మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం డ్రోన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రం లో మార్క్ఫెడ్ సహకారంతో ప్రాథమిక వ్యవసాయ సహకా ర సంఘం ఆధ్వర్యంలో ఏర్పా టుచేసిన మొక్కజొన్న కొను గోలు కేంద్రాన్ని మంగళవారం స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణ రావు ప్రారంభిం చారు ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం సూచించిన నిబం ధనల ప్రకారం మొక్కజొ న్నలను తీసుకువచ్చి మద్దతు ధరకు ఇక్కడి కొనుగోలు కేం ద్రంలో అమ్ముకోవాలని రైతు లు తమ పంటను మధ్యవ ర్తుల వద్ద అమ్మకుండా ప్రభు త్వం ఏర్పాటు చేసిన కొను గోలు కేంద్రాలనే విక్రయించు కోవాలి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను చేసుకోవాలని రైతులకు సూచించారు అలా గే రైతులకు న్యాయమైన ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు ఈ కేంద్రాల ద్వారా రైతులకు సరైన ధర లభిస్తుందని మధ్య వర్తుల ప్రభావం తగ్గుతుంద న్నారు ఇది రైతుల ఆదా యాన్ని పెంచే దిశగా ముఖ్య మైన అడుగుగా భావిస్తు న్నారు.
40% సబ్సిడీతో పిఎసిఎస్ కు డ్రోన్ ప్రారంభం
రైతులకు 40 శాతం సబ్సి డీతో ప్రభుత్వం డోన్లను పిఎ సిఎస్ ద్వారా అందించింది. అన్నదాతల అత్యధిక పరికారాలను వ్యవసాయంలో వాడటాన్ని ప్రోత్సహిస్తుంది వ్యవసాయంలో అత్యధిక పరికరాల వాడకo పెరుగు తుంది దీంతో పనులు చకా చకా అవుతాయి పంటల్లో చీడపీడల నివారణకు పి చికారి చేయడానికి డ్రోన్లు వినియోగం ఇటీవల ఎక్కు వవుతుంది రోజంతా చేసే పనినిలో కొన్ని గంటల్లో చేసే స్తాయి అయితే డ్రోన్ లో అధిక ధర కారణంగా అన్నదాతలు కొనలేకపోతున్నారు ఫలితం గా ప్రస్తుతం చాలామంది రైతు లకు పీఏసీఎస్ అందుబాటు లో ఉంచి ప్రభుత్వం రైతులకు అందిస్తుంది రైతులందరూ వ్యవసాయంలో వినియోగిం చుకో వాలని సూచించారు
