ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రచార సభ ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ అడ్లూరీ లక్ష్మణ్ కుమార్

ఎండపల్లి నేటి ధాత్రి
ఎండపెల్లి మండలం రాజారం పల్లె గ్రామంలో మే 3 వ తేదిన జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభకు సంబందించిన సభ స్థలాన్ని మరియు సమావేశం ఏర్పాట్లను అధికారులు,మండల నాయకులతో కలిసి ప్రభుత్వ విప్ ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు ఈ కార్యక్రమంలో అధికారులు , పీసీసీ కార్యవర్గ సభ్యులు ఉమ్మడి వెల్గటూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శైలెందర్ రెడ్డి ,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *