వరంగల్ తూర్పు జర్నలిస్టుల ఆధ్వర్యంలో… “నేటిధాత్రి” క్యాలెండర్ ఆవిష్కరణ

నేటిధాత్రి, వరంగల్ తూర్పు

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో బుదవారం వరంగల్ తూర్పు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో నేటిధాత్రి పత్రిక 2025వ సంవత్సరం నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు పెరుమాండ్ల మధు గౌడ్, బండి రవి, చిన్నబాబు, కందుల శ్రీధర్, ఐ.జే.యు (టి.యు.డబ్ల్యు.జే) వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మట్ట దుర్గ ప్రసాద్, టీ.ఎస్.జే.యు (ఎన్.యూ.జే.ఐ) వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు లింగబత్తిని కృష్ణ, నాగపురి నాగరాజు గౌడ్, బోల్ల అశోక్, అజయ్, యుగేందర్, అమీర్, రాజేంద్ర ప్రసాద్, గణేష్, ప్రకాష్, జన్ను వంశీ, చైతన్య బాబు, శ్యామ్, శంకర్, చందు, అనిల్, ప్రభాకర్, బాగ్యరాజ్, నేటిధాత్రి పత్రిక వరంగల్ స్టాఫ్ రిపోర్టర్ గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!