సోలెంకి రాజేందర్ కు మాజీ ఎమ్మెల్యే పెద్ది నివాళులు

# పాడెమోసిన ఎన్నారై రాజ్ కుమార్.. # దుగ్గొండి పురుషుల పొదుపు సమితి అధ్వర్యంలో సంతాపం.. నర్సంపేట,నేటిధాత్రి : దుగ్గొండి మండలంలోని రేబల్లే గ్రామంలో గల అరుణోదయ పురుషుల పొదుపు సంఘం అధ్యక్షులు సోలెంకి రాజేందర్(38) మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించాడు.ముందుగా చికిత్స నిమిత్తం అంబులెన్స్ కు సమాచారాన్ని కుటుంబ సభ్యులు ఇవ్వగా అంబులెన్స్ వచ్చే లోపే ఆయన మృతి చెందాడు.పొదుపు సంఘాల స్వ కృషి ఉద్యమంలో ప్రజలకు సేవలు చేస్తున్న రాజేందర్ అకాల మరణం ఆ…

Read More

సైన్స్ తోనే మానవ మనుగడ

-ఫార్మసీ ప్రొఫెసర్ డాక్టర్ వీర బ్రహ్మకిషన్.* లక్షేట్టిపేట్ (మంచిర్యాల) నేటిధాత్రి : సైన్స్ తోనే మానవ మనుగడ సాధ్యమని తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్స్ (TAS) జోనల్ సెక్రటరీ, ఫార్మసీ ప్రొఫెసర్ డాక్టర్ వీర బ్రహ్మ కిషన్ అన్నారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ముందస్తు ‘నేషనల్ సైన్స్ డే’ ను పురస్కరించుకొని “వికసిత్ భారత్ కోసం దేశీయ సాంకేతికతలు” అనే అంశంపై ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా…

Read More

సీఎం రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు పూదరి సర్వేష్ గౌడ్

ముత్తారం :- నేటి ధాత్రి స్వర్గీయ మాజీ స్పీకర్ దుదిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పూదరి సర్వేష్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. శ్రీపాదరావు లాంటి గొప్ప వ్యక్తిని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి అధికారికంగా జయంతి వేడుకలను నిర్వహించిడం హర్శించదగ్గ విషయమని ఆయన పేర్కొన్నారు. ఆయన తో పాటు సీతంపేట మాజీ సర్పంచ్ పులిపాక నగేష్, నాయకులు గొల్లపల్లి శ్రీనివాస్ లు కూడా హర్షం వ్యక్తం చేశారు.

Read More

డిపో మేనేజర్ కు వినతి పత్రం ఇచ్చిన ఎంపీటీసీ

గొల్లపల్లి నేటి ధాత్రి: గ్రామీణ ప్రాంతాల్లో పల్లె వెలుగు సర్వీసులు పెంచాలనిమంగళవారం జగిత్యాల డిపో మేనేజర్ సునీత కువినతి పత్రం ఇచ్చిన ఎంపీటీసీ గోవిందుల లావణ్య జలపతి. జగిత్యాల డిపో నుండి ఒకప్పుడు గొల్లపెళ్లి మండలంలోని వివిధ గ్రామాల మీదుగా ధర్మారం వరకు పల్లె వెలుగు సర్వేసులు నడిచేవని ఇప్పుడు అవి రావడం లేదని దీని వల్ల గ్రామాల్లోని నిరుపేద ప్రజలు మహిళలు విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని పల్లె వెలుగు బస్సులు రాక పోవడం వల్ల…

Read More

రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ బండి సంజయ్

పొన్నం ప్రభాకర్ పై చేసిన వ్యాఖ్యల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వీణవంక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఎండీ సాహెబ్ హుస్సేన్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు వీణవంక,( కరీంనగర్ జిల్లా): నేటి దాత్రి:నిన్న ప్రజాహితయాత్రలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాత్యులు పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను వీణవంక మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఈరోజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదు…

Read More

నూతన కమిషనర్ ని కలిసిన విద్యార్థి నాయకులు

పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా పరకాల పట్టణానికి నూతనంగా మున్సిపల్ కమిషనర్గా పదవి బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ నర్సింహా ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్ఎఫ్ఐ పరకాల మండల అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్,ఎస్ఎఫ్ఐ నాయకులు శివ,టోనీ తదితరులు పాల్గొన్నారు.

Read More

రాగిజావ గ్లాసుల పంపిణీ

విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి-ఎన్ ఆర్ ఐ భావన నడికూడ,నేటి ధాత్రి:మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థినీ,విద్యార్థులకు రాగి జావ త్రాగడానికి స్టీల్ గ్లాసులు పంపిణీ చేశారు. అమెరికాలో డాటా సైంటిస్ట్ గా పని చేస్తున్న తాడూరి మిధున్ జన్మదినం సందర్భంగా ఆయన సతీమణి భావన వచ్చి పాఠశాలలో చదువుతున్న 84 మంది విద్యార్థులకు రాగి జావా త్రాగడానికి స్టీల్ గ్లాసులు అందజేశారు. అనంతరం భావన మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు శ్రద్ధగా, విని బాగా…

Read More

ఆర్కేపీ యువత జనం కోసం స్వచ్ఛంద చేయూత

రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 27, నేటిధాత్రి: ఆర్కేపి యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం రామకృష్ణాపూర్ పట్టణం కాకాతీయ కాలనీలో నివాసం ఉండే నిరుపేద కుటుంబానికి చెందిన భారతి భీమక్క విధ్యాధర్ ల కుమార్తె నీలవేణీ వివాహానికి దాతలు ఇచ్చిన 10వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్ పర్సన్ జంగం కళ తవక్కల్ విధ్యాసంస్థల అధినేత అబ్దుల్ అజీజ్ ల చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో యువత జనం కోసం స్వచ్ఛంద…

Read More

దళిత బంధు రెండో విడత బాధితుల పై దాడిని డి ఎస్ పి పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది

వీణవంక డి ఎస్ పి పార్టీ మండల కమిటీ వీణవంక, (కరీంనగర్ జిల్లా), నేటిదాత్రి:కరీంనగర్ జిల్లా కేంద్రంలో తేది 26.02.24 సోమవారం రోజున సంబంధిత జిల్లా కలెక్టర్ ప్రజావాణి ద్వారా రెండో విడుత దళిత బంధు నిధుల మంజూరికై ధరఖాస్తులను ఇవ్వడానికి జిల్లా కలెక్టరెట్ కు దళిత బంధు భాదితులైన హుజూరాబాద్ నియోజక వర్గ మండలాలు అయిన వీణవంక,జమ్మికుంట, ఇల్లంతకుంట, హుజురాబాద్ ప్రజలు వెళితే ఇప్పుడున్న కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం భాదితులైన మహిళలు వారి కుటుంబాలపై కఠినంగా…

Read More

జడ్పిహెచ్ఎస్ మల్లూరు పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

మంగపేట నేటి ధాత్రి జడ్పిహెచ్ఎస్ మల్లూరు పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా, అధికారులుగా పాఠశాలను నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా విద్యార్థులకు పాఠాలను వివిధ టిఎల్ఎం ఉపయోగించి బోధించారు .కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులుగా దిడ్డి లక్ష్మీప్రసన్న, కలెక్టర్ గా చిడెం సాహితి ,ఆర్జెడిగా హుమేర అంజుo ,డీఈవో గా గాదె జ్యోతిక ,ఎమ్మెల్యే గా కొదురుపాక జస్వంత్, ఎం ఈ ఓ గా తాండ్ర నందిని వ్యవహరించారు. బోధనలో మొదటి బహుమతి ఎంపల్లి…

Read More

మండలంలో బిజెపి మండల పూర్తి కమిటీ

అధ్యక్షులు గా పల్నాటి సతీష్ మంగపేట నేటి ధాత్రి మంగపేట మండలంలో బిజెపి పార్టీ నూతన కార్యాలయలన్ని మండల అద్యక్షులు పల్నాటి సతీష్ ప్రారంభించిగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ములుగు జిల్లా మైనారిటీ మోర్చ అధ్యక్షులు మహ్మద్ పాషా మాజీ మండల అధ్యక్షుడు యార్రంగాని వీరన్ కుమార్ హాజరు కాగా పార్టీ మండల అధ్యక్షులు అధ్యర్యంలో నూతన మండల కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మండల ఉపాధ్యక్షులు చీకట్ల ,ఏకస్వామి దిడ్డి రమేష్ బట్ట చందర్…

Read More

అడ్డగుట్ట లోని పార్క్​ ని అత్యంత సుందరంగాతీర్చిదిద్దుతాం:కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు

కూకట్పల్లి, ఫిబ్రవరి 27 నేటి ధాత్రి ఇన్చార్జి హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అడ్డగుట్ట లో గల పార్క్ పరిసరా లను జిహెచ్ఎంసి హరికల్చర్ అధి కారులతో,కాలనీ వాసులతో కలిసి పరిశీలించిన హైదర్నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు. ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ… అడ్డ గుట్ట కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీ లోగల పార్కుని పరిశీలించడం జరిగిందని పార్క్​ ని అత్యుత్తమ సౌకర్యాలతో, ప్రజల కు ఆహ్లాదం పంచేలా…

Read More

మహాశివరాత్రి జాతరకు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలి

-జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి -మార్చి 7 నుంచి మార్చి 9 వరకు 3 రోజుల పాటు మహాశివరాత్రి జాతర నిర్వహణ -3 షిఫ్టులలో పారిశుధ్య కార్మికులను నియమించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి -తాత్కాలిక పార్కింగ్ లాట్స్ లను కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలి -ప్రతి 100 మీటర్లకు త్రాగునీటి సౌకర్యం కల్పించాలి -శివ భక్తుల కోసం అవసరమైన మేర సహాయ కేంద్రాలు ఏర్పాటు -మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో ఎస్పీ తో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్…

Read More

అంబేద్కర్ సెంటర్ వద్ద బస్ సెల్టర్ నిర్మాణం చేపట్టాలి

మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం ఇచ్చిన ఎమ్మార్పీఎస్ నాయకులు భూపాలపల్లి నేటిధాత్రి అంబేద్కర్ సెంటర్ వద్ద బస్ షెల్టర్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని మున్సిపల్ కమీషనర్ కి వినతి పత్రం ఇచ్చిన ఎమ్మార్పీఎస్ టీఎస్ నియోజకవర్గ ఇన్చార్జి హరీష్ మాదిగ ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మార్పీఎస్ టీఎస్ నియోజకవర్గ ఇంచార్జి హరీష్ మాదిగ ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి రాకేష్ మాట్లాడుతూ భూపాలపల్లి…

Read More

చెన్నూర్ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ పదవి రేసులో సీనియర్ నాయకులు పాతర్ల నాగరాజ్

అచేతన స్థితిలో ఉన్న పార్టీ నీ అధికారం వైపు తీసుకొచ్చేలా కష్టపడ్డాను. ,పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందని నమ్ముతున్నాను . చెన్నూర్ నేటి ధాత్రి:: కాంగ్రెస్ అధిష్టానం పేర్కొన్న ప్రకారం రాష్ట్రం లొ పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి, సీనియర్లకు స్థానిక సంస్థలలో, వివిధ కార్పొరేషన్ లలో చోటు ఉంటుందని ప్రకటించిన నేపథ్యంలో, బీసీ రిజర్వేషన్ కావడం తో చెన్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి రేస్ లో కాంగ్రెస్…

Read More

బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు..

వేములవాడ నేటిధాత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్(చెక్కపల్లి బస్టాండ్) లో బండి సంజయ్ దిష్టిబొమ్మను పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో దహనం చేశారు. తదనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బండి సంజయ్ డౌన్ డౌన్ ఖబర్దార్ బండి సంజయ్ బిజెపి డౌన్ డౌన్ అంటూ నినాదాలు…

Read More

బండి సంజయ్ ప్రజాహిత యాత్రను విజయవంతం చేయాలి

బిజెపి జిల్లా అధికార ప్రతినిధి తుమ్మ శోభన్ బాబు… నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ) నరేంద్ర మోడీ ని మూడో సారి ప్రధానిగా చూడాలనే లక్ష్యంతోకరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ చేస్తున్న ప్రజాహిత యాత్రను విజయవంతం చేయాలని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి తుమ్మ శోభన్ బాబు మండల ప్రజలకు,పార్టీ కార్యకర్తలకు,మోడీ అభిమానులకు విజ్ఞప్తి చేశారు.ఈ నెల 28,29 తేదీలలో కమలాపూర్ మండలంలో జరగనున్న యాత్రలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఎల్కతుర్తి మండలం లోని…

Read More

రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన మహంత్ అర్జున్ కు సన్మానం

మందమర్రి, నేటిధాత్రి:- యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన మహంత్ అర్జున్ కు మంగళవారం పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గడ్డం శ్రీనివాస్, ఓరుగంటి సురేందర్, వేల్పుల కిరణ్, గాదే రాములు, శ్రీకాంత్, ప్రసాద్, సమత, శ్రీలత, కనుక లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Read More

మానవసేవే మాధవసేవ

దాతృత్వాన్ని చాటుకున్న నాసిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డికి అభినందనలు.. దీర్ఘకాల వ్యాధిగ్రస్తుడుకి రూ” పదివేల ఆర్థిక సహాయం అందించిన నాసీరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి ట్రస్ట్… జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి.. మంగపేట నేటిధాత్రి మానవసేవే మాధవ సేవ అని ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్న నాసిరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు మంగళ వారం…

Read More

ఆర్కేపి ఓపెన్ కాస్ట్ మేనేజర్ కి సన్మానం

రామకృష్ణాపూర్,ఫిబ్రవరి 27, నేటిధాత్రి: మందమర్రి ఏరియాలోని ఆర్కేపి ఓపెన్ కాస్ట్ లో మేనేజర్ గా విధులు నిర్వహించిన వెంకటేశ్వర్లు ఇందారం ఐకే1ఏ గని, ఓపెన్ కాస్ట్ మేనేజర్ గా బదిలీపై వెళ్లనున్న సందర్భంగా ఆయనను బిఆర్ఎస్ పట్టణ ఇంచార్జ్ గాండ్ల సమ్మయ్య ఘనంగా శాలువాలతో సత్కరించి మిఠాయి తినిపించారు. ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ మేనేజర్ వెంకటేశ్వర్లు ఓపెన్ కాస్ట్ లో విధులు నిర్వహించిన సమయంలో నిబద్ధతగా పనిచేస్తూ కార్మికుల సంక్షేమ కోసం కృషి చేసేవాడని, విధులు…

Read More