అంత్యక్రియలకు ఆర్థిక సాయం.

బీజేపీ నాయకుడు ఎంజేర్ మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం ఊరుకొండ మండలం ఊరుకొండపేట గ్రామానికి చెందిన సాకలి పెద్ద సాయిలు అనారోగ్యంతో గురువారం సాయంత్రం మరణించడం జరిగింది. బీజేపీ మండల నాయకుడు రేపని శ్రీను ద్వారా ఈ విషయం తెలుసుకున్న నాగర్ కర్నూల్ జిల్లా కబడ్డి అసోసియేషన్ అధ్యక్షులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి (ఎంజేర్ ) వారి మృతికి సంతాపం తెలిపి తక్షణ ఆర్థిక సహాయం 5000/- రూపాయలు బీజేపీ మరియు ఎంజేర్…

Read More

123 డివిజన్ హైదర్నగర్ జండా కార్యక్రమానికి హాజరై జెండాను ఎగురవేసిన శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్

కూకట్పల్లి జనవరి 26 నేటి ధాత్రిఇంచార్జ్ శుక్రవారం రోజు 75 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని 123 డివి జన్ లో ఉన్న హైదర్నగర్ అంబా ఫర్నిచర్ పక్కన కూన సత్యంగౌడ్ యువసేన ముజుభాయ్ ఆధ్వర్యం లో గణతంత్ర దినోత్స వాన్ని పుర స్కరించుకొని నిర్వహించిన జెండా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ జెండాను ఎగరవేశారు.అనంతరం అక్కడ ఉన్న వారందరితో జాతీయ గీతాన్ని ఆలపించి చిన్నారులకు…

Read More

‘‘నో డైరెక్ట్‌’’..’’ఓన్లీ డైవర్ట్‌’’.

-ప్రజల జీవితాలతో రాజకీయాలు ఆటలాడుకుంటున్నాయి. -కేంద్రంలో జరుగుతున్నదే రాష్ట్రంలో జరుగుతున్నది. -అన్ని రాష్ట్రాల రాజకీయాలలో ఇదే కీలకమౌతోంది. -ప్రజా సమస్యలు చర్చించడం లేదు. -ప్రతి పదిరోజులకొక సమస్య తెరమీదకు తేవడం పొద్దుబుచ్చుకోవడం. -మీడియా పెరిగితే ప్రజా సమస్యలు వెలుగులోకి రావాలి. -సోషల్‌ మీడియా కూడా తోడైనందుకు జనం అవస్థలు కనిపించాలి. -మీడియా, సోషల్‌ మీడియా అంతా అభూత కల్పనలైపోయాయి. -రాజకీయ పార్టీల కొమ్ముకాసే వేధికలైపోయాయి. -ప్రతి విషయంలోనూ పిల్లిమొగ్గలే! -ప్రతి అంశంలోనూ కప్పగంతులే. -గెలిచిన పార్టీలు అంతా…

Read More
Celebrations.

బాబు జగ్జీవన్ రావు 118 వ జయంతి వేడుకలు. 

బాబు జగ్జీవన్ రావు 118 వ జయంతి వేడుకలు.  నిజాంపేట, నేటి ధాత్రి   నిజాంపేట మండల కేంద్రంలో శనివారం రోజున డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ 118 వ జయంతి ఉత్సవాలను దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ టీఎస్ మెదక్ జిల్లా అధ్యక్షులు గరుగుల శ్రీనివాస్ మాట్లాడుతూ 1975 సంవత్సరంలో భారత ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రజల ప్రాథమిక హక్కులను రద్దు చేయడంతో…

Read More

అంగన్వాడీ అధ్వర్యములో పిల్లల కు అన్న ప్రాసన కార్యక్రమం.

చిట్యాల, నేటిధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాలమండలం లోని నవాబు పేట గ్రామపంచాయతీలోశనివారంరోజున అంగన్వాడిఆధ్వర్యంలో మూడో సెంటర్లో అన్న ప్రాసన కార్యక్రమం చేయడం జరిగినది అని అంగన్వాడీ టీచర్ రమణ తెలిపారు,,అనంతరం సర్వ శాలిని విజయలక్ష్మి శరత్ కుమార్ లా సాదాస్వీటీ మమత ఓదెలు కుమార్తెకు అన్న ప్రాసన చేయడం జరిగినది, ఈ యొక్క కార్యక్రమంలో ఎంపీటీసీ సర్వ ఉమా ఏఎన్ఎంలు సుమలత జయలత అంగన్వాడి టీచర్ వెంకటరమణ ఆశ వర్కర్లు కమల సరోజన అంగన్వాడి…

Read More

రెండవ విడుత రుణమాఫీ

ముత్తారం :- నేటి ధాత్రి రైతులకు రుణమాఫీ రెండవ విడుతలో భాగంగా ముత్తారంలో 61 మంది రైతులకు , ఓడేఢ్ 58 మంది ,పారుపల్లి 72, శాత్రాజుపల్లి 38,అడవి శ్రీరాంపూర్ 125 ,ఇప్పలపల్లి 88, ఖమ్మం పల్లి 89 , దర్యాపూర్ 50 ,కేషన్ పెళ్లి 39 ,మచ్చుపేట 32, లక్కారం 53 మైదం బండ 62 ,పోతారం 14 సర్వారం 15 శుక్రవారం పేట 14 మొత్తం 810 మంది రైతులకు 8 కోట్ల 21…

Read More

ప్రగతిసింగారంలో వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం

పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జ్యోతి దంపతులు శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామంలోని సీతా రామచంద్ర స్వామి దేవాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు.ఈ కళ్యాణ మహోత్సవంలో పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి జ్యోతి దంపతులు పాల్గొని స్వామి వారికి అమ్మవారికి పట్టువస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు.అనంతరం కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు.ఆ స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ…

Read More

ఎస్ఏ 1 పరీక్ష కేంద్రంను పరిశీలించిన జిల్లా అసిస్టెంట్ కార్యదర్శి .

చిట్యాల, నేటిధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సంగ్రాణాత్మక మూల్యాంకనము – ఎస్ ఏ -1) చిట్యాల మండలంలోని వివేకానంద హై స్కూల్ ఓడితల పరీక్ష కేంద్రమును జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డ్ అసిస్టెంట్ కార్యదర్శి శనిగరపు భద్రయ్య పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు భయం లేకుండా సంకోచించకుండా పరీక్షలు రాయాలని. ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులకు పరీక్షలు అంటే భయం కల్పించకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా చూడాలని.పరీక్షలు అయిన వెంటనే మూల్యాంకనం చేయాలని మార్కులను…

Read More
Ravinder

బీసీ ఎస్సీ ఎస్టీ రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలి.

బీసీ ఎస్సీ ఎస్టీ రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలి భూపాలపల్లి నేటిధాత్రి     బిసి ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా కన్వీనర్ కొత్తూరు రవీందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన యుద్ధంలో రెడ్డి రావులకు అమృత అధికారం వస్తే బీసీ ఎస్సీ ఎస్టీ…

Read More

భావితరాలకు సువర్ణ బాటలు వేసిన మార్గానిర్దేశకులు

నాగినేని జగదీశ్వర్ రావు ముత్తారం :- నేటి ధాత్రి భారత మాత సేవకై తన జీవితాన్ని త్యజించిన మహాకవి అని నాగినేని జగదీశ్వర్ రావు అన్నారు మాజీ ప్రధాని వాజీపేయ్ జయంతి వేడుకల సందర్బంగా వాజ్ పేయ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం మాట్లాడుతూ రాజకీయ విలువలతో కూడిన జీవితం తనది గొప్ప నాయకుడు తన ముందు చూపుతో దేశమంతా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తో నేషనల్ హైవేస్ అభివృద్ధి కి బాటలు వేసిన…

Read More

గడుఅప గడుపకు బిఆర్ఎస్ ప్రచారం

పుట్ట మధుకర్ ఘనవిజయంతో గెలిపించుకుంటమంటున్న ప్రజలు అన్నిగ్రామాల ప్రజలు బ్రమ్మరథం పడుతూ స్వాగతం పలుకుతున్నారు. మలహర్ రావు -నేటిధాత్రి మండలంలో ఎన్నికల పరచరంలో బగంగమగ మండలంలోని అన్సాన్ పల్లి, నాచారం, తాడ్వాయి, మల్లంపల్లి, రుద్రారం, ఏడ్లపల్లి, కొండంపెట్, ఇప్పలపల్లి, శాలపల్లి, వల్లెంకుంట, గ్రామమలల్లో కాబోయే మంథని నియోజకవర్గం ఎమ్మెల్యే పుట్ట మధుదుకర్, భూపాలపల్లి జడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీ హర్శిని- రాకేష్ గడపగడపకు తిరుగుతూ వస్తున్న సంక్షేమ పథకాల పై అవగాహన కల్పిస్తూ టిఆర్ఎస్ పార్టీ…

Read More

బాధిత కుటుంబాలకు గండ్ర జ్యోతి పరామర్శ.

  చిట్యాల, నేటిధాత్రి ; జయశంకర్ భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు వరంగల్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి రెడ్డి శనివారం మండలంలోని జూకల్ గ్రామంలో ఇటీవల వివిధ కారణాలతో మరణించిన కాల్వ రవీందర్ రెడ్డి ఎల్దండి వెంకటేశ్వర్లు కన్నం రాజయ్య చిదురాల రాజిరెడ్డి కుటుంబాలను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట గ్రామ సర్పంచ్ మహేందర్ ఉప సర్పంచ్ ఆనంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More

హోం మంత్రిగా కొండా సురేఖ?

వరంగల్ తూర్పు, నేటిధాత్రి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నూతన ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న తరుణంలో, నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క, ఆర్థిక మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్లు దాదాపు ఖరారు అయినట్లే కనిపిస్తోంది. ఈ సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి గతంలోనే మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న కొండా సురేఖకు హోం మంత్రి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొండా దంపతులకు ఢిల్లీ లెవెల్ లో పరిచయాలు…

Read More

విజయోత్సవ సభకు బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ భూపాలపల్లి నేటిధాత్రి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ జిల్లా కేంద్రంలో భారీ బహి రంగ సభ నిర్వహిస్తున్న ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు ఈ సందర్భంగా మండలం నుంచి సుమారు 500 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల అధ్యక్షుడు సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో బయలుదేరడం జరిగింది ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ మాట్లాడుతూ…

Read More
Brother

 మా అన్న ఇంత బాగా చేస్తాడనుకోలేదు.

 మా అన్న ఇంత బాగా చేస్తాడనుకోలేదు… మనోజ్‌ తన సోదరుడు విష్ణును పొగడడం మంచు అభిమానులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. విష్ణు ప్రధాన పాత్రలో నటించిన కన్నప్ప చిత్రం శుక్రవారం విడుదలైంది.మనోజ్‌ తన సోదరుడు విష్ణును పొగడడం మంచు అభిమానులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ‘కన్నప్ప’ చిత్రం శుక్రవారం విడుదలైంది. మనోజ్‌ ఈ సినిమాను థియేటర్‌లో చూశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘సినిమా చాలా బాగుంది. నేను అనుకున్న దానికంటే వెయ్యి రెట్లు బాగా…

Read More

పోలీసు స్టేషన్లో విద్యార్థులకు ఓపెన్ హౌస్

  చెన్నారావుపేట ఎస్ ఐ తోట మహేందర్ చెన్నారావుపేట-నేటిధాత్రి:పోలీసు అమరవీరుల వారోత్స వాలను పురస్కరించు కుని చెన్నారావుపేట మండల కేంద్రంలోని కస్తూరిభా బాలికల పాఠశాల,జిల్లా పరిషత్తు పాఠశాల విద్యార్థులకు ఎస్ ఐ తోట మహేందర్ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థుల కు పోలీసు స్టేషన్ లో ఉన్నటు వంటి వివిధ రకాల టెక్నాలజీ ల గురించి వివరించారు సమాజంలో జరుగుతున్న విషయాలు పోలీసుల పాత్ర అనే అంశాలను ఆయుధాలు పట్ల ఎస్ ఐ…

Read More

జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు పోరిక రాహుల్

రేగొండ,నేటిధాత్రి: జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు పోరిక రాహుల్ ఎంపికైనట్లు బాగిర్తిపేట ఉన్నత పాఠశాల వ్యాయామ విద్య ఉపాధ్యాయుడు సూదం సాంబమూర్తి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో ఈనెల 13 నుంచి 18 వరకు జరగబోయే జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో అండర్ 16 షార్ట్ పుట్ విభాగంలో పాఠశాల పదవ తరగతి విద్యార్థి పోరిక రాహుల్ ఎంపికయ్యాడని హర్షం వ్యక్తం చేశాడు.పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు రేవూరి అనిత రెడ్డి మాట్లాడుతూ క్రీడలు శారీరక…

Read More

భారతదేశ తొలి ప్రధాని పుట్టినరోజు వేడుకలు ఘనంగా

బోయినిపల్లి, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామం లో జెడ్ పి హెచ్ ఎస్ స్కూల్ లో భారత దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు కేకు కట్ చేసి స్కూల్ పిల్లలకి పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బూరుగులనందయ్య, ప్రధానోపాధ్యాయులు బి తిరుపతి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.

Read More

ఎంపీ వద్దిరాజుకు ఆహ్వానం

Date 30/01/2024 ————————————— వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి భూలక్మీ శ్రీలక్ష్మీ బొడ్రాయి పునఃప్రతిష్ఠ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావలసిందిగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను ఆ గ్రామ పెద్దలు ఆహ్వానించారు.హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఎంపీ రవిచంద్ర క్యాంపు ఆఫీసులో ప్రముఖ వ్యాపారవేత్త కూసం శ్రీనివాసులు ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఆయన్ను కలిసి వచ్చే నెల 12నుంచి 14వతేదీ వరకు జరిగే ఈ మహోత్సవాలకు హాజరు కావలసిందిగా కోరారు.ఎంపీ రవిచంద్రను కలిసిన వారిలో కరీమాబాద్ గ్రామ…

Read More
ponguleti srinivas reddy

‘‘దమ్మిడీ అడగాలంటే’’ ‘‘దఢ పుట్టాలే’’.

-అవినీతి అంతమే మంత్రి పొంగులేటి లక్ష్యం. -లంచం కూడా దొంగతనంతో సమానం కావాలే! -దొంగలకిచ్చే ట్రీట్‌ మెంట్‌ జరగాలే! -అవినీతి సొమ్ము ముట్టుకోవాలంటే చేతులు వణకాలే! -అవినీతి సహించొద్దు..దొరికితే వదలొద్దు! -గత ప్రభుత్వం హయాంలో విచ్చలవిడిగా అవినీతి. -దశాబ్దానికి పైగా ట్రాన్స్‌ఫర్లు లేకపోవడంతో విపరీతంగా అవినీతి. -రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు వందల కోట్లలో సంపాదనలు. -రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖలో అంతులేని అవినీతి. -ధరణితో రెవెన్యూ శాఖ అధికారులు కోట్లకు పడగలెత్తారు. -భూముల ధరలు పెరగడంతో రిజిస్ట్రేషన్‌ శాఖ…

Read More
error: Content is protected !!