కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్
చేర్యాల నేటిధాత్రి
చేర్యాల పట్టణంలో జరిగిన విలేకరుల సమావేశం లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ మా నాన్నగారు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం గౌడ్ గారి ఆధ్వర్యంలోని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని మరియు ఎందరో బిసి ఎస్సి మైనార్టీ నాయకులను చేరదీసి పదవులు ఇచ్చి సహకరించాడని మరియు కాంగ్రెస్ ప్రభుత్వంలో జనగామ చేర్యాల అభివృద్ధి చెందాయని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జనగామ చేర్యాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతానని భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి నే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు భువనగిరి పార్లమెంటుపై కాంగ్రెస్ జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు