శ్రీ వాసవి సేవా సమితి జాతీయ అధ్యక్షులు పూరి టిఆర్ఎస్ లో చేరిక

వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి వనపర్తి పట్టణానికి చెందిన శ్రీ వాసవి సేవా సమితి జాతీయ అధ్యక్షులు పూరి సురేష్ శెట్టి మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్షంలో బి ఆర్ ఎస్ లో చేరారు ఈ సందర్భంగా ఆయనకు మంత్రి నిరంజన్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు గతంలో 2009 ఉమ్మడి ఆంధ్రప్రదేలో టీజీ వెంకటేష్ రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలుగుదేశ oపార్టీ లో చురుకైన కార్యకర్తగా ముఖ్య రావు ల కు అనుచరుడుగా పనిచేశారు కర్నూలు మహబూబ్నగర్ జిల్లాలో మంచి పేరు ప్రతిష్టలు పూరి సంపాదించారు 2015లో బిఆర్ఎస్ లో చేరారు 2018 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చిన్నారెడ్డికి మద్దతు ఇచ్చారు అప్పట్లో రావుల తెలుగుదేశం పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తే పార్టీలోకి రాలేదు 2018లో నిరంజన్ రెడ్డి గెలుపుకు కష్టపడి బిఆర్ఎస్ కు పనిచేశారు ప్రమాదవశత్తు ఎన్నికల ప్రచారంలో భాగంగా కింద పడి కాలుకు గాయం అయినది కొన్ని రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకున్నారు ఎమ్మెల్యేగా నిరంజన్ రెడ్డి గెలిచిన తర్వాత పార్టీ కొరకు పని చేసిన నా సేవలు గుర్తించకపోవడంతో 2019లో హై

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *