గతులను తెలుసుకొని వారి దినపరిస్తితిని చూసి ఈ సమాచారాన్ని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు కి వారి పరిస్థితిని వివరించి…

Read More

తనిఖీ సమయాల్లో అప్రమత్తంగా వుండాలి

వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఖానాపూర్ నేటిధాత్రి ఖానాపూర్ చెక్ పోస్ట్ల వద్ద వాహనాల తనిఖీల సమయాల్లో పోలీసులు అప్రమత్తం వుండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సూచించారు. నర్సంపేట, ఖానాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని మంగలవారిపేట బుధరావుపేట వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస్ట్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా చెక్ పోస్ట్ ల వద్ద పోలీసులు వాహనాల తనిఖీల తీరును పోలీస్ కమిషనర్ క్షేత్ర స్థాయిలో…

Read More

ప్రారంభమైన మినీ మేడారం జాతర

రిబ్బన్ కట్ చేసి జాతరను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మొగుళ్ల పల్లి నేటి ధాత్రి న్యూస్ మండలంలోని ముల్కలపల్లి-మొగుళ్లపల్లి గ్రామాల మధ్యన నిర్వహించే మినీ మేడారం జాతరను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వనదేవతల ఆశీర్వాదంతో..ఆ తల్లుల దీవెనలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండి..పిల్లాపాపలతో, అష్టైశ్వర్యాలతో కలకాలం వర్ధిల్లాలని ఆయన వేడుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన జాతరలో కలియ…

Read More

జాబ్ కార్డ్ ఉన్న కూలీలందరికి పని కలిపించాలి

ఎంపీడీఓ సరోజ లక్షెట్టిపేట (మంచిర్యాల) నేటిధాత్రి : మండలంలోని కూలీలందరికి ఉపాధిహామీ లో పని కలిపించాలని ఎంపీడీఓ సరోజ అన్నారు.శుక్రవారం మండలం లోని రంగపెట్, హనుమంతుపల్లి, చందారం గ్రామపంచాయతీలలో ఆమె సుడిగాలి పర్యటన గావించారు.గ్రామాల్లో ఉపాధిహామీ పథకంలో పని కలిపించి రోజు కు రూ.272 సగటు వేతనం అందించాలని సూచించారు. ఉపాధిహామీ కూలీలు పనిచేస్తున్న ప్రదేశాన్ని,నర్సరీ లను, అంగన్వాడీ సెంటర్స్, ప్రాథమిక పాఠశాలలను పరిశీలించారు. ఎంపీడీఓ వెంట ఏపిఓ వెంకటరమణ, టెక్నీకల్ అసిస్టెంట్ బూసిరాజు రాజన్న, ఆయా…

Read More

ఘనంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు సంబరాలు

ఎంపీటీసీ హలవత్ సాలూకి సురేష్ కొత్తగూడ, నేటిధాత్రి : ములుగు నియోజకవర్గం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం లోని కొత్తగూడ ఎంపీటీసీ హలవత్ సాలూకి సురేష్ మరియు కాంగ్రెస్ మండల కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ మూడు లక్షలు పైగా మెజార్టీ తో గెలవడం తో స్థానిక మండల నాయకులు కార్యకర్తలు లో ఫుల్ జోష్ వచ్చింది.. రాష్ట్ర మంత్రి వర్యులు ధనసారి సీతక్క ఆదేశాల తో ప్రతి…

Read More

ముదిరాజ్‌ల అభివృద్ధి ప్ర‌భుత్వం కృషి చేయాలి

ముదిరాజ్‌ల‌ను బీసీ – ఏలో చేర్చాలి ముదిరాజ్ మ‌హాస‌భ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ల్లెబోయిన అశోక్ ప్ర‌భుత్వానికి విన‌తిప‌త్రాల స‌మ‌ర్ప‌ణ కార్య‌క్ర‌మ పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌ ప్ర‌భుత్వం ముందు ప‌లు డిమాండ్‌లు హన్మకొండ :ముదిరాజ్‌ల అభివృద్ధికి ప్ర‌భుత్వం కృషి చేయాలని, ముదిరాజ్‌ల‌ను బీసీ – ఏలో చేర్చాలని ముదిరాజ్ మ‌హాస‌భ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ల్లెబోయిన అశోక్ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. హ‌నుమ‌కొండ ప‌ట్ట‌ణం మ‌చిలీబ‌జార్ లో తెలంగాణ ముదిరాజ్ మ‌హాస‌భ క‌మ్మూనిటీ హాల్ నందు ముదిరాజ్ మ‌హాస‌భ…

Read More

తోటి స్నేహితుని కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేసిన స్నేహితులు

వీణవంక,( కరీంనగర్ జిల్లా), నేటి ధాత్రి:వీణవంక మండల కేంద్రానికి చెందిన ఎస్ కే ఆరిఫ్, తండ్రి ఎస్ కే ఖాజామియా ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా, ఎస్ కే ఆరిఫ్ తో పదో తరగతి చదివిన కొందరు స్నేహితులు కలసి మానత దృక్పథంతో సోమవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ, 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అమృత ప్రభాకర్,ముద్దెర శ్రీనివాస్, దాసరపు అంకుస్, ఐలవేణి రామన్న, కర్ర కోమల్ రెడ్డి, రెడ్డి…

Read More

సిరిసిల్ల సిరులు…కేటిఆర్‌ కృషి వరాలు.

https://epaper.netidhatri.com/ `సిరిసిల్లను కోనసీమను మించిన మాగాణ చేసిండు. `చేనేత కార్మికులకు ఉపాధి కల్పించిండు. `హాండ్లూమ్‌ క్లస్టర్‌ తో నేతన్నల కష్టాలు తీర్చిండు. `వలసల సిరిసిల్లను ఉపాధి ఖిల్లాగా మార్చిండు. `సిరిసిల్ల ను జిల్లా చేసి, అభివృద్ధికి బాటలు వేసిండు. `ఆకలి కేకలతో అల్లాడిన సిరిసిల్లను అన్నపూర్ణ చేసిండు. `నేతన్నల జీవితాలలో వెలుగులు నింపిండు. `మహారాష్ట్ర నుంచి సిరిసిల్లకు వలసలొస్తున్రు. `ఒకనాడు సిరిసిల్ల ఎడారి…ఇప్పుడు నిండుగా పారే గోదారి. `ఎటు చూసినా పచ్చదనమే…పాడి పంటల పసిడితనమే. `కేటిఆర్‌ గెలుపు…..

Read More

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

హనుమకొండ : నేటిధాత్రి హన్మకొండ75వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాతో కలిసి పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా అధికారులు, పుర ప్రముఖులు కలెక్టర్ ను…

Read More

చేర్యాలలో మారక ద్రవ్యాలు డ్రగ్స్ నిర్మూలనకై భారీ ర్యాలీ

ప్రతి ఒక్కరు డ్రగ్స్ నిర్మూలన కై పోరాడాలి హుస్నాబాద్ ఏసిపి వాసాల సతీష్ చేర్యాల నేటిధాత్రి చేర్యాల పట్టణంలో అంతర్జాతీయ మారక ద్రవ్యాలు మరియు డ్రగ్స్ దినోత్సవం సందర్భంగా డ్రగ్స్ నిర్మూలకై విద్యార్థుల అవగాహన కొరకు నిన్నటి రోజున వ్యాసరచన పోటీ నిర్వహించారు ఈరోజు చేర్యాలలో గాంధీ చౌరస్తా నుండి వీరభద్ర కళామందిర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు పెద్ద ఎత్తున విద్యార్థులు మరియు పోలీస్ వారు ప్రజలను చైతన్యం చేశారు ఈ సందర్భంగా అంగడి బజార్లో…

Read More

వివాహ వేడుక లో అంబేద్కర్ చిత్ర పటాన్ని బహుకరించిన

అంబేద్కర్ సంఘ నాయకులు గణపురం నేటి ధాత్రి గణపురం మండలం గాంధీనగర్ గ్రామంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు రత్నం రవి- రామా గార్ల కుమార్తె శ్రామిక వెడ్స్ సంతోష్ గార్ల వివాహ మహోత్సవానికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించి ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో బహుకరించిన గణపురం అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు శనిగరపు రాజేందర్ గణపురం గ్రామ అధ్యక్షులు తిక్క సంపత్ సీతారాంపురం గ్రామ…

Read More

కోల్ ఇండియా స్థాయి పోటీల్లో విజయం సాధించి సింగరేణికి ఖ్యాతిని పెంచాలి

మందమర్రి, నేటిధాత్రి:- క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొని, కోల్ ఇండియా స్థాయి పోటీల్లో విజయం సాధించి సింగరేణికి ఖ్యాతిని పెంచాలని ఎంవిటీసీ మేనేజర్ శంకర్ తెలిపారు. మందమర్రి ఏరియా సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో గురువారం డబ్ల్యూపిఎస్ అండ్ జిఏ వారి ఆధ్వర్యంలో 59వ వార్షిక క్రీడలను మేనేజర్ శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో క్రీడల్లో పాల్గొని, కంపెనీ లెవెల్, కోల్ ఇండియా స్థాయి పోటీల్లో పాల్గొని మందమర్రి…

Read More

సీ.ఈ.ఐ.ఆర్ పోర్టల్ గురించి ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి

వేములవాడ రూరల్ ఎస్ ఐ మారుతీ వేములవాడ రూరల్ నేటి ధాత్రి వేములవాడ రూరల్ మండలం పరిధిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ లను సీఈఐఆర్ ద్వారా కనుక్కొని, బాధితులకు తిరిగి అప్పగించిన వేములవాడ రూరల్ పోలీసులు. ఈ సందర్బంగా ఎస్ ఐ మారుతీ మాట్లాడుతూ మొబైల్ ఫోన్ పోయినట్టు అయితే సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్) లో పూర్తి వివరాలు నమోదు చేసి పోగొట్టుకున్న ఫోన్ ను నేరుగా బ్లాక్ చేయవచ్చని, తద్వారా కోల్పోయిన…

Read More

సిపిఎం పార్టీ జిల్లా శిక్షణ తరగతులను జయప్రదం చేయండి .

సిపిఎం మహాముత్తారం మండల కార్యదర్శి పోలం .చిన్న రాజేందర్. మహా ముత్తారం నేటి ధాత్రి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో సిపిఎం పార్టీ మహాముత్తారం మండల కార్యదర్శి పోలం చిన రాజేందర్ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 14 15 తేదీలలో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు మహాముత్తారం మండల కేంద్రంలోని శిక్షణ తరగతులకు సంబంధించిన కరపత్రాలను రిలీజ్ చేసి జయప్రదం చేయాలని వారు…

Read More

శేరీ సతీష్ రెడ్డి,గాలి బాలాజీ ఆధ్వ ర్యంలో ఘనంగా తెలంగాణ ఆవి ర్భావ దినోత్సవ వేడుకలు.

కూకట్పల్లి జూన్ 03 నేటి ధాత్రి ఇన్చార్జి ఏఐసిసి జాతీయ నాయకురాలు సోని యా గాంధీ చోరవతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గా ఆవిర్భవించిందని,ఆమె రుణం తీర్చుకోలేనీదని కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్య క్షులు శేరి సతీష్ రెడ్డి గాలి బాలాజీ అన్నారు. తెలంగాణ ఆవి ర్భావ దినో త్సవం సందర్భంగా కూకట్ పల్లి నియోజకవర్గం పరిధిలోని కెపిహె చ్బి రాజీవ్ గాంధీ సర్కిల్,రమ్య గ్రౌండ్ , టెంపుల్ బస్ స్టాప్,బాలాజీ నగర్ గాంధీ…

Read More

చేనేత కార్మికులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం…

హుజురాబాద్ కాంగ్రెస్స్ ఇంచార్జి ప్రణవ్. నేటిధాత్రి కమలాపూర్ (హనుమకొండ)కమలాపూర్ మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘంను బుధవారం హుజరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్స్ ఇంచార్జి ఒడితేల ప్రణవ్ సందర్శించారు.ఈ సందర్భంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యను సభ్యులు ప్రణవ్ దృష్టికి తీసుకెళ్లారు. గత మూడు నెలల నుండి టెస్కో సంస్థ తయారైన వస్త్రాలను కొనుగోలు చేయక పోవడంతో కోటి రూపాయల విలువ గల చేనేత వస్త్రాలు చేనేత సంఘం గోడౌన్ లోనే నిలువ వున్నాయని,దానితో కార్మికులకు రోజు వారి కూలి…

Read More

పార్లమెంట్ ఎన్నికల్లో నీలం మధు గెలుపు ఖాయం

పట్టణ అధ్యక్షుడు నసీరుద్దీన్ నిజాంపేట ,నేటిదాత్రి ,మే 10 పార్లమెంట్ ఎన్నికల లో నీలం మధును లక్ష మెజారిటీతో గెలిపించుకుంటామని నిజాంపేట పట్టణ అధ్యక్షుడు నసిరుద్దీన్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి, భీఆర్ఎస్ పార్టీలతో పది సంవత్సరాలుగా మోసపోతునే ఉన్నాం మళ్లీ మోసపోతే గోస పడదాం హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ను గెలిపించుకుంటామని ఆయన అన్నారు. గడిచిన మూడు నెలల్లోనే కోటి 85 లక్షలతో సిసి రోడ్లను నిర్మించడం జరిగిందని ఆయన అన్నారు….

Read More

మోడి ముచ్చట చప్పగా! కేసిఆర్ కొట్లాట గట్టిగా!!

డబుల్‌ ఇంజన్‌ అనగానే సరిపోతుందా? రాష్ట్రానికి ఏం చేయకుండానే గెలుస్తారా? లెక్కలు లేని మాటలు చెప్పగానే చాలా? ఇవ్వాల్సింది ఇవ్వలేదన్నట్టు కాదా? ఇద్దామన్న ఆలోచన కూడా లేనట్టు కాదా? పది లక్షల సభ అన్నారు…ఏం చేశారు? ఆ మాత్రం జనానికే మురిసిపోతూ సంబరపడ్డారు? జనాన్ని చూసి మంత్రముగ్థులైనట్టున్నారు? ఉత్త చేతులు చూపించి, ఊపి,ఊపి వెళ్లిపోయారు? చెప్పేదంతా వేధాంతం కాదు…వినేదంతా భాగవంతం కాదు…చెప్పేవాళ్లు వేధాంతులు కాదు…వినే వాళ్లు వెర్రి వెంగలప్పలు అసలే కాదు….వాళ్లు తెలంగాణ ప్రజలు. చైతన్య వంతులు…పోరాట…

Read More

నాగేంద్రస్వామిని దర్శించుకున్న చల్లా దంపతులు

వరంగల్ జిల్లా తేదీ.17.09.2024 వరంగల్ శంభునిపేటలోని శ్రీ నాగేంద్ర స్వామి వారిని మంగళవారం ఉదయం పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు కుటుంబసమేతంగా దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ అర్చకులు చల్లా దంపతులకు తీర్థ ప్రసాదాలు అందచేసి ఆశీర్వచన చేశారు.ఆయన వెంట బిఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.

Read More