Congress

కుల వివక్ష నిర్మూలన కోసం జ్యోతిరావు పూలే పోరాటం.

కుల వివక్ష నిర్మూలన కోసం జ్యోతిరావు పూలే పోరాటం…. కాంగ్రెస్ నాయకులు పలిగిరి కనకరాజు రామకృష్ణాపూర్, నేటిధాత్రి:   కుల వివక్ష నిర్మూలన కోసం మహాత్మా జ్యోతిరావు పూలే అలుపెరుగని పోరాటం చేశారని కాంగ్రెస్ నాయకులు పలిగిరి కనకరాజు అన్నారు.శుక్రవారంక్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, టీపిసిసి నాయకులు రఘునాథ్ రెడ్డి,సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, వొడ్నాల శ్రీనివాస్,…

Read More
error: Content is protected !!