రైతాంగానికి నాణ్యమైన విత్తనాలు అందించాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి : ఖరీఫ్ సీజన్లో రైతాంగానికి నాణ్యమైన విత్తనాలను సబ్సిడీపైప్రభుత్వం అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు.గురువారంచండూరు మండల కేంద్రంలోసిపిఎం మండల కమిటీ సమావేశంసిపిఎం సీనియర్ నాయకులుచిట్టిమల్ల లింగయ్య అధ్యక్షతనసమావేశం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,నకిలీ విత్తనాలు సరఫరా చేసే విత్తన కేంద్రాలపై ప్రభుత్వం దృష్టి సారించి, రైతాంగాని ఆదుకోవాలనిఆయన అన్నారు.ప్రభుత్వమే రైతులకు యంత్ర పరికరాలను 50% సబ్సిడీపై, దళిత, గిరిజన, సన్న కారు రైతాంగానికిప్రభుత్వమే ఉచితంగా…

Read More

మండల నూతన ప్రెస్ క్లబ్ కమిటీ ఎన్నిక

అధ్యక్షులు కాళేశ్వరం నర్సయ్య శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండల వర్కింగ్ జర్నలిస్టులు నూతన ప్రెస్ క్లబ్ కమిటీనీ టియుడబ్లుజే (ఐజేయు) జిల్లా ఉపాధ్యక్షులు గన్ను సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ కమిటీ అధ్యక్షులుగా కాళేశ్వరం నర్సయ్య, ప్రధాన కార్యదర్శి రంగు శ్రీధర్, గౌరవ అధ్యక్షులు చల్ల రాజిరెడ్డి, ముఖ్య సలహదారులుగా సీనియర్ జర్నలిస్టులు దుంపల మహేందర్ రెడ్డి, బాసాని నాగభూషణం,ఉపాధ్యక్షులుగా కొమ్ముల సతీష్ కుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా…

Read More

పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీమంత్రి

కొప్పుల ఈశ్వర్ గొల్లపల్లి, నేటి ధాత్రి: తెలంగాణ ధీర వనిత, మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన చాకలి (చిట్యాల) ఐలమ్మ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. అనంతరం పలు గ్రామాల్లో వివిధ కారణాలతో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించారు. గొల్లపల్లి మండలంలోని చిల్వా కోడూర్ గ్రామానికి చెందిన మెడపట్ల గంగయ్య అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ…

Read More

జర్నలిస్ట్ ముసుగులో మెడికల్ మాఫియా.?

#డిఎంహెచ్ ఓ, డ్రగ్ ఇన్ స్పెక్టర్ వస్తే సమాచారం ఆయనకే వస్తది? #ప్రైవేట్ ఆసుపత్రులపై గతంలో వార్తలు రాసి వారిని గుప్పిట్లో పెట్టుకున్న ఘనుడు #ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఏ రోగి చనిపోయిన సెటిల్మెట్లకు అతడే ముందు వాలుతాడు నర్సంపేట నేటిధాత్రి: ఓ విలేకరి జర్నలిస్ట్ ముసుగులో మెడికల్ మాఫియాను ఏలుతున్నాడు.ఆ పట్టణానికి అందుకు సంబంధించిన ఏ అధికారులు వచ్చిన,వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వచ్చిన సమాచారం ఆయనకు మాత్రమే.పలు ప్రైవేట్ ఆసుపత్రులపై వార్త కథనాలు రాసి వారిని…

Read More
Govt

మాదిగ అమరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి.

మాదిగ అమరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి ◆ – అబ్రహం మాదిగ జహీరాబాద్. నేటి ధాత్రి:   జహీరాబాద్ నియోజకవర్గంలో దండోర ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించి అమరులైన మాదిగ అమరవీరులకు జహీరాబాద్ లోని స్థానిక అతిథి గృహంలో ‘ఉల్లాస్ మాదిగ’ ఎమ్మార్పిఎస్ జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జి ఆద్వర్యంలో ఎమ్మార్పీఎస్ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించారు. అబ్రహం మాదిగ మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో సాగిన ముప్పై యేండ్ల ఎమ్మార్పీఎస్…

Read More

పద్మశాలి రాజకీయ యుద్ధభేరిని జయప్రదం చేయండి

ఈనెల 13న జరిగే కోరుట్ల సభ. టిఆర్పిఎస్ మండల అధ్యక్షులు బాసాని చంద్రప్రకాష్ శాయంపేట నేటి ధాత్రి; హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో గల చేనేత సహకార సంఘం పద్మశాలి కులస్తులు సంఘటితంగా ఉండి, తమ హక్కులను సాధించుకోవాలని టిఆర్పిఎస్ మండల అధ్యక్షులు ఎంపిటిసి బాసాని చంద్రప్రకాష్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని చేనేత సొసైటీ ముందు బుధవారం పద్మశాలీల రాజ్యాధికార సాధన కోసం రాజకీయ పార్టీలకతీతంగా ఈనెల 13న కోరుట్లలో చేపడుతున్న పద్మశాలి రాజకీయ యుద్ధభేరిని జయప్రదం…

Read More

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద బోర్ వెల్ వేయించిన ఎంపీటీసీ సభ్యురాలు జాడి సుజాత రాజేశం !!

ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు!! ఎండపల్లి నేటి ధాత్రి జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామ రైతుల కోరిక మేరకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద అంబారిపేట, కొండాపూర్ ఎంపీటీసీ సభ్యురాలు జాడి సుజాత రాజేశం మండల పరిషత్ ఎంపిటిసి నిధులనుండి శనివారం బోర్ వెల్ వేయించారు. ఈ సందర్భంగా గ్రామ రైతులంతా వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద తమ దాహార్తిని తీర్చేందుకు బోర్ వెల్ వేయించిన ఎంపీటీసీ సభ్యురాలు జాడి సుజాత…

Read More

గుండె సంరక్షణపై ఏకశిలా హాస్పిటల్ ఆధ్వర్యంలో మినీ వాక్ థాన్

హన్మకొండ,నేటిధాత్రి: వరల్డ్ హార్ట్ డే సందర్భంగా హన్మకొండలోని ఏకశిలా హాస్పిటల్స్ వారు మినీ వాక్ థాన్ ను హాస్పిటల్ నుండి పబ్లిక్ గార్డెన్ వరకి నిర్వహించారు గుండె సంరక్షణపై ఆరోగ్యమైన జీవనశైలి పై అవగాహన కల్పిస్తూ సిపిఆర్ శిక్షణ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొని ప్రతి ఒక్కరు సిపిఆర్ పై అవగాహన కలిగి ఉంటే గుండెపోటుకి గురైన వారిని కాపాడే అవకాశాలు ఉంటాయన్నారు సిపిఆర్ ఫై అవగాహన పెంచుకోవడం ద్వారా నిండు ప్రాణాలు కాపాడుకోగలమని…

Read More

పల్స్ పోలియో లో పాల్గొన్న మున్సిపల్ కౌన్సిలర్ నాగన్న యాదవ్

వనపర్తి నేటిదాత్రి; వనపర్తి పట్టణంలో 32 వ వార్డులో పోలియో చుక్కల కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కౌన్సిలర్ పెండం నాగన్న యాదవ్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు

Read More

మృతురాలి కుటుంబానికి బియ్యం అందచేసిన కొమ్మిడి రాకేష్ రెడ్డి

వీణవంక,( కరీంనగర్ జిల్లా), నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మురహరి రాజమ్మ అనారోగ్యంతో మృతి చెందగా ఇట్టి విషయాన్ని తెలుసుకున్న అతిధి డెవలపర్స్ అధినేత కొమ్మిడి రాకేష్ రెడ్డి తన అనుచరులను పంపించి మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ప్రగడ సానుభూతి తెలియజేసి కుటుంబ సభ్యులకు తన వంతు సహాయంగా 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రాకేష్ రెడ్డి యువ సైన్యం వ్యవస్థాపకులు పోతరవేన సతీష్, మద్దుల ప్రశాంత్, కాసనగొట్టు కర్ణాకర్,బోయిన…

Read More

మంచిర్యాల – చెన్నూర్ కారిడార్ ఫారెస్ట్ లోకి 19 చుక్కల దుప్పులు

జైపూర్,నేటి ధాత్రి: బుధవారం రోజున చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఎం.సీ. పార్గెయిన్ ఐఎఫ్ఎస్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఎఫ్డిపిటి ఎస్. శాంతారాం ఐఎఫ్ఎస్ ఆదేశాల మేరకు మంచిర్యాల డిఎఫ్ఓ శివ్అశీష్ సింగ్ ఐఎఫ్ఎస్సి మరియు ఎఫ్ డిఓ వినయ్ కుమార్ సాహు ఎసిఎఫ్ ఆద్వర్యం లో మంచిర్యాల్ రేంజ్ పరిది లో గల మంచిర్యాల్ చెన్నూర్ కారిడార్ అటవీ ప్రాంతంలో 19 చుక్కలదుప్పులను వదిలి వేయడం జరిగింది. కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ మంచిర్యాల్ మరియు…

Read More

డాక్టర్ బాబు జగ్గీవన్ రామ్ జయంతి వేడుకలు

నిజాంపేట, నేటి ధాత్రి ,ఏప్రిల్ 5 నిజాంపేట మండల కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ 117 వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శ్రీ శ్రీనివాస నర్సింగ్ హోమ్ లో ని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపసర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు కొమ్మాట బాబు, మాజీ ఎంపీటీసీ తమ్మలి రమేష్, దళిత సంఘాల నాయకులు గర్గుల శ్రీనివాస్, సంజీవ్, కొమ్మట స్వామి అశోక్ తదితరులు పాల్గొన్నారు

Read More

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

మరిపెడ నేటి ధాత్రి. మరిపెడ మండలo లో ని నాలుగు మండలాల గ్రామీణ స్థాయి కబడ్డీ పోటీలను ఎల్లంపేట కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు గండి సుమలత వీరభద్రం ఆధ్వర్యంలో మంచ్య తండాలో నిర్వహించడం జరుగుతుంది.ఎల్లంపేట కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు గండి సుమలత వీరభద్రం మాట్లాడుతూ దసరా సెలవులు వచ్చినందున యువత కోరిక మేరకు కబడ్డీ ఆటలను నిర్వహిస్తున్నామన్నారు. చదువుతోపాటు విద్యలో కూడా రానిస్తే ఉన్నత భవిష్యత్తు,స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు అన్నారు.దసరా…

Read More

greaterlo dongala gang, గ్రేటర్‌లో దొంగల గ్యాంగ్‌

గ్రేటర్‌లో దొంగల గ్యాంగ్‌ గ్రేటర్‌ నగరంలో దొంగల గ్యాంగ్‌ భయపెడుతోంది. 8మంది సభ్యులున్న ఈ గ్యాంగ్‌ తాళం వేసి ఉన్న, ఒంటరిగా ఉన్న ఇళ్లను టార్గెట్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రెండురోజుల క్రితం కాజీపేట చైతన్యపురి ప్రాంతంలో అర్థరాత్రి ఓ ఇంటి కిటికి ఊచలు కట్‌ చేస్తుండగా అప్రమత్తమైన ఇంటి యజమానులు గట్టిగా అరవడంతో దొంగలు పారిపోయినట్లు సమాచారం. వెంటనే తేరుకున్న ఇంటి యజమాని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ ప్రాంతానికి హుటాహుటిన చేరుకున్న ఈలోపే…

Read More

Bring back Bandi Sanjay

https://epaper.netidhatri.com/view/346/netidhathri-e-paper-11th-aug-2024 ·He is inoffensive man in the party ·‘Bandi’ is lifelines for BJP in Telangana ·He played a key role in gaining strength of BJP ·He has capable enough to manage two posts ·BJP flowers strong wish is to bring back Bandi as state President ·He is only the leader always intermingle with people ·Bandi…

Read More

పుష్ప సినిమా తరహాలో గంజాయి స్మగ్లింగ్

జైపూర్, నేటిధాత్రి: పుష్ప సినిమా తరహాలో కొందరు స్మగ్లర్లు అతి తెలివి ఉపయోగిస్తున్నారు. ఫారెస్ట్ అధికారులకు అంతు చి క్కని రీతిలో గంజాయి రవాణా చేస్తున్నారు. తాజాగా ఆదివారం రాత్రి మంచిర్యాల జిల్లాలో కొందరు దుండగులు పైన ఇటుకలు..లోపల గంజాయి అక్రమంగా తరలిస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడడంతో అసలు నిజం బయటపడింది. ఒరిస్సా రాష్ట్రం మల్కాన్ గిరి నుండి గంజాయి తరలింపు కోసం కొత్త పద్ధతిని ఎంచుకున్నారు. పెద్ద మొత్తంలో గంజాయిని ట్రాక్టర్ లో ఉంచి పైన…

Read More
Rajiv Yuva

రాజీవ్ యువ వికాస పథకం – పేదలకు అందని ద్రాక్ష!

రాజీవ్ యువ వికాస పథకం – పేదలకు అందని ద్రాక్ష! సంఘీ ఎలేందర్, తెలంగాణ దళిత హక్కుల పోరాట సమితి, వరంగల్ జిల్లా అధ్యక్షులు వరంగల్, నేటిధాత్రి     రాజీవ్ యువ వికాస పథకాన్ని సిబిల్ స్కోరు ఆధారంగా అమలు చేయడం వలన అసలు లబ్ధి పొందాల్సిన పేద ప్రజలకు ఇది అందని ద్రాక్షగా మారుతుందన్న ఆవేదనను తెలంగాణ దళిత హక్కుల పోరాట సమితి వరంగల్ జిల్లా అధ్యక్షులు సంఘీ ఎలేందర్ వ్యక్తం చేశారు. ఆయన…

Read More

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఆర్ఎస్ పార్టీలో చేరిక పై మండిపడ్డ పిఓడబ్ల్యు నాయకులు

చెన్నూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా చెన్నూరులో మంగళవారం రోజున పిఓడబ్ల్యు నాయకులు చెన్నూర్ మండల కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా పిఓడబ్ల్యు జిల్లా నాయకులు మద్దేల భవాని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఆర్ఎస్ పార్టీలో చేరికను ఉద్దేశించి మాట్లాడుతూ మహనీయుల ఆశయాలను తాకట్టు పెట్టవద్దని ఆ బహుజనవాదం పేరుతో ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనార్టీ ప్రజలను నమ్మించి గొంతు కోసే విధంగా మీ పద్ధతులు,…

Read More

తహాశీల్దార్ ను మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించిన అంబెడ్కర్ సంఘం నాయకులు.

చిట్యాల, నేటిధాత్రి : జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన చిట్యాల మండల తహశీల్దార్ ఎం డి ఖాజా మొహియుద్దీన్ ను మర్యాద పూర్వకంగా కలిసి శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య జిల్లా ప్రచార కార్యాదర్శి గుర్రపు రాజేందర్ జిల్లా సాంస్కృతిక కార్యాదర్శి జన్నే యుగేందర్ మండల అధ్యక్షుడు సరిగొమ్ముల రాజేందర్ మండల నాయకులు…

Read More

యధావిధిగా యారన్.సబ్సిడీ డబ్బులు కార్మికులకు అందించాలి

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్కులో కార్మికుల జనరల్ బాడీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ చీరలకు సంబంధించి యారన్ సబ్సిడీ తగ్గింపు నిర్ణయాన్ని ప్రభుత్వ అధికారులు మానుకోవాలని గతంలో మాదిరిగా యధావిధిగా సబ్సిడీ డబ్బులు కార్మికులకు అందజేయాలని రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కరించకుంటే చలో హైదరాబాద్ కమిషనరేట్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం చేపడతామని ఈరోజు జరిగిన జనరల్ బాడీ సమావేశంలో తెలియజేశారు ఈ సందర్భంగా సిఐటియు పవర్లూమ్స్…

Read More
error: Content is protected !!