హనుమాన్ జయంతి వేడుకలలో పాల్గొన్న నిశాంత్ రెడ్డి

గొల్లపల్లి నేటి ధాత్రి: గొల్లపల్లి మండలం ఆత్మకూర్ గ్రామంలో పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి శ్రీ భక్త ఆంజనేయ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ భక్తాంజనేయ స్వామి 15వ వార్షికోత్సవం సందర్భంగా వారికి శాలువ కప్పి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఆ స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని వేడుకున్నారు. అనంతరం ఆత్మకూర్ – దమ్మన్నపేట గ్రామాల మధ్య క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది….

Read More

అంగన్వాడీ కేంద్రాలలో న్యూట్రిషన్ హెల్త్ డే

గొల్లపల్లి నేటి ధాత్రి: గొల్లపల్లి మండలం చిల్వాకోడూర్ అంగన్వాడీ కేంద్రాలలో సూపర్వైజర్ ఆధ్వర్యంలోఎన్ హెచ్ డి వన్ న్యూట్రిషన్ హెల్త్ డే నిర్వహించడం . ఈ కార్యక్రమంలో పిల్లల యొక్క బరువులు ఎత్తులు జబ్బ చుట్టుకొలత గర్భిణీ స్త్రీల బరువులు తీసి తల్లులకు పిల్ల యొక్క పెరుగుదల పర్యవేక్షణ పైన అవగాహన కలిగించినది మరియు ఆరు నెలల నుండి మూడు సంవత్సరాల పిల్లలకు బాలామృతం మరియు ఎగ్స్ బలమృతం ప్లస్టి టి హెచ్ ఆర్ పంపిణీ చేయడం…

Read More

నకిలీ విత్తనాలు అమ్మితే కేసులు నమోదు చేస్తాం

కమలాపూర్ సిఐ హరికృష్ణ నేటి ధాత్రి కమలాపూర్(హన్మకొండ)కమలాపూర్ మండలంలోని పలు విత్తన దుకాణాలను శనివారం కమలాపూర్ సిఐ హరికృష్ణ వ్యవసాయ అధికారులతో కలిసి పరిశీలించారు.మరిపెల్లి గూడెంలోని పలు విత్తన దుకాణాల్లోని రికార్డును పరిశీలించి,పలు సూచనలు చేశారు. రైతులు పత్తి విత్తనాలు కొనే సమయంలో తప్పనిసరిగా రశీదు తీసుకోవాలని, వ్యాపారులు విత్తన నిల్వ పట్టికను తెలియపరచాలని, విత్తనాలు కొనుగోలు చేసే ప్రతి రైతుకు కచ్చితంగా రసీదును అందించాలని సూచించారు.నకిలీ, కల్తీ విత్తనాలు అమ్మిన వ్యాపారులపై కేస్ లు నమోదు…

Read More

ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే మరింత అభివృద్ధి జరుగుతుంది

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి: ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీ గా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు గెలిస్తే నియోజకవర్గ మరింత అభివృద్ధి చెందుతుందని ఇంగ్లి రామారావు అన్నారు. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు శ్రీరామనవమి రోజు వచ్చి దర్శనం చేసుకొని ఇల్లందకుంట మండలంలోని అపర భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి 2 లక్షల విరాళం అందజేసినందుకుగాను మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇంగిలే…

Read More

క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొని క్రీడాకారులను ఆల్ ది బెస్ట్ తెలిపిన మానుకోట పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్

భద్రాచలం నేటి దాత్రి మహబూబాబాద్ పార్లమెంట్ భద్రాచలం నియోజకవర్గం ఈరోజు భద్రాచలం నియోజకవర్గ దుమ్ముగూడెం మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకున్న మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ఈ సందర్భంగా బలరాం నాయక్ మాట్లాడుతూ ఈ పోటీ ప్రపంచంలో క్షణక్షణం చాలా విలువైనదని యువకులు విలువైన సమయాన్ని బంగారు భవిష్యత్తు కోసం కేటాయించాలని, ఉన్నతమైన చదువులు, క్రీడల తోపాటు తల్లిదండ్రులను దైవంగా…

Read More

అమ్మ ఆదర్శ పాఠశాల పనులు సకాలంలో పూర్తి చేయాలి

# అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి శ్రీజ ములుగు జిల్లా నేటిధాత్రి ములుగు జిల్లా అదనపు కలెక్టర్ పి శ్రీజ వెంకటాపూర్ మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జవహర్ నగర్ గ్రామం లోని కస్తూర్బా గాంధీ పాఠశాల మరియు ఆదర్శ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, పనుల పురోగతిని, నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నాణ్యతలో రాజీ పడకూడదని విద్యార్థులకు ఉపయోగపడే అత్యవసర పనులను త్రాగునీరు,…

Read More

హుజురాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా సజ్జద్ అలీ

జమ్మికుంట: నేటి ధాత్రి హుజురాబాద్ నియోజకవర్గం వర్కింగ్ ప్రెసిడెంట్ గా జమ్మికుంటకు చెందిన సజ్జద్ అలీని నియమిస్తూ శనివారం ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బి వి శ్రీనివాస్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా సజ్జద్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి ఎన్ ఎస్ యు ఐ కార్యకర్తగా, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీకి నికార్సైన కార్యకర్తగా పనిచేస్తున్నానని నా పనిని గుర్తించి నాకు హుజురాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్…

Read More

ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనుల పరిశీలన.

జిల్లా ఉద్యాన శాఖ అధికారి. డి సంజీవరావు. చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నైన్ పాక గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ స్థలాన్ని శనివారం రోజున పరిశీలించడం జరిగిందని జిల్లా ఉద్యాన శాఖ అభివృద్ధి అధికారి డి సంజీవరావు, తెలిపారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నైన్ పాక గ్రామంలోని సువెన్ ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మించడానికి ప్రతిపాదించిన స్థలాన్ని…

Read More

ప్రతి పిల్లవాడు పాఠశాలలో చేరేలా చర్యలు తీసుకోవాలి

ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు పరకాల నేటిధాత్రి 5 సంవత్సరాలు దాటిన ప్రతి పిల్లవాడు ఇంట్లో ఉండకుండా బడిలో చేరే విధంగా చూడాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు అన్నారు.బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మండల విద్యాశాఖ అధికారి రమాదేవి అధ్యక్షతన ఉపాధ్యాయులు, గ్రామైఖ్య సంఘం అధ్యక్షులు, అంగన్వాడీ టీచర్లకు ఏర్పాటు చేసిన అవగాహన సమావేశానికి హాజరై మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలలో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా మరుగుదొడ్లు,మంచి…

Read More

చేనేత కార్మికులు అందరూ హాజరు కావాలి

శాయంపేట, నేటి ధాత్రి: చేనేత ఐక్యవేదిక తెలంగాణ కార్యవర్గం సోమవారం రోజున శాయంపేట చేనేత సహకార సంఘాన్ని సందర్శించనున్నట్లు చేనేత మాజీ అధ్యక్షులు బాసని చంద్రప్రకాష్ తెలిపారు. సంఘం సభ్యులు, పద్మశాలీలు హాజరుకావాలని కోరారు. సంఘం సమస్యలు, కార్మికుల సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. ఈజీఎస్ ద్వారా సభ్యులకు పని కల్పించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. సంఘంలో పేరుకుపోయిన బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Read More

మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి.

# ప్రభుత్వ నియమాలు పాటించని నర్సంపేట మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్. # ఏబిఎస్ఎఫ్, పిడిఎస్యు,ఎంఎస్ఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల ముందు నిరసన. నర్సంపేట,నేటిధాత్రి : ప్రభుత్వ నియమాలు పాటించని నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ భూక్యా కిషన్ పై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఏబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్,పిడిఎస్యు జిల్లా కార్యదర్శి అల్వాల నరేష్ డిమాండ్ చేశారు.ఈ నేపథ్యంలో ఏబిఎస్ఎఫ్, పిడిఎస్యు,ఎంఎస్ఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల ముందు నిరసన వ్యక్తం…

Read More

దళితులపై దాడులు చేస్తే సహించేది లేదు

దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలి.. దళిత సంఘాల నాయకులు.. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలం లోని మాచారం గ్రామానికి చెందిన దళిత యువకుడు సర్వని జగన్ మాదిగ పై అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మరియు వారి అనుచరులు మాదిగ కులం పేరుతో దూషిస్తూ,కర్రలు రాళ్ళతో దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడ్డారని ,నిందితులను వెంటనే అరెస్టు చేయాలని దళిత సంఘాల నాయకులు విలేకరుల సమావేశంలో డిమాండ్…

Read More

గుడుంబా స్థావరాలపై దాడులు

శాయంపేట, నేటి ధాత్రి: శాయంపేట మండలం గంగిరేణి గూడెం, సూర్య నాయక్ తండా కాట్రపల్లి గ్రామాల్లో గుడుంబా స్థావరాలపై విస్తృత దాడులు చేపట్టారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వరంగల్ అసిస్టెంట్ కమిషనర్, వరంగల్ జిల్లా ప్రొహిబిషన్, వరంగల్ రూరల్ ఎక్సైజ్ అధికారి ఆదేశానుసారం గుడంబాను పూర్తిగా నిర్మూలిం చేందుకు కార్యాచరణలో భాగంగా గుడుంబా స్థావరాలపై దాడులునిర్వహించారు.పరకాల రూరల్ ఎక్సైజ్ సీఐ తాతాజీ పేర్కొన్నారు. గుగులోతు రామన్ అనే వ్యక్తిని అరెస్టు చేసి 20 లీటర్ల గుడంబాను స్వాధీనం…

Read More

విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశంపై యూట్యూబ్ శివారెడ్డి ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి

# మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ డిమాండ్ నర్సంపేట,నేటిధాత్రి : తెలంగాణా స్టేట్ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేషం గౌడ్ పై నిరాదారమైన ఆరోపణలు చేసిన యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ శివారెడ్డి వెనక్కి తీసుకోవాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. నర్సంపేట మండలం సర్వాపురం గౌడ సంఘ భవనం ఆవరణలో మోకుదెబ్బ జిల్లా కమిటీ సమావేశం శనివారం జరిగింది.ఈ…

Read More

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవంతం చేయండి

గణపురం నేటి ధాత్రి గణపురం మండలం కేంద్రంలో గణపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రేపాక రాజేందర్ విలేకరుల సమావేశంలో జూన్ 2 ఆదివారం ఉదయం 8 గంటలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది కావున ఇట్టి కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు మహిళా నాయకులు యూత్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యవలసిందిగా వారు తెలిపారు

Read More

నకీలీ విత్తనాలను విక్రయిస్తే పీడీ యాక్ట్‌.

# భారీ స్థాయిలో పోలీసులకు పట్టుబడిన నకిలీ పత్తి విత్తనాలు. # నిషేధిత గడ్డి మంది స్వాధీనం. వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి: అన్నదాతను నమ్మించి మోసం నకిలీ విత్తనాలను విక్రయిస్తే సహించేది లేదని, ఎవరైన నకిలీ విత్తనాలను, విక్రయించిన, సరఫరా చేసిన వారిపై పీడీ యాక్ట్‌ అమలు చేస్తామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా హెచ్చరించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న అంతర్‌ రాష్ట్ర ముఠాలోని సభ్యుడితో పాటు…

Read More

విత్తన డీలర్లు నాణ్యత ప్రమాణాలు పాటించాలి

మండల వ్యవసాయ అధికారి గంగా జమున శాయంపేట నేటి ధాత్రి; హనుమకొండ జిల్లాశాయంపేట మండలం కలెక్టర్ఆదేశాల మేరకు వ్యవసాయ అధికారి,రెవెన్యూ, పోలీసు శాఖలు సంయుక్తంగా మండల టాస్క్ఫోర్స్ టీమ్ గా ఏర్పడి వివిధ గ్రామాలలోని విత్తన షాపులను తనిఖీ చేయడం జరిగింది. తనిఖీలో భాగంగా యధావిధిగా స్టాక్ రిజిస్టర్లను, బిల్లు బుక్కులను, లైసెన్సులను, స్టాక్ బోర్డులను విత్తన ప్యాకెట్లపై ముద్రించిన సమాచారాన్ని పశీలించడం జరిగినది. రైతులతో కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చించడం జరిగినది.పత్తి పంటలో మేలైన…

Read More

గురుకుల విద్యాలయంకు కలర్స్ అందజేత

జమ్మికుంట: నేటిథాత్రి టి జి పి ఏ రాష్ట్ర అధ్యక్షులు అంబాల ప్రభాకర్ (ప్రభు) కరీంనగర్ అలుగునూర్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటి సెంట్రల్ ఆఫ్ ఎక్స్లెన్స్ (సి ఓ ఈ) విద్యాలయం సుందరీకరణ కోసం కలర్స్ కావాలని ప్రిన్సిపల్ దేవేందర్ రెడ్డి కోరగా శనివారం సుమారు 5 వేల రూపాయల కలర్స్ ను వైస్ ప్రిన్సిపాల్ రామ్ సింగ్ చేతికి తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ (టిజిపిఏ) రాష్ట్ర అధ్యక్షుడు అంబాల ప్రభాకర్ (ప్రభు)…

Read More

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికిజాతీయహోదా కల్పించాలి

వనపర్తి నేటిదాత్రి ; వనపర్తి జిల్లా కేంద్రంలో ఎమ్ వై ఎస్ ఫంక్షన్ హాల్ లో సిపిఎం రాజకీయ శిక్షణ తరగతుల సందర్భంగా ముఖ్యఅతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరయ్య పాల్గొన్నారు..శిక్షణ తరగతులకు పుట్ట ఆంజనేయులు అధ్యక్షత వహించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గతంలో రాష్ట్ర విభజన చేసినప్పుడు ఇచ్చిన హామీలు నేటి వరకు అమలు చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు సిపిఎం శిక్షణా తరగతులకు సిపిఎం రాష్ట్ర…

Read More
error: Content is protected !!