నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం అసెంబ్లీ టైగర్ ఓంకార్

ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి, నర్సంపేట ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దారపు రమేష్ ఘనంగా అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ 15వ వర్ధంతి నర్సంపేట,నేటిధాత్రి : నీతి నిజాయితీకి, త్యాగాలకు నిలువెత్తు నిదర్శనం అమరజీవి అసెంబ్లీ టైగర్ మద్దికాయల ఓంకార్ అని అలాంటి త్యాగదనుల ఆదర్శాలను పునికి పుచ్చుకొని కష్టజీవుల రాజ్యంకోసం కృషి చేయాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి, నర్సంపేట ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దారపు రమేష్ అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, ఎంసిపిఐ(యు) వ్యవస్థాపకులు, అసెంబ్లీ టైగర్…

Read More

మైనార్టీలకు అండగా భారాస సర్కార్

  బిఆర్ఎస్ ప్రభుత్వ ప్రోత్సాహం మరువలేనిది! మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు మహ్మద్ రియాజ్ ఎండపల్లి (జగిత్యాల )నేటి ధాత్రి. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం,చెర్లపల్లి గ్రామంలో మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యులు మహ్మద్ రియాజ్ ఆద్వర్యంలో ముస్లిం-మైనార్టీ కాలనీ ప్రజలతో సమావేశం ఏర్పాటు చేయగా ఈ సమావేశంలో జిల్లా లేబర్ మానిటరింగ్ కమిటీ సభ్యులు సిగిరి ఆనంద్, మాజీ మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ పడిదం నారాయణ, మైనార్టీ మండల శాఖ అధ్యక్షుడు మహ్మద్…

Read More

కెసిఆర్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం….

చందాయిపేట సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్… కొల్చారం( మెదక్) నేటి ధాత్రి:- బిఆర్ఎస్ పార్టీ అధినేత ప్రస్తుతం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ముచ్చటగా మూడోసారి విజయం సాధించడం ఖాయమని మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామ సర్పంచ్ స్వర్ణలత, మెదక్ జిల్లా బి ఆర్ఎస్ నాయకుడు భాగ్యరాజ్ ధీమ వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భాగ్యరాజ్ మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలే ఆయనను గుర్తించి ముచ్చట మూడోసారి విజయం ఖాయమని ఆయన అన్నారు. ఏ…

Read More

“కెసిఆర్” “హ్యాట్రిక్ సీఎం”

ఇల్లందులో బీఆర్ఎస్ సభ నిర్వహణకు పలు స్థలాలను పరిశీలించిన ఎంపీ రవిచంద్ర ఎంపీ రవిచంద్ర వెంట ఎమ్మెల్యే హరిప్రియ, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రాజేందర్, మునిసిపల్ ఛైర్మన్ వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్ ప్రముఖులు వీరభద్రం, రమేష్, శ్రీనివాస్ రెడ్డి, నాగేశ్వరరావు, రంగనాథ్ సింగరేణి గ్రౌండ్స్ లో క్రికెట్ ఆడి, క్రికెటర్లకు 10వేలు అందజేసిన ఎంపీ రవిచంద్ర బీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చే నెల 1వ తేదీన ఇల్లందులో జరిగే “ప్రజా ఆశీర్వాద…

Read More

పూర్తిగా తెలుగు దేశంగా మారిన టి. కాంగ్రెస్‌.

https://epaper.netidhatri.com/ `చంద్రబాబు కళ్లలో ఆనందం కోసం. `గత రెండేళ్ళుగా రేవంత్‌ స్కెచ్‌ గురించి చెబుతున్న నేటిధాత్రి. `రేవంత్‌ రెడ్డి అడుగులు ఎలా వుంటాయన్నది చెప్పింది. `అక్షరాల ఇప్పుడు అదే జరుగుతోంది. `కాంగ్రెస్‌ నిండా మునిగి…పసుపు రంగు తేలుతోంది. `కాంగ్రెస్‌ సీనియర్లంతా బైటకు… `తెలుగు దేశం సీనియర్లంతా కాంగ్రెస్‌ కు `తెలుగు దేశం బ్యాచ్‌ కు పంపకాలు. `రేవంత్‌ రెడ్డి అనుచరులందరికీ టిక్కెట్లు. ` కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం. `అసలు కాంగ్రెస్‌ నేతలకు శఠగోపం. `కాంగ్రెస్‌ ఆనవాలు…

Read More

బి ఫామ్ అందుకున్న చల్లా ధర్మారెడ్డి

పరకాల నేటిధాత్రి(టౌన్) సోమవారం రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గ బి. ఆర్.ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గా బి ఫామ్ అందుకున్న చల్లా ధర్మారెడ్డి.

Read More

మంథని భీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి పుట్ట మధూకర్‌ కు బీ-ఫామ్ అందించిన సీఎం కేసీఆర్‌

  మంథని :- నేటి ధాత్రి బీఆర్‌ఎస్‌పార్టీ జాతీయ అధ్యక్షులు, సీఎం కేసీఆర్‌ మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌ కు బీ- ఫామ్ అందజేశారు. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో మంథని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి పుట్ట మధూకర్‌ కు ఆయన బీ-ఫామ్ అందజేశారు. గత నెలలో మంథని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పుట్ట మధూకర్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ఎమ్మెల్యే అభ్యర్థిగా బీ-ఫామ్…

Read More

ఈటెల అనుచరులు భాజపాకు రాజీనామా

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : జమ్మికుంట పట్టణంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బహిరంగ సభ జరుగుతుండగా.. ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు, యువకులు జమ్మికుంట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద సోమవారం భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, హుజురాబాద్ ఉప-ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన ఈటల రాజేందర్ గెలుపు కోసం విశేషంగా కృషి చేశామన్నారు. అయినప్పటికీ తమని పట్టించుకోవడం…

Read More

అంతర్జాతీయ స్థాయిలో ప్రజ్వల్ రైతు ఉత్పత్తిదారుల సంఘం

సెమినార్ : కోసరి గోపాల్ శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట, రేగొండ, గీసుకొండ, పర్వతగిరి. మండలంలోని వివిధ గ్రామాలలో ప్రజ్వల్ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలోనిర్వహిస్తున్నటువంటి నేల పునరుత్పాదక ప్రాజెక్ట్ అమలు విధానంపై శనివారం, ఆదివారం రోజున జరిగినటువంటి అంతర్జాతీయ ఐ.డి హెచ్& బి. సి. ఐ( బెటర్ కాటన్ ఇనిషియేటివ్) సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ సెమినార్లో కార్యక్రమానికి శాయంపేట మండలంలోని వసంతపూర్ గ్రామానికి చెందిన కోసరిగోపాల్ హాజరై బి. సి. ఐ వారి ఆర్థిక, మరియు…

Read More

విజయవంతంగా ముగిసిన జోన్ వన్ బాలుర జోనల్ స్పోర్ట్స్

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నేటిదాత్రి: ఈనెల 13 నుండి 16 వరకు తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ,బెల్లంపల్లి లో హోరా హోరీగా జరిగి సోమవారంతో ముగిసిన 9వ జోనల్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ విద్యార్థులలో జోష్ నింపింది. ఆద్యంతం క్రీడా స్ఫూర్తిని నింపిన ఈ స్పోర్ట్స్ మీట్ లోని వ్యక్తిగత అథ్లెటిక్స్ పోటీల్లో జాతీయ రికార్డులను సైతం నెలకొల్పడం విశేషం. కాలేశ్వరం జోన్ లోని కుమ్రం భీం ఆసిఫాబాద్,మంచిర్యాల,పెద్దపల్లి,ములుగు జిల్లాలకు చెందిన…

Read More

జనగాని కిరణ్ పార్థివా దేహానికి నివాళులు అర్పించిన వ్యవసాయ మార్కెట్ చైర్మన్

గణపురం నేటి ధాత్రి గణపురం మండలంలోని అప్పయ్యపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని మోరాంచ వాగు వద్ద విద్యుత్ మరమ్మత్తులు చేస్తూ ప్రమాదవశత్తు స్థంభం పై నుండి పడి మరణించిన అన్ మ్యాండ్ ఎంప్లాయ్ జనగాని కిరణ్ గారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి,వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,తన ప్రగాడ సానుభూతి తెలిపి,10,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించిన భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు వారి వెంట కొండాపూర్ ఎంపీటీసీ మంద అశోక్ రెడ్డి, మండల అధ్యక్షులు…

Read More

ప్రచార రథాలను ప్రారంభించిన నాయకులు

స్టేషన్ ఘనపూర్: (జనగాం) నేటి ధాత్రి స్టేషన్ ఘణపూర్ డివిజన్ కేంద్రం లోని బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు చింతకుంట్ల నరేందర్ రెడ్డి నివాసం వద్ద స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఎన్నికల ప్రచార రథలను బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు చింతకుంట్ల నరేందర్ రెడ్డి, బెలిదే వెంకన్న, ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మత్స్య పరిశ్రమ శాఖ జిల్లా డైరెక్టర్ బుర్ల శంకర్,…

Read More

రోగరహిత జీవనం యోగాతోనే సాధ్యం: స్వామీ పరమార్ధ దేవ్

శేరిలింగంపల్లి నేటి ధాత్రి:- తారానగర్ లోని విద్యానికేతన్ స్కూల్ లో పతంజలి యోగ సమితి, భారత్ స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత ఇంటిగ్రేటెడ్ యోగ శిబిరాన్ని నిర్వహించారు. పతంజలి యోగ పీఠ్ జాతీయ అధ్యక్షులు పూజ్య డాక్టర్ పరమార్ధ దేవ్ పర్యవేక్షణలో కొనసాగిన ఈ శిబిరంలో శేరిలింగంపల్లి పరిసర ప్రాంతాలకు చెందిన యోగ ప్రియులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. శిబిరార్ధులచే వ్యాయామ, ఆసన, ప్రాణాయామాలు చేయించిన స్వామీజీ పలు ఆరోగ్య నియమాలను సూచించారు. రోగరహిత జీవనం…

Read More

ప్రమాదాలు జరిగితే బాధ్యులు ఎవరు..?

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటి ధాత్రి : మైనర్ బాలుడికి వాహనం ఇచ్చిన అతని తండ్రికి ఇటీవల హనుమకొండలో రెండు రోజుల జైలు శిక్ష కోర్టు విధించిన సంగతి విధితమే… అయినా మైనర్లకు వారి తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వడంలో వెనకడుగు వేయడం లేదు. మైనర్లు వాహనాలు నడిపితే ఉపేక్షించే ప్రసక్తే లేదని. వాహనాలను నడిపే మైనర్లను గుర్తించి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తామని. ప్రమాదాలు చోటు చేసుకుంటే తల్లిదండ్రుల పై కేసులు నమోదు చేస్తామని కరీంనగర్…

Read More

వికలాంగుల పోస్టల్ బ్యాలెట్ రాష్ట్రస్థాయి అవగాహన సదస్సు

పాల్గొన్న ఎన్.ఆర్.పి.డి ఇండియా రాష్ట్ర,మండలాల అధ్యక్షులు పరకాల నేటిధాత్రి(టౌన్) సోమవారం రోజున రాష్ట్ర రాజధాని హైదరాబాద్ బేగంపేటలోని టూరిజం ప్లాజాలో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికలు వికలాంగుల పోస్టల్ బ్యాలెట్ రాష్ట్రస్థాయి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.ఈ సదస్సుకు హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం నుండి ఎన్. ఆర్.పిడి హనుమకొండ జిల్లా అధ్యక్షులు సూదమల్ల ప్రశాంత్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, నియోజకవర్గ ఇన్చార్జ్ లాసాని నర్సింగరావు మరియు ఆరు మండలాల ఎన్.ఆర్.పిడి అధ్యక్షులు పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా…

Read More

శ్రీ గాయత్రి దేవి అమ్మవారి రూపంలో దుర్గామాత.

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రం లోని వెంకట్రావుపల్లి సి గ్రామములోని *అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం లో నిర్వహిస్తున్న శ్రీ దేవి శరణవారాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ రోజు దుర్గ మాత అమ్మవారు శ్రీ గాయత్రి దేవి*రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ కార్యక్రమం లో దేవస్థాన కమిటీ అధ్యక్షులు అంకం సదానందం,దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు బుర్ర సతీష్, మాసు రమేష్ కొక్కుల కరుణాకర్, దేవేందర్, సందీప్,…

Read More

ఈ నెల18వ తేదీన కేసీఆర్ “ప్రజా ఆశీర్వాద సభ” ను విజయవంతం చేయండి.

జడ్చర్ల బిఆర్ఎస్ పార్టీ యువత అధ్యక్షులు వల్లూరు వీరేష్ పిలుపు. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి ఈ నెల18వ తేదీన జడ్చర్లలో ఎమ్మెల్యే డా,సి.లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే సీఎం కెసిఆర్ ప్రజా ఆశీర్వాద భహిరంగ సభను విజయవంతం చేయాలని జడ్చర్ల బిఆర్ఎస్ పార్టీ యువత అధ్యక్షులు వల్లూరు వీరేష్ తెలిపారు. గత మూడు రోజులుగా వివిధ గ్రామ యువకులను కలవడం జరిగిందని ఈరోజు గొల్లపల్లి,అల్వాన్ పల్లి,కుర్వగడ్డపల్లి,తంగెళ్ల పల్లి,గుట్టకాడి పల్లి, గ్రామాలలో యూత్ వింగ్ నాయకులతో ఏర్పాటుచేసిన…

Read More

ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేద్దాం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం కట్కూరు గ్రామంలో ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ఈనెల 17వ తారీఖున సిరిసిల్లలో జరిగే ప్రజా ఆశీర్వాద బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ మండల ప్రజా ప్రతినిధులు మరియు కార్యకర్తలతో కలిసి ప్రతి గ్రామంలో ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి భారీ బహిరంగ సభకు పెద్దఎత్తున కలిసి సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి ప్రదాత మన ప్రియతమ ముఖ్యమంత్రి…

Read More

బిఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నిక

రామ సహాయం ఉపేందర్ రెడ్డి ఖానాపూర్ నేటిధాత్రి ఖానాపూర్ మండల బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిప్పబడ్డ తెలంగాణ ఉద్యమకారుడు,రామసహాయం ఉపేందర్ రెడ్డి కి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గా అవకాశం కల్పించినందుకు తెలంగాణ ఉద్యమకారులకు చోటు ఇచ్చి మండల బాధ్యతలకు అవకాశం కల్పించిన నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమములో ఎంపీపీ ప్రకాష్ రావు జెడ్పిటిసి బత్తిని స్వప్న శ్రీనివాస్ గౌడ్, ఓడిసిఎంఎస్ చైర్మన్ రామస్వామి, టిఆర్ఎస్ మండల…

Read More

ప్రభుత్వ కళాశాలలో ఘనంగా కాలేజ్ డే వేడుకలు

 లక్షెట్టిపేట (మంచిర్యాల) నేటి దాత్రి: స్థానిక లక్షెట్టిపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాలేజ్ డే వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకల్లో జిల్లా విద్యాశాఖ అధికారి శైలజ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులందరికీ భవిష్యత్తులో మంచి స్థానంలో ఉండాలని, కళాశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని, ఏలాంటి చెడు వ్యసనాలకులోను కావద్దని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రిన్సిపల్ అజిత్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

Read More
error: Content is protected !!