బాలానగర్ లో 44వ జాతీయ రహదారిపై మురికి నీరు ప్రవాహం

మురుగు వాసనతో.. భరించలేకపోతున్నాము సారు.!

బాలానగర్ / నేటి ధాత్రి.

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని పాత గెస్ట్ హౌస్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై మలవిసర్జన చేసిన నీరు రోడ్డుపై ప్రవహిస్తునడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు గుంతలుగా మారి ఇబ్బందులు పడుతుంటే.. కంపు వాసనతో భరించలేకపోతున్నామన్నారు. గత 6 నెలలుగా మురికి నీరు ప్రవహిస్తున్న ఎవరు మరమ్మతులు చేపట్టలేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి రోడ్డుపై మలవిసర్జన నీరు ప్రవహించకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు, బాటసారులు మండల కేంద్ర ప్రజలు కోరారు.

 ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. నేటి నుంచి 9 నెలలపాటు ట్రాఫిక్‌ మళ్లింపు…

 ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. నేటి నుంచి 9 నెలలపాటు ట్రాఫిక్‌ మళ్లింపు

 

ప్యారడైజ్‌ జంక్షన్‌ నుంచి డెయిరీఫామ్‌ రోడ్‌ వరకు జాతీయ రహదారి 44 పై ఎలివేటెడ్‌ కారిడర్‌ నిర్మాణం పనులు ప్రారంభం సందర్భంగా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నామని జాయింట్‌ కమిషనర్‌ డి. జోయల్‌ డేవిస్‌ తెలిపారు. ఈనెల 30 నుంచి 9 నెలలపాటు ట్రాఫిక్‌ మళ్లింపులు అమలులో ఉంటాయన్నారు.

బాలనగర్‌ వైపు నుంచి పంజాగుట్ట ట్యాంక్‌ బండ్‌ వైపు వెళ్లేవారు తాడ్‌బంద్‌ మస్తాన్‌ కేఫ్‌, డైమండ్‌ పాయింట్‌ కుడివైపు మలుపు తిరిగి మడ్‌ఫోర్ట్‌, ఎన్‌సీసీ, జేబీఎస్‌, ఎస్‌బీఐ మార్గంలో వెళ్లాలని పేర్కొన్నారు. సుచిత్ర వైపు నుంచి పంజాగుట్ట, ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్లే వారు సేఫ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎడమవైపు మలుపు తిరిగి బాపూజీనగర్‌, సెంటర్‌ పాయింట్‌, డైమండ్‌ పాయింట్‌, మడ్‌ఫోర్ట్‌, ఎన్‌సీసీ, జేబీఎస్‌, ఎస్‌బీఐ మార్గంలో వెళ్లాలని పేర్కొన్నారు. ట్యాంక్‌బండ్‌ రాణిగంజ్‌, పంజాగుట్ట, రసూల్‌పురా,

 

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version