పిఎసిఎస్ డైరెక్టర్ గంగాధర్ స్వప్న రాజు.
చిట్యాల,నేటిధాత్రి :
చిట్యాల మండల కేంద్రంలోని చింతలపల్లి లో హనుమాన్ టెంపుల్ లోని గణనాధుని. విగ్రహ దాత సొసైటీ డైరెక్టర్ గంగాధర్ స్వప్న రాజు
సోమవారం రోజున కుటుంబ సభ్యులతో విగ్నేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు
సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల ప్రజలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో. పిల్లా .పాపలతో. పాడిపంటలతో. కలకాలం వర్ధిల్లాలని అగ్రనాదున్ని వేడుకున్నట్లు వారు తెలిపారు
ఈ కార్యక్రమంలో గణేష ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు.
