
విద్య వైద్యంపై కాంగ్రెస్ దృష్టి.
— విద్య వైద్యంపై కాంగ్రెస్ దృష్టి • ఆడపడుచులకు అండగా కళ్యాణ లక్ష్మి • ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు నిజాంపేట నేటి ధాత్రి: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేసిందని మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో గల రైతు వేదికలో 32 కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందించారు. అనంతరం రాంపూర్ గ్రామంలో జరుగుతున్న శ్రీ రేణుక ఎల్లమ్మ…