ప్రభుత్వ పాఠశాలలా విద్యార్థులకు ఎమ్మెల్యే కానుక

జడ్చర్ల కేంద్రంలో ఎమ్మెల్యే మీడియా సమావేశం… జడ్చర్ల నియోజకవర్గంలోని నూతన విద్యా విధానానికి శుభాకాంక్షలు తెలిపారు… తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా నా సొంత నిధులతో జడ్చర్ల నియోజకవర్గంలోని 274 ప్రభుత్వ పాఠశాలలోని 53 వేల పైచిలుకు విద్యార్థులందరికీ షూలు పంపిణీ చేస్తాం. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత నెలలో జరిగిన…

Read More

ఎమ్మెల్యే పై చేసిన వాక్యాలు వెనక్కి తీసుకోవాలి,

ఎంపీపీ సిద్దరాములు. నిజాంపేట: నేటి ధాత్రి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుపై చేసిన వాక్యాలు వెనక్కి తీసుకోవాలని ఎంపీపీ దేశెట్టి సిద్ధ రాములు అన్నారు. మండల కేంద్రంలో ని స్థానిక పెద్దమ్మ ఆలయం వద్ద మంగళవారం రోజున మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెదక్ లో జరిగిన అల్లర్లు కొందరు కావాలని సృష్టించారని అన్నారు. అలాగే ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పై బీజేపీ…

Read More

దర్గా అభివృద్ధికి కృషి చేస్తా

జమ్మికుంట : నేటి ధాత్రి మండలంలోని బిజిగిరి షరీఫ్ దర్గా అభివృద్ధికి కృషి చేస్తానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మంగళవారం ఉర్సు కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. ఉర్సు సందర్భంగా బిజిగిరి షరీఫ్ నుంచి గ్రంథాలను, సాదర్ తీసుకువచ్చి హజ్రత్ సయ్యద్ ఇంకే షావలి బాబా సమాధికి సమర్పించడం ద్వారా బాబా ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉంటారని అన్నారు. నియోజకవర్గంలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా ఎదగాలని దేవుని కోరుకున్నానని…

Read More

విలేకరుల పిల్లలకు ఉచిత విద్య అందించాలి

డీఈవో కు వినతి పత్రం ఇచ్చిన టియుడబ్ల్యుజే ఐజేయు వనపర్తి నేటిధాత్రి :– ప్రైవేట్ పాఠశాలల్లో విలేకరుల పిల్లలకు ఉచిత విద్య అందించే విధంగా కృషి చేయాలని టియుడబ్ల్యుజే ఐజేయు వనపర్తి పట్టణ శాఖ ఆధ్వర్యంలో జర్నలిస్టులు డీఈవో కార్యాలయంలో మంగళవారంనాడు డి ఇ ఓ గోవిందరాజులు కు వినతిపత్రం అందజేశారు. గత సంవత్సరం మాదిరిగా 2024 -25 విద్యాసంవత్సరానికి ప్రతి ప్రైవేటు పాఠశాలల్లో విలేకరుల పిల్లలకు ఉచిత విద్య అందే విధంగా చూడాలనీ , ప్రతి…

Read More

బిజిగిరి షరీఫ్ దర్గా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది.

జమ్మికుంట :నేటిదాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహకారంతో దర్గాకు ప్రత్యేక నిధులు కేటాయిస్తూ రాష్ట్రంలో పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం.. ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్న హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వోడితల ప్రణవ్ గారు జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్ దర్గా లో మంగళవారం రోజున ఉర్సు ఉత్సవాలు భాగంగా గంధాలను తీసుకువచ్చి హజ్రత్, సయ్యద్ ఇంకుషావలి సమాదులకు వస్త్రాలు సమర్పించరు. ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడుతూ బిజిగిరి షరీఫ్ దర్గాను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

Read More

మీ కంటే ‘‘రాబంధులు నయం’’!

https://epaper.netidhatri.com/view/297/netidhathri-e-paper-19th-june-2024%09 -దొంగలు తప్పించుకు తిరుగుతున్నారు! -నిజాయితీ పరులైతే ఎందుకు దాక్కుంటున్నారు. -తప్పు చేయకపోతే నిరూపించుకోవచ్చు. -కార్మికుల కష్టం దోచుకోకపోతే దర్జాగా చెప్పేయొచ్చు. -లెక్కలు తారుమారు చేసి, కోట్లకు కోట్లు తిన్నారు. -అసలైన కార్మికులకు అన్యాయం చేశారు. -నిబంధనలు అతిక్రమించి ఫ్లాట్లు అమ్ముకున్నారు. -కార్మికులను ఉద్దరిస్తున్నట్లు ఫోజులు కొట్టారు. -ఆఖరుకు కార్మికుల కొంపలు ముంచారు. -దర్జా వెలగబెట్టుకునేందు కార్మికుల కష్టమే దొరికిందా! -కార్మికుల చెమట మీదనే బతకాలనిపించిందా! -తప్పించుకొని తిరగడం గొప్ప కాదు. -చేసిన తప్పుకు ఎన్నటికైనా శిక్ష…

Read More

Unprecedented land grabbing in an unruly manner

https://epaper.netidhatri.com/view/297/netidhathri-e-paper-19th-june-2024%09/3 ·Survey Number 327 is under grabbing ·Why indifferent towards correcting the mistake of the previous Government? ·Why is there no action on the crime committed in Sheikpet Survey Number 327 land? ·Why is the government reluctant to take possession of this land? ·Now plots being made and sold to innocent people continued without any…

Read More

నులి పురుగులతో అనర్ధాలు

-20న నులిపురుగుల నివారణ దినం -ఆరోగ్యవంతమైన జీవితానికి ఆల్బెండజోల్ మాత్రలు -19 ఏళ్లలోపు పిల్లలకు తప్పనిసరి -అంగన్వాడీ టీచర్లు మరియు ఆశా వర్కర్ల అవగాహన సదస్సులో డాక్టర్ పోరండ్ల నాగరాణి మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ ఆరోగ్యవంతమైన జీవితాన్ని పిల్లలకు అందించడం తల్లిదండ్రులు తమ కర్తవ్యంగా భావించాలని, భవిష్యత్తులో పిల్లలు ఆరోగ్యవంతంగా తయారైతే వారిలో నైపుణ్యాభివృద్ధి పెంపొందుతుందని, అందుకోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందని, పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత తగ్గించడం, శారీరక, మానసిక…

Read More

డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు అధైర్య పడవద్దు

ఇల్లు లేని లబ్ధిదారులకు ఇల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీదీ భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు కడారి మాలతి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో నిర్వహించడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్లో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తుందని భూపాలపల్లి శాసనసభ సభ్యులు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో డబల్…

Read More

ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజులు నియంత్రించాలి

ఎస్ఎఫ్ఐ పరకాల మండల అధ్యక్షులు మడికొండ ప్రశాంత్ పరకాల నేటిధాత్రి విద్యా పేరుతో వ్యాపారం చేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలలో అధిక ఫీజుల వస్తువులను నిలిపివేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) మండల అధ్యక్షులు మడికొండ ప్రశాంత్ డిమాండ్ చేశారు.ఫీజుల నియంత్రణ కోసం ప్రభుత్వం జీవోలు విడుదల చేసిన అవి అమ్మలకు మాత్రం నోచుకోవడం లేదు. ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలు తమకు ఇష్టానుసారంగా ప్రతి ఏటా 30 నుంచి 40% ఫీజులు పెంచుకుంటూ పోతున్నారని. దీంతో తల్లిదండ్రులు కట్టలేక…

Read More

కేజీవీబీ పాఠశాలలో బుక్స్ పంపిణీ చేసిన జడ్పిటిసి

భూపాలపల్లి నేటిధాత్రి టేకుమట్ల కేజీవీబీ పాఠశాల స్పెషల్ ఆఫీసర్ సప్న ఆధ్వర్యంలో నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక జడ్పిటిసి పులి తిరుపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైనారు అనంతరం విద్యార్థులకు యూనిఫామ్స్ పాఠ్యపుస్తకాలు నోటు బుక్స్ పంపిణీ చేయడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను తల్లిదండ్రులు విద్యార్థులను ప్రోత్సహించి చదువుకోవడానికి ప్రోత్సహించాలి ఎవరైతే కష్టపడి చదువుతారో వారు మంచి…

Read More

ప్రభుత్వ పాటశాలల్లో సమస్యలు పరిష్కరించాలి

హన్మకొండ జిల్లా ఉపాధ్యక్షులు బొచ్చు పవన్ కళ్యాణ్ పరకాల నేటిధాత్రి పరకాల పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు బొచ్చు కళ్యాణ్ అన్నారు.మంగళవారం రోజున హనుమకొండ లోని జిల్లా విద్యాశాఖ అధికారి కి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరకాల పట్టణ కేంద్రంలో ప్రభుత్వ విద్యా సంస్థలలో చదువుకునే విద్యార్థులు సరైన మౌలిక సదుపా లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు.అలాగే పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి…

Read More

సీతక్క సేవలకు చిరకాలం రుణపడి ఉంటాం..!

అడగ్గానే హక్కున చేర్చుకునే నైజం మన సీతక్క కే సొంతం..! నర్సింహాసాగర్ గ్రామ ప్రజలు..! మంగపేట నేటి ధాత్రి ఊరుకు బస్సు కావాలని అడగ్గానే వెంటనే స్పందించి ఒక్కరోజు కాల వ్యవదిలో బస్సు ని ప్రారంభించడము పై నర్సింహాసాగర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై హర్షం వ్యక్తపరచారు తమ సమస్యలపై వెంటనే స్పందింస్తున్న మంత్రి సీతక్క కి రుణపడి ఉంటామని కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు కొనియాడారు కార్యక్రమములో ఆ…

Read More

ప్రభుత్వంరైతులకు సబ్సిడీ ద్వారా ఎరువులు, విత్తనాలు అందించాలి

నకిలీ విత్తనాలు అమ్మే వ్యాపారస్తులపై పీడి యాక్ట్ కేసులు పెట్టాలి గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ద్వారా ఎరువులు, విత్తనాలు అందించాలని నకిలీ విత్తనాలు అమ్మే వ్యాపారస్తులపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేయాలని మంగళవారం మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసిల్దార్ ఇమ్మానుయేలు కు వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా గుండాల మాజీ సర్పంచ్ అఖిల భారత రైతు కూలి సంఘం (ఏఐకేఎంఎస్ ) జిల్లా నాయకులు…

Read More

నారాయణరెడ్డి ఖబర్దార్, మైనారిటీల ఆగ్రహం.

ముస్లింల మధ్య చిచ్చు పెట్టి ఆలోచన మానుకోవాలి. పుటకు ఒక పార్టీ మరి నీకు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎస్సీ సెల్. మహాదేవపూర్- నేటి ధాత్రి: అమాయక ముస్లిం లకు పరామర్శల పేరుతో ముస్లింల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేయడం బిజెపి నాయకుడు చల్ల నారాయణరెడ్డి మానుకోవాలని, పూటకు పార్టీ మారే నీకు మంథని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఖబర్దార్ అంటూ జిల్లా మైనారిటీ ప్రధాన కార్యదర్శి సలావుద్దీన్ జిల్లా ఉపాధ్యక్షుడు ఇర్షాద్ మండల…

Read More

కోతకు గురైన తనుగుల అంకుషావలి చెరువు కట్ట

జమ్మికుంట: నేటిధాత్రి *పట్టించుకోని అధికారులు ఆందోళనలో రైతన్నలు మండలం లోని తనుగుల గ్రామ అంకుశావళి చెరువు కట్ట గత సంవత్సరం కోతకు గురైంది. కట్ట అక్కడక్కడ నెర్రెలు బారింది. గత వర్షాకాలంలో చెరువు పూర్తిగా నిండి కట్ట పైనుండి నీళ్లు రావడంతో కట్ట తెగి చెరువు ఆయకట్టుతో సంబంధం ఉన్న సుమారు 800 ఎకరాల పంట పొలాలకు నష్టం వాటిల్లుతుందని, తనుగుల , గండ్రపల్లి, శంభునిపల్లి, పాపక్కపల్లి,గోపాలపూర్,వావిలాల గ్రామాల రైతులు, ప్రజలు ఆందోళన చెందారు. కానీ పరిస్థితి…

Read More

ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్

హుజురాబాద్ :నేటిధాత్రి హుజురాబాద్ మండలం కందుగుల గ్రామంలో నేడు ఎల్లమ్మ తల్లి బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా MLA కౌశిక్ రెడ్డి పాల్గొని ఎల్లమ్మ తల్లి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు గౌడ కులస్తులు ఘన స్వాగతం పలికి ఘనంగా శాలువాతో సన్మానించారు. ప్రతి ఇంటి నుంచి మహిళలు బోనాలతో శివశక్తుల పూనకాలతో డప్పు సప్పుళ్ల మేల వాయిద్యాలతో ఆలయానికి చేరుకొని మొక్కుబడులు సమర్పించుకున్నారు.

Read More

వానమ్మా…… రావమ్మా

ఆకాశం వైపు రైతన్నలు ఎదురుచూపు పుడమితల్లికి దాహాన్ని తీర్చేందుకు రావమ్మా శాయంపేట నేటి ధాత్రి: వానమ్మా……రావమ్మా అంటూ తొలకరి వర్షాల కోసం మండల రైతులు ఆకాశం వైపు ఎదురుచూస్తున్నారు. వర్షాలు మురిపిస్తాయి అనుకుంటే అసలు జాడనే లేకపోవడంతో దిగాలు చెందుతున్నారు మృగశిర కార్తె పూర్తి కావడంతో రైతులు పత్తి విత్తనాలు వేశారు అక్కడక్కడ చిన్నపాటి చినుకులు పడతాయని తప్ప పెద్ద వర్షాలు జాడాలేదు అయినా నీటి వసతులు ఉన్న రైతులు విత్తనాలు వేసేశారు దీంతో మిగతా రైతులు…

Read More

నేడు కెపిహెచ్బి కాలనీ 5వ ఫేసు లో ఝాన్సీ లక్ష్మీబాయి 166వ వర్ధంతి వేడుకోలు

కూకట్పల్లి జూన్ 18 నేటి ధాత్రి ఇంచార్జ్ ఝాన్సీ లక్ష్మీబాయి 166వ వర్ధంతి పురస్కరించుకొని కెపిహెచ్బి 5వ ఫేస్ జనసేన పార్టీ ఆఫీస్ లో కూకట్ పల్లి నియోజక వర్గ జనసేన కంటెస్టెడ్ ఎమ్మె ల్యే ముమ్మా రెడ్డి ప్రేమ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై ఝాన్సీ లక్ష్మీబాయి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనం గా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ…. ఝాన్సీ లక్ష్మీబాయి స్ఫూర్తితో మహిళలు రాజకీ యాల్లోకి రావాలి.. జనసేన…

Read More

వనపర్తి బస్టాండ్ లో సమస్యలపై డి ఎం కు వినతి పత్రం

వనపర్తి నేటిధాత్రి ; వనపర్తి ఆర్టీసీ బస్టాండ్ మూత్రశాలలో మంచినీటి సౌకర్యం బస్టాండ్ సారిపోవడం లేదని ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అదనంగా ప్లాటు ఫారాల నిర్మాణం చేపట్టాలని పట్టణ బిజెపిఅధ్యక్షులు బచ్చు రాం ఆధ్వర్యంలో వనపర్తి డిపో మేనేజర్ వేణుగోపాల్ కు వినతి పత్రం అందజేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని బస్టాండ్ లో మహిళల సమస్యలు పట్టించుకో వడం…

Read More
error: Content is protected !!