సిరిసిల్ల సిరులు…కేటిఆర్‌ కృషి వరాలు.

https://epaper.netidhatri.com/ `సిరిసిల్లను కోనసీమను మించిన మాగాణ చేసిండు. `చేనేత కార్మికులకు ఉపాధి కల్పించిండు. `హాండ్లూమ్‌ క్లస్టర్‌ తో నేతన్నల కష్టాలు తీర్చిండు. `వలసల సిరిసిల్లను ఉపాధి ఖిల్లాగా మార్చిండు. `సిరిసిల్ల ను జిల్లా చేసి, అభివృద్ధికి బాటలు వేసిండు. `ఆకలి కేకలతో అల్లాడిన సిరిసిల్లను అన్నపూర్ణ చేసిండు. `నేతన్నల జీవితాలలో వెలుగులు నింపిండు. `మహారాష్ట్ర నుంచి సిరిసిల్లకు వలసలొస్తున్రు. `ఒకనాడు సిరిసిల్ల ఎడారి…ఇప్పుడు నిండుగా పారే గోదారి. `ఎటు చూసినా పచ్చదనమే…పాడి పంటల పసిడితనమే. `కేటిఆర్‌ గెలుపు…..

Read More

కేసీఆర్ బీమా ప్రతి ఇంటిటి ధీమా – ఎమ్మెల్యే చల్లా

నడి కూడ,నేటి ధాత్రి: మండలం లోని నర్సక్కపల్లె, చౌటుపర్తి,ముస్తాలపల్లి,నడి కూడ,కంఠాత్మకూర్,ధర్మారం,కౌకొండ,సర్వాపూర్ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పరకాల బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి రైతుల మీద ప్రేమ లేదని, గతంలో వ్యవసాయానికి విద్యుత్ సరఫరా అర్ధరాత్రి ఇచ్చేదని,కానీ కేసీఆర్ నాయత్వంలో 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.కేసీఆర్ ఒక విజన్ ఉన్న నాయకుడు,ప్రతి ఒక్కరు స్వషక్తి మీద నిలబడి ఆర్ధికంగా…

Read More

తెలంగాణతో పాటు యావత్ భారతం సుభిక్షంగా వర్థిల్లాలని కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ రవిచంద్ర-విజయలక్మీ దంపతులు

బీఆర్ఎస్ ఘన విజయం సాధించి, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావాలంటూ కనకదుర్గాదేవిని వేడుకున్న ఎంపీ రవిచంద్ర-విజయలక్మీ దంపతులు శ్రీరామలింగేశ్వర సమేత విజయశంకర బాలకనకదుర్గాదేవి శివపంచాయతన క్షేత్రాన్ని సందర్శించిన ఎంపీ రవిచంద్ర-విజయలక్మీ దంపతులు ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంలోని క్షేత్రంలో రాజగోపుర ప్రతిష్ఠ కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్న ఎంపీ రవిచంద్ర -విజయలక్మీ దంపతులు,వారి కుమారుడు నిఖిల్ చంద్ర కోడలు అనీల శృంగేరి వారి ఆశీస్సులతో రాజగోపుర శిఖర ప్రతిష్ఠ చేయించిన ఎంపీ రవిచంద్ర-విజయలక్మీ దంపతులు తెలంగాణ మాదిరిగానే…

Read More

నిరుపేద కుటుంబానికి పుస్తె మట్టెలు అందజేసిన లకుడారం సర్పంచ్ కందూరి కనకవ్వ ఐలయ్య

నేటి దాత్రి న్యూస్: సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం లోని లకుడారం గ్రామానికి చెందిన గుర్రాల శ్రావణి వారి తల్లి తండ్రులు గుర్రాల చంద్రం కనకవ్వ.. శ్రావణి వివాహానికి గ్రామ సర్పంచ్ కందూరి కనకవ్వ ఐలయ్య కుటుంబానికి అండగా నిలబడి పుస్తె మట్టెలు అందజేయడం జరిగింది.. నూతన వధూవరులను దీవించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘ మండల అధ్యక్షుడు రాచకొండ మైపాల్, ఎల రాజు తదితరులు పాల్గొన్నారు.

Read More

పల్లెల్లో మొదలైన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

ఇంటి నుంచే ఓటేసిన వృద్ధులు, వికలాంగులు వేములవాడ రూరల్ నేటి ధాత్రి శాసనసభ ఎన్నికల్లో మొదటి సారిగా వికలాంగులు, వృద్ధులు ఇంటి నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకునేలా కేంద్ర ఎన్నికల సంఘం వేసులు బాటు కల్పించింది. ముందుగా దరఖాస్తు చేసుకున్న 80 ఏళ్లు దాటిన వయోవృద్ధులకు, నడవలేని వికలాంగులకు ఎన్నికల అధికారి సమక్షంలో ఓటేసే సదుపాయాన్ని ఈసీ కల్పించింది. ఈ నేపథ్యంలోనే వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామం లో వృద్ధులు, వికలాంగులు తమ ఓటు…

Read More

అబివృద్ది చూసి ఓటు వేయండి

నేటి దాత్రి న్యూస్ సిద్దిపేట్ జిల్లా కుక్కునూరు పల్లి మండలం మెదినిపూర్ గ్రామంలో కెసిఆర్కి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించిన రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ రైతుబంధు సబమితి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దేవి రవీందర్ సర్పంచ్ తాడెం దశరథం టిఆర్ఎస్ సీనియర్ నాయకులు వీరుపాక్షి రమేష్ రెడ్డి గ్రామ కమిటీ అధ్యక్షుడు సాగర్ టిఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు , ప్రబుత్వం చేసినా సంక్షేమ పథకలు చెపుతూ బి ఆర్ ఎస్ ను గెలిపించాలి…

Read More

మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ ను సన్మానించిన

చికెన్ సెంటర్ యజమానులు మంథని :- నేటి ధాత్రి మంథని కేంద్రం లో ఎలక్షన్ ప్రచారంలో భాగంగా చికెన్ మార్కెట్ కి వచ్చిన మంథని మున్సిఫల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ ని సన్మానించి మద్దతు తెలిపిన చికెన్ సెంటర్ యజమానులు ఈ కార్యక్రమంలో వేముల రంజిత్ కుమార్ గౌడ్,ఎండి యాకుబ్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్ టిఆర్ఎస్ నాయకులు పుప్పల భాగ్యలక్ష్మి బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Read More

కాంగ్రెస్ నుండి బి ఆర్ ఎస్ లో చేరిక

ముత్తారం :- నేటి ధాత్రి పెద్దపల్లి జిల్లాపరిషత్ చైర్మన్ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో అడవి శ్రీరాంపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు బి ఆర్ ఎస్ పార్టీ లో చేరారు ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన సల్పాల. రాజు యాదవ సంఘం డైరక్టర్, కురిమిండ్ల. మహేష్ కాంగ్రెస్ పార్టీనీ వీడి బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు వారికీ పుట్ట మధుకర్ పార్టీ కండువా వేసి పార్టీ లోకి ఆహ్వానించారు…

Read More

శ్రీ వాసవి సేవా సమితి జాతీయ అధ్యక్షులు పూరి టిఆర్ఎస్ లో చేరిక

వనపర్తి నేటిదాత్రి : వనపర్తి వనపర్తి పట్టణానికి చెందిన శ్రీ వాసవి సేవా సమితి జాతీయ అధ్యక్షులు పూరి సురేష్ శెట్టి మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్షంలో బి ఆర్ ఎస్ లో చేరారు ఈ సందర్భంగా ఆయనకు మంత్రి నిరంజన్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు గతంలో 2009 ఉమ్మడి ఆంధ్రప్రదేలో టీజీ వెంకటేష్ రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలుగుదేశ oపార్టీ లో చురుకైన కార్యకర్తగా ముఖ్య రావు ల కు అనుచరుడుగా…

Read More

ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి

*బిఎస్ఎఫ్ బలగాలు, పోలీస్ సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్ శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండలంలో ఈనెల 30వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కొప్పుల, ప్రగతి సింగారం, నేరేడుపల్లే ఎన్నికలు శాంతియుత వాతావరణంలో పారదర్శకంగానిర్వహించేందుకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా గ్రామాలలో బిఎస్ఎఫ్ బలగాలు, మండల పోలీసు సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమంనిర్వహించారు.ఈకార్యక్రమానికి సిఐ మల్లేష్ హాజరై మాట్లాడుతూ ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి తొలిమెట్టని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధైర్యంగా ఓటు హక్కును వినియోగించు కోవాలని…

Read More

ఫెర్రీ పాయింట్ల వద్ద ముమ్మరంగా తనిఖీలు

మావోయిస్టు యాక్షన్ టీంకు చెందిన ఎలాంటి సమాచారమైనా తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయండి -ఎస్సై రవికుమార్ మంగపేట, నేటిధాత్రి అసెంబ్లీ ఎన్నికల నేపధ్యం, మావోయిస్ట్ యాక్షన్ టీం కదలికల సమాచారంతో ములుగు జిల్లా మంగపేట మండలంలోని పలు ఫెర్రీ పాయింట్ల (నావ రేవుల) వద్ద పోలీసులు ఇవాళ ఉదయం ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. మంగపేట ఎస్సై గోదరి రవికుమార్ ఆధ్వర్యంలో మండలంలోని కమలాపురం బిల్ట్ ఇంటెక్వెల్, మంగపేట పుష్కర్ ఘాట్, మల్లూరు, చుంచుపల్లి, రాజుపేట, అకినేపల్లి మల్లారం…

Read More

మ్యానిఫెస్టో ను వివరిస్తూ ప్రచారం నిర్వహించిన అశోక్ గౌడ్

పరకాల నేటిధాత్రి శుక్రవారం రోజున హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి కారుగుర్తు పై ఓటు నమూనా ఈవీఎంలతో ఓటు వేసే విధంగా అలాగే పార్టీ మేనిఫెస్టో గురించి తెలియజేస్తూ ఓటర్స్ ను అభ్యర్థించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు ఆముదాలపల్లి అశోక్ గౌడ్ పాల్గొని గ్రామాల్లో మంచి స్పందన ఉందని తెలుపుతూ వివిధ హోదాల్లో పనిచేసిన నాయకులైన విధిగా బూత్ లెవెల్ కార్యకర్తలతో…

Read More

పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను గంటన్నరలో అప్పగించిన పోలీసులు..

కానిస్టేబుల్ రాజ్ కుమార్ ను అభినందించిన యస్ ఐ రవికుమార్ మంగపేట నేటి ధాత్రి మల్లూరు లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన యువతి మొబైల్ పోగొట్టుకోవడంతో బ్రాహ్మణ పల్లి చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ట్రేస్ చేసి మొబైల్ ను తిరిగి ఇచ్చారు. బాధితురాలు,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాచలం జిల్లా చెర్ల గ్రామానికి చెందిన రెడ్డి స్వరూప కుటుంబ సమేతంగా ఆటోలో భద్రాచలం నుంచి మల్లూరు టెంపుల్ దర్శనానికి వెళుతున్న క్రమంలో…

Read More

కారు జోరును కొనసాగిస్తున్న స్థానిక బిఆర్ఎ. పార్టీ నాయకులు.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ స్థానిక ఇందిరమ్మ కాలనీలో లక్ష ఓట్ల గెలుపే లక్ష్యంగా వాడ వాడల తిరుగుతూ ఇంటింటా ప్రచారం చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీతో మన మంత్రి కేటీ రామారావుని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని తెలియజేస్తూ ఇందిరమ్మ కాలనీలో గల్లి గల్లి లో ప్రతి కార్యకర్తలు మంత్రి కేటీ రామారావుకి అత్యధిక భారీ మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించాలని…

Read More

మంత్రి కేటీ రామారావు భారీ మెజార్టీతో గెలిపించాలి.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం చిన్నా లింగాపూర్ గ్రామంలో స్థానిక ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో వాడవాడల తిరుగుతూ ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ప్రియతమ ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన అభివృద్ధి పథకాలే మళ్లీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చే ఎన్నికల్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి కేటీ రామారావుని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని మళ్లీ వచ్చేది మన బి.ఆర్.ఎస్ పార్టీ ప్రభుత్వమేనని ఈ…

Read More

లక్ష్మారెడ్డి తోనే జడ్చర్ల అభివృద్ధి.

బాదేపల్లి వీరభద్ర సంఘం. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల అభివృద్ధి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తోనే సాధ్యమని బాదేపల్లి వీరభద్ర సంఘం వారు పేర్కొన్నారు, జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కల్వకుర్తి రోడ్డు లో ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి ని కలిసి వీరభద్ర సంఘం ఆధ్వర్యంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏకగ్రీవంగా సంపూర్ణ మద్దతు లక్ష్మారెడ్డి కి ఇస్తామని ప్రకటించారు, జడ్చర్లలో వీరభద్ర సంఘం వారిని ఎవరు గతంలో గుర్తించలేదని కానీ లక్ష్మారెడ్డి…

Read More

బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో చేరికలు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం కేంద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బోల్లి రామ్మోహన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మైనార్టీ మండల నాయకులు సలీం బిఆర్ఎస్ పార్టీలో చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అలాగే అలాగే పార్టీ సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీ తంగళ్ళపల్లి రెడ్డి సంఘం మాజీ అధ్యక్షులు గంగారాజు పార్టీ సీనియర్ నాయకులు బొల్లి రామ్మోహన్ ఆధ్వర్యంలో గెలుపుకు శ్రమిస్తానని చెప్పారు…

Read More

మల్లక్కపేట గ్రామంలో ఈవిఎం లతో ప్రచారం

పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని మల్లక్కపేట గ్రామంలో ఈవీఎంలతో ఇంటింటికి తిరుగుతూ ధర్మారెడ్డి పరకాల కు చేసిన అభివృద్ధి ని వివరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను మ్యానిఫెస్టో ను వివరిస్తూ 30వ తారీఖున జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 3వ నెంబర్ మీద కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డిని గెలిపించాలని మహిళలను గ్రామస్థులను కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ బిఆర్ఎస్ మహిళ నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.

Read More

బీఆర్ఎస్ పార్టీ మూడవసారి విజయం పక్క

కుందారం సర్పంచ్ సమ్మయ్య జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల్ జిల్లా జైపూర్ మండలంలోని కుందారం గ్రామంలో స్థానిక సర్పంచ్ సమ్మయ్య ఆధ్వర్యంలో శుక్రవారం రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించి ప్రచారాన్ని చేపడుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.గతంలో కొన్ని పార్టీలు అధికారంలో ఉన్న చెన్నూరు ను ఏ మాత్రం పట్టించుకోలేదని అన్నారు. చెన్నూరులో బాల్క సుమన్ చేసిన అభివృద్ధిని ప్రజలందరూ గమనించాలని ప్రతి ఊరికి సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని…

Read More

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతుల్లోనే ఉండాలి

చెన్నూరులో భారీ మెజారిటీతో బాల్క సుమన్ ని గెలిపించండి చెన్నూరు అభివృద్ధి బాల్క సుమన్ లక్ష్యం #బీఆర్ఎస్ పార్టీ నాయకులు# జైపూర్, నేటి ధాత్రి: జైపూర్ మండల్ నర్వ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు శుక్రవారం రోజున గడపగడపకు ప్రచారాన్ని చేపడుతూ కారు గుర్తుకు ఓటు వేసి బాల్క సుమన్ ను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఓటు ఎలా వేయాలో ప్రజలకు వివరిస్తూ తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ…

Read More