జనంలోకి ఇరాన్ టాప్ లీడర్లు.. యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి..

జనంలోకి ఇరాన్ టాప్ లీడర్లు.. యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి..

 

ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ సహా ఆ దేశ ఉన్నతాధికారులు మంగళవారం ‘ఇస్లామిక్ రిపబ్లిక్ డే’ వేడుకల్లో భాగంగా జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత బహిరంగంగా కనిపించారు.

ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ సహా ఆ దేశ ఉన్నతాధికారులు మంగళవారం ‘ఇస్లామిక్ రిపబ్లిక్ డే’ వేడుకల్లో భాగంగా జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత బహిరంగంగా కనిపించారు. దాడులు కొనసాగుతున్నప్పటికీ, ఎటువంటి భద్రతా ఏర్పాట్లూ లేకుండా ఈ ఇద్దరూ జనసమూహంలో తిరిగారు. ప్రజలతో మమేకమై ర్యాలీలో పాల్గొన్నవారితో సెల్ఫీలు తీసుకుంటూ కనిపించారు (Iran war end conditions).

 

బిల్లుపై మాట్లాడటం అమరావతి బిడ్డగా గర్విస్తున్నా: కేంద్రమంత్

లోక్‌సభ ముందుకు అమరావతి బిల్లు.. చర్చ ప్రారంభం

ఏప్రిల్ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. వివరాలు ఇవే!

మీకూ ‘రైతు భరోసా’.. డబ్బులు!

కలల ప్రపంచంలో విజయ్‌ విహారం

జాతకంలో ఈ రెండు గ్రహాలు బలంగా ఉంటే డబ్బుకు కొరత ఉండదు!

మోదీకి కట్టు బానిస ఎడప్పాడి

యూఏఈ యుద్ధంలోకి దిగుతుందా.. హోర్ముజ్‌ను తెరిపించేందుకు అమెరి

అమరావతి బిల్లుపై చర్చకు స్పీకర్ ఓం బిర్లా అనుమతి

నేచురల్‌గా గ్లో కావాలా? ఈ ఇంటి చిట్కాలు పాటించండి

విద్యుత్ సంస్కరణలు ఆగేవి కాదు.. మరిన్ని మార్పులు తీసుకొస్తాం

చాన్నాళ్లుగా ఐపీఎల్‌కు దూరం.. ఈసారైనా మయాంక్ యాదవ్ ఆడుతాడా?

ఏం కష్టమొచ్చిందో..!

బిల్లుపై మాట్లాడటం అమరావతి బిడ్డగా గర్విస్తున్నా: కేంద్రమంత్

లోక్‌సభ ముందుకు అమరావతి బిల్లు.. చర్చ ప్రారంభం

ఏప్రిల్ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. వివరాలు ఇవే!

మీకూ ‘రైతు భరోసా’.. డబ్బులు!

కలల ప్రపంచంలో విజయ్‌ విహారం

జాతకంలో ఈ రెండు గ్రహాలు బలంగా ఉంటే డబ్బుకు కొరత ఉండదు!

మోదీకి కట్టు బానిస ఎడప్పాడి

యూఏఈ యుద్ధంలోకి దిగుతుందా.. హోర్ముజ్‌ను తెరిపించేందుకు అమెరి

అమరావతి బిల్లుపై చర్చకు స్పీకర్ ఓం బిర్లా అనుమతి

నేచురల్‌గా గ్లో కావాలా? ఈ ఇంటి చిట్కాలు పాటించండి

విద్యుత్ సంస్కరణలు ఆగేవి కాదు.. మరిన్ని మార్పులు తీసుకొస్తాం

చాన్నాళ్లుగా ఐపీఎల్‌కు దూరం.. ఈసారైనా మయాంక్ యాదవ్ ఆడుతాడా?

ఏం కష్టమొచ్చిందో..!

అధ్యక్షుడు పెజెష్కియన్, విదేశాంగ మంత్రి అరాఘ్చి జనసమూహంతో మమేకమవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిరసనకారులతో ఎందుకు కలిశారనే ప్రశ్నకు అరాఘ్చీ స్పందిస్తూ.. ‘క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఉద్యమం నుంచి స్ఫూర్తిని పొందేందుకు, ప్రజా సమైక్యతను ఆస్వాదించేందుకు వారి మధ్యకు వచ్చాన’ని అన్నారు. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి, ఇరాన్ సుప్రీం లీడర్ అయుతొల్లా అలీ ఖమేనీతో సహా పలువురు అగ్రశ్రేణి ఇరాన్ అధికారులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న సంగతి

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version