Government

కాకిరాల నరసింహారావు ను మరో 3 సంవత్సరాల పాటు.!

కాకిరాల నరసింహారావు ను మరో 3 సంవత్సరాల పాటు గవర్నమెంట్ ప్లీడర్ గా నియమించిన ప్రభుత్వం:- – ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం:- హనుమకొండ, నేటిధాత్రి (లీగల్):- తెలంగాణ ప్రభుత్వం హనుమకొండ జిల్లా ప్రభుత్వ  న్యాయవాదిగా కాకిరాల నర్సింహారావు ను మరో మూడేళ్ళ పాటు కొనసాగిస్తూ తేది:- నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఇట్టి నియామకానికి సంబంధించిన  ఉత్తర్వులను హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సోమవారం జారిచేసారు. నర్సింహా రావు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుత…

Read More
error: Content is protected !!